ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు శనివారం పలు జిల్లాల్�
రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాల్సిన అంశాన్ని పక్కన పెట్టి, సీఎం రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ విమర్శించారు. తెంగాణభవన్లో శనివారం మీడియా సమావేశంలో ఆయన మాట్ల�
రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందో, సరస్ నడుస్తుందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉందని
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో అనుకున్న దాని కంటే తక్కువ స్థానాల్లో గె
బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతో పాటు జలదోపిడీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి పేర్�
‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరేంది రేవంత్రెడ్డీ?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ స్వయంగా తానుంటున్
ఇచ్చిన హామీలను మరిచిన కాంగ్రెస్ను నమ్మే స్థితిలో ప్రజలు లేరని, కాంగ్రెస్ అంటేనే మోసమని మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. మూడు చింతపల్లి మున్సిపాలిటీలోని అద్రాస్పల్లిలో,ఎల్లంపేట మున్సిపల్ ప�
KTR | ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించేందుకు సిట్ అధికారులు నోటీసులు ఇచ్చిన తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమ
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమనేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి కక్షపూరితంగా వ్యవహరించడాన్ని తెలంగాణ సమాజం క్షమించదని మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాశ్రెడ్డి తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ రెండో రోజైన శుక్రవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి.
నోరు మంచిదైతే ఊరు మంచిదైతది’ అని అంటారు. కడుపు నిండా విషం పెట్టుకున్నాక నోరు ఎలా మంచిదవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన పనితీరుతో కాకుండా నోటితోనే వార్తల్లోకి ఎక్కుతున్నారు.
వేచి చూసింది చాలు. ఇక నోరు తెరువకతప్పదు. అడుగు ముందుకేయపోతే మొదటికే మోసం. ప్రాణాలకు తెగించి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం ఆగం అవుతుంటే చూస్తూ ఎట్లా ఊకుంటది? తెలంగాణ ఉద్యమాన్ని అడుగడుగునా అడ్డుకున్నవారు
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ పేరుతో నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం ఎదుట సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను మాజీ మంత్రి జోగు రామన