రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నానాటికీ దిగజారుతున్నది. సొంత వనరుల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవడంలో ఘోరంగా విఫలమైన రేవంత్రెడ్డి సరార్.. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెడుతున్నది. ఈ నెలలో ఇప్పటికే ఏకంగా రూ.12,500 కోట
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల కంటే రాజకీయ ద్వేషానికే అధిక ప్రాధాన్యమిస్తున్నారని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. బుధవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. ర�
కాళేశ్వరంలో నీళ్లు నింపకపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉద్దేశపూర్వకంగా చేస్తున్న నేరపూరిత చర్య అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఎల్ నినో లాంటి తీవ్ర కరువు పరిస్థితుల్లో�
Palamuru-Rangareddy Lift Irrigation | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో నీటి ఎత్తిపోతలకు ఎట్టకేలకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందులో భాగంగా నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం నార్లాపూర్ పంప్హౌస్ నుంచి నార్
రాజకీయ కక్షలను పకనపెట్టి, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని, పాలమూరు బిడ్డగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ముఖ్యమంత్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అ�
‘బీఆర్ఎస్ నేతలను కోసి రక్తాన్ని చల్లితే పంటలు పండుతాయంటూ..’ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం బాటిళ్�
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ