కాళేశ్వరం ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వాతంత్య్ర దినోత్సవం రోజు మూడు రంగుల జెండా సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ మండ�
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు, ఫీజుల భారం మోపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వాటి అమలుకు ఆపసో�
ఇటీవల తెలుగు రాష్ర్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్రెడ్డిల ఫొటోలు పక్కపక్కనే పెట్టి ‘విద్య, వైద్యమే ఇక ప్రభుత్వాల ప్రాధాన్యం.. సమర్థించేవారు షేర్ చేయండి!’ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నా�
సీఎం పదవిలో ఉన్నాననే సోయి లేకుండా, వేదికతో సంబంధం లేకుండా రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నాడని, ఇది రాష్ట్ర ప్రజలను అవమానించినట్లేనని బీఆర్ఎస్పార్టీ రాష్ట్ర నాయకుడు, నియోజకవర్గ ఇంచార్జి ఒ
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టేట ముంచబోతున్నారని, అందుకు నిదర్శనం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో రేవంత్ చేసిన వ్యాఖ్యలేనని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడ
KTR | దేశానికి అన్నం పెట్టే అన్నదాత పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో మరింత దారుణ స్థితికి చేరుకుంది. సరిపడా కరెంట్ లేక, సాగునీరు ఇవ్వక, సమయానికి ఎరువులు, విత్తనాలు అందించకపోవడంతో.. రైతులు దిక్కుత�
RS Praveen Kumar | తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టును పేల్చే కుట్ర చేశారని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కుట్ర వెనుక కాంగ్రెస్, బీజేపీ ఉన్నాయని ఆర్ఎస్పీ ఆరో�
Niranjan Reddy | కామన్ సెన్స్ గురించి, భాష గురించి స్వాంతత్య్ర దినోత్సవం సంధర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? దాని గురించి ఎవరికి ఉపయోగం? అని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రశ్నించారు.
Niranjan Reddy | రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరిం�
బనకచర్ల ప్రాజెక్టును కట్టితీరుతామని ఒకవైపు ఏపీ సీఎం చంద్రబాబు ఢంకా బజాయించి చెప్తుంటే, మరోవైపు రేవంత్ మాత్రం ఆ ప్రాజెక్టు ఊసెత్తకుండా ప్రసంగం ముగించారు.
హైదరాబాద్ వేదికగా మూడ్రోజుల ప్రాపర్టీ షో శుక్రవారం ప్రారంభమైంది. క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో హైటెక్స్లో జరుగుతున్న ఈ ప్రదర్శనలో 70కి పైగా నిర్మాణ, బ్యాంకింగ్ సంస్థలు 300 రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట�
‘నీళ్లు.. నిధులు.. నియామకాలు..’ ఈ నినాదం తెలంగాణ ఉద్యమ త్యాగాలకు నిలువెత్తు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి కారణమైన ఆ మూడు మూలసూత్రాలు ఇప్పుడు మళ్లీ ప్రశ్నలు వేస్తున్నాయి. తెలంగాణ ప్రజలది రక్తంతో ర�
రాష్ట్రవ్యాప్తంగా పోలీసుశాఖలో స్వాతంత్య్ర దినోత్సవాలు ఘనంగా జరిగాయి. డీజీపీ ఆఫీసు, అన్ని పోలీసు విభాగాలు, జిల్లా పోలీసు ఆఫీసుల్లో జాతీయ జెండాను ఎగురవేశారు.
హైటెక్సిటీ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది వేలాది భారీ భవంతులు, ధగధగలాడే ఐటీ టవర్లు, లక్షలాది మంది ఉద్యోగులు, నిత్యం రద్దీగా ఉండే రోడ్లు.. ఇలా హైటెక్ సిటీ, దాని చుట్టుపక్కల ప్రాంతాలను ‘నిద్రపోని నగరం’