మార్పు పేరుతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న ఆలయంపై వివక్ష చూపుతున్నది.వేలాది ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించుకుంటున్న సీఎం రేవంత్రెడ్డి సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన�
మునుగోడులో వైన్స్ల కోసం టెండర్లు వేసే నేతలకు నియోజక వర్గ కాంగ్రెస్ నేతల ఝలక్ ఇచ్చారు. వైన్స్ల కోసం టెండర్లు వేసే వారు ఇక నుంచి ఊరిబయటే వైన్స్లు ఏర్పాటు చేసుకోవాలని, అది కూడా సాయంత్రం నాలు గు గంటల నుం
పెండ్లికి తులం బంగారం ఇస్తామన్న కాంగ్రెస్ హామీ ఏమైందని బీఆర్ఎస్ మైనార్టీ విభాగం నాయకుడు సోహెల్ ప్రశ్నించారు. సోమవారం ఎస్పీఆర్హిల్స్లో బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ విస్తృతస్తాయి సమావే�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో గతంలో టీడీపీలో ఉన్నప్పుడు కలిసిమెలిసి తిరిగిన సహచర నాయకుడు, మాజీ ఎమ్మెల్యే శేఖర్ను తిరిగి కాంగ్రెస్లోకి తీసుకుంటున్నారన్న సమాచారంపై జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చ�
మేడారం పనుల విషయంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అతిజోక్యంపై ముందు కినుక వహించి పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిన ఇద్దరు మహిళా మంత్రులు సురేఖ, సీతక్క.. సీఎం రంగంలోకి దిగడంతో వెనక్కి తగ్గారా? అంట
BC Reservations | బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ) వేయనున్నది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై హైకోర్టు స్టే ఇచ్చిన నే�
అత్యధిక జనాభా కలిగిన మున్నూరు కాపులను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని అన్నింటా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నదని ఇప్పటికైనా వివక్ష మానుకోకపోతే ముఖ్యమంత్రి, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని �
మోసాల పార్టీ కాంగ్రెస్ అని, ఎన్నికల ముందు ఇచ్చిన 420 హామీలకే గతిలేదు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లపై పెద్ద డ్రామాలాడుతున్నదని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. ఆదివారం డోర్నకల్లో విలేకరుల సమావేశంలో ఆమె మ�
సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి దశదిన కర్మలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.