సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని కోరుతూ సీఎం రేవంత్రెడ్డిని దుబ్బాక ఎమ్మె ల్యే కొత్త ప్రభాకర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి విన్నవించారు. సోమవారం హైదరాబాద్లో రేవంత్రెడ�
కాళేశ్వరం ప్రాజెక్టుపై భేషజాలకు పోవద్దని రేవంత్ సర్కార్కు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ సూచించారు. ఈ మేరకు సోమవారం నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడార�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 20 ఏండ్ల రాజకీయ ప్రస్థానాన్ని పురస్కరించుకొని, జెడ్పీటీసీ నుంచి సీఎం అంటూ మహబూబ్నగర్ జిల్లా, మిడ్జిల్లో నిర్వహించిన సభ తన రాజకీయ ప్రయాణం, ప్రజాసేవ, అనుభవాలను ప్రజలతో పంచుకో
Hyderabad Metro | హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారాల్సిన మెట్రో రైల్ ప్రాజెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ దోబూచులాడుతున్నది. ఇటీవల ఢిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష హడావుడిగా ముగిసి 12 రోజులు గడిచిన�
Gurukul Schools | గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నినట్టు తెలుస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలలను డే స్కాలర్స్గా మార్చేందుకు యత్నిస్తున్నట్�
KTR | కాళేశ్వరం పంప్హౌస్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే యాభై, అరువై వేల మందితో క�
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలపై సర్కార్ను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ బూతులతో సమాధానమిస్తున్నారని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ‘సర్'పై నిర్వహించిన జూబ్లీహిల్స్ నియో
‘మంత్రులు, ఎమ్మెల్యేలకు తెలియకుండా సీఎం యాదాద్రి ట్రస్టు బోర్డు కమిటీని నియమించే వరకూ మీరంతా ఎక్కడున్నారు. కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత భట్టి విక్రమార్కకు లేదు’ అని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
కాంగ్రెస్ ప్రభుత్వానికి మూసీ, ఫ్యూచర్సిటీపై ఉన్న మోజు పేద విద్యార్థుల ఫ్యూచర్పై లేదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. శనివారం ఖమ్మం నగరంలో పెండింగ్ స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన అక్రమాలు, భూ దందాలకు కేరాఫ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిశోర్ ఆరోపించారు. ధరణి స్థానంలో తెచ్చిన భూ భారతిని దందాలకు అడ్డాగా మార్చుకున్నారని విరుచుకుపడ్డారు. ఈ
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ను కేంద్ర మంత్రి బండి సంజయ్ మరోసారి వెనుకేసుకొచ్చారు. ఇటీవల ఆయన కుమారుడి విషయంలో సీఎం రేవంత్రెడ్డి సహకరించాడనే ఆరోపణల నేపథ్యంలో బండి మాటలు ఇప్పుడు ఆ అనుమానాలకు మరింత బల
సింగరేణి సంస్థకు రేవత్ సర్కారు జలగలా పట్టిందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. బకాయిల కోసం అధికారులు ఆరు రోజులుగా రోడ్డెక్కి నిరాహార దీక్షలు చేస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం తమకేమీ పట్