అడగడమే ఆలస్యం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్కు అన్ని విధాలుగా సహకారం అందిస్తున్న కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై ఇంకా సవతితల్లి ప్రేమనే చూపుతున్నది. తాజాగా యూరియా పంపిణీ విషయంలోనూ ఇది రుజువైంది.
పాలన చేతకాని దద్దమ్మ రేవంత్రెడ్డి.. మాటలు తప్ప చేతల్లో చూపడం లేదని ఆర్టీసీ మాజీ చైర్మన్, రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బీసీ రిజర్వేషన్లు సహా ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా తప్పించుక�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉత్త చేతులతో ఉస్మానియా యూనివర్సిటీకి రావొద్దని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా క్యాంపస్కు వస్తే అడ్�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ సొంత నియోజకవర్గమైన కొడంగల్లో ఆదివారం నాటి అమానవీయ దృశ్యమిది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఓ వ్యక్తి మరణించగా, అంబులెన్స్ లేక మృతదేహాన్ని ఇలా స్థానికులు అందరూ చూస్తుండగా.. �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫ
బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం తేలని కారణంగా స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నదని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ సంకేతాలిచ్చారు.
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
‘కాళేశ్వరం కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల ముందు కేసీఆర్ను బద్నాం చేసేందుకు అసాంఘిక శక్తులు మేడిగడ్డ పిల్లర్లను బాంబులతో పేల్చివేశాయి’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎ�
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టే ట ముంచబోతున్నారని, స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మా జీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ