విశ్వనగరానికి వన్నె తెచ్చే మెట్రో రైల్ ప్రాజెక్టు విస్తరణ భవిష్యత్ అంధకారంలో పడింది. మెట్రో రెండో దశపై కాంగ్రెస్ చేస్తున్న హడావుడి, కేంద్రం పెడుతున్న కొర్రీలతో ప్రాజెక్టు ప్రశ్నార్థకంగా మారుతోంది.
రేవంత్రెడ్డి పాలన ప్రజాపాలనగా చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని, ప్రజా వ్యతిరేక పాలనగా చెప్పుకోవడం సమంజసంగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా బొంరాస
తెలంగాణలో ప్రజాపాలన కాదు, రాక్షస పాలన సాగుతోంది, సీఎం రేవంత్ చక్రవర్తిని అనుకుంటున్నాడు, ఇప్పటి వరకు ప్రభుత్వ భూములు అమ్ముకున్నాడు, ప్రస్తుతం ప్రభుత్వ పథకాలను కూడా ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుంటున్నారన
KTR | 14లక్షల మంది విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి వెన్నుపోటు పొడిచాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ను రద్దు చేసేందుకే చీకటి జీవో 7ను తీసుకొచ్చారని మండిపడ
ముఖ్యమంత్రికి రియల్ ఎస్టేట్ మీద ఉన్న ధ్యాస రైతులపై లేదని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి విమర్శించారు. ఎందుకు వారోత్సవాలు నిర్వహిస్తున్నారో వాళ్లకే తెలియదని అన్నారు. కొడంగల్లో ఎంతమందికి రుణమా�
ఉన్నత విద్య చదువుకొనే పేద విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో-7ను వెంటనే ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు. గతంలో మాదిరిగానే ఫీజు రీయింబర్స�
Telangana | బడుగు వర్గాలకు చెందిన మంత్రుల శాఖల్లో ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారుల పెత్తనం పెరిగిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సదరు మంత్రులను పట్టించుకోకుండానే సలహాదారులతో పనులు కానిచ్చేస్తున్నట్
హనుమకొండలో ఈ నెల 6వ తేదీన నిర్వహించేది రైతుసభ కాదు.., రైతు ప్రతినిధుల సదస్సు అని బీఆర్ఎస్ ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు వెల్లడించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్ప�
అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఏ ఒక్క టీ అమలు చేయలేదని, ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే భారీఎత్తున ఉద్యమిస్తామని నిరుద్యోగ జేఏసీ ప్రభుత్వాన్ని హెచ్చరించింది.
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్) రద్దుపై ప్రభుత్వం మౌనం వహించింది. 2004 సెప్టెంబర్ 1కి ముందు నోటిఫికేషన్ల ద్వారా నియమితులైన ఉద్యోగులకు పాత పింఛన్ వర్తింపు అంశంపై మరోసారి చర్చించిన తర్వాతే నిర్�
రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలిచ్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నదని రెవెన్యూ, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి పలు సందర్�