హోంగార్డు రవీందర్ ఆత్మహ్యతను నాటి పీసీసీ చీఫ్, నేటి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయంగా వాడుకున్న రోజు! ఉస్మానియా దవాఖానలో ధర్నా చేస్తున్న రవీందర్ భార్య సంధ్యకు మద్దతుగా రేవంత్రెడ్డి మాట్లాడుతూ ‘�
HYDRAA | హైదరాబాద్లోని గాజులరామారంలో ఉద్రిక్తత నెలకొన్నది. ఆక్రమణల పేరుతో హైడ్రా మరోసారి బుల్డోజర్లకు పనిచెప్పింది. గాజులరామారం సర్వే నంబర్ 397లో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొగిస్తున్నారు.
వరద బాధితులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి స్వయానా మున్సిపల్ శాఖ మంత్రిగా ఉంటూ.. బస్తీలను పట్టించుకొక, నాలాలు శుభ్రం చ�
రాష్ట్రంలోని గోదావరి పరివాహక ప్రాంతంలో ఇందిరమ్మ ఇండ్ల పేరిట విచ్చలవిడిగా ఇసుక దోపిడీ జరుగుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. కాం
పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కారు అదనపు భారం మోపుతున్నదని �
నాలుక మడత పెట్టే సీఎం రేవంత్ మాటలపై భద్రాద్రి జిల్లా మహిళలు మరోసారి భగ్గుమంటున్నారు. అలవిగాని హామీలతో అధికార పీఠమెక్కిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటి దాకా ఏ ఒక్క హామీని పూర్తిస్థాయిలో అమలు చేయలేదని, పైగా ఇచ్
హనుమకొండ బాలసముద్రంలోని కాళోజీ కళాక్షేత్రానికి తాళం పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్భాటంగా ఏడాది క్రితం సీఎం ఎనుముల రేవంత్రెడ్ది ప్రారంభించారు. కుడా ఆధీనంలో ఉన్న కాళోజీ ప్రారంభించి ఏడాదైనా నిర్మాణ ప�
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అవగాహన రాహిత్యంతో తెలంగాణలోని 40 లక్షల మంది మాలలకు ఎస్సీ వర్గీకరణ, జీవో నెంబర్ 99తో తీరని అన్యాయం జరిగిందని రాష్ట్ర మాల సంఘాల జేఏసీ చైర్మన్ డాక్టర్ మందాల భాస్కర్, గ్ర�
RS Praveen Kumar | తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ లీడర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వసూల్ రాజా సీఎం అయితే అధికారులందరూ సుద్దపూసలైతరా..? అని ప్రశ్ని�
Gandra Venkata Ramana Reddy | రాష్ట్రంలో ఇసుక దోపిడీ విచ్చలవిడిగా జరుగుతోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్ల పేరిట ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని తెలిపారు.
KTR | పెరిగిపోతున్న ప్రమాదాల నివారణకు రహదారి భద్రతా చర్యలు తీసుకోవాలని గౌరవ సుప్రీంకోర్టు ఆదేశాలిస్తే వాటిని అమలుచేయాల్సింది పోయి, వాహన కొనుగోలుదారులపై భారం మోపడం ముఖ్యమంత్రి ప్రజావ్యతిరేక వైఖరికి నిదర�