పెన్షన్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇప్పటికే 60 మంది చనిపోయారని, వార�
రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
యాదవులను చిన్నచూపు చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని పాలించే అర్హత కోల్పోయారని, తక్షణమే యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతామని యాదవ జేఏసీ చైర్మన్ డాక్ట�
Niranjan Reddy | అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి కానీ.. రాజకీయ నాయకుల కొమ్ముకాయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. దేవుళ్లప�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. 35 ఏండ్లు కష్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ ర�
రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపని దివ్యాంగులు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చే�
సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శనివారం మంత్ర�
మూసీ సుందరీకరణలో కేసీఆర్ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని, అ�
KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూటిగా ప్రశ్నించారు.
కొండాపూర్, మార్చి 14: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొదటిసారిగా ముస్లీంలకు తోఫాను అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు.
Revanth Reddy | ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసగించడం వంటి ఆర్థిక నేరాలు కలిగిన తన బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాను కాపాడుకొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అధికా