Revanth Reddy | పాలన తక్కువ పర్యటనలు ఎక్కువ అన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) వ్యవహారం ఉన్నది. పైసా పనులు జరుగకపోయినా ఢిల్లీ-హైదరాబాద్ మధ్య చక్కర్లు కొడుతున్నారు. ఏడాదిన్నర కాలంలో ఇప్పటికే 49 సార్లు ఢి�
కాంగ్రెస్ అంటేనే మోసం, దగా, నయవంచన అని ఫార్మా సిటీ భూముల వ్యవహారంలో మరోసారి తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. రేవంత్ పాపాల పుట్ట రోజురోజుకూ పెరిగిపోతూనే ఉందని చెప్పారు.
సీఎం రేవంత్రెడ్డి ఎన్ని అభ్యంతరాలు వ్యక్తంచేసినా కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆమె అనుకున్నట్టుగానే పాదయాత్ర చేపట్టారు. సెంటర్ ఆఫ్ అట్రాక్షన్
‘తెలంగాణ పరిరక్షణ పోరులో మరింత పదునెక్కి పోరాడుదాం’ అని ఇటీవల మహా న్యూస్ వివాదం నేపథ్యంలో, అక్రమ కేసులతో ఇరువై రోజులు చంచల్గూడ జైల్లో గడిపి బయటికొచ్చిన సందర్భంగా విద్యార్థి నేతలు భావోద్వేగంతో పునరుద
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై ప్రభుత్వం ఏర్పాటుచేసిన జ్యుడీషియల్ కమిషన్ విచారణ పూర్తిచేసింది. కమిషన్కు నేతృత్వం వహించిన జస్టిస్ పినాకీచంద్రఘోష్ ప్రాజెక్టు�
సీఎం రేవంత్రెడ్డి గత నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్లి బనకచర్లకు పరోక్షంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వచ్చిన సంగతి తెలిసిందే. హైదరాబాద్లో ఉన్నప్పుడు బనకచర్లను వ్యతిరేకిస్తాం, ఎంతవరకైనా వెళ్తాం అంటూ బీరాలు పలి
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న తమను సర్కార్ మోసగించిందని భూనిర్వాసితులు ఆరోపించారు. తమ ఆందోళనకు అండగా నిలబడాలని నిర్వాసితులు అన్ని రాజకీయ పార్టీల నాయకులను కోరారు. గురువారం నా�
రాష్ట్రంలో విద్యుత్తు పంపిణీకి కొత్త డిస్కంను ఏర్పాటుచేయాలని ప్రజలు కోరలేదు. ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేయలేదు. విద్యుత్తు సంస్థలు కూడా ప్రతిపాదించలేదు. కానీ, రాష్ట్రంలో కొత్త డిస్కంను ఏర్పాటుచేయాల�
ఎన్నికల ముందు మైనార్టీలకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని, రేవంత్రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19నెలలైనా ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చలేదని మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మం
Supreme Court Vedict | పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా కాంగ్రెస్ , రేవంత్ రెడ్డికి జ్ఞానోదయం కలగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు డాక్టర్ కురువ విజయ్ కుమార్ సూచించారు.
KTR | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా స్పందించారు.
MLA Vivekananda | తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఆర్ఎస్ నేతలు స్పందిస్తున్నారు. ఈ అనర్హత పిటిషన్లపై మూడు నెలల్లోపు స్పీకర్ నిర్ణయం తీసుకోవా�