KTR | పిచ్చి కుక్కలు మొరుగుతూనే ఉంటాయి.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని మల్కాజ్గిరి కాంగ్రెస్ నేతలను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గూ
క్యాన్సర్ వ్యాధి కంటే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రమాదకరమని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్ రెడ్డి విమర్శించారు. ఇందిరమ్మ రాజ్యంలో గుంతల రోడ్లు, గుడ్డి దీపాలు ఉండేవని గుర్తుచేశారు. ఇప్పుడ�
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి శ్వేతపత్రాల సామ్రాట్ అని సైటైర్లు వేశారు. సీఎం అయ్యాక శ్వేతపత్రాల పేరుతో ప్రజలన�
కేసీఆర్ హయాంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. అబద్ధపు హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. రైతులకు బ�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో (Kollapur) సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా శుక్రవారం అర్ధరాత్రి నుంచే జర్నలిస్టుల అరెస్టుల పర్వం కొనసాగింది. కవరేజ్ వెళ్లేందుకు పాసులు ఉన్నాయని చెప్పినా పట్టించుకోన�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఢిల్లీలోని అధికారిక నివాసంలో కాకుండా హోటల్లో బసచేసి అక్కడ ఏపీ సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు.
తెలంగాణ రాష్ట్ర రైతాంగ ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా సీఎం రేవంత్రెడ్డి గురుదక్షిణగా గోదావరి జలాలను బనకచర్ల రూపంలో ఆంధ్రకు తరలించే అవకాశం కల్పిస్తున్నారని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మా జీ �
మీడియా చిట్చాట్ పేరిట సీఎం రేవంత్రెడ్డి వెళ్లగక్కిన చెత్తతో మర్యాద అనే పదానికి ఉన్న అన్ని హద్దులను చెరిపేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో తనను ఉద్దే�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సొంత జిల్లా పాలమూరుకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి అన్నారు. యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్ శంకుస్థాపన కోసం కొల్లాపూర్
సీఎం రేవంత్రెడ్డి ఏడాదిన్నర పాలనలో రాష్ట్రంలోని పల్లెలు కళ తప్పాయని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి తెలిపారు. సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ముగిసి 18 నెలలు దాటినా ఎన్నికల నిర్వహణలో
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రౌడీయిజం, గూండాయిజం రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశ�
సీఎంల భేటీలో బనకచర్ల అంశం ఎజెండాలో ఉన్నదా? లేదా? బనకచర్ల కమిటీ పడిందా? లేదా? ఆంధ్రా మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పింది నిజమా? కాదా? కమిటీ వేసినట్టు ఆల్ ఇండియా రేడియో చెప్పింది నిజమా? అబద్ధమా? చెప్పాలని మాజ�
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి పాలనలో ఎమర్జెన్సీ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రభుత్వ విధానాలు, ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్మీడియా వారియర్లపై అడ్డగోలు కేసులు పెడుతూ వేధిస
తెలంగాణపై ఆంధ్రా పత్రిక ఆంధ్రజ్యోతి పన్నాగం మరోసారి బయటపడింది. గోదావరి జలాల్లో తెలంగాణకు జరిగే అన్యాయాన్ని కప్పిపుచ్చి.. ఆంధ్రాకు మేలు చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నది.