‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మో గించడం ఖాయం.. మీకు దమ్ముంటే పది మంది ఎమ్మెల్యే లతో రాజీనా�
తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మీడియాతో వేముల మాట్లాడారు.
కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎన్ని? అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తేలిపోయిందని నిపుణులు విమర్శలు గుప్పి�
‘సీఎం రేవంత్రెడ్డికి ఆయన భాషలో చెప్తేనే అర్థమయితది. అయినా అట్లాంటి భాష మనం మాట్లాడలేం. కానీ, తప్పదు.. ఆయన కోసం మాట్లాడాలి. రేవంత్ నువ్వు మొగోడివైతే ఆ 10 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు. ఉప ఎన్నికలకు పోద�
“జీవితంలో మొదటి అడుగు పడటం అనేది చాలా ముఖ్యమని, కృషి నాస్తి దుర్భిక్షం అంటారని, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఏదైనా సాధించవచ్చు” అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
విద్యారంగంపై సీఎం రేవంత్ నిర్లక్ష్యంగా వ్యవహరించడం సిగ్గుచేటు అని ఏఐవైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర మండిపడ్డారు. శనివారం ఏఐవైఎఫ్ హైదరాబాద్ జిల్లా సమితి ఆధ్వర్యంలో హిమాయత్నగర్లోని స�
అప్పులు తేవడంలో రేవంత్రెడ్డి సర్కారు సరికొత్త రికార్డు సృష్టిస్తున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆరు నెలలు పూర్తిగాకముందే బడ్జెట్ రు ణ సమీకరణ అంచనాలో 75 శాతానికి చేరింది.
Nagam Janardhan Reddy | పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి గండి కొట్టి నల్లగొండ జిల్లాకు నీటిని తరలించే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాగం జనార్దన్ రెడ్డి హెచ్చరించారు.
BNS| యూరియా కొరతపై రిపోర్టింగ్ చేస్తున్న టీన్యూస్ రిపోర్టర్ సాంబశివరావు మీద అక్రమ కేసులు పెట్టడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. దీనిపై తెలంగాణ డీజీపీ జితేందర్కు ట్విట్టర్ (ఎక్స్) వేదిక�
‘ప్రజలు తీవ్రంగా అసహించుకునే పార్టీలోకి మారి పరువు పోగొట్టుకుంటూ.. పదవి ఉంటుందో పోతుందోననే భయంతో నోటికొచ్చిన అబద్ధాలతో దింపుడు కల్లం ఆశలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఉన్నారు.
యూరియా కొరతకు సర్కారు, సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు నైతిక బాధ్యత వహించాలని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి డిమాండ్ చేశారు. ఖానాపురం మండలం మంగళవారిపేట, గొ�
: హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్లోని కొన్ని ప్రాంతాలకు వెళ్లాలంటే, మహారాష్ట్రకు వెళ్లాల్సి వస్తున్నదని, పెండింగ్లో ఉన్న రైల్వే లైన్లపై మాత్రం సీఎం రేవంత్రెడ్డి దృష్టి సారించడం లేదని మాజీ ఎంపీ బోయినపల్ల
‘రాహుల్జీ..ఓట్ల చోరీపై జాతీయ స్థాయిలో గగ్గోలు పెడుతున్న మీరు..తెలంగాణలో ఎమ్మెల్యే చోరీపై ఎందుకు మౌనం వహిస్తున్నరు? పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యేను మీరు కలవలేదా? వారు మెడలో వేసుకున్నది కాంగ్రెస్ కండువాల