గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడమంటే.. ప్రభుత్వ ఆస్తులన
ఒకవైపు వేల కోట్లు విలువ చేసే భూములను పెద్దలకు ధారపోస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అదే సమయంలో హైడ్రా పేరిట సామాన్యుడి ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తుంది. సుమారు 798 ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో కూల్చివేసిన ప్�
అధికారం అండ చూసుకుని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. గూండాయిజం చేస్తూ దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తొలిసీఎం, ప్రస్తుతం ప్రతి
ప్రధాన ప్రతిపక్ష నేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన కాంగ్రెస్
గూండాలను చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు డిమాండ్ చేశాయి. గజ్వేల్లో జరి
గి�
నాయకులు మర్యాదగా నడుచుకోవాలి, నలుగురు మెచ్చుకునేలా వ్యవహరించాలి. అందునా కోట్ల మందికి ప్రాతినిధ్యం వహించే ప్రభుత్వాన్ని నడుపుతున్నవారు ఇంకా జాగ్రత్తగా మెదలాలి. అంతేగానీ అధికారం ఉందనే అహంతో ఒంటెత్తుపో�
Jeevan Reddy | మార్పు రావాలి.. రేవంత్ పోవాలని మాజీ మంత్రి జీవన్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో.. ‘మార్పు రావాలి, కేసీఆర్ పోవాలి’ అన్నారని, తీరా ఇప్పుడు పరిస్థితి మారిందని, రెండేండ్లలోనే మార్పు రావా�
Vikarabad | కాంగ్రెస్ సర్కార్ ఆడుతున్న చెలగాటం... అమాయక రైతులకు భూ సంకటంగా మారింది. ఇందిరమ్మ రాజ్యంలో దశాబ్దాల కిందట నిరుపేద రైతులకు ఇచ్చిన భూముల్ని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకునే ప్రక్రియ రెండున్నరేండ�
Private School Fee | ప్రైవేట్ స్కూళ్లలో ఫీజులు అత్యంత తక్కువగా ఉన్నట్టు సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్టేట్మెంట్ ఇచ్చేశారు. తల్లిదండ్రుల రక్తమాంసాలు పిండుతూ ఒక్కో విద్యార్థి నుంచి ఏటా లక్షలాద�
Revanth Reddy |తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని, అద్భుతంగా పాలన అందిస్తున్నామని కేరళలో ఊదరగొట్టిన సీఎం రేవంత్రెడ్డికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ కౌంటర్ ఇచ్చారు.
: ‘తెలంగాణ రాష్ర్టానికి మీరేం చేశారు? ఎన్నికల ముందు మీరిచ్చిన హామీలను ఎంతవరకు అమలు చేశారు? ముందు ఆ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పి తీరాలి. ఆ తర్వాతే కేరళ సహా ఇతర రాష్ర్టాల గురించి మాట్లాడాలి’ అని సీపీఐ జాతీ�