త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రూపొందించి, ఆమోదం కోసం పంపిన ఆర్డినెన్స్ను రాష్ట్ర గవర్నర్ వెనక్కి పంపినట్టు తెలిసిందని, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం �
కాంగ్రెస్ అస్తవ్యస్త పాలనతో రాష్ట్రంలోని సర్కారు బడులు గాడితప్పుతున్నాయి. ప్రభుత్వ అసమర్ధ విధానాల కారణంగా ఆదరణ కోల్పోతున్నాయి. నేను రాను బిడ్డో సర్కారు బడికి అన్నట్టుగా పరిస్థితులున్నాయి.
నిత్యం నోరుజారడం, నవ్వులపాలవడం అలవాటు చేసుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం మరోసారి నోరుజారారు. అవగాహన లేమిని బయటపెట్టుకున్నారు. ఢిల్లీలో మీడియా సమావేశంలో సీఎం రేవంత్రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రధా�
ఫోర్త్సిటీ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణ పనులు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. హెచ్సీయూ భూముల విక్రయానికి ఆంధ్రా బీజేపీ ఎంపీ సహకరించారనే ఆరోపణల నేపథ్యంలో ఆ ఎంపీ కంపెనీకి గ్రీన్ఫీల్డ్
సీఎం రేవంత్రెడ్డి తన అజ్ఞానంతో జాతీయస్థాయిలో తెలంగాణ పరువు తీస్తున్నారని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. ప్రధాని మోదీ యూపీలోని వారణాసి నుంచి ఎంపీగా గెలిచారని, మహారాష్ట్ర నుంచి కాదని చెప్పారు.
KTR | ‘నాట్లు వేసేటప్పుడు ఇవ్వకుండా ఓట్లువేసే టైముకు రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తున్నాడు. అధికారంలోకి వచ్చిన 20 నెలలో ఒకసారి మాత్రమే రైతుబంధువేసి దానికి సంబరాలు చేసుకోవాలని చెప్తున్నాడు’ అని కేటీఆర్ మండి
Harish Rao | ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు విధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి నిత్యకృత్యంగా మారిందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో ఇచ్చారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే దివ్యాంగులు, చేయూత ఫించన్లు పెంచుతామని చెప్పి.. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచిపోయాయి.. రూపాయి పింఛన్ల పెంపు, నూతన పింఛన్లు ఇవ్వకపోవడంపై ఎమ్మార్పీఎస్ వ్యవస్థ�
తెలంగాణ ముఖ్యమంత్రి మళ్లీ మాటతప్పారు.. మడమ తిప్పేశారు.. సినిమా టికెట్ రేట్ల పెంపు, బెనిఫిట్షోల అనుమతి విషయంలో రేవంత్రెడ్డి తీరు వివాదాస్పదమవుతున్నది. అసెంబ్లీ సాక్షిగా ఎలాంటి ప్రీమియర్ షోలు, బెనిఫిట
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సాహసం చాలా ఎక్కువనటంలో, మాటల ఉధృతి ఎక్కువనటంలో, మనసులో ఏ మాట ఉన్నా నిస్సంకోచంగా బయటకు అంటారనటంలో ఎటువంటి సందేహం లేదు. తను ముఖ్యమంత్రి కాకముందు ఈ విషయాలు రాష్ట్ర ప్రజలకు గాని,
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని, వాటిని ఎందుకు నెరవేర్చడం లేదని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ను నిరుద్యోగులు నిలదీశారు. అశోక్నగర్, చిక్కడపల్లి నగర కేంద్ర గ్రంథాలయంలో మంగళవారం జరిగిన బోనాల ఉత్సవాలకు ఎ