తెలంగాణను సమగ్రంగా, సంపూర్ణంగా ఆకలింపు అర్థం చేసుకున్న మేధావులు రాష్ట్రంలో ఇద్దరంటే ఇద్దరే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడారు.
Adilabad Industrial Park | అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Revanth Reddy | ‘ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణ యం, కొత్త పథకం, ప్రధాన కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియామకాలు, వివాదాస్పద అంశాలు, ప్రజల్లో చర్చకు దారితీసే చర్యలు.. ఇలాంటివన్�
Revanth Reddy | మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్వోలపై నోరుపారేసుకున్న ఆయన.. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ను ‘క్రిమినల్ వేస్ట�
రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వచ్చే పంద్రాగస్టు నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. పంచా�
తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దే
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, స్వాధీనం, నిధుల సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్లుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.15వేల కోట్ల రుణ ప్రక్రియలో ఒప్పందం కుదిరిన తర్వాత భంగపడిన ప్రభు�
యువ గ్రాడ్యుయేట్ల విద్యపై చేసే ఖర్చును ‘క్రిమినల్ వేస్ట్' అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం అత్యంత దిగజారిన, అసహ్యకర చర్య అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యు
అది ఒక ప్రభుత్వ కార్యాలయం.. కానీ ఆచరణలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కార్యాలయంగా మా రింది. ఫలితంగా పీఏసీసీఎస్ కార్యాలయం కాస్తా పీసీసీ కార్యాలయంగా మారిందనే వి మర్శలు తలెత్తుతున్నాయి. ఇది ఎకడో కా దు.. సాక్షాత్�
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.802.92 కోట్లు అవసరమంటూ నిపుణుల కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గురువారం సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్�
KTR | తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘ క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్ద�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులపై దయలేదని, కానీ దేవుడు దయతలిచి వర్షాలతో కొద్దిగా ఊరట కలిగించాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షాలతో