స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న బీసీ రిజర్వేషన్లు 23 శాతం నుంచి 42 శాతానికి పెంచుతామని ప్రగల్భాలు పలికింది. రిజర్వేషన్లు 42 శాతానికి పెంచడం వల్ల పంచాయతీలు, మున్సిపాలిటీల్లో కొత్తగా 23,973 మంది బీసీలకు రాజకీయ ప
నిరుద్యోగుల ఆశల పునాదుల మీద అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మళ్లీ అదే నిరుద్యోగుల శాపానికి పతనమయ్యే స్థితికి చేరుకున్నది. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆ పార్టీ ప్రకటించిన జాబ్ క్యాలెండర్ 2025 ఆగస్ట�
సీఎం రేవంత్రెడ్డి తన సొంత నియోజకవర్గానికి సాగునీటిని అందించేందుకు చేపట్టిన పేట-కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు న్యాయమైన పరిహారం అందించేంత వరకు పోరాటం ఆగదని భూ నిర్వాసితులు పేర్�
వరంగల్ పశ్చిమ నియోజకవర్గం పరిధి బాలసముద్రంలో ఇటీవల పంపిణీ చేసిన డబుల్ బెడ్ రూం ఇళ్లు అనర్హులకు కేటాయించారని కాజీపేట పట్టణ కాంగ్రెస్ కార్యకర్త మద్దెల శోభారాణి ఆరోపించారు.
KTR | కేసీఆర్ ప్రభుత్వం 8 లక్షల కోట్ల అప్పు చేసిందని పిచ్చోడిలా గాయి గాయి చేసిన రేవంత్ రెడ్డి చెంప ఛెల్లుమనేలా కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బీఆర్ఎ�
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కాగ్ క్వార్టర్లీ రిపోర్టుపై కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Revanth Guest House | ఓ వైపు పేదలకు మంజూరు చేసిన ఇందిరమ్మ ఇండ్లను రకరకాల సాకులు చెప్తూ రద్దు చేస్తున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం... అతిథి గృహం పేరుతో అవసరం లేకున్నా చేపట్టిన సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణ పనులు మాత్రం ఆ�
కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేంత వరకు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, బీసీలకు అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం వాటిని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్య
‘పింఛన్ పెంచుతావో గద్దె దిగుతావో తేల్చుకో రేవంత్రెడ్డీ’ అంటూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కి 20 నెలలైనా దివ్యాంగులకు పింఛన్ పెంచ�
కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన నియోజకవర్గవ్యాప్తంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం సూర్యాపేటలో మీడియాతో మాట్ల
రైతు సంక్షేమ పథకాల అమలు, పంట కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద పైసల్లేవని తెలుస్తున్నది. దీంతో వ్యవసాయశాఖ పరిధిలోని పథకాలు నిలిచిపోయే ప్రమాదం ఏర్పడిందని సంబంధిత అధికారులే చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఆది�
కాళేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్.. రేవంత్, చంద్రబాబు, బీజేపీ కలిసి వండివార్చిన పొలిటికల్ కమిషన్ నివేదిక అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించా�
‘సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల హామీలు ఉత్తుత్తిమాటలే అయ్యాయి. 20 నెలలైనా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారానికే పరిమితమైంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో పురోగతి లేదు’ అని బీఆర్ఎస్ నేత మన్నె గోవర్ధన్రెడ్డి విమ�
‘బీసీలతో గొక్కుంటానవ్ రేవంత్రెడ్డీ, ఎవరు అధికారంలో కి రావాలన్నా ప్రధాన పాత్ర వారిదే. అలాంటి వారిని చులకనగా, అవమానకరంగా చూస్తే ఊరుకోం. మాటిచ్చి తప్పు తం, ఎవరేమి చేసుకుంటారో చేసుకోండని అహంకార ధోరణితో వ్�