బనకచర్లపై కొన్ని నిర్ణయాలు జరిగాయని ఆం ధ్రప్రదేశ్ ఇరిగేషన్ మంత్రి రామానాయుడు ప్రకటన చేసిన నేపథ్యంలో స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత తెలంగాణ ముఖ్యమంత్రిపై ఉం దని, ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ప్రజల�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో అరెస్టుల పర్వం కొనసాగింది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికకు చెందిన ముగ్గురు విలేకరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
బనకచర్ల మీద తామేమీ తీర్పు ఇచ్చేందుకు ఇద్దరు సీఎంలను పిలవలేదని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
రాష్ర్టాల మధ్య జల వివాదం ఏర్పడినప్పుడు.. వాటిని సమన్వయపరిచి పెద్దన్న పాత్ర పోషించి సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందని..అందుకే నిపుణుల కమిటీ వేసిందని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి
రాష్ట్రంలో రేవంత్రెడ్డి పాలనకు కౌంట్డౌన్ మొదలైందని, కాంగ్రెస్ భూతాన్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి అన్�
బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ శశిధర్ గౌడ్ అలియాస్ నల్లబాలు కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. రేవంత్రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన పోస్టును రీట్వీట్ చేశారని కరీంనగర
తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులను అడ్డుకోవద్దని ఏపీ సీఎం చంద్రబాబును తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాధేయపడ్డారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గం పెంట్లవెల్లి మండలం జటప్ర
బతుకుపోరాటం చేస్తున్న రైతులపై యుద్ధం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి రైతాంగానికి క్షమాపణలు చెప్పి కన్నెపల్లి పంప్హౌస్ ద్వారా గోదావరి జలాలు అందించాలని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు గుంటకండ్ల జగదీ
‘సీఎం రేవంత్రెడ్డి గారూ.. సిర్పూర్ నియోజకవర్గంలోని పల్లెలు ప్రగతి లేక అధ్వానంగా మారాయి. వాటి అభివృద్ధి పట్టదా..? అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. శుక్రవారం కుమ్రం
ఇందిరమ్మ రాజ్యంలో పల్లెల్లో గుంతల రోడ్లు....గుడ్డి దీపాలు ఉండేవని, సీఎం రేవంత్రెడ్డి మళ్లీ ఎనకటి రోజులు తీసుకువచ్చే విధంగా పాలన కొనసాగిస్తున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు తోట కమలాకర్రెడ్డి ఆరోపిం�
“కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్కారు బడులు నిర్వీర్యం అయ్యాయని, విద్యాశాఖను తన దగ్గర పెట్టుకొని ఏనాడూ సమీక్ష చేయని గొప్ప ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ర�
దేశ రాజధాని అయిన ఢిల్లీలో కేంద్ర జల్శక్తి శాఖ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ, ఏపీ రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. ఈ సమావేశంపై వెల్లువెత్తిన విమర్శలపై రేవంత్ రెడ్డి వివరణ ఇస్తూ.... ‘బనకచర్ల ప్రాజెక్�