రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, స
మూడేళ్ల పాప గత కొన్ని రోజులుగా ఏడుస్తూ కు టుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తు న్న హృదయ విదారక ఘటన సీ ఎం సొంత జిల్లాలో కలకలం రే పుతోంది. అంగన్వాడీకి వెళ్లిన ఈ పసిపాప కోడిగుడ్ల కోసం ఉడికించిన నీళ్లలో పడి ఒళ�
రాష్ట్రంలో కేవలం బుల్డోజర్లతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కారును చూసి తెలంగాణ ప్రజలతోపాటు, ఖండాంతరాల్లో ఉన్న ప్రవాసీయులూ సైతం భయపడుతున్నారు. ఎక్కడో స్థిరపడినవారు కూడా... ఇక్కడ ఇండ్ల భద్రతపై ఆందోళన చెంద�
Kerala Elections | నన్ను కోసినా అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు’.. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.6 కోట్లతో కేరళ ర�
Revanth Reddy | సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్ (సంక్షేమ) కమిట్మెంట్స్ బరువయ్యాయని చెప్పారు.
తమ ప్రాణాలు పోయినా ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వబోమని రైతులు తేల్చి చెప్పారు. వికారాబాద్ జిల్లా పరిగి మండలం కాళ్లపూర్, రాపోల్ గ్రామాల పరిధిలో ఇండస్ట్ట్రియల్ పార్కు పేరిట ప్రభుత్వం బలవంతంగా
సీఎం రేవంత్రెడ్డికి రైతుల ఉసురు తాకుతది.. వారిని నిలువునా ముంచుతుండ్రు.. సాగునీరు అందక చేతికొచ్చే పంటలు మట్టి పాలవుతున్నయి.. వెంటనే నీళ్లు వదిలి పంటలను కాపాడుతారా.. ఎండిన పంటలకు నష్ట పరిహారం చెల్లిస్తారా
రాజీవ్ యువ వికాసం పేరుతో యువతకు చేదోడు వాదోడుగా నిలిచేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఉపాధి అవకాశాలు కల్పించడం, సొంతంగా వ్యాపారాలు చేసుకునే వారికి ప్రోత్సాహం అందించడం ఈ పథ�
ప్రజల అభిప్రాయం తీసుకోకుండా, వారితో కనీసం చర్చించకుండా ఇండ్లను ఎలా కూలుస్తారని తెలంగాణ బస్తీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ గోసుల శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈమేరకు సోమవారం ఆయన ఒక
కూకట్పల్లిలో సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ సభ నేపథ్యంలో గ్రామస్తులను నిర్బంధించారని మాజీ కార్పొరేషన్ చైర్మన్ జగన్ పాటిమీది ఆరోపించారు. సీఎం పర్యటన నేపథ్యంలో తనను, తన అనుచరులను అరెస్టు చేసి కూకట్పల్లి పో�
Telangana | అధికారంలోకి వచ్చేందుకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కాంగ్రెస్ వెనుకాడుతున్నది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రతిపక్షంలో ఉన్న రే వంత్రెడ్డి మాట్లాడుతూ..‘హోంగార్డులకు బీఆర్ఎస్
Revanth Reddy | ‘ఈసా నది సమీపంలో ఉన్న మధుపార్క్ రిడ్జ్ అపార్ట్మెంట్ ఎంతకాలం ఉన్నా జీరో వ్యాల్యూయే.. ఈరోజు కాకపోయినా రేపైనా ఆ అపార్టుమెంట్ను కూల్చివేస్తాం’ అని సీఎం రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. మూసీ, ఈసా నదు