రేవంత్ సర్కార్ తీరుపై నిరుద్యోగులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా నిరసన తెలియజేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని మెట్టుగడ్డలో ఉన్న లైబ్రరీ వద్ద మంగళవారం నిరుద్యోగులు ధర్నా చేపట్టారు.
Konda Surekha | తన శాఖలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెత్తనమేందంటూ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రశ్నించారు. తనకు తెలియకుండా తనశాఖ అధికారులతో సమీక్ష చేయడం తనను నిర్లక్ష్యానికి గురిచేసి అవమానించటమేనంటూ తీవ్ర అసంత
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోని నీటిమట్టం ఆయకట్టు రైతులను భయపెడుతున్నది. జూలై రెండో వారం మొదలైనా కేవలం 15.400 టీఎంసీల నీరే ఉండటం, అందులోనూ ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజీగా ఉండాల్సిన పర�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి పోర్టల్ వేదికగా రూ.10 వేల కోట్ల విలువైన భారీ బాహుబలి భూ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించ
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె
దివ్యాంగులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు 6 వేల పింఛన్ పెంపు, ఉచిత బస్సు ప్రయాణం, రాజకీయ రిజర్వేషన్లు, జిల్లాల్లో ప్రత్యేక శాఖ ఏర్పాటు హామీలు అమలు చేయడంలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యాడని ఎన్పీఆర్డీ �
Congress | రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, కొంతమంది మంత్రుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండేలా విభేదాలు కొనసాగుతున్నాయి.
Jupally Krishna Rao | పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావును సీఎం రేవంత్రెడ్డి లెక్కచేయడం లేదా? ఆయన్ను పక్కపెట్టాలని భావిస్తున్నారా? ఇటీవల అప్పులపై జబ్బలు చరిచి.. ‘విషయం’ లేకుండానే సవాల్ చేసిన జూపల్లి.. అటు పార్టీ�
Kaleshwaram | ‘ఒక అబద్ధాన్ని కప్పిపుచ్చేందుకు వంద అబద్ధాలు ఆడుతారు’ అనడానికి కాళేశ్వరం విషయంలో కాంగ్రెస్ వైఖరే నిదర్శనం. కేవలం రెండు పిల్లర్లు కుంగిపోగా.. మొత్తం ప్రాజెక్టే కూలిపోయిందని మొదట ప్రచారం చేసింది క�