అంబేదర్ జయంతి వేడుకలకు రూ.10 లక్షలు ఖర్చుపెట్టే సత్తా ఈ ప్రభుత్వానికి లేదా..? అని కాంగ్రెస్ నేత చల్లూరి మధు ప్రశ్నించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేదర్ సెంటర్లో ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతిని సీఎం రేవంత్రెడ్డి తన స్వార్థ రాజకీయాల కోసం వాడుకున్నారని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగబాలు విమర్శించారు.
దేశంలో రాహుల్గాంధీ తర్వాత రేవంత్రెడ్డే మేధావి అని కేంద్రమంత్రి కిషన్రెడ్డి చురకలంటించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ నాడు కాంగ్రెస్ పార్టీ తెలుగు ప్రజలను బంట్రోతులుగా చూసిందని దుయ
అధికారంలోకి వచ్చిన వెంటనే దళితబంధు స్థానంలో అంబేద్కర్ అభయహస్తం పేరుతో రూ.12 లక్షలు ఇస్తామన్న హామీని అటకెక్కించిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేడు అంబేద్కర్కు దండలేయడం అంటే ఆ మహానుభావుడిని అవమానించడమే�
సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి కొట్టిన దెబ్బకు సీఎం రేవంత్ దిగొచ్చారు. గతంలో ఎన్నడూ జగిత్యాల కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పట్టించుకోని ఆయన మంగళవారం ఏకంగా వారితో హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రత�
తెలంగాణ ముఖ్యమంత్రికి సరైన గౌరవం లభించడంలేదు. ఆయన కూడా గౌరవంగా ఏమీ మాట్లాడటంలేదు. ముఖ్యమంత్రి కదా.. ఆ హోదాకైనా గౌరవం ఇవ్వాలి కదా అనేవాళ్లు ఉండొచ్చు. పెద్ద హోదాతో గౌరవం రాదు.. ఒక్కోసారి చిన్నహోదాలో ఉన్నవార�
Kishan Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వారానికోసారి ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నాడో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి డిమాండ్ చేశారు.
సీఎం రేవంత్రెడ్డి అండతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ఆర్థిక అరాచకవాదిగా మారి రాష్ట్రాన్ని దోచుకుంటున్నాడని బీఆర్ఎస్ నేత గట్టు రాంచందర్రావు ఆరోపించారు.
Revanth Reddy | నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ర్టాల సీట్లు భారీగా
రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పీఆర్సీ వర్తించదా? కరువుభత్యం కలగానే మిగిలిపోతుం దా? ఇన్నాళ్లూ హక్కుగా ఉన్న ‘పెంపు’, ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయపై ఆధారపడబోతున్నదా? అంటే భవిష్యత్తులో ఇదే జరుగబోతున్నదని పె
అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది.
నగరానికి కీలకమైన డబు ల్ డెక్కర్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకే రీతి ప్రాజెక్టు విషయంలో భిన్నమైన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎల్బీ నగర్ నుంచి హయత్ న