సీఎం రేవంత్ మరోసారి తన కురు చ బుద్ధిని బయట పెట్టుకున్నారని బీఆర్ఎస్ నేత వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్వాల్గూడ ఎకో పార్క్ విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై మండిపడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దళితుల ఆర్థికాభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన దళిత బంధు పథకాన్ని నిలిపివేశారు. పేద దళిత విద్యార్థుల కోసం ఉన్న బెస్ట్ అవైలబుల్ సీమ్ నిర్వీర్యానికి కుట్ర పన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకు నిదర్శనం తన సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇప్పించుకోవడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమ�
రాష్ట్రంలో ప్రగతే లేనప్పుడు, ప్రగతి ప్రణాళిక ఎందుకని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్రెడ్డి 99 రోజుల ‘ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక’ పేరుతో
Harish Rao | ఇంట్లో ఈగల మోత.. వీధిలో పల్లకి మోత అన్నట్లుంది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరు ఉందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. కేరళ ఎన్నికల కోసం అక్కడి మలయాళ పత్రికల్లో ముఖ్యమంత
Virosh | ఇటీవల వివాహ బంధంతో ఒక్కటైన స్టార్ జంట విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నలకు తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా ఆయన స్వయంగా విజయ్ దేవరకొండ నివాసానికి వెళ్లి నూతన వధూవ
KTR | మూసీని అభివృద్ధి చేసే సత్తా లేకపోతే రేవంత్ రెడ్డి తప్పుకోవాలి. ఆ ప్రాజెక్టును బీఆర్ఎస్కు అప్పగిస్తే రూ.16 వేల కోట్లతోనే సుందరీకరిస్తం. మూసీ అభివృద్ధికి అన్ని పార్టీలు కృషి చేసినా బీఆర్ఎస్ పాలనలోన
Real Estate | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంపై అనిశ్చితి నీడలు కమ్ముకున్నాయి. రేవంత్రెడ్డి సర్కార్ దుందుడు నిర్ణయాలతో స్థిరాస్తిరంగంలో క్రయవిక్రయాలు దారుణం�
కాంగ్రెస్ ప్రభుత్వం బడుగుల బతుకులను బుగ్గి చేస్తున్నది. హైదరాబాద్ మహానగరంలో పేదలు ఉండటానికి వీల్లేదని కంకణం కట్టుకున్నట్టుగా వ్యవహరిస్తున్నది. హైడ్రా పేరుతో, మూసీ పరీవాహక ప్రాంత అభివృద్ధి పేరుతో ఇం�
విద్యాశాఖ మంత్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి సర్కార్ సొమ్ముతో హార్వర్డ్ టూర్కు వెళ్లారని హరీశ్ విమర్శించారు. గురువారం ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను ఎక్స్లో పోస్ట్ చేశారు.
మూసీ(Musi river) పేరుతో దోచుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల ప్రయత్నాలు చేస్తున్నదని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ఫైర్ అయ్యారు
రీజినల్ రింగ్ రోడ్డు (ట్రిపుల్ఆర్) ఉత్త ర భాగం నిర్మాణానికి అవసరమైన భూముల సేకరణ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. రైతులకు నష్టపరిహారం చెల్లింపు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మొండి వైఖ
క్యాతనపల్లిలో ప్రజాతీర్పును కాలరాసి పట్టపగలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తనపై అక్రమ కేసులు బనాయించి జైలులో ఎన్నో ఇబ్బందులు పెట్టిందని.. అయి నా చివరకు న్యాయమే గెలిచిందని బీఆర్ఎస్�
రాష్ట్రంలోని వివిధ చోట్ల సన్న, చిన్నకారు రైతుల నుంచి ప్రభుత్వం సేకరించిన భూములతో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఆడుతున్న హైడ్రామా ఇది. వేలం వేయాల్సిన భూములను అస్మదీయులకు కట్టబెడుతూ, అభివృద్ధి కోసం వినియోగించ