Pochampally Srinivas Reddy | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు ప్రజాస్వామ్య విలువలను కాలరాసే విధంగా ఉందని ఎమ్మెల్సీ, శాసనమండలిలో �
RS Praveen Kumar | హైదరాబాద్ సరూర్నగర్లో బీఆర్ఎస్ పార్టీ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేయడంపై సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Liquor Sales | ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ను తెలంగాణ ప్రభుత్వం మరో కోణంలో చూసింది. ఆటలను ప్రోత్సహించి, క్రీడాస్ఫూర్తిని పెంచే అవకాశాన్ని, మద్యం విక్రయాలను పెంచు�
Revanth Reddy Vote | ‘సర్' ప్రక్రియ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రెండుచోట్ల ఓటు హక్కు ఉండదని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) జ్ఞానేశ్కుమార్ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు.
Congress Scam | తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఎల్ నినో కరువును అదునుగా చూపి ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధమైంది.
రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్లో పుట్టగతులుండవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అడ్హాక్ కమిటీ మండల సమన్వయకర్త పరుపాటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్ర�
ఆకాశం పెద్ద గాడుపు దుమారంతో తేటగైనట్టు, అగాధంలోకి అడుగేసిన వారికి మిణుగురు మెరుపేదో అర్థం చేయించినట్టు సమస్త తెలంగాణ యువతరానికి నేడొక నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. చరిత్ర చదివినా, పెద్దలు వివరించిన�
తెలుగు ప్రజలకు నిరంత రం వార్తలను పోస్టుల రూపంలో అందిస్తున్న తమపై రేవంత్ సర్కార్ అకసు వెళ్లగక్కుతున్నదని ‘తెలుగు స్ర్కైబ్' ని ర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనల లెక వ�
Ketireddy Vasudevareddy : జూలై 18న నిర్వహించనున్న 'యువ సంగ్రామ సదస్సు'ను విజయవంతం చేయాలని నిరుద్యోగులకు రాష్ట్ర కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.
Water Crisis | వరద వస్తేనే నీళ్లని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 42.18 టీఎంసీలేనని తేల్చిచెప్పింది.
Telangana CM | రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు పాలనే నడుస్తున్నదని, తెలంగాణ సీఎంవోనే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని, కొద్దిమంది వ్యక్తులే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠ�
రాజకీయాల్లో అబద్ధం తాత్కాలికంగా గెలువవచ్చేమో కానీ, సత్యం ఎప్పుడూ శాశ్వతంగా నిలబడుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల దార్శనికతతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై, అప్పటి రాష్ట్ర ఆర్�