Telangana | తెలంగాణ బడ్జెట్ 2026-27లో మౌలిక సదుపాయాలకు భారీగా నిధులు కేటాయించాలని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాష్ట్ర రాజకీయ, ఆర్థిక వర్గాల్లో చర్చనీయాంశమైంది.
అసెంబ్లీ ప్రాంగణంలో అత్యాధునిక హంగులతో ఆధునీకరించిన శాసనమండలిని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో అసెంబ్లీ స్పీకర
‘ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్ స్కీమ్. ఈ పథకానికి పూర్వవైభవం తీసుకొచ్చాం’ అని సీఎం రేవంత్రెడ్డి చెబుతుంటే.. క్షేత్రస్థాయి పరిస్థితులు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో రాజశేఖర్రెడ్డి హయా�
అస్తవ్యస్త విధానాలతో అన్ని రంగాలనూ దెబ్బతీసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఔట్డోర్ అడ్వైర్టెజింగ్ మీడియాను కూడా ధ్వంసం చేసేందుకు కుట్రలకు దిగుతున్నదని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ధ్వజమెత్తారు.
సీఎం రేవంత్రెడ్డికి పాలన చేతకావడంలేదని మరోసారి రుజువైందని, శిల్పకళా వేదికగా జరిగిన ఉద్యోగుల కార్యక్రమంలో ముఖ్యమంత్రి మాటలే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్ ష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమ�
‘రేవంత్రెడ్డి పొద్దంతా కాంగ్రెస్.. రాత్రి కాగానే బీజేపీ. రేవంత్, మోదీ కలిసి రైతులను ముంచిండ్రు. బడే భాయ్.. చోటే భాయ్ ఒకటైండ్రు. ఉచిత కరెంటు ఎత్తేసే కుట్ర జరుగుతున్నది. వ్యవసాయ మోటర్లకు మీటర్లు పెట్టే ఆ
రైతు భరోసా పథకాన్ని రద్దు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేస్తున్నదా? ఐక్యరాజ్యసమితి సైతం అభినందించిన పంట పెట్టుబడి సాయం అందించే ఆ పథకాన్ని ఖజానాకు భారంగా భావిస్తున్నదా? మాజీ సీఎం కేసీఆర్ ఆనవ�
Harish Rao | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో, కేసీఆర్ నాయకత్వంలో కరీంనగర్ జిల్లాను అద్భుతమైన వాటర్ హబ్గా మార్చామని.. పొద్దున లేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని రేవంత్ రెడ్డి పదేపదే అబద్ధాలు చెబుతున్నాడని మాజీ
Allu Sirish | మెగా కుటుంబంలో మరో శుభవార్త వినిపించింది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ చిన్న కుమారుడు, హీరో అల్లు శిరీష్ తన ప్రేయసి నయనికతో వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ పెళ్లి వేడుక శుక్రవారం (మార్చి 6, 2026) సాయంత్ర�