మాన్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. కేసీఆర్ బయటకు రావడంతో పట్టుకున్న భయం శరీరాన్ని, మెదడును ఆవహించింది.
కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్మీట్తో సీఎం రేవంత్రెడ్డికి జడుపు జ్వరం పట్టుకున్నది. మూడు రోజుల తర్వాతకూడా ఆయన కోలుకోలేదు. ఈ మూడు రోజులు ఆయనకు నిద్ర కరువైంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోస్గి సభలో కేసీఆర్పై చేసిన అనుచిత వ్యాఖ్యలు, తిట్ల దండకంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే పరిషత్ ఎన్నికలు కూడా పెట్టేందుకు జంకుతున్నాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు విమర్శించారు.
రాష్ట్ర రాబడిని పెంచడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సర్కారు.. అందినకాడికి అప్పులు తెచ్చి తెలంగాణ ప్రజలపై మోయలేని భారం మోపుతున్నది. ఆదాయానికి, వ్యయానికి మధ్య పెరుగుతున్న అగాధాన్ని పూడ్చేందుకు పరిమితి
రిటైరైన ఉద్యోగుల పెన్షన్ ప్రయోజనాలు, దాచుకున్న సొమ్ము వంటి బెనిఫిట్లను ప్రభుత్వం తక్షణమే చెల్లించాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్ మెట్రో విస్తరణలో కేంద్రం రాష్ర్టానికి మళ్లీ మొండి చేయి చూపింది. చోటే భాయ్ డ్రీమ్ ప్రాజెక్టు ఫ్యూచర్ సిటీకి మెట్రో పరుగులు పెట్టించాలని కలలు కంటుంటే... బడే భాయ్ ఆశలు నీళ్లు చల్లుతున్నారు. న�
‘జగిత్యాల జిల్లా కొండగట్టు అంజన్న ఆలయ ప్రాంగణంలో అటవీశాఖ, దేవాదాయశాఖల మధ్య భూహద్దుల వివాదంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు నోరుమెదపరెందుకు..? నెలరోజులుగా వివాదం నడుస్తున్నా మౌనం వీడి సమస్య పరిష్కారం
నారాయణపేట జిల్లా కోస్గిలో బుధవారం సీఎం రేవంత్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మీయ సమ్మేళనాన్ని బీఆర్ఎస్కు చెందిన 27 మంది సర్పంచులు బహిష్కరించారు. ఇటీవల గెలుపొందిన కొత్త సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు స
మౌనం బలహీనత కాదు, ఒక ఆయుధం. మేధావుల సందర్భోచిత, అర్థవంతమైన మౌనం మరింత శక్తివంతమైనది. అందుకే సీఎం రేవంత్ను కేసీఆర్ మౌనం ఎక్కువగా భయపెట్టింది. రాజకీయాల్లో ఒక నాయకుడు మౌనంగా ఉండటమంటే అతను అన్నింటి నుంచి తప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే అసెంబ్లీలో విద్యుత్ సరఫరా మీద చర్చ పెట్టాలని అని మాజీ మంత్రి హరీశ్రావు సవాల్ విసిరారు. తాము సబ్స్టేషన్కు వచ్చిన లాగ్బుక్ చూశామని అధికారుల మీద చర్యలు తీసుకో�
భీమా ప్రాజెక్టు ప్రారంభమై దాదాపు 15 ఏండ్లవుతున్నది. ఎక్కడికక్కడ పంటలు వేసుకొని రైతులు జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు వరి కాదు, జొన్నలు లేదా ఏదైనా ఆరుతడి పంటలు వేసుకోండని రేవంత్ చెప్తే రైతులు ఒప్పుకుంటార�
గ్లోబల్ సమ్మిట్, యూనివర్సిటీల సదస్సులకే రాష్ట్ర ప్రభుత్వం పరిమితమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో రెండ్రోజులపాటు జరిగిన రాష్ట్ర కార�