పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో
‘ఫ్యూచర్సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉంది. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో ఉన్నది. ఫ్యూచర్సిటీలో భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకొని కొంచెం దూరంలో స్థలాలు కొనుకోవచ్చు’ అంటూ రాష్ట
సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే సింహస్వప్నంలా ఉంటుందేమో. నుడుగుకి నూరుసార్లు ‘మాయమై పో’ అని పిడుగు మంత్రాలు చదువుతుంటారు. ఇంకా అమానుషమైన రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంధిప్రేలాపనల�
తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి
Harish Rao | కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ఎన్నికల ముందు రైతులకు ఇచ్చిన రుణమాఫీ హామీని పూర్తిగా అమలు చేయలేదని.. పంట కొనుగోళ్లలోనూ �
సీఎం రేవంత్రెడ్డి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని, ప్రభు త్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీమంత్రి వీ శ్రీనివా�
Unemployment | కేసీఆర్ పాలనలో ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలకు కేరాఫ్గా నిలిచిన తెలంగాణ.. రేవంత్రెడ్డి పాలనలో నిరుద్యోగానికి అడ్డాగా మారింది. నిరుద్యోగితలో దేశంలోనే అగ్రస్థానంలో తెలంగాణ నిలువడం రేవంత్ పాలనలో రాష�
తెలంగాణలో మళ్లీ ముంబై, దుబాయి వలసలే దిక్కయ్యేలా ఉందని, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని, కేసీఆర్ పాలనలో ఉద్యోగ, ఉపాధి కల్పనలో నంబర్వన్గా ఉన్న తెలంగాణను నిరుద్యోగంలో నంబర్వన్గ
‘ఫ్యూచర్సిటీ కోసం అవసరమైన భూములను ఎలాగైనా తీసుకుంటాం.. భూసేకరణ కోసం నోటిఫై చేసిన భూములు ఈ రోజు కాకపోయినా, రేపయినా ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. ఇక ఆ రైతులు నష్టపరిహారం తీసుకొని మరోచోట భూములు కొనుగోలు చేసు�
తెలంగాణ ప్రభుత్వ చర్యలు మీడియాను భయపెట్టేలా ఉన్నాయని, ఇవి మీడియాలో ఓ భయానక వాతావరణాన్ని సృష్టించే ప్రమాదం ఉందని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) ఆందోళన వ్యక్తం చేసింది.
ఏ నాయకుడికైనా ‘ఇమేజ్ గ్రాఫ్' ఒకసారి దిగజారిందంటే, ఇక రాజకీయ ప్రభ మసకబారుతున్నదనే లెక్క! అడ్డొచ్చిన వాళ్లను తొక్కుకొంటూ వెళ్లే ‘కళ’ ఎంత ఉన్నదని అనుకున్నప్పటికీ, ప్రజల్లో తన పట్ల ఆరాధనా భావాన్ని సృష్టిం
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల పాలనలో నిరుద్యోగ యువతకు తీవ్ర నిరాశ కలిగిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం సంవత్సరాలు వేచి, విలువైన సమయాన్ని కోల్పోయిన యువకులకు ఇప్పుడు అర్హత వయస్సు 34 ఏళ్లకు