Srinivas Goud | సీఎం రేవంత్ రెడ్డికి మెస్సీ మీద ఉన్న ప్రేమ బీసీల మీద లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. రాహుల్గాంధీకి ఫుట్బాల్ మ్యాచ్ చూసే టైమ్ ఉంది కానీ.. బీసీలకు ఇచ్చిన హా
Ravula Sridhar Reddy | ప్రభుత్వ హాస్టళ్లకు బెడ్స్ సప్లయ్లో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి పిల్లల పాలిట ‘పాయిజన్ 2047’గా మారాడని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. పేద పిల్లల మీద ముఖ్యమంత్రి పగబట్టాడు. రెండేండ్లలో 116 మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. �
తొలి విడత పంచాయతీ పోరులో గులాబీ దళం హోరెత్తించింది. అధికారపక్షానికి గట్టిపోటీ ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాల్లో కాంగ్రెస్ బలపరచిన అభ్యర్థులకు పోటాపోటీగా స్థానాలను కైవసం చేసుకుని సత్తా చాటింది
పల్లెల నుంచే కాంగ్రెస్కు కౌంట్డౌన్ ప్రారంభమైందని, తొలివిడత పంచాయతీ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
పైగా గోట్ ఇండియా టూర్-2025 ప్రమోటర్ శతద్రు దత్తా ఆధ్వర్యంలో హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో నిర్వహిస్తున్న కమర్షియల్ ఎగ్జిబిషన్ మ్యాచ్ చుట్టూ కొద్ది రోజులుగా రేవంత్ రెడ్డి సర్కార్ చేసుకుంటున�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆడే ఫుట్బాల్ మ్యాచ్కు సింగరేణి సంస్థ స్పాన్సర్గా వ్యవహరించి డబ్బులను ఖర్చు చేయడమేంటని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు.
సీఎం రేవంత్రెడ్డి సొంత ఇలాకా ఉమ్మడి పాలమూరులో తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీని ఉలికిపాటుకు గురిచేశాయి. జిల్లాలో సీఎం సొంత మండలం సహా ఎమ్మెల్యేల సొంత ని యోజకవర్గాల్లో ఆ పార్టీకి గట్�
ఓవైపు తమ రక్తాన్ని చెమటగా మార్చి భూగర్భం నుంచి నల్లబంగారాన్ని వెలికితీస్తున్న సింగరేణి కార్మికులకు, మరోవైపు భావిభారత పౌరులైన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు కాం గ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తు�
పెట్టుబడుల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం అంకెల గారడీకి తెరలేపింది. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో రాష్ర్టానికి పెట్టుబడులు వెల్లువెత్తినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నా.. అవి ఎంతవరకు వాస్త
ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.