Harish Rao | హైదరాబాద్ ఓఆర్ఆర్కు ఆనుకుని ఉన్న రాజేంద్రనగర్ మండలంలోని మానసహిల్స్ ప్రాంతంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి చెందిన సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్స్ ఎలాంటి చట్టబద్ధ అనుమతులు లేకుండా అక్రమ క్వ
Telangana Debts | రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అప్పులకుప్పగా మారింది. గడిచిన పది నెలల్లో రాష్ట్ర ఆర్థిక నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కాగ్ లెకల ప్రకారం.. మొత్తం రాష్ట్ర ఆదాయం భారీగా కనిపిస్తున్నా, అందులో సింహభాగం అప
KTR | సూర్యాపేట జిల్లాలోని సున్నపురాయి మైనింగ్ బ్లాకుల ఈ-వేలం ప్రక్రియలో తీవ్రమైన అక్రమాలు, విధానపరమైన లోపాలు, చట్ట ఉల్లంఘనలు జరిగాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించారు. ఈ వ్య�
Congress | రాష్ట్రంలో పాలన మొత్తం ‘షాడో సీఎంవో’ గుప్పిట్లో ఉన్నదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, శాఖల కార్యదర్శుల కన్నా ‘షాడో’లే పవర్ ఫుల్ అనే చర్చ జరుగుతున్నది.
Annaram Barrage | అన్నారం బరాజ్ వద్ద అక్రమంగా ఇసుక తవ్వకాలను కొనసాగిస్తున్నారనే వార్తలు అవాస్తమని సాగు నీటిపారుదల శాఖ సోమవారం ఒక ప్రకటన ద్వారాస్పష్టంచేసింది.
Kaleshwaram | మరమ్మతుల మాటున కాళేశ్వరంలో ఇసుక దందా మొదలైంది. ప్రాజెక్టు అడ్డాగా ఇసుకాసురులు తిష్టవేసి బరాజ్లను ఆనుకుని వేసిన ఇసుకమేటలను మింగేస్తున్నారు.
ఖమ్మం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువనీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడీసీలో ఆశ్రయం పొందుతున�
ఇందిరమ్మ పాలన పేరిట ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణలో బుల్డోజర్ రాజ్యం నడుపుతున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు.
కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరమ్మత�
రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం, అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువ నీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడ�
యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు, వారి బంధువుల సౌకర్యార్థం ఢిల్లీ తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేశారు.
KTR | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ఇళ్లను కూల్చకుండా కూడా అభివృద్ధి చేయడం సాధ్యమేనని ఆయన తెలిపారు.