కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ దూత మీనాక్షి నటరాజన్ చేపట్టిన తొలివిడత పాదయాత్ర ముగిసింది. ఐదు ఉమ్మడి జిల్లాల్లో ఐదు రోజులపాటు సాగిన ఈ పాదయాత్రలో ఆమె ఎక్కడా సీఎం రేవంత్రెడ్డి పేరు మాట వరుసకైనా ప్రస్తావించల�
సోషల్మీడియా జర్నలిస్టులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి తప్పుబట్టారు.
గడిచిన ఏడాదికిపైగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి ఏం చెప్తున్నారో.. పీసీ ఘోష్ కమిషన్ నివేదికలో అదే ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ చెప్పారు. ఎన్ని�
మా పాఠశాలలో మౌలిక వసతులు కల్పించాలంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి గట్టు మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు లేఖలు రాశారు. సోమవారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కరించాలంటూ సీఎంకు రాసి
420హామీలు, ఆరు గ్యారెంటీలతో గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పరిపాలనపై అవగాహన లేదని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా వె�
ప్రచార ఆర్భాటం కోసం కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసిన కాంగ్రెస్ సర్కార్ బియ్యం కేటాయింపులో నిర్లక్ష్యం చేస్తున్నది. దీంతో కొత్త రేషన్ కార్డులు అందుకున్న లబ్ధిదారులకు ప్రయోజనం లేకుండాపోయింది. గత నె
ఖమ్మం జిల్లా కల్లూరులోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలకు చెందిన 30 విద్యార్థినులు సోమవారం అస్వస్థతకు గురయ్యారు. ఆశ్రమ వసతి గృహంలో ఉదయం అల్పాహారంగా కిచిడీ తిన్న గంట వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకుంది.
సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్ఠను దెబ్బతీసేలా విమర్శలు చేశారంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డిపై రాష్ట్రంలోని వేర్వేరు పోలీస్ స్టేషన్లల్లో 6 కేసులు ఎలా నమోదు చేస్తారని పోలీసులను హైకోర్టు ప్రశ్
Heavy Rains | హైదరాబాద్తో పాటు రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో అన్ని జిల్లాల కలెక్టర్లు, అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో ఉన్నతాధికారుల�
Chiranjeevi | ఆదివారం సాయంత్రం, జూబ్లీహిల్స్లోని సీఎం అధికార నివాసంలో మెగాస్టార్ చిరంజీవి.. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం చిరంజీవిని పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో �