రెండేండ్లుగా రూపాయి కూడా ఇవ్వకుండా పట్టణాలను సంక్షోభంలోకి నెట్టిన కాంగ్రెస్ సర్కార్ ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుడు దేవుడెరుగు ఉన్న వాటిని చెడగొట్టడానికే సర్కార్కు ఉన్నదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తెర మీదికి వచ్చింది. ఇటీవల శాసన�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల మేరకు 1969 తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్లను సీఎం రేవంత్రెడ్డి 15రోజుల్లోగా నెరవేర్చకపోతే నిరాహార దీక్షతోపాటు పోరాటాన్ని ప్రారంభిస్తామని 1969 తెలంగాణ ఉద్యమకారుల సమితి అధ్యక్షుడు మే�
అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భూభారతి వెబ్సైట్ను తీసుకొచ్చామని బీరాలు పలికిన పోర్టల్లో లొసుగులను ఆసరా చేసుకున్న అక్రమార్కులు కోట్లాది రూపాయల ప్రజాధనం కొల్లగొట్టే వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొ�
ఎక్కడయినా సరే ఆయకట్టుకు అనుగుణంగా ప్రాజెక్టులకు నీటి కేటాయింపులు ప్రతిపాదిస్తారు. అవసరమైతే కాస్త ఎక్కువగానే నీటిని డిమాండ్ చేస్తారు. కానీ, రేవంత్రెడ్డి సర్కార్ అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ, భీమా ప్ర
Protest | రేవంత్రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ సర్కారు పాలనపై నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రేవంత్రెడ్డిది ప్రజాపాలన కాదని, పనికిమాలిన పాలన అని మండిపడుతున్నారు.
Revanth Reddy | ఈ నెల 19 నుంచి 23 వరకు స్విట్జర్లాండ్లోని దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటించనున్నది. ‘ఏ స్పిరిట్ ఆఫ్ డైలాగ్' అనే థీమ్తో అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించేందుకు �
Revanth Reddy | మావటివాడు ఏనుగును చిన్నప్పుడే గొలుసుతో కట్టేస్తాడు. మొదట్లో అది గొలుసును తెంపుకోవడానికి విశ్వప్రయత్నం చేస్తుంది. కానీ, దాని బలం సరిపోక నిస్సహాయంగా ఉండిపోతుంది. ఏనుగు పెరిగి పెద్దదైన తర్వాత కూడా మ
ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్న నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ దాష్టీకానికి దిగుతున్నదని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి ఆరోపించారు. అశోక్నగర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వా�
నిరుద్యోగులకు జడిసిన సీఎం రేవంత్రెడ్డి రూట్ మార్చారు. ఎక్కడి కక్కడ నిర్బంధాలు విధించి ప్రైవేట్ మాల్ ఓపెనింగ్ చేసి తీవ్ర విమర్శల పాలయ్యారు. సీఎం కార్యక్రమానికి నిరుద్యోగులు ఎక్కడ ఇబ్బందులు పెడతార�