తెలంగాణలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని బిడ్డలను దారిలోకి తెచ్చేందుకు పేరెంట్స్ చేతిలో ఒక మంత్రదండం పెట్టామని, దానిద్వారా వారిని దారిలో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన�
లేని కమిటీ ఉన్నట్టుగా ఊహించుకొని ఆ కమిటీ పరిశీలనకు ఓ అంశాన్ని సిఫార్సు చేయడం కాంగ్రెస్ సర్కార్కు, సీఎం రేవంత్రెడ్డికే చెల్లింది’ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పాఠశాల విద్యకు ఇచ్చే బడ్జెట్ మొత్తం టీచర్ల జీతాలకే సరిపోతుంది. 98% బడ్జెట్ జీతాలకు వెళుతున్నది. ఈ వ్యాఖ్యలన్నదెవరోకాదు సా క్షాత్తు సీఎం రేవంత్రెడ్డి. తాజా రాష్ట్ర బడ్జెట్లో సాక్షాత్తు విద్యాశాఖ మంత్�
Talasani Srinivas Yadav | అసెంబ్లీని కాంగ్రెస్ ఇష్టానుసారంగా నడిపిస్తుందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. అక్రమ మైనింగ్పై హరీశ్రావు సభ దృష్టికి తీసుకొచ్చారని.. దానిపై హౌస్ కమిటీ వేయాలని కోరామన
కాంగ్రెస్ అవినీతి, కుంభకోణాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డిమాండ్ చేశారు. హౌస్ కమిటీ లేదా సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల
KTR | మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మైనింగ్ కంపెనీ అక్రమాలకు పాల్పడిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు. రాఘవ కన్స్ట్రక్షన్పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్ని�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కేసులు వేసి అభివృద్ధి పనులను అడుగడునా అడ్డుకునేందుకు యత్నించారు. ఇప్పుడు అధికార పక్షంలోకి వచ్చాక.. ‘కేసులు వేసి పనులను అడ్డుకోవడమేంటి? ప్రజాపతినిధిగ�