కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో రాజీవ్ యువ వికాసం పేరిట ఓ పథకాన్ని ప్రకటించింది. నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాలుగా విధివిధానాలను రూపొంద�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో కొత్త పోస్టును క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎండీకి తోడుగా జీఎండీ(జాయింట్ ఎండీ) పోస్టును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది.
KTR : ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర కామెంట్స్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.
Kodangal lift irrigation | మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (ఎంఎన్కేఎల్ఐఎస్) ప్రభుత్వ భూసేకరణలో ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఫలహారం ల�
Hydraa Ranganath | రెండేండ్లుగా సాగుతున్న కోర్టు బేఖాతరు, వరుస కూల్చివేతలతో రాష్ట్రంలో హైడ్రా ఓ అతీతశక్తిగా మారిపోయింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలుగడం లేదు. ‘హైడ్రా ఆగదు, కమిషనర్ మారడు’ అని సీఎం రేవంత్రెడ�
సీఎం రేవంత్రెడ్డి ఏ మీటింగ్కు పోయినా గమ్మతి గమ్మతిగా మాట్లాడుతుండ్రు. తన మాటల దాడి నుంచి ఎవ్వరినీ ఇడ్శిపెడ్తలేరు. ఏ సంఘం వాళ్లు పిలిస్తే, ఏ శాఖ వాళ్లు వేదిక ఎక్కిస్తే.. అక్కడున్నోళ్లనే నాలుగు తిట్లు తిట
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్
Revanth Reddy | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2004 వరకు నాటి సీఎం చంద్రబాబునాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని సీఎం రేవంత్ కొనియాడారు. బిల్గేట్స్, బిల్ క్లింటన్లాంటి అనేక దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్�
‘రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేస్తావా? విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తావా?’ అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి నేత రాకేశ్దత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేవ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్ పరివార్ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ �
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక వి
పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ధర్నాలు , ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన�