కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ�
సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తైంది. అసెంబ్లీ ఎన్నికలకు
విశ్వవ్యాప్తంగా జెన్-జీ తరం వైవిధ్యమైన కదలికతో రాజకీయ, సామాజిక పరిణామాల్లో క్రియాశీలక భూమిక పోషిస్తున్నది. సోషల్ మీడియా ఆధారంగా సమాచారాన్ని పొందుతూ, ఇతరులకు పంచుతూ పరిణామాలెన్నింటికో అభిప్రాయ పునాద�
బీఆర్ఎస్ హయాంలోనే గ్రామాలు అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించాయని..రెండేండ్ల రేవంత్ పాలనలో పల్లె లు అభివృద్ధిలో వెనుకబడి పోయాయని తాండూ రు మాజీ ఎమ్మెల్యే రోహిత్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మండలంలో�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదని.. అలాగే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కష్టాల నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు మండిపడ్డారు. రేవంత్ రెడ్డి గారూ.. నిన్ననే మీరు పర్యటించిన నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం ధర్
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రైజింగ్డే శుభాకాంక్షలు (Homeguard Raising day) తెలిపారు. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో హోంగార్�
సీఎం రేవంత్రెడ్డి సొంతూరు నాగర్కర్నూల్ జిల్లా వం గూరు మండలం కొండారెడ్డిపల్లిలో బీసీలకు చుక్కెదురైంది. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని స్వయాన సీఎం ప్రకటించారు.
ఆదిలాబాద్లో విజయోత్సవ సభకు హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత పర్యటనల్లో ఇచ్చిన హామీలే మళ్లీ ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నాడని మాజీ మంత్రి జోగు రామన్న విమర్శించారు. శుక్రవారం ఆదిలాబాద్లోని బీఆర్ఎ�
రెండేండ్ల పాలన పూర్తి చేసుకుంటున్న కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్రెడ్డి ప్రభుత్వం భూతద్దం పెట్టి వెతికినా నల్లగొండ జిల్లాకు చేసిన పని ఒక్కటంటే ఒక్కటి కనిపించడం లేదు. జిల్లాకు ఎస్ఎల్బీసీ సొరంగ మార�
Gellu Srinivas Yadav | ఓఆర్ఆర్ పరిధిలోని పరిశ్రమల యజమానులతోని ఒప్పందం కుదుర్చుకొని రూ. 5 లక్షల కోట్ల విలువైన భూములను SRO ధరల్లో 30%కి మల్టీపుల్ జోన్ గా మార్చే హక్కు ఈ ప్రభుత్వానికి లేదని బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్ర�
తెలంగాణ రాష్ర్టంలోని 12 విశ్వవిద్యాలయాలలో పనిచేస్తున్న 1345 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరినీ రెగ్యులరైజ్ చేయాష్ట్ డాక్టర్ శ్రీధర్కుమార్ లోధ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.