రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సంతలో సరుకుల్లా ప్రభుత్వ భూములను అమ్ముకొంటున్నది. నిధుల వేట పేరుతో రేవంత్ సర్కార్ భూముల పందేరానికి పాల్పడుతున్నది. సంప్రదాయ ఆదాయ వనరుల ద్వారా వచ్చే రాబడి నానాటికీ క్
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ న�
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పంటల సాగుకు పడరాని పాట్లు ఎదురవుతుండటంపై ఆగ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కనీసం యూరియా సరఫరా సరిగా జరగడం లేదని మండిపడుతున్నారు. యూ
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ విధానం రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ ఎక్స్�
కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాలవి�
KTR | మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని బీఆ
Dasoju Demand | మెట్రో రైలుకు ఉన్న భూములను, ఆస్తులను బినామీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విచారణకు డిమాండ్ చేశారు.
Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది.
Tummidihetti Barrage | మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. తమ్మిడిహట్టి వద్ద రెండు బరాజ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహ
KTR | రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ రూ.లక్షన్నర ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని బీఆర్�
Liquor Companies | తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుం డా.. ఏండ్ల తరబడి భారీగా బకాయిలు పెడు తూ.. ఇచ్చే డబ్బుల్లో కూడా ఉల్టా తమనే డిస్కౌంట్ అడుగుతున్న ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖపై మద్యం కంపెనీల యజమానులు మం డిపడుతున్నారు.
Future City | రెండేండ్లు కావస్తున్నా పునాదుల్లోనే స్కిల్ వర్సిటీ‘భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేండ్లలో పూర్తి చేస్తం. ఇది నాలుగో నగరంగా మారుతుంది. అమెరికా, సింగపూర్తో పోటీ పడేలా చేస్తం’.. పదేపదే ము�
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా�