బాధ్యతాయుతమైన రాజ్యాంగ పదవిలో ఉండి హింసాత్మాకమైన భాషను ఉపయోగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక క్షణం పదవిలో ఉండటానికి అర్హుడు కాదని నిజామాబాద్ జిల్లా భారత రాష్ట్ర సమితి లీగల్ సెల్ మాజీ కన్వీనర్ దాదాన్
రెండున్నరేండ్ల రేవంత్రెడ్డి పాలనలో అంతా నేరాలమయం అయ్యిందని ఎన్సీఆర్బీ(నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో), పోలీస్ వార్షిక క్రైమ్ నివేదికలే స్పష్టంచేస్తున్నాయి.
ఖమ్మం జిల్లా మధిరల జరిగిన రైతు ఆశీర్వాద సభలో సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన స్పీచ్ విని అక్కడి జనం.. తలలు బుర్రలు గోక్కుంటా ఇండ్లకు పోయిన్రు. ఏం మాట్లాడిండో ఆయనకన్నా అర్థమైందా అనుకొంటూ నిట్టూర్చిన్రు.
‘కాంగ్రెస్ పాలనతో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యింది. షాబాద్లో జరిగిన ఘటన, అనంతర పరిణామాలతో ఆ విషయం మరింత తేటతెల్లమైంది’ అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన క�
రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులతో జలాశయాలు ఎండిపోతుంటే, ప్రభుత్వం రాజకీయ కక్షతోనే కాళేశ్వరం పంపులను నడుపడం లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు.
కన్నెపల్లి నుంచి నీళ్లను ఎత్తిపోసేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చిచెప్పారు. అవసరమైతే ఎన్డీఎస్ఏ ఇంజినీర్లకే అప్పగిస్తామని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై గతంలో మాదిరిగానే అవే అబద్ధాలను వల�
ఏ బరాజ్ మూయకున్నా దేవాదుల తరహాలో కన్నెపల్లి పంపుహౌస్ నుంచి కాళేశ్వరం నీటిని లిఫ్ట్ చేయవచ్చని నిపుణులే చెప్తున్నారు. అయినా నీ బుర్రకెక్కడం లేదు’ అని సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ డాక్టర
కరువు పరిస్థితుల్లో రైతులకు సాగునీరివ్వాలని కోరిన సీనియర్ ఇంజినీర్లను దూషించడం సీఎం రేవంత్రెడ్డి దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు హత్యకు గురైన ఘటన రాష్ట్ర ప్రజలను తీవ్ర దిగ్భ్రాంతి కి గురిచేసిందని, ఇది దారుణం ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ మం త్రి, బీఆర్�
ముగ్గురు మంత్రులు, ఆరు కళ్లతో చేయలేని ఖమ్మం జిల్లా అభివృద్ధిని తాను చేసి చూపించానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. తాను తాను చేసిన అభివృద్ధికి దీటుగా అభివృద్ధి చేశామని �
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అది ముఖ్యమంత్రి, మంత్రుల అత్యాశకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చింతకానిలో ప్రభుత్వం ఏర్
పాలన అంటే ప్రతిపక్షాలపై తిట్లదండకం ఎత్తుకోవడం కా దని, ప్రజా సమస్యలను పరిష్కరించడమనే విషయాన్ని సీఎం రేవంత్రెడ్డి గుర్తుంచుకోవాలని బీఆర్ఎస్ నాయకుడు దేవీప్రసాద్ సూచించారు.