తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న ‘తెలంగాణ రైజిం గ్' నినాదం గాలి మాటలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు ధ్వజమెత్తారు.
‘సినిమా తారలైనా, రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరూ సమానమే’.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడ
మెదక్ జిల్లా రామాయంపేట మున్సిపాలిటీలో నిధుల దుర్వినియోగంపై సీఎం రేవంత్రెడ్డి ఉన్నత స్థాయి కమిటీ వేసి సమగ్ర విచారణ చేపట్టాలని మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్ల్లోళ్ల శశధర్రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం �
పోక్సో కేసులో నిందితునిగా ఉన్న కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్ను సీఎం రేవంత్రెడ్డి కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ బహిష్కృత నేత బక్క జడ్సన్ సీఎం ఇంటి ముట్టడిక
‘బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బండి సాయి భగీరథ్ను వెంటనే అరెస్టు చేయాలి. బాలికపై అనేక దఫాలు లైంగికదాడికి పాల్పడ్డాడని తెలిసిన తర్వాత కూడా నిందితుడికి నోటీసు ఇవ్వాల్సిన అవసరం ఉందా? అదికూడా తండ్రి బండ�
సింగరేణి పరిధిలో ఉన్న అన్ని మున్సిపాలిటీలను ఒక యూనిట్గా చేసి, సీఎస్ఆర్ నిధులను స్థానికంగానే ఖర్చు చేయాలని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్లోని ఎంసీహెచ్చార్డీలో మెగా గ్రోత్ కారిడార్ల �
KTR | తెలంగాణలో ఆడబిడ్డలపై నేరాలు పెరగడం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అత్యధిక కేసులు కలిగిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రం.. మహిళలపై నేరాల్లో దేశంల
నాగర్కర్నూల్ జిల్లాలో మక్క రైతులకు కష్టాలు తీరడం లేదు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను అమ్ముకునేందుకు కూడా వీలు లేకుండా పోతోంది. మక్కలను అమ్ముకునేందుకు మార్కెట్కు తీసుకొస్తే నెలల తరబడిగా కొనగోళ్లల�
నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, రేవంత్రెడ్డి చతుష్టయం తెలంగాణ గడ్డ పైనుంచి నిస్సిగ్గుగా తెలంగాణ వ్యతిరేక కుట్రలకు తెరలేపిన్రు. ప్రధానికి వేరే పనేమీ లేనట్టు, ప్రొటోకాల్ను పక్కన పెట్టి మ
సీఎం రేవంత్రెడ్డి పాలనలో రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. ముఖ్యమంత్రి అనాలోచిత ధోరణితో లక్షలాది మంది విద్యార్థులు విద్యకు దూరమవుతున్నారని �
ప్రధానమంత్రి నరేంద్రమోదీ దగ్గర తెలంగాణ బీజేపీ నేతల పరపతి ఏమిటో తేలిపోయింది. రెండేండ్ల తర్వాత హైదరాబాద్కు వచ్చిన మోదీ మన రాష్ట్ర బీజేపీ నేతలను పెద్దగా పట్టించుకోలేదు.
ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిలిపేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.