మూసీ సుందరీకరణలో కేసీఆర్ది జీరో డీమాలిషన్ మోడల్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మూసీ సుందరీకరణపై సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అంతా ఏఐ చిత్రాలు, గ్రాఫిక్ మాయాజాలంగా మారిందని, అ�
KTR : లక్షన్నర కోట్ల విలువైన ఆస్తిని జీరో వాల్యూ చేసే అధికారం సీఎం రేవంత్ రెడ్డికి ఎవరు ఇచ్చారు? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సూటిగా ప్రశ్నించారు.
కొండాపూర్, మార్చి 14: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొదటిసారిగా ముస్లీంలకు తోఫాను అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు.
Revanth Reddy | ఆర్థిక అవకతవకలు, బ్యాంకులను మోసగించడం వంటి ఆర్థిక నేరాలు కలిగిన తన బినామీ కంపెనీ కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాను కాపాడుకొనేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని, అధికా
Harish Rao | గల్ఫ్లో బాంబులతో అమెరికా, తెలంగాణలో యుద్ధం లేకున్నా బుల్డోజర్లతో రేవంత్ సర్కార్ పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లను ధ్వంసం చేస్తున్నాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావ
Musi Project | అసలే సింగపూర్ కన్సల్టెంట్ల ప్రజెంటేషన్.. గాలిలో అమరావతిని నిర్మించిన అనుభవం.. ఇంకేముంది! చారిత్రక మూసీ నది గ్రాఫిక్స్లో నిండా మునిగిపోయింది.
గ్రామ పంచాయతీలకు అభివృద్ధి నిధుల రాక మొదలవ్వలేదు. పంచాయతీల్లో కొత్త పాలకవర్గాలు కొలువుదీరి నెలలు గడుస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి అభివృద్ధి నిధులు చిల్లి గవ్వ విడుదల కాలేదు.
కేసీఆర్ మార్' దూకుడు పాలనకు బ్రేకులు పడ్డాయా? తొలి పదేండ్లలో ఏటా 12-15 శాతం వృద్ధి సాధించిన రాష్ట్రం, ఇప్పుడు 5 శాతం వృద్ధికే పరిమితమైందా? బడ్జెట్లో అంకెలు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వృద్ధి వేగం మందగి�
పదేండ్ల కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్�
హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో నూతనంగా నిర్మించిన మెడికవర్ దవాఖానను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ దవాఖాన ప్రారంభంతో దేశంలో మెడికవర్ దవాఖానల సంఖ్య 25కు చేరింది.
మాదిగ సామాజికవర్గానికి చట్టసభల్లో ప్రాతినిధ్య అవకాశం కల్పించే అంశంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయం. తాజాగా రాజ్యసభ రేసులో ముందు వరుసలో ఉన్న పేద వర్గానికి చెందిన దొమ్మటి సా�
Tushar Gandhi | ‘గాంధీ ఆలోచనలు మన హృదయాల్లో ఉంటే చాలు. విగ్రహాలతో ప్రేరణ లభించదు’ అని గాంధీ మునిమనుమడు తుషార్గాంధీ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే ‘మేమే రాజులం.. మేమే రూలర్స్' అనే భావనను పాలకులు మానుకోవాలని �