ఎక్కడయినా సరే ఆయకట్టుకు అనుగుణంగా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ప్రతిపాదిస్తారు. అవసరమైతే కాస్త ఎక్కువగానే నీటిని డిమాండ్ చేస్తారు. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, భీమా ప్ర
Protest | రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు పాలనపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డిది ప్రజాపాలన కాదని, పనికిమాలిన పాలన అని మండిపడుతున్నారు.
Revanth Reddy | ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్' అనే థీమ్తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు �
Revanth Reddy | మావటివాడు ఏనుగును చిన్నప్పుడే గొలుసుతో కట్టేస్తాడు. మొదట్లో అది గొలుసును తెంపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ, దాని బలం సరిపోక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఏనుగు పెరిగి పెద్దదైన తర్వాత కూడా మ
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వా�
నిరుద్యోగులకు జడిసిన సీఎం రేవంత్రెడ్డి రూట్ మార్చారు. ఎక్కడి కక్కడ నిర్బంధాలు విధించి ప్రైవేట్ మాల్ ఓపెనింగ్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. సీఎం కార్యక్రమానికి నిరుద్యోగులు ఎక్కడ ఇబ్బందులు పెడతార�
నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్.. అశోక్ నగర్ వరకు అడుగడుగునా పోలీసులే.. ఎటుచూసినా రక్షణ వలయమే.. అరగంట కార్యక్రమానికి ఆరేడుగంటల హడావిడి.. వెయ్యిమంది పోలీసులు ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతమంతా ద�
కేపీసీ ప్రాజెక్ట్స్తో కేటీఆర్కు సన్నిహిత సంబంధాలున్నాయంటూ.. నాడు ఓట్ల కోసం అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్ ఎలా కట్టబెట్టారని బీ�
జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము సిద్ధమని, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు సెటైర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ ల
Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్ర�
Harish Rao | ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చే
KTR | రాహుల్గాంధీని రేవంత్రెడ్డి పప్పు కాదు.. ‘ముద్దపప్పు’ అన్నారు. అదే మాటను నేను రిపీట్ చేశాను. సోనియాగాంధీని ‘వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత.. తెలంగాణ పిల్లలను చంపింది’ అని రేవంత్రెడ్డి అనడం నిజ�