వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజ
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధ
అన్ని వర్గాలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పోవాలని, అందరి సంక్షేమం కోరే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రతి వర్గం కోరుకుంటున్నదనీ బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్ర
‘ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురు చూస్తుం డ్రు.. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు మోకా కోసం చూస్తుండ్రు’ అని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ప�
రాష్ట్రంలో 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగు
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్త�
KTR | రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పాలన విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనలో మొదటి అంకం(ఫస్ట్ హాఫ్) పూర్తిగా ఫెయిల్ అయ్యిందని
జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్�
Cabinet Expansion | రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెరదించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని, పార్టీ అధిష్ఠానానికి ఆ ఆలోచన లేదని చెప్పారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్కు బయలుదేరారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని, ఆయన పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. తన విలాసాలకు వం
సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని అపాయింటెడ్ డే ప్రకటించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి డిమాండ్ చేశా