రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఉన్నదా? మహిళలు, బాలికలపై అఘాయిత్యాలు జరుగుతున్నా పట్టింపులేదా? అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ధ్వజమెత్తారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లల�
ఫ్యూచర్ సిటీలో ప్రజాప్రతినిధులు, సివిల్ సర్వీస్ అధికారులు, జర్నలిస్టులకు 500 ఎకరాలు కేటాయించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరిశ్రమల శాఖ అధికారులకు సూచించారు.
సీఎం రేవంత్రెడ్డి ఏర్పాటు చేయాలని తలపెట్టిన యంగ్ ఇండియా స్కూళ్ల లో కుట్ర కోణం కనిపిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి ఆరోపించారు.
అర్హులైన స్థానికులకు మాత్రమే డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయించాలని లబ్ధిదారులు అధికారులను కోరారు. సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లలో మిగిలిన గృహాలను స్థా
Jeevan Reddy | రాష్ట్రంలో ధాన్యం కొనుగోలులో ఆర్ఆర్ ట్యాక్స్ నడుస్తున్నదని, క్వింటాల్కు పది కిలోల కోతపెడుతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి ఆరోపించారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేస�
మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలనే డిమాండ్తో జూన్ 1 ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్యాంప్ కార్యాలయాన్ని(సీఎం ఇల్లు) ముట్టడించనున్నట్టు మాజీ సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్�
‘విదేశాలకు వెళ్లి వీళ్లు టాయిలెట్లు కడిగి సంపాదిస్తారు. ఇంగ్లిష్లో మాట్లాడుతూ పోజులు కొడతారు’ విదేశాల్లో ఐటీ కంపెనీల్లో పనిచేస్తూ మన దేశానికి విదేశీ మారకద్రవ్యం పంపిస్తున్న యువతను ఉద్దేశించి ముఖ్యమ
రైతులపై సీఎం రేవంత్రెడ్డిది నకిలీ ప్రేమే అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ధ్వజమెత్తారు. ఢిల్లీకి 70సార్లు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయమున్నది కానీ, కొనుగోలు కేంద్రాలకు వెళ్లి రైతు
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచనల �
కష్టాలతో ‘సాగు’తున్న అన్నదాతలపై మరో పిడుగు పడింది. రసాయన ఎరువుల ధరల పెంపుతో మరింత భారం పడనుంది. సర్కారు నిర్లక్ష్యంతో వడ్లు, మక్కలు, జొన్నలు అమ్ముకోలేక, అకాల వర్షాల నుంచి పంటలను కాపాడుకోలేక రైతులు ఇప్పటి�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై రేవంత్ సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిసున్నదని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తార
రాష్ట్రాన్ని రుణాల ఊబిలో దింపుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి అప్పుల బాట పట్టింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) మంగళవారం నిర్వహించిన సెక్యూరిటీ బాండ్ల వేలంలో రూ.2 వేల కోట్ల రుణాన్ని సమీకరిం�
చట్టం ముందు అందరూ సమానమే అనే మాటను మనం తరచుగా వింటుంటాం. కానీ కొందరు ఎక్కువ సమానమనే వ్యంగ్యోక్తి కూడా ఉన్నది. చట్టాన్ని తమ చుట్టంలా వాడుకునే వారినుద్దేశించి ఈ వ్యంగ్యోక్తి. మన రాష్ర్టానికి చెందిన కేంద్ర �
‘మొన్న మోదీ రేవంత్రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�