ఓవైపు గోదావరి-కావేరీ (జీసీ) నదుల అనుసంధానం అంటూ కేంద్రం.. మరోవైపు గోదావరి- పోలవరం-బనకచర్ల (జీపీబీ) లింక్ ప్రాజెక్టు అంటూ ఏపీ ప్రభుత్వం చకచకా అడుగులు వేస్తున్నాయి.
‘ఏమిటీ తొందరపాటు? ఎవరు తరుముతున్నారు? బీహార్ ఎన్నికల్లో బీజేపీ చేతికి ఆయుధం ఇద్దామనకుంటున్నారా? ప్రభుత్వపరంగా బీసీలకు 42% రిజర్వేషన్లు అని చెప్పి తీరా ఇప్పుడు పార్టీపరమైన రిజర్వేషన్లు అంటే ప్రతిపక్షాల�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఎట్లుందో ప్రజలకు తెలిసొచ్చిందని, మోసపోయి గోసపడుతున్నామంటూ ఆవేదన చెందుతున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఇచ్చిన హామీల అమలులో సీఎం రేవంత్రెడ్డి పూర్తి గా �
సీఎం రేవంత్ రెడ్డి ఇలాకాలో కబ్జాల పరంపర కొనసాగుతూనే ఉన్నది. రెండు నెలల కిందట సర్జఖాన్పేట్-తోగాపూర్ మధ్య రోడ్డు పనుల కోసమని రైతుల భూమి కబ్జా చెయ్యగా అది కోర్టు ఆదేశాలతో ఆగిపోగా, పది హేను రోజుల కిందట నా
“పదేండ్ల కేసీఆర్ పాలనలో నగరం మౌలిక వసతుల పరంగా, అభివృద్ధి పరంగా దేశంలోనే ఖ్యాతి గడించింది. 2014లో కేసీఆర్ సీఎం అయిన 6 నెలల్లోనే విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించారు. ఇండ్లల్లో, షాపుల్లో ఇన్వర్టర్లు, జ�
KTR | హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ నగర వృద్ధి అతలాకుతలమైందని కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో సీఎం రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైడ్రాకు ఉందా �
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేసి, దమ్ముంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి గెలవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డి తన 20 నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, నల్లగొండ మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నివాళులర్పించారు. హైదరాబాద్ మఖ్దూం భవన్లో ఉన్న ఆయన భౌతికకాయానికి పూలమాలతో శ్రద�
సీఎం రేవంత్రెడ్డి తన బాల్యమిత్రుడిగా చెప్పుకునే యారో అడ్వర్టైజ్మెంట్ కంపెనీకి అడ్డదిడ్డంగా మీడియా ప్రకటనల కాంట్రాక్టులు ఇస్తూ భారీ కుంభకోణానికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ నేత మన్నె క్ర�
రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు ఆగమవుతున్నారని, సీఎం రేవంత్రెడ్డితోపాటు ఉమ్మడి జిల్లా మంత్రులు అసమర్థులని మక్తల్ మా జీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి విమర్శించారు. రైతులకు సకాలంలో యూరియా అందిం�
ఆర్బీఐ డేటా ప్రకారం.. తెలంగాణ అప్పు-గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ (GSDP) నిష్పత్తి 26.2 శాతంగా ఉంది. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఇందులో తెలంగాణ 24వ స్థానంలో ఉంది.
రాష్ట్రంలోని వివిధ బోధనాసుపత్రులకు వైద్య పరికరాలను సరఫరా చేసిన సప్లయర్లకు కాంగ్రెస్ ప్రభుత్వం మొండి చెయ్యి చూపుతున్నది. వారికి చెల్లించాల్సిన దాదాపు రూ.49 కోట్ల బిల్లులను పెండింగ్లో పెట్టింది.