KCR | అధికారం పోయిందనే ఆత్రుత లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే సమగ్ర వివేచన, సమున్నత వ్యక్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవహరించారు.
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ (జిల్లా సహకార కేంద్రం బ్యాంకు), పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘం)ల పాలక వర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. సంఘాల చైర్మన్ల సేవలకు స్�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ర్టానికి వాటిల్లుతోన్న జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీరని అన్యాయం జరుగుతోందని ఈ మేరకు గులాబీ పార్టీ నిర్ణయించి�
KCR | ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు.
Telangana | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఓ దళిత బిడ్డ గ్యాంగ్రేప్.. ఆపై అనుమానాస్పద స్థితిలో మృతి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఆదివాసీ బిడ్డపై లైంగికదాడి జరిగింది. కోదాడలో రాజకీయ పలుబడి కేసులో అమాయక దళ
భూ యజమానులకు మేలుచేసేది అంటూ ఏడాది క్రితం రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుల నెత్తిన పిడుగులా పరిణమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సమాజంలో అట్టడుగు వర్గా లు మొదలుకొని భూ య�
KCR vs Revanth Reddy | రెండు వ్యక్తిత్వాలు.. రెండు భిన్న ధ్రువాలు.. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు. మరొకరు ప్రజలను కష్టాలపాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజున
డిండి-నార్లాపూర్ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించనున్న రిజర్వాయర్ ముంపు నుంచి తమ గ్రామాలను కాపాడాలని ఎర్రవల్లి, ఎర్రవల్లి తండావాసులు విజ్ఞప్తి చేస్తున్నా ప్రభుత్వానికి పట్టదా..? అని ఎల్హెచ్పీఎస్
కొవిడ్ విజృంభిస్తున్న సమయంలో ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ధర్నాలు నిర్వహించినందుకు తిరుమలగిరి, మట్టంపల్లి, ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన 3 కేసుల్లో ఎగ్జామినేషన్ కోసం సీఎం ర�
కేసీఆర్ పాలనలో సింగరేణి సీఎస్ఆర్ నిధులను పూర్తిగా మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ కాలేజీల నిర్మాణం కోసం వినియోగించారు. రెండేండ్ల పాలనలో ప్రజలంతా సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి �
KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ మొదలవుతుందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని.. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు. కేసీఆర్ బహిరంగ సభల