తొమ్మిది రోజుల్లో రూ .9 వేల కోట్ల రైతు భరోసా ఇచ్చామని గొప్పలకు పోయిన రేవంత్రెడ్డి ప్రభుత్వం సరిగ్గా నెల తిరక్క ముందే 15 రోజుల్లో రూ. 15 వేల కోట్లు జనం దగ్గర నుంచి గుంజుకునే లిక్కర్ పాలసీ అమల్లోకి తెస్తున్నద
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పదేపదే జర్నలిస్టులపై ఇష్టానుసారం మాట్లాడుతూ.. తన హుందాతనాన్ని కోల్పోతున్నారని సీనియర్ జర్నలిస్టులు విమర్శించారు. ఆ జర్నలిస్టులు, డిజిటల్ మీడ�
కాంగ్రెస్ పార్టీ 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతున్నా హామీలు నెరవేర్చక ప్రజలను మోసం చేసిందని ముక్రా(కే) మాజీ సర్పంచ్ గాడ్గె మీనాక్షి విమర్శించారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని భూ నిర్వాసితులు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆదివారం �
టీ-హబ్... హైదరాబాద్ ఐటీ రంగానికి ఐకాన్. ఈ వేదికగా ఎంతోమంది యువ పారిశ్రామికవేత్తలు తమ సొంత ఆలోచనలతో వందల సంఖ్యలో స్టార్టప్లకు పురుడుపోశారు. తద్వారా స్టార్టప్ల రంగంలో హైదరాబాద్ను దేశంలోనే అగ్రగామిగా
డిజిటల్ మీడియా జర్నలిస్టులు లేకపోతే సీఎం రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి పదవి వచ్చేదా? అని వక్తలు, సీనియర్ జర్నలిస్టులు ప్రశ్నించారు. ఆనాడు సోషల్ మీడియా, డిజిటల్ మీడియాలో కాంగ్రెస్కు అనుకూలంగా కథనాలు
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి పేదల వైద్యం పట్టడంలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచిత వైద్య పరీక్షలను అందించేందుకు 2018లో కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన ‘టీ-డయాగ్నోస్టిక్స్'పై రేవంత్రెడ్డి ప్ర
ప్రతిష్టాత్మకమైనదిగా చెప్పుకుంటున్న హ్యామ్ (హైబ్రిడ్ యాన్యుటీ మోడ్) రోడ్ల ప్రాజెక్టును పూర్తిగా బ్యాంకు రుణంతో చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అది ఆసియా అభివృద్ధి బ్యాంకు (ఏడీబీ) రుణంతో
Meenakshi Natarajan | పల్లెల్లో తిరగాలని, కాంగ్రెస్ ప్రభుత్వ 18 నెలల పాలన గురించి ప్రజలను అడిగి తెలుసుకోవాలని కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ భావించారు. కానీ.. ఆమె ప్రజలను కదిలిస్తే కన్నీళ్లు, శాపనార్�
జర్నలిస్టులు, పత్రికలపై కాంగ్రెస్ ప్రభుత్వం, పార్టీ ఎదురుదాడికి దిగుతున్నది. ఆ జర్నలిస్టు చెంప పగలగొట్టాలనిపిస్తున్నదని, అక్షరం ముక్కరాని వారు కూడా జర్నలిస్టులుగా చలామణి అవుతున్నారని సీఎం రేవంత్రె�
ఎట్టకేలకు హోంగార్డుల బాధలు ప్రభుత్వం దృష్టికి చేరాయి. జూలై 30 నుంచే హోంగార్డులకు వేతనాలు జమ అవుతున్నాయి. రెండు కమిషనరేట్ల పరిధిలో హోంగార్డులకు మినహా.. అందరికీ వేతనాలు పడ్డాయి. హోంశాఖలో పనిచేస్తు న్న తమ కష�
Palamuru Lift | ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు నీరందించే పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఎ