సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించిన నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకానికి ఎలాంటి సాగునీటి కేటాయింపులు లేవని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి 420 హామీలు ఇచ్చి.. ఆరు గ్యారెంటీలను అమలు చేయకుండా ప్రజాస్వామ్య విలువలకు పాతరేస్తున్నారని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య ఆరోపించారు.
Harish Rao | కేసీఆర్ ఆదివారం ప్రెస్మీట్లో మాట్లాడిన మాటలపై రేవంత్ రెడ్డి చిట్చాట్లో స్పందించిన తీరును బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు తప్పుపట్టారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. కే
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన రేవంత్రెడ్డిపై నిప్పులు చ�
Harish Rao | ధాన్యం ఉత్పత్తిలో, డాక్టర్ల ఉత్పత్తిలో తెలంగాణను నెంబర్వన్ చేసిందే కేసీఆర్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు హరీశ్రావు చెప్పారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన ప్రెస్మీట్లో �
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి బేసిన్లు గూడా సక్కగ తెల్వయని, ఏ ప్రాజెక్టు ఏ బేసిన్ల ఉందో ఆయన చెప్పలేరని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత హరీశ్రావు ఎద్దేవా చేశారు. తెలంగాణ భవన్లో సోమవారం �
Harish Rao | బీఆర్ఎస్ అధినేత (BRS chief) కేసీఆర్ (KCR) ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్ (Press meet) లో రాష్ట్ర ప్రయోజనాల గురించే మాట్లాడారని మాజీ మంత్రి (Ex Minister) హరీశ్రావు (Harish Rao) చెప్పారు.
Panachayat Elections | మొన్నటి పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఆశించిన ఫలితాలు సాధించలేదనే ఆందోళనతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తలపట్టుకున్నారా? రాష్ట్రంలో 60శాతం గెలిచామనే ప్రకటనతో పైకి మేకపోతు గాంభీర్య�
రజకుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 102 జీవోనూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పని రజకులకే అప్పగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు �
KCR | ‘కేసీఆర్ పనైపోయింది... ఇక ఆయన ఫాంహౌజ్కే పరిమితం... క్రీయాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం.. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు..’ అని రెండేండ్లుగా అధికార పక్షం ఉద్దేశపూర్వక�
‘రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలె? ప్రతిపక్షమే కదా? మాకు రెండు బాధ్యతలున్నయ్.
KCR | రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో