‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరేంది రేవంత్రెడ్డీ?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ స్వయంగా తానుంటున్
ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, కాంగ్రెస్ అంటేనే మోసమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మూడు చింతపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్పల్లిలో,ఎల్లంపేట మున్సిపల్ ప�
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం క్షమించదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’ అని అంటారు. కడుపు నిండా విషం పెట్టుకున్నాక నోరు ఎలా మంచిదవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పనితీరుతో కాకుండా నోటితోనే వార్తల్లోకి ఎక్కుతున్నారు.
వేచి చూసింది చాలు. ఇక నోరు తెరువకతప్పదు. అడుగు ముందుకేయపోతే మొదటికే మోసం. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుంటే చూస్తూ ఎట్లా ఊకుంటది? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరుతో నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రి జోగు రామన
కేంద్రంతో చర్చలకు సిద్ధమై తెలంగాణ నీటిహక్కులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో ద్రోహాన్ని తలపెట్టారని మాజీ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. ఏపీ చేపట్టిన పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు గోదా
బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రగతిబాట పట్టిన పట్టణాలు.. కాంగ్రెస్ ఈ రెండేండ్ల పాలనలో నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. రాష్ట్రంలోని మున్సిపాలిటీలను స్వయంసమృద్ధి దిశగా నడిపించేందుకు కేసీఆర్ హయాంలో
High Court : పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో సంభవించిన భారీ పేలుడులో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం ఇవ్వకుండా తప్పించుకుంటున్న రేవంత్ సర్కారుపై హై కోర్టు (High Court) అసహనం వ్యక్తం చేసింది.
Kaloji Kala Kshethram | ఇటీవల హైదరాబాద్లో టీహబ్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించాలని చూసిన రేవంత్ సర్కార్.. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల రావడంతో వెనక్కితగ్గింది.. తాజాగా వరంగల్లో కేసీఆర్ మార్క్ అద్భ�