బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ డిమాండ్ చేశారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేస్తూ సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్�
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పొద్దున ఢిల్లీ వెళ్లారు. అదేరోజు రాత్రి తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుని పెండ్లి రిసెప్షన్కు వెళ్లిన సీఎం రేవంత్
KTR | ఎంత బిల్డప్ ఇచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్యూచర్లేని నాయకుడే అని, ఫ్యూచర్సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆ
Bandi Sanjay | రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా�
దేశంలో పెట్రోల్ ధర తెలంగాణలోనే ఎక్కువగా ఉన్నదని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జీ కిషన్రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో పెట్రోల్పై వ్యాట్ 35.26 రూపాయలు ఉన్నదని, ఈ ధరను ఎందుకు తగ్గించడం లేదని సీఎం రేవంత
రేవంత్రెడ్డి ప్రభుత్వం పదవులు పంచుడు తప్ప, ప్రజలకు చేస్తున్నది ఏమీలేదని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంల�
కేంద్ర ప్రభుత్వం గ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలు పెంచడంపై ప్రజలు భగ్గుమంటున్నారు. పెట్రో ధరల పెంపును నిరసిస్తూ శనివారం రాష్ట్రవ్యాప్తంగా ఆయా పార్టీల నాయకులు, వినియోగదారులు ఆందోళనలు చేపట్టారు. పెంచిన ధ�
Inter Exams | ఇంటర్ విద్యలో సర్కార్ కీలక సంస్కరణలు చేసింది. 80 : 20 విధానానికి శ్రీకారం చుట్టింది. ఫస్టియర్లోనూ ప్రాక్టికల్స్, ఇంటర్నల్స్ ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం ఎ
Bandi Bhageerath | తన కొడుకు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలి వయస్సుపై నెలకొన్న సందేహాలకు కేంద్ర మంత్రి బండి సంజయ్ తెరదించారు. బాధిత బాలిక మైనరేనని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Bandi Sai Bhageerath | పోక్సో కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న బండి సాయి భగీరథ్ నేటికీ పరారీలోనే ఉన్నట్టు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. ఆయన వ్యాఖ్యలతో భగీరథ్ పరారీ అంశం తేటతెల్లమైంది. శుక్రవారం న�
‘రేవంత్రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడ�
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమ�