Harish Rao | సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
Tejasvi Surya | తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ వేయి తలల విషనాగై బుసకొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోదీ విషం చిమ్మడం మొదలుపెట్టగా, ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉ�
Revanth Reddy | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్లో తప్పుబట్�
తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు.
తెలంగాణ ప్రభుత్వం కులాలవారీగా వెల్లడించిన గణాంకాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆలయ ప్రవేశాలకు ఓసీలే అధికంగా వివక్షకు గురవుతున్నారని నివేదించడం ఇప్పుడు ఆ�
పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పును రేవంత్�
దేశమంతా బాగుండాలని ఆ నాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే, సభ ఇన్చార్జి పల్లా రాజ
అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ పాలనలో ఘోరంగా విఫలమైందని జగిత్యాల సభ ధర్మపురి నియోజకవర్గ ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ఆరోపించారు.
రాష్ర్టాల ఆదాయం ఆధారంగా నియోజవర్గాల పునర్విభజన చేపట్టాలనే సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదన రాజ్యాంగ విరుద్ధమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ మండిపడ్డారు. ఈ మేరకు ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి ప�
కల్వకుర్తి సభలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జైపాల్రెడ్డి పేరు పెట్టిన సీఎం రేవంత్రెడ్డి, రెండున్నరేండ్లు దాటినా ఎందుకు పూర్తిచేయడంలేదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్యాదవ్ ధ్వజమెత్తారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 68వసారి ఢిల్లీ పర్యటనకు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్తో కలిసి బుధవారం బయల్దేరి వెళ్లారు. మహిళా రిజర్వేషన్ల బిల్లు, డీలిమిటేషన్పై కేంద్ర ప్రభుత్వం గురువారం నుంచి మూ�
సీఎం రేవంత్రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుతంత్రం పన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటేనే వణికిపోతున్న ఆయన.. జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జ
కాంగ్రెస్ పార్టీ అనేది రేవంత్ రెడ్డి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మారింది. కాంగ్రెస్ పార్టీ రేవంత్పై పట్టు కోల్పోయిందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
KTR | కామారెడ్డి జిల్లాలోని ఎల్లారెడ్డి బీసీ బాలికల హాస్టల్ లో 8వ తరగతి విద్యార్థిని శ్రావణి మరణించడం అత్యంత విషాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ బాధాకరమైన సంఘటనకు పూర్తి బాధ్యత విద�