Jeevan Reddy | Reఆత్మగౌరవానికి విలువలేని కాంగ్రెస్ పార్టీతో ప్రయాణం చేయడం సాధ్యం కాదని మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు.
రాష్ట్ర అప్పులపై సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా తప్పుడు లెక్కలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఎమ్మెల్సీ దా సోజు శ్రవణ్కుమార్ విమర్శించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బాధ్యతారాహిత్యం, అవగాహనలేమితో మాట్లాడే మాటలు తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
ప్రజల కోసం పనిచేయాల్సిన కొందరు ఖాకీలు ఖద్దర్ గుప్పిట్లో నలిగిపోతున్నారు. అధికార పార్టీ నేతలు, వారి కుటుంబ సభ్యులు చెప్పింది వింటేనే పూర్తిస్థాయి గడువు వరకు పనిచేస్తున్నారు. లేదంటే వారి పోస్ట్ పోగొట్�
‘బడుగు వర్గాలకు కాంగ్రెస్ సర్కార్ తీరని ద్రోహం చేసింది. తాజాగా రాష్ట్ర వార్షిక బడ్జెట్లో బీసీల ఆశలను అడియాశలు చేసింది. ఈ అన్యాయంపై ఊరూరా కాంగ్రెస్ నాయకులను బీసీలు నిలదీయాలి’ అని బీఆర్ఎస్ ఎమ్మెల్�
భూమికి భూమి.. ఇల్లుకు ఇల్లు పరిహారంగా ఇస్తామంటూ ప్రభుత్వం చెప్తున్న మాటలు విని ఆశపడితే గోసపడుతామని సీనియర్ జర్నలిస్ట్ కే శ్రీనివాస్ సూచించారు. మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న
ప్రాణాలు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి దిక్కు లేక పాత పథకాలను అమలు చేస్తున్నాడు. కేసీఆర్ తీసుకు వచ్చిన అనేక పథకాలను రద్దు చేసినప్పటి
రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ అని బీఆర్ఎస్వీ ఓయూ నేత శ్రీకాంత్ముదిరాజ్ విమర్శించారు. గత బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించ�
కాంగ్రెస్ ప్రభు త్వం బడ్జెట్లో గిరిజనులకు మొండిచెయ్యి చూపిందని ట్రైకార్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఇస్లావత్ రాందందర్నాయక్ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలి�
ప్రభుత్వం ఒకవైపు పెద్దఎత్తున పంట మార్పిడి చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని చెప్తూనే.. ఆయా రంగాలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్�
రాష్ట్రంలో 55 శాతం ఉన్న బీసీలకు తాజా వార్షిక బడ్జెట్లో మరోసారి సీఎం రేవంత్రెడ్డి నయవంచనతో మొండిచెయ్యి చూపారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ�