‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రా జయ్య వి�
అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ప్రజలను దగా చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. కసాయిలా మారిన �
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కాని కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన�
రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి తన హత్య కు కుట్ర పన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడికి రెక్కీ చేస్తున్నారని తాను చెప్పిన కొద్దిసేపటికే హత్యాయత్నం జ�
రైతుభరోసా పథకం అమలవుతోన్న తీరు హాస్యాస్పదంగా మారుతోంది. పంటల సీజన్ ప్రారంభంలో రైతులకు అందాల్సిన పెట్టుబడి సాయం సీజన్ ముగుస్తోన్న పత్తా లేకుండా పోతోంది. ఒక సీజన్లో నగదు సాయం అందితే... మరో సీజన్కు సంది�
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కొర్రీలు లేకుండా ధాన�
ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం రోజంతా తుగ్లక్ రోడ్డులోని తన నివాసంలోనే ఎక్కువ సమయం గడిపారు. రోజంతా ఎదురుచూసినా అధిష్ఠానం నుంచి పిలుపు రాకపోవడంతో, చివరికి సాయంత్రం కేంద్ర పట్టణ
సీఎం రేవంత్రెడ్డికి కార్పొరేషన్ పదవులు ఇవ్వడంపై ఉన్న శ్రద్ధ నిధులు విడుదల చేయడంపై లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూ టీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు, విధులు లేకుండా కార్పొ�
వరంగల్ రైతు డిక్లరేషన్ అమలును విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వంపై రేవంత్రెడ్డి దిగి వచ్చేవరకు రైతులు పోరాటాలకు సిద్ధం కావాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ హం
KTR | సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. వరంగల్ వచ్చి భద్రకాళి అమ్మవారి మీద ఒట్టుపెట్టి రుణమాఫీ చేస్తానని అన్నాడని గుర్తుచేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వ్యక్తిగత విమర్శలు చేయడం సిగ్గుచేటని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు విమర్శించారు.
సీఎం రేవంత్రెడ్డిది ప్రజా పాలన కాదని, ప్రజావంచక పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి విమర్శించారు. ఇది ధాన్యం కొనలేని, పంటల బీమా అమలు చేయలేని దిక్కుమాలిన ప్రభుత్వమని మ
Gurukul Tenders | విద్యార్థులకు అందించే వెల్కమ్ కిట్లలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం భారీ దోపిడీకి తెరతీసింది. గుజరాత్ కంపెనీలకు కట్టబెట్టేందుకు సిద్ధమైంది. మొత్తం విలువలో దాదాపు రూ.1,100 కోట్లకు పైగా ఆ రాష్ట్ర కంపెనీ�