పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలలో కాంగ్రెస్ నేతల మధ్య గొడవలు ఉన్నది నిజమేనని, వాటి పరిష్కారానికి జిల్లాల వారీగా కమిటీలు వేస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహ
కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం పది నెలల్లో చేసిన అప్పు రూ.70,300 కోట్లకు చేరింది. రేవంత్రెడ్డి సర్కార్ మంగళవారం ఆర్బీఐ నుంచి మరో రూ.2,000 కోట్ల రుణం తీసుకున్నది.
BRTU | బ్యాంక్ అకౌంట్ నుంచే నేరుగా ట్రాఫిక్ చలానా కట్ చేయాలన్న సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాన్ని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) తీవ్రంగా ఖండించింది.
Harish Rao | విచారణ అర్హత లేని పిటిషన్ వేసి సీఎం రేవంత్రెడ్డి తన గురువైన చంద్రబాబుకు సంక్రాంతి గిఫ్ట్ ఇచ్చి తెలంగాణకు చారిత్రక ద్రోహం చేశారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
Traffic Challan | ట్రాఫిక్ నిబంధనలకు ఉల్లంఘించిన వారి బ్యాంక్ అకౌంట్ నుంచే డబ్బులు కట్ అయ్యేలా పోలీస్ అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలు ఇచ్చారు.
DA | ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు బకాయిపడిన డీఏ (కరువు భత్యం)లలో ఒకటి విడుదల చేస్తున్నట్టు సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు బకాయిపడిన డీఏల సంఖ్య మళ్లీ ఐదుగానే మిగిలిపో
Nallamala Sagar | పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుపై తెలంగాణ సర్కార్ వాదనలన్నీ వీగిపోయాయి. సర్కార్ దాఖలు చేసిన పిటిషన్కు విచారణార్హతే లేదని సుప్రీం కోర్టు ధర్మాసనం తేల్చిచెప్పడంతో పరోక్షంగా ఏపీ చేపట్టిన
KTR | జిల్లాల జోలికొస్తే అగ్గిరాజేస్తం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. ఏ జిల్లాను ముట్టినా అక్కడ బీఆర్ఎస్ అగ్గిపుట్టిస్తదని.. అందులో కాంగ్రెస్ సర్కార్ భస్మమైపోతదంటూ నిప్
Districts | రాష్ట్రంలో జిల్లాలు, మండలాలను పునర్వ్యవస్థీకరిస్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు. ఇందుకోసం హైకోర్టు లేదా సుప్రీంకోర్టుకు చెందిన రిటైర్డ్ జడ్జితో కమిషన్ ఏర్పాటుచేస్తామని ప్రకటించారు. సోమ�
Districts | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలనే విద్వేషంతో సీఎం రేవంత్రెడ్డి మరో దుస్సాహసానికి తెగబడుతున్నారు. ప్రజల ముంగిట్లోకి సుపరిపాలన తీసుకువచ్చి, అన్ని రంగాల్లోనూ ప్రగతిని పరుగుల�
దివ్యాంగుల పింఛన్లు, బ్యాక్లాగ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వకపోవడం దురదృష్టకరమని అఖిల భారత దివ్యాంగుల హక్కుల వేదిక జాతీయ అధ్యక్షుడు కొల్లి నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఛీత్కరించుకుంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సీఎం రేవంత్రెడ్డి పాలనను తిరస్కరిస్తున్నారని, ప్రజలు ఇప్పటికీ కేసీఆర్ వెంటే ఉన్నారన