Group-1 | గ్రూప్ - 1 పరీక్ష నిర్వహణలో పబ్లిక్ సర్వీస్ కమిషన్ విఫలమైనందున సీఎం రేవంత్ రెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ వద్ద బీఆర్ఎస్వీ నిరుద్యోగ విద్యార్థులతో క
BRSV | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని, జాబ్ క్యాలెండర్ను ప్రకటించి ఉద్యోగ నోటిఫికేషన్లను ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నేతలను పోలీస�
Srinivas Goud | గ్రూప్-1 పరీక్షను తిరిగి నిర్వహించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్వీ నాయకులను అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. అరెస్టు చేసిన బీఆర
గ్రూప్-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు (Mahila Shakti Canteens) ప్రారంభించి ప్రతీ మహిళను కోటీశ్వరురాలును చేస్తా.. ప్రతీ మహిళకు రుణసదుపాయం కల్పిస్తా.. వారందరికీ అండగా ఉంటా, ఆదుకుంటా.. ఇది సాక్షాత్తు సీఎం రేవంత్రెడ�
హైడ్రా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నదని, బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక�
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్రెడ్డికి చేతకావడం లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ, కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న రేవంత్రెడ్డి ప్రజలను పక్కదారి పట
ఎదుటివారిని వేలెత్తి చూపినప్పుడు నాలుగు వేళ్లు మనల్నే ఎత్తిచూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. ఆ సోయి లేనపుడు.. కనీసం వేలెత్తి చూపిన దానిలో తర్కమైనా చూపాలి. ఇవేవీ లేనప్పుడే పసలేని వాదనలు తెరపైకి వస్తాయి. �
తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ-కార్ రేస్ నిర్వహించామని, ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
మల్లన్నసాగర్ను వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008, 2009లో కట్టించారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ బతికి ఉంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుక
రేవంత్రెడ్డి, మంత్రులకు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, వేదికలపై ఏదేదో మాట్లాడుతూ తెలంగాణ పరువును తీస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అధికారంలో వచ్చిన