వికారాబాద్ జిల్లాలోని పలు మండలాలు, గ్రామాలకు చెందిన రైతులు తమ ఆకు, కాయ కూరగాయలను విక్రయించేందుకు సరైన స్థలం లేక ఇబ్బంది పడడంతో.. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఇంటిగ్రేటెడ్ మార్కెట్(వెజ్, నాన్వె�
2015లో ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడి, జైలుకెళ్లి బెయిల్పై బయటికి వచ్చిన సందర్భంగా రేవంత్ భారీ ర్యాలీ తీశారు. ఏదో ప్రజా పోరాటం చేసి జైలుకెళ్లొచ్చినట్టు ఆ ర్యాలీలో సవాళ్లు విసిరారు. ఇవన్నీ �
రేవంత్రెడ్డి సర్కారు అసమర్థ, అసంబద్ధ విధానాలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం నేలకరిచింది. హైడ్రా ఎఫెక్టుతోపాటు నిర్మాణరంగంపై ప్రభుత్వ పాలసీ ప్రకటించకపోవడంతో రియల్ఎస్టేట్, నిర్మాణరంగం తీవ్రంగా ప
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్లో బీఆర్ఎస్ ఆధిపత్యం ప్రదర్శించింది. సీఎం రేవంత్రెడ్డి కలల ప్రాజెక్టు ఫ్యూచ ర్ సిటీ ప్రధాన గ్రామం, ఇటీవలే గ్లోబల్ సమ్మి ట్ నిర్వహించిన గ్రామం మీర్ఖాన్
పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరిందని మాజీ మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. రోజురోజుకూ పరిస్థితులు చేజారిపోతున్నాయనే సత్యం జీర్ణం కాకనే అవాకులు చవాక�
సింగూరు ప్రాజెక్టు నీటిపై మెదక్, నిజామాబాద్ రైతుల హకులు కాపాడాలని, ఒకవేళ సాగునీరు ఇవ్వకపోతే క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు నష్టపరిహారం చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. యాసంగి స�
రాష్ట్రంలో నిత్యం ఎక్కడో ఒక చోట గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ జరిగినట్టు వార్తలు వస్తున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనిపించడం లేనట్టున్నది. పదుల సంఖ్యలో విద్యార్థులు అస్వస్థతకు గురై దవాఖానల్లో చేరడ
పింఛన్లతోపాటు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారుల నెత్తిన సర్కారు పిడుగు వేయనున్నదా? లబ్ధిదారుల సంఖ్యలో భారీగా కోత పెట్టనున్నదా? తద్వారా ఆర్థిక భారాన్ని తగ్గించుకోవాలని చూస్తున్నదా? అంటే అవుననే సమాధానాలు వ్య
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతిలో స్పీకర్ కీలుబొమ్మగా మారారని, ఆయన చెప్పినట్టే చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు స్పీక
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం అల్లాపూర్లోని సున్నం చెరువు ప్రాంత భూవివాదంపై లోతుగా విచారణ చేపట్టాలని దర్యాప్తునకు నియమితులైన ప్రత్యేకాధికారికి హైకోర్టు ఆదేశాలను జారీ చేసింది. రాష్ట్ర ప్రభ�
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి దిమ్మతిరిగే ఫలితాలు వచ్చాయని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. ‘ప్రజల తీర్పు చూసి కాంగ్రెస్ నాయకులకు షాక్ తగిలింది. మొదటి దఫా ఫలితాలు చూసి ముఖ్యమంత్రి
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పుతోనే కాంగ్రెస్ పార్టీ పతనం ప్రారంభమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ ఇచ్చిన జడ్జిమెంట్ను బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదని అసెంబ్లీలో ఆ పార్టీ విప్ కేప�