‘ పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు. దేశానికి వెన్నెముకలా ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని రైతులక�
‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్రెడ్డి ఇచ్చే హామీలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, ఆయన మాటమీద నిలబడే రకం క�
విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు అన్ని రంగాలలో కేరళ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి లేదని సీపీఎం సీనియర్
Pinarayi Vijayan : కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు వల్లెవేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మండిపడ్డారు. కేరళకు, రేవంత్ హయాంలోని తెలంగాణకు అభివృద్ధిలో ఆకాశమంత తేడా ఉందని స�
Universities | ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్.
Harish Rao | రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కోహెడలో కేటాయించిన 200 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.3,000 కోట్లు ఉన్నదని, దాన్ని �
Revanth Reddy | రోడ్లపై జనం బాజాప్తా తమను తిడుతున్నరని అయినా ఏ ఒక్కరిపై కేసులు పెడుతలేమని, సతాయిస్తలేమని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలో సర�
ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలే. కానీ విమర్శల తీరును బట్టి ఒక్కోసారి తేడా వస్తుంది. ఆ విధంగా రేవంత్రెడ్డి కేరళ ప్రభుత్వ విధానాలు, పరిపాలన వైఫల్యాలపై విమర్శలు చేసి ఉంటే ఎవరూ అభ్య�
ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
యాసంగి పంట కాలం మరికొద్ది రోజుల్లోనే పరిసమాప్తం కానుంది. అనేక చోట్ల వరి కోతలు షురూ అయ్యాయి. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందలేదు. రైతులకు ఇచ�
జిల్లాలోని కొహెడలో రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూములను కాసేసేందుకు సీఎం రేవంత్, ఆయన అనుయాయులు యత్నిస్తున్నారని మాజీ మంత్ర�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల బతుకులు చిధ్రమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్రెడ్డి ప్రభుత్వం.. పార్లమెంట్ చేసిన వీధి వ్యాపారుల (జీవన ఉపాధి రక్షణ,
రైతు కమిషన్లోని ఉద్యోగులకు ఆరేడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషన్కు కేటాయించిన నిధులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంతోనే సమస్య ఉత్పన్నమైందని కమిషన్ సభ్