రాష్ట్రంలో రాక్షస పాలన నడస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో కులవివక్ష కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేస�
సీఎం రేవంత్ సాక్షిగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మోటర్లు బంద్ అయ్యాయి. శనివారం వరకు ఆరు మోటర్లు పనిచేస్తున్నాయని చెప్పిన నీటిపారుదల శాఖ అధికారులు, తీరా సీఎం పర్�
రజకులపై దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు పోవడం అత్యంత హేయమని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక సంఘం డిమాండ్ చేసింది. దాడికి నిరసనగా 27న సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఆది�
Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆ�
Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాల�
యాసంగి సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసాపై ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తే యాసంగిలో సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులకు �
దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని సీఎం రేవంత్రెడ్డి మళ్లీ వరంగల్కు ఎందుకు వస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. రైతులకు మేలు చేయ�
ప్రజాస్వామ్యంలో పాలకుడు సేవకుడు మాత్రమే, యజమాని ప్రజలే. యజమానికి తన సేవకుడు ఏం చేస్తున్నాడో, ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాడో తెలుసుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే 2005లో ‘సమాచార �
ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ బాధ్యతారాహిత్య రాజకీయాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఏఐ సమ్మిట్ నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తుండగా అదే సమయంలో యువజన కాంగ్రెస్
ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయకపోవడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జగదీశ్వర్రెడ్డికి వ�
KTR | ఢిల్లీలో జరుగుతున్న ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 వేదికగా యూత్ కాంగ్రెస్ నాయకులు నిరసన చేపట్టడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఇలాంటి గ్లోబల్ వేదికలను రాజకీయ ప్రదర్శనల