Revanth Reddy | రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, జీవోలు జారీ�
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే రేవంత్రెడ్డి హంగామాగా నిర్వహించిన ప్రజా దర్బార్ కొంతకాలానికే దారి తప్పింది. ప్రతి మంగళవారం, శుక్రవారం స్వయంగాఈ దర్బార్ను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తర�
బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, టీపీసీ
Varuna Yagam | రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెల�
National Handloom Day | దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించింది చరఖా. భారత జాతీయ పతాకంలో అశోకచక్రం కన్నా ముందుగా చరఖానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆ
Telangana Politics | రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీయడం ద్వారా కట్టడి చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీ�
Ration Cards | రేషన్కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
Mahesh Kumar Goud | సీఎం రేవంత్రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యతే ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకొనే అవకాశం కాంగ్రెస్లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నా�
రేవంత్ సర్కార్పై డ్రైవర్లు, యాప్ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్, కనీస ఛార్జీలు, సామాజిక భద్రత అందిస్తా
రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా విలువైన సుమారు 90 వేల టన్నుల ధాన్యం మళ్లింపు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రా వు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్రెడ్డిక�
నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా.. పోరాటాలతో ఉద్యోగాలు సాధించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువార�
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని రాహుల్, రేవంత్రెడ్డి, భట్టి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ న�