తెలంగాణలో మెస్సీతో ఫుట్బాల్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ రామ్లీలా మైదానంలో నిర్వహించిన ఓట్ చోరీ మెగా ర్యాలీ సందర్భంగానైనా, సీడబ్ల్యూసీ సమావేశాల సందర్భంగానైనా రేవంత్ రెడ్డి �
నీళ్లలో నిప్పును రాజేసిందే తెలంగాణ ఉద్యమం. అట్లాంటిది తెలంగాణ గడ్డకు దక్కాల్సిన నీటి హక్కులకు గండి కొట్టి కలుగులో దాక్కుంటామంటే కుదురుతుందా? బాకా ఊదే మీడియా ముందు కృష్ణాజలాల్లో 700 టీఎంసీలు సాధిస్తామంటూ
ఏపీ ప్రభుత్వం తెచ్చిన బీసీ రక్షణ చట్టాన్ని రాష్ట్రంలోనూ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చర్చించి తీసుకురావాలని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణ య్య డిమాండ్ చేశారు.
‘కేసీఆర్ తెలంగాణకు మరణశాసనం రాశారు.. ఆయన నిర్ణయాలతో తెలంగాణకు నష్టం జరిగింది.. అలాంటి ఆయన్ను ఉరిదీయాలి’ అంటూ అంతెత్తున ఎగిరిపడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అదే కేసీఆర్ లేవనెత్తిన అంశాలకు వణికిపోయారా?
CM Revanth Reddy | అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోసారి అవగాహనారాహిత్యాన్ని బయటపెట్టుకున్నారనే విమర్శలొస్తున్నాయి. నీటి పంపకాలకు సంబంధించి డాక్యుమెంట్లలోని నిజాలను సైతం గ్రహించకుండా అభాసుపాలయ్�
అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డి అబద్ధాల వరద పారించారని, నిండు సభలో ఆయన చేసిన అసభ్యకరమైన, అత్యంత జుగుప్సాకరమైన మాటలను తెలంగాణ సమాజం క్షమించదని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత, మాజీ మంత్రి హరీశ్�
KP Vivekananda | సీఎం రేవంత్ రెడ్డికి ప్రజల మనోభావాలు పట్టడం లేదని శాసనసభ విప్ కేపీ వివకానంద గౌడ్ విమర్శించారు. అనుభవరాహిత్యంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు.
Talasani Srinivas Yadav | హైదరాబాద్ మహా నగరాన్ని అడ్డగోలుగా విభజిస్తున్నారని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విమర్శించారు. గూగల్ మ్యాప్ ఆధారంగా హైదరాబాద్ను విభజించినట్లు ఉన్నారని ఆయన ఎద్దేవా చేశారు.
Gangula Kamalakar | ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఇన్ని అవమానాలు ఎదుర్కోలేదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. కిరణ్కుమార్ రెడ్డి అప్పట్లో స్పీకర్గా ఉండే అని.. ఆ తర్వాత మనోహర్ అయ్యారని.. అయినా ఉద్యమ సమయంలో ఇలాంటి అవమాన�
Vemual Prashanth Reddy | అసెంబ్లీలో స్పీకర్ పక్షపాత వైఖరిని తెలంగాణ సమాజం గమనించిందని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. ప్రశ్నోత్తరాల సమయంలో సుదీర్ఘ ప్రసంగం చేయడం శాసనసభ చరిత్రలో ఇప్పటివరకు లేదని తెలిపారు.
Revanth Reddy | తెలంగాణ అసెంబ్లీ వేదికగా శుక్రవారం జాతీయ ఉపాధి హామీ పథకంపై జరిగిన చర్చ ఒక విచిత్రమైన రాజకీయ వాతావరణానికి వేదికైంది. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఆత్మను కేంద్రం దెబ్బతీస్తున్నదని, ని�
హైదరాబాద్ మెట్రో రైలును స్వాధీనం (టేకోవర్ ) చేసుకుంటామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేసిన కాంగ్రెస్ సరారు.. తీరా ఆచరణలోకి వచ్చేసరికి చతికిలపడింది. మూడు నెలల్లో ఎల్ అండ్ టీ నుంచి మెట్రోను లాగేసుకుంటామని సాక�