Yadagirigutta | స్వామివారికి సీట్ బెల్ట్ వేస్తారా? అసలు ఆలయ అర్చక సిబ్బంది ఎలా ఒప్పుకున్నారు. స్వామివారి చరమూర్తులను బయటి వ్యక్తులు ఎలా తీసుకెళ్తారు.
‘తెలంగాణలో మీడియా స్వేచ్ఛను కాపాడండి.. మీడియాతో వ్యవహరించేటప్పుడు సంయమనం పాటించాలని, బలవంతపు అరెస్టులకు ముందు ప్రజాస్వామిక ప్రక్రియను అనుసరించాలని మీ అధికారులను ఆదేశించండి..’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్�
PVS Sharma | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయ భవిష్యత్తుపై కేంద్ర సర్వీసుల మాజీ అధికారి, సామాజిక కార్యకర్త పీవీఎస్ శర్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకవేళ సీఎం పదవి నుంచి రేవంత్రెడ్డిని తొలగిస్తే ఆయన కాంగ్రెస్న
Revanth Reddy | మేడారంలో పెట్టిన క్యాబినెట్ మీటింగ్ ఎంత మేలు చేస్తుందో చెప్పలేం కానీ.. రేవంత్రెడ్డి మంత్రివర్గ సభ్యులు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోకుండా కాపాడినట్టు తెలుస్తున్నది. ఒకరిపై ఒకరు తీవ్ర ఆరోపణల�
Revanth Reddy | ‘తెలంగాణలో ఎన్టీఆర్కు అభిమానులు ఉన్నరు. చంద్రబాబుకు సహచరులు, అనుచరులున్నరు. వారందరికీ విజ్ఞప్తి ఒక్కటే.. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉండొద్దని కక్షగట్టి ఆ పార్టీ నాయకత్వాన్ని దెబ్బతీసిన కేసీఆర్
Bhatti Vikramarka | తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాలు చివరికి బజారున పడ్డాయి. పరిపాలన గాలికి వదిలి ప్రచ్ఛన్న యుద్ధాల్లో కొట్టుకుంటున్న మంత్రుల మధ్య.. ఇదే అదునుగా ముఖ్యనేత పెట్టిన మంటలు ఆఖరికి ‘అసలు కాంగ్రెస్'ను దహిస్తు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు బొందపెట్టడం ఖాయమని మాజీ మంత్రి సిం గిరెడ్డి నిరంజన్రెడ్డి హెచ్చరించారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణ అస్తిత్వం, ఆత్మగౌరవమని, అలాంటి పార్టీ గద్దెలు కూల్చాలని రేవంత్ చ
అహంకారానికి ప్రతీక అయిన రేవంత్రెడ్డిని వచ్చే ఎన్నికల్లో ప్రజలు రాజకీయ బహిషరణ చేయడం ఖాయమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు నోట్�
కమ్యూనిస్టు పార్టీ పుట్టి నూరు వసంతాలు పూర్తిచేసుకున్నదని, మరో వందేండ్లు పేదల కోసం పోరాడేందుకు కూడా సిద్ధమని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా పేర్కొన్నారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) శత వసంతాల ముగింప�
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రి పదవులు అనుభవించిన ప్రస్తుత బీజేపీ ఎంపీ డీకే అరుణ.. రాయలసీమ ప్రాజెక్టులకు హారతిపట్టడం తప్ప ఉమ్మడి పాలమూరుకు చేసిందేమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తంచే�
‘రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలకు తెరలేపాయి. ఆ రెండు పార్టీలు ఢిల్లీలో కుస్తీపడుతూ, రాష్ట్రంలో మాత్రం దోస్తీ కడుతున్నాయి. మహబూబ్నగర్లో సీఎం సభా సాక్షిగా ఆ రెండు పార్టీల మెత్రీబంధం బ�
‘42 శాతం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు రాకముందే మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికలకు వెళ్తామని సీఎం రేవంత్రెడ్డి ప్రకటనలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధం. బీసీలను దగా చేసేందుకు మరోసారి సీఎం రేవంత్రెడ్డి చేస�