ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నిర్వహించే వ్యక్తికి ప్రాథమికంగా ఉండాల్సింది మృధుభాషణం, హూందాతనం. కానీ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఇందులో ఏ ఒక్క అర్హతా లేదు. మాట్లాడే సబ్జెక్టు మీద అవగాహన లేకుండా అల్లాటప్�
చర్చలోకి పోయే ముందు ఈ ముగ్గురిలో ఎవరేమన్నారో చూద్దాము. సీఎం అన్నది వార్తల్లో యథాతథంగా ఈ విధంగా ఉంది: ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్�
తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకొన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చె�
కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్ పరిధిలో డెక్కెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతతకు దారితీసింది. సోమవారం
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత
యువతకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిం టినీ వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో బీఆర్�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత, దుందుడుకు నిర్ణయాల ఫలితంగా ప్రాజెక్టు ఆగమాగమైంది. సగం ధరకే టేకోవర్ చేసి, చాంపియన్లుగా ని
Job Notifications | బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల వెతలు తెలిసిన మహానేత కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రాసెసింగ్ ఫీజును ఎప్పుడూ రూ.200 మించి పెంచలేదు. అవసరమైతే దానికి ఎగ్జామ్ ఫీజు మరో రూ.80, రూ.120గా న�
ఏటా జాబ్ క్యాలెండర్.. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. నాలుగువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇదీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీల�
అసలే ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజులు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని నిరుద్యోగ జేఏసీ నేత శంకర్నాయక్ మండిపడ్డారు.