‘నాలాలపై కబ్జాలను తొలగించాలి. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి’ అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీచేశారు. హనుమకొండ, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని వర�
మొంథా తుపాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరద బాధితులకు సీఎం రేవంత్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా కనీస పలకరింపు కూడా కరువైంది. వరద ప్రాంతాల్లో పర్యటన పేరుతో హెలికాప్ట
‘మొంథా తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్లే అనేక జిల్లాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
500 రోజుల్లో రేవంత్రెడ్డి పీడిత ప్రభుత్వం పోవడం.. మళ్లీ కేసీఆర్ పాలన రావడం ఖాయంమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాన�
KTR | రాష్ట్రంలో కొన్ని వేల మంది పేదలకు చెందిన ఇండ్లను రేవంత్ రెడ్డి నేలమట్టం చేసిండు.. ఆ పేదల శాపాలు కాంగ్రెస్ పార్టీకి ఉరి తాడై చుట్టుకుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన దోకేబాజ్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Jubilee Hills By Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోటి చేస్తున్న నిరుద్యోగ యువకుడు కాశీనాథ్తో పాటు ఆయన మద్దతుదారులు, నిరుద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదా
రేవంత్ రెడ్డి సర్కార్ అట్టహాసంగా శంకుస్థాపన చేసిన పునాది రాళ్లు వెక్కిరిస్తున్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా నిర్మించిన ప్రాజెక్టులను ఇప్పటివరకు ప్రారంభించగా.. రేవంత్ చేతుల మీదుగా శం
విద్యార్థులకు చెల్లించాల్సిన స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం ఏబీవీపీ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ప�