ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(సీఏఎస్) ప్రమోషన్లలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్లు చేస్తున్న నిరసన బుధవారంతో 100వ రోజుకు చేరుకున్నది. మూ డు నెలలుగా అధ్యాప�
‘రేవంత్రెడ్డి.. యూనివర్సిటీలపై నీ కెందుకంత కక్ష..? విజ్ఞాన కేంద్రాల్లోని విలువైన భూములు అమ్మడంలోని అసలు ఆంతర్యమేంది?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సర్కార్కు ప్రశ్నలు సంధించారు.
సిలబస్ లేకుండా పరీక్షలను నిర్వహించారు. సబ్జెక్టులవారీగా నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా, హాజరైన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకు పిలిచారు.
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నైతిక, రాజ్యాంగ విలువలు సంక్షోభంలో పడ్డాయన
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర�
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రె స్ సర్కారుపై తిరుగుబాటు చేసి యేడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ చేస్�
నాలుగువేల కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి ఓ పక్క ప్రచారం చేస్తుండగా.. సోమవారం జరిగిన అసెంబ్లీ జీరో అవర్లో కంటోన్మెంట్లో డ్రైనేజీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.50 కో
Phone Tapping | ప్రత్యర్థి పార్టీల నేతలపై రాజకీయంగా కక్ష సాధించేందుకు పోలీసు కేసులు పెట్టి వేధింపులకు పాల్పడే రాష్ట్ర ప్రభుత్వ చర్యలు పరాకాష్టకు చేరుతున్నాయన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.
తెలంగాణ వైద్యవిధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్హెచ్ఎస్)గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం (టీజీజీడీఏ) డిమాండ్ చేసింది.
సభాహక్కుల ఉల్లంఘనకు పాల్పడిన సీఎం రేవంత్రెడ్డిపై తగిన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ ఫిర్యాదు చేసింది. శాసనసభలో కృష్ణా జలాలపై జరిగిన చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి తప్పుడు సమాచ�