పాలన చేతకాక కాంగ్రెస్ సర్కార్ పండుగ పూట జర్నలిస్టులపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టులను ఆయన బ
తెలంగాణలో ‘ప్రజాపాలన’ సాగిస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ప్రశ్నించే గొంతులను నొకేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో రెండేండ్ల రేవంత్రెడ్డి పాలనలో మీడియా స్వేచ్ఛ ప�
Methuku Anand | జర్నలిస్టుల అరెస్టుపై వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నాయకుడు మెతుకు ఆనంద్ మండిపడ్డారు. జర్నలిస్టులను అరెస్టు చేసి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని అన్నారు.
Madhusudhana Chary | పరిపాలకుడు విజ్ఞుడై ఉండాలని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి అన్నారు. విజ్ఞుడై ఉంటే సృజనాత్మకత సాధ్యమైతని తెలిపారు. రేవంత్ రెడ్డికి పరిపాలన చేతకావడం లేదని విమర్శించారు.
Harish Rao | ఎన్టీవీ జర్నలిస్టుల అక్రమ అరెస్టును మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా ఖండించారు. పాలన చేతగాని సర్కారు.. పండగ పూట జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగటం సిగ్గుచేటు అని విమర్శించారు.
Traffic Challan | చెప్పిన మాట గుర్తుకు లేదో.. ఇచ్చిన హామీ ఎగ్గొడదామనే ఆలోచనోగానీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వాహనదారులను, ముఖ్యంగా ఆటోడ్రైవర్లను ట్రాఫిక్ చలాన్ల విషయంలో ఏమార్చారు.
అసత్యపు మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టించడంతో పాటు సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని కాలరాసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్�
KTR | పాలనా వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే రేవంత్రెడ్డి ప్రభుత్వం తరచూ అటెన్షన్ డైవర్షన్ డ్రామాలు ఆడుతున్నదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అందులో భాగంగానే సిట్ పేర
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి జిల్లాల తేనెతుట్టెను కదుపుతున్నారని, ఇది ఉద్యోగ నోటిఫికేషన్లు రాకుండా చేసే కుట్ర అని ఉద్యోగ జేఏసీ మాజీ అధ్యక్షుడు, బీఆర్ఎస్ నేత దేవీప్రసాద్ విమర్శించారు. జిల్లాల పునర్విభ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే ప్రజా సమస్యలను గాలికొదిలి, పాలనను పక్కనబెట్టి చెడగొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపివేయాలనే పంతం తో తెలంగాణను విధ్వం
సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 19 నుంచి స్విట్జర్లాండ్లో పర్యటించనున్నారు. ఈ నెల 19 నుంచి 23 వరకు దావోస్లో జరుగనున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సుకు హాజరుకానున్నారు.
రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల్లో సీఎం మీటింగ్ చిచ్చురేపింది. ఒక ఉద్యోగ సంఘం ఏర్పాటుచేసిన వేదిక నుంచి సీఎం డీఏ ఇస్తున్నట్టు ప్రకటించడం వివాదానికి దారితీసింది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనాపరంగా వేసే ప్రతి అడుగు వెనుక గత ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీయాలని లేదా ప్రజల్లో బీఆర్ఎస్ నాయకుల ప్రాబల్యాన్ని తగ్గించాలనే లక్ష్యమే దాగి ఉంటోంది. అదే కోణం ఇప్పుడు జిల్ల