Harish Rao | ఆర్టీసీ కార్మిక సోదరుడు శంకర్ గౌడ్ ఆత్మబలిదానం మా హృదయాలను తీవ్రంగా కలిచివేసిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. సంస్థను కాపాడేందుకు, కార్మికుల హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన శ�
UPA Act | ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న గొంతులంటే రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భయం పట్టుకుంది. ప్రతిక్షణం ప్రజల పక్షాన అప్రమత్తంగా ఉంటూ.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ, అధికారుల అవినీతిని ప్రశ్నిస్తున్న, ప్రజ�
Kaleshwaram | ‘మేడిగడ్డ కుంగింది.. కాళేశ్వరం కథ ఒడిసింది.. ప్రాజెక్టు పనికిరాదు.. లక్ష కోట్లు వృథా’ అంటూ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు, కొందరు కుహనా మేధావులు మోపిన నిందలన్నీ నీళ్లపాలయ్యాయి. రేవంత్ సర్కార్ రెండున్�
RTC Strike | ఆర్టీసీ సమ్మె చిలికి చిలికి గాలివానగా మారి ప్రభుత్వం మెడకు చుట్టుకోవడంతో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని తెలిసింది.
ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని సమ్మెను విరమింపజేయాలని సీపీఐ సీనియర్ నేత చాడ వెంకటరెడ్డి గురువారం ఒక ప్రకటనలో కోరారు. ఎన్నికల ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని నాడు కాంగ
కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలి.. కాంగ్రె�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం నియమించిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్రెడ్డికి చెంపపెట్టు అని రాజ్యసభ మాజీ సభ్యుడు, బీఆర్ఎస్ �
ఎన్నికల ముందు కాంగ్రెస్ నిరుద్యోగ మ్యానిఫెస్టోను ప్రకటించింది. తమ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీని చిక్కడపల్లి లైబ్రరీకి తీసుకువచ్చి నిరుద్యోగు�
ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని మంథని నియోజవకవర్గంలోని వల్లె కుంటకు తీసుకొచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ నేడు కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం రేవంత్రెడ్డిత�
ఘోష్ కమిషన్ పేరిట కేసీఆర్పై కక్షగట్టి మూడేండ్లుగా పొలిటికల్ డ్రామా నడిపిన రేవంత్రెడ్డి.. రాష్ట్ర చరిత్రలో 420 ముఖ్యమంత్రిగా మిగిలిపోయారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి ధ్వజమెత్తా
Harish Rao | పదేండ్లు రాష్ర్టాన్ని పాలించిన ముఖ్యమంత్రిగా జగిత్యాల సభలో కేసీఆర్ ఎంతో హుందాగా రాష్ట్ర ప్రయోజనాల కోసం స్టేట్మన్లా మాట్లాడితే, సీఎం రేవంత్రెడ్డి మాత్రం కుర్చీనికాపాడుకొనేందుకు స్ట్రీట్మ్�