ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన అధికారిక సభలో కేసీఆర్ను తిడుతూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం ఏంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మారలేదు. భాష మారలేదు. ఆయన నోట మళ్లీ అభ్యంతరకరమైన, అనుచితమైన భాషే వచ్చింది. ఒకవైపు జగిత్యాల సభలో కేసీఆర్ హుందాగా మాట్లాడితే.. అదే సమయంలో పోటీగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నస
KCR | సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటున్నారని.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం
Kalvakuntla Sanjay | కేసీఆర్ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర కుట్రలు చేసినా.. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయితదని ధీమా వ్యక్తం చేశారు.
Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని �
అందరికీ అన్నం పెట్టే రైతన్న కుటుంబానికి భరోసా కల్పించేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబీమా అమలు చేయగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆ పథకాన్ని నీరుగారుస్తున్నది.
ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేస్తున్నది. ఎల్నినో ముప్పు పొంచి ఉన్నదని హెచ్చరిస్తున్నది. వారం క్రితమే ఈ మేరకు నివేదికలు విడుదల చేసింది. అప్రమత్తంగా ఉండాలని, నీటి సంరక్�
గోదావరి కాంగ్రెస్ సర్కార్కు ఓ పిక్నిక్ స్పాట్లా మారింది. పునరుద్ధరణ కమిటీ పేరుతో సీఎం రేవంత్రెడ్డి సోమవారం మరోసారి మేడిగడ్డ టూర్కు సిద్ధమయ్యారు. ఇప్పటికే టీ పీసీసీ హోదాలో రాహుల్గాంధీతో ఒకసారి, �
రాష్ట్ర మైనారిటీ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేసేందుకు గవర్నర్ శివప్రతాప్ శుక్లా అభ్యంతరం వ్యక్తం చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
‘మీరు కడుపునిండా తినండి. బిల్లు నేనే కడతా.. అన్నాడట ఒకాయన. నాకు ఆకలిగా లేదంటే. లేదు.. లేదు మొహమాట పడొద్దు. పుష్టిగా తినండి అన్నాడట. తీరా తిన్నాక.. ఇప్పుడు నా దగ్గర డబ్బుల్లేవు. మీ బిల్లు మీరే కట్టుకోండి అని అనే�
సింహం వస్తున్నదంటే తోడేళ్లకెంత భయమో.. కేసీఆర్ సభ అంటే రేవంతుకు కూడా అంత వణుకు పుడుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో మండల కన్వీనర్ చ�
రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీల అమలు చేయడంపై ఉన్న బాధ్యత కన్నా, బీఆర్ఎస్ అంటేనే సీఎం రేవంత్కు భయం ఎక్కువగా ఉందని ఆ పార్టీ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.
అనతికాలంలోనే అస లు నైజం బయటపడటంతో ‘వలస కాంగ్రెస్'పై అసలు కాంగ్రెస్ సీనియర్ల తిరుగుబాటు మొదలైంది. ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలన, నాయకత్వంపై పార్టీ సీనియర్లలో భ్రమలు తొలిగిపోతున్నాయి.