సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండు చోట్ల రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఇవో) సుదర్శన్రెడ్డిని కలిసి గురువ�
శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) ద్వారా సాగునీరు అందించండి మహా ప్రభో.. అంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కూర్, బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ రైతులు గురువారం రోడ్డెక్కారు. ఈ మేరకు ఇల్లంతక
‘పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రాకు నీళ్లు ఇస్తూ.. తెలంగాణను ఎండ�
‘పాలమూరు ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, వాటిని రికార్డు స్థాయిలో పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందించి, నాటి వలస బతుకుల వ్యథను తీర్చి ఈ జిల్లా ముఖచిత్రాన్నే మా�
2023 మే 8న హైదరాబాద్ సరూర్నగర్ స్టేడియంలో నిర్వ హించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ యూత్ డిక్లరేషన్ ప్రకటించారు. ‘ఈ హామీలు అమలు చేయకపోతే ఐదేండ్ల తర్వాత మమ్మల్ని గద్దె దించండి’ అని ఆమె ప్రకటి�
రాజ్యాంగం, ప్రజాప్రాతినిధ్య చట్టం-1951కి విరుద్ధంగా కొడంగల్, కొండారెడ్డిపల్లిలో రెండు ఓట్లు కలిగి ఉన్న సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికను రద్దు చేయాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను తుంగలో తొకిందని, తెలంగాణ ప్రయోజనాలను పకనపెట్టి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆంధ్రాకు తొత్తుగా వ్యవహరిస్తున్నారని ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోద�
రియల్ ఎస్టేట్ వ్యా పారం చేస్తూ సీఎం అయిన రేవంత్రెడ్డికి రైతు కష్టం గురించి ఏమాత్రం తెలియదని, పంటలకు రైతుల రక్తంతో పారబెడితే పం డుతాయని అనడం సిగ్గుచేటైన విషయమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహ�
సీఎం రేవంత్రెడ్డి అభివృద్ధి పేరుతో కొడంగల్ను విధ్వంసం చేయాలని చూస్తున్నారని.. ఒక్క రోడ్డు వేస్తేనే అభివృద్ధి కాదని..ఉపాధి అవకాశాలను మెరుగుపర్చాలని స్థానికులు పేర్కొన్నారు. బుధవారం స్థానిక మున్సిపల్�
ములుగు జిల్లాలో పుష్ప సినిమాను తలపించే రీతిలో ఇసుక దందా కొనసాగుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, రాష్ట్ర రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి అన్నారు. బుధవారం ములుగు జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ భవ�
వర్షాలు కురియక పంటలు ఎండిపోయి రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉంటే ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డికి కనిపించడం లేదా? అని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ప్రశ్నించారు. సలహా�
పేదల సొంతింటి కలను నెరవేర్చాలనే సంకల్పంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్లు నిర్మించి ఇవ్వగా.. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తమకు కేటాయించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు సంబంధించ