నారాయణగూడ నుంచి ఆర్టీసీ క్రాస్రోడ్స్.. అశోక్ నగర్ వరకు అడుగడుగునా పోలీసులే.. ఎటుచూసినా రక్షణ వలయమే.. అరగంట కార్యక్రమానికి ఆరేడుగంటల హడావిడి.. వెయ్యిమంది పోలీసులు ఆర్టీసీ క్రాస్రోడ్స్ ప్రాంతమంతా ద�
కేపీసీ ప్రాజెక్ట్స్తో కేటీఆర్కు సన్నిహిత సంబంధాలున్నాయంటూ.. నాడు ఓట్ల కోసం అడ్డగోలు ఆరోపణలు చేసిన రేవంత్రెడ్డి, ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత అదే కంపెనీకి రూ.400 కోట్ల కాంట్రాక్ట్ ఎలా కట్టబెట్టారని బీ�
జలవివాదాలపై పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్తో చర్చలకు తాము సిద్ధమని, చర్చలతోనే వివాదాలకు పరిష్కారం లభిస్తుందని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి సినిమా థియేటర్ ప్రారంభోత్సవానికి వెళ్లడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు సెటైర్లు వేశారు. సినిమా థియేటర్ ఓపెనింగ్కు వెళ్తున్న రేవంత్ రెడ్డికి.. అశోక్ నగర్ సెంట్రల్ ల
Hyderabad | సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లోని చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఇవాళ ఉదయం 11 గంటలకు ఆర్టీసీ క్రాస్రోడ్స్ వద్ద ఉన్న ఓ ప్రైవేటు షాపింగ్ మాల్ ప్ర�
Harish Rao | ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ యూనివర్సిటీలో పేపర్ లీక్ ఘటనపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటన పరీక్షల నిర్వహణలో ప్రభుత్వ చేతగానితనాన్ని, అసమర్థతను, అవినీతిని బట్టబయలు చే
KTR | రాహుల్గాంధీని రేవంత్రెడ్డి పప్పు కాదు.. ‘ముద్దపప్పు’ అన్నారు. అదే మాటను నేను రిపీట్ చేశాను. సోనియాగాంధీని ‘వెయ్యి మందిని బలి తీసుకున్న బలిదేవత.. తెలంగాణ పిల్లలను చంపింది’ అని రేవంత్రెడ్డి అనడం నిజ�
Chandrababu | రాష్ట్ర విభజన నాటి నుంచీ జల వివాదాలు తలెత్తుతున్నాయి. తెలంగాణ అనేక డిమాండ్లను ముందు పెడుతున్నది. అపెక్స్ కౌన్సిల్, రివర్ బోర్డు మీటింగుల్లో పదే పదే చర్చకు పెడుతున్నది. కేంద్ర అధికారులు చర్చోపచర�
‘కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే సాధారణ గ్రాంట్లు కాకుండా ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి (స్పెషల్ డెవల్మెంట్ ఫండ్) నుంచి అదనంగా ప్రతి చిన్న గ్రామ పంచాయతీకి రూ.5 లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీకి రూ.10 లక�
ఇతర రాష్ర్టాల నుంచి వచ్చిన అధికారులు తప్పనిసరిగా తెలుగు నేర్చుకోవాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. ఇటీవల రాష్ట్రంలో కొత్తగా ఆటవీశాఖలో ఉద్యోగులుగా నియామకమైన ఐఎఫ్ఎస్ అధికారులు మర్యాదపూర్వకంగా రేవం�
Dasoju Sravan | విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి యూనివర్సిటీ భూ ములు అమ్మేందుకు యత్నించడం దు ర్మార్గమని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు.
శాంతియుత నిరసన తెలుపుతున్న నిరుద్యోగులపై పోలీస్ లాఠీచార్జి ఘటన కాంగ్రెస్ ప్రభుత్వ నిరంకుశ పాలనకు పరాకాష్ట అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం సిగ్గు�
అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.