Telangana Debts | 2025-26 ఆర్థిక సంవత్సరంలో తెలుగు రాష్ట్రాలు భారీ స్థాయిలో అప్పులు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. మొదటి తొమ్మిది నెలల్లోనే రూ.1.25 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసినట్టు తెలిపింది.
KTR | నాడు ‘జై తెలంగాణ’ నినాదంతో ప్రజలందరినీ ఏకం చేసి రాష్ర్టాన్ని ఏవిధంగా సాధించామో, ఇప్పుడు ‘సేవ్ తెలంగాణ’ నినాదంతో కాంగ్రెస్ అనే అనకొండ నుంచి రాష్ర్టాన్ని రక్షించుకుందామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ�
భావప్రకటన స్వేచ్ఛే అన్ని స్వేచ్ఛలకు పునాది. మనసులో భావాలు చెప్పుకొనే స్వేచ్ఛ.. ఒక హక్కు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు కూడా అందులో భాగమే. ఆ హక్కు లేకపోతే ప్రజాస్వామ్యానికి అర్థమే ఉండదు. ప్రజాక్షేమం పట్ట�
జర్నలిస్టులకు అసలు అక్రెడిటేషన్లు ఎందుకివ్వాలి? ఏ ఇతర వృత్తులకూ లేనివిధంగా జర్నలిస్టులకు మాత్రమే ప్రభుత్వం అక్రెడిటేషన్ కార్డులు ఎందుకు ఇవాల్సి వస్తున్నది? ఈ విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వానికి గాన
తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�
శాంతియుత మిలియన్ మార్చ్కు సిద్ధమైన నిరుద్యోగులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. ముందస్తుగానే ఇండ్లలోకి ప్రవేశించి అక్రమంగా అరెస్టులు చేశారు. నగర వ్యాప్తంగా నిరుద్యోగ జేఏసీ నాయకులను తెల్లవారు జాము నుంచ�
‘మా న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం స్పందించడమే లేదు. మా కోర్కెలను తీర్చే వరకూ పోరుబాట ఆపేది లేదు. ఉద్యమబాటలో భాగంగా ఏప్రిల్ తొలివారంలో నిరవధిక సమ్మెకు వెళ్తాం.
రాష్ట్రానికి కొత్త గవర్నర్గా నియమితులైన శివ ప్రతాప్ శుక్లా హైదరాబాద్ చేరుకున్నారు. మంగళవారం శంషాబాద్ ఎయిర్పోర్ట్కు చేరుకున్న గవర్నర్ దంపతులకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రి శ్రీధర్బాబు, స
మూడేళ్ల పాప గత కొన్ని రోజులుగా ఏడుస్తూ కు టుంబ సభ్యులను కన్నీళ్లు పెట్టిస్తు న్న హృదయ విదారక ఘటన సీ ఎం సొంత జిల్లాలో కలకలం రే పుతోంది. అంగన్వాడీకి వెళ్లిన ఈ పసిపాప కోడిగుడ్ల కోసం ఉడికించిన నీళ్లలో పడి ఒళ�
రాష్ట్రంలో కేవలం బుల్డోజర్లతో పాలన సాగిస్తున్న రేవంత్ సర్కారును చూసి తెలంగాణ ప్రజలతోపాటు, ఖండాంతరాల్లో ఉన్న ప్రవాసీయులూ సైతం భయపడుతున్నారు. ఎక్కడో స్థిరపడినవారు కూడా... ఇక్కడ ఇండ్ల భద్రతపై ఆందోళన చెంద�
Kerala Elections | నన్ను కోసినా అదనంగా ఒక్క రూపాయి కూడా రాదు’.. రాష్ట్ర ప్రజల అవసరాల కోసం నిధులు అడిగితే సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన సమాధానం. కానీ.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాల కోసం తెలంగాణ ప్రజల సొమ్ము రూ.6 కోట్లతో కేరళ ర�
Revanth Reddy | సంక్షేమ పథకాల అమలు విషయంలో సీఎం రేవంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పెట్టుకున్న వెల్ఫేర్ (సంక్షేమ) కమిట్మెంట్స్ బరువయ్యాయని చెప్పారు.