సిద్దిపేట జిల్లా చేర్యాల మున్సిపాలిటీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపిక విషయంలో అధిష్టానం ముగ్గురు సిట్టింగ్లకు మొండి చెయ్యి చూపించింది.బీఆర్ఎస్ మాత్రం మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్�
Telangana | రాష్ట్రం నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు, ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు, ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నా రాష్ర్టానికి కేంద్ర బడ్జెట్లో ఒక్క రూపాయి ప్రయోజనం కూడా దక్కలేదు.
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ దళం కదం తొక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను చట్టవిరుద్ధంగా విచార ణకు పిలవడ�
రేవంత్ సర్కార్పై తెలంగాణ రణగర్జన చేసింది. ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ వెంట ఆబాలగోపాలమై తెలంగాణ కదిలివచ్చింది. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. తమ అధినేత కేసీ�
తెలంగాణ జాతిపిత కేసీఆర్కు అక్రమ పద్ధతుల్లో నోటీసులిచ్చి విచారణకు పిలవడంపై యావత్ బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ఉద్యమకారులు, అభిమానులు, సామాన్యజనం సైతం భగ్గుమంటున్నారు. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఆ
తాను నివాసం ఉంటున్న ఎర్రవల్లిలో తనను విచారించాలంటూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన విజ్ఞప్తిని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు తిరస్కరించడాన్ని ఉమ్మడి ఖమ్మం బ
దేశంలో 2023-24లో జరిగిన ఎన్నికలు వివిధ రాష్ర్టాల్లో బీజేపీ, కేంద్రంలో ప్రధానిగా మోదీ స్థిరపడితే, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచి రేవంత్రెడ్డి ముఖ్యమంత్రిగా, ఆంధ్రప్రదేశ్లో కూటమి గెలిచి చంద్ర
ఈ ఫోన్ ట్యాపింగ్ భూతం తెరమీదికి వచ్చింది ఎందుకు? సలహా ఇచ్చింది ఎవరు? అమల్లోకి తెచ్చింది ఎవరు? మున్సిపల్ ఎన్నికల వేళ ఈ హడావుడి ఏమిటి? అప్పటి కేసీఆర్ ప్రభుత్వం పెగాసస్ సాఫ్ట్వేర్ ఏమైనా ప్రత్యేకంగా త�