మేడారం పనుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అతిజోక్యంపై ముందు కినుక వహించి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా మంత్రులు సురేఖ, సీతక్క.. సీఎం రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గారా? అంట
BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నే�
అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నింటా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని �
మోసాల పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలకే గతిలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం డోర్నకల్లో విలేకరుల సమావేశంలో ఆమె మ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి దశదిన కర్మలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.
ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పాలె, అభాండాలు వేయాలె, కుప్పలుతెప్పలుగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలె, అలవిగాని వాగ్దానాలు చేయాలె, గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టాలె, ప్రజలను ఊహల పల్లకిలో ఊరేగించాలె, అరచేతిలో �
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి తండ�
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నయవంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (Ravindra Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ �
ఏపీ సర్కారు చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో ఎకనామికల్ అప్రయిజల్ ప్రక్రియ ఆగబోదని కేంద్ర జల్శక్తిశాఖ చెప్పకనే చెప్పింది.