Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకో రకం కొత్త కష్టం వచ్చి పడుతున్నది. కొన్నాళ్లుగా స్వాధీన ప్రక్రియలో అవాంతరాలతో ఆగం కాగా, ఇప్పుడు రోజువారీ నిర్వహణ తీవ్ర సందిగ్ధంలో పడింది.
Revanth Reddy | పాలమూరుపై సీఎం రేవంత్రెడ్డిది కపట ప్రేమేనని తేలింది. ఉమ్మడి జిల్లా నీటివాటాపై కొట్లాడలేని నైజం బయటపడింది. పాలమూరుకే చెందిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని భావిస్తే.. తన గ�
Secret Meeting | మంత్రులను పిలువలేదు.. అంతర్రాష్ట్ర అధికారులను భాగస్వాములను చేయలేదు.. ఎజెండా అంశాల ప్రస్తావనా లేదు. కేవలం కేంద్ర మంత్రి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రమే గంట పాటు రహస్యంగా భేటీ అయ్యారు. పూర
Revanth Reddy | రోజుకు ఓ గంట అదనంగా పనిచేసి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే, పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఓ సీఐ లంచావతారం... ఉన్నతాధికారి అక్రమాస్తులే కాదండోయ్... అనేక మంది ఖాకీ దుస్తులు వేసుకుని వసూళ్లకు తెగబడుతోన్న వ్యవహారం ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో సంచలనం రేకెత్తిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట
నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆ�
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన 33 నూతన క్రస్ట్గేట్లను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఉ�
‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర
Hyderabad Metro | మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు అనుమతుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమం�
Gundrevula Reservoir | నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానిక�