‘కృత్రిమ మేధ(ఏఐ)తో ఉపాధి కోల్పోయే వారిని ఆదుకునేందుకు ఏఐ సంస్థలపై పన్ను విధించాలి. కాలుష్యానికి ‘కార్బన్ క్రెడిట్స్' వసూలు చేసినట్టే, ఏఐ కంపెనీలకు ‘పీపుల్ క్రెడిట్స్' పేరిట పన్ను విధించాలి’ అని ముఖ్�
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచ
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల స్పోర్ట్స్ కల్చరల్ మీట్-2026 శనివారం ఎల్బీ స్టేడియంలో ప్రారంభమైంది. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ర�
రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ అక్రమంగా మైనింగ్(క్రషింగ్) చేసిన ట్టు అసెంబ్లీ సాక్షిగా స్వయంగా సీఎం రేవంత్ అంగీకరించారు. ఆయనతో పాటు మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెం కటస్వామి సైతం అంగీకరించారు.
శ్రీరామనవమి పర్వదినాన ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ వివిధ పత్రికల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రకటన (అడ్వైర్టెజ్మెంట్)ల్లో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫొటో గల్లంతైంది.
న్యాయమైన డిమాండ్ల సాధన కోసం శాంతియుతంగా తలపెట్టిన చలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టామని, రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు ఆశ కార్యకర్తలను ఎక్కడికక్కడే అరెస్టులు చేసి, పోలీస్ స్టేషన్లక�
నాడు సింగరేణి సంస్థలో గోల్డెన్ హ్యాండ్ షేక్, డిస్మిస్ పేరిట చంద్రబాబునాయుడు వేలాది మందిని ఇంటికి పంపించారు. నేడు అతడి శిష్యుడు రేవంత్రెడ్డి అదే వైఖరి కొనసాగిస్తున్నారు.
దక్షిణ అయోధ్యగా పేరొందిన భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో శిల్పకళా శోభితమైన కల్యాణ మండపంలో సీతారాముల కల్యాణం వై భవోపేతంగా సాగింది. శుక్రవారం ఉద యం 10:42 గంటలకు ప్రారంభమైన కల్యాణ క్రతువు మధ్యాహ్నం 12:45 వ రకు కొ�