ఆరిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఐడీ ఆధ్వర్యంలో ‘ఇన్సైడర్ ఎక్స్-2026’ పేరిట భారీ ఎత్తున ద్వైవార్షిక ప్రదర్శనను నిర్వహించనున్నట్టు ఐఐఐడీ-హెచ్ఆర్సీ చైర్పర
‘నేను మందుగుండు లాంటోణ్ని.. మీ దోపిడీ కాంగ్రెస్ దొంగల గుండెల్లో రోజూ నిద్రపోతూనే ఉంటా.. ఖబడ్దార్!’ అంటూ సీఎం రేవంత్రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్
సీఎం రేవంత్రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించిన మరో బీఆర్ఎస్ కార్యకర్తను పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలం మేడికుంద గ్రామానికి చె�
వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాన్ని అమలు చేయడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని భారతీయ ఖేత్ మజ్దూర్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యుడు తాటిపాముల వెంకట్రాములు మండిపడ్డారు.
ప్రభుత్వం నిర్వహిస్తున్న వన మహోత్సవం-2026కు అటవీశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. రంగారెడ్డి జిల్లా గుర్రంగూడ ఎకో పారులో అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖతో కలిసి సీఎం రేవంత్రెడ్డి గురువారం మొక్కనాటి కార�
పిల్లలు ప్రభుత్వ పాఠశాలలకు రావడం లేదనే సాకుతో రేవంత్ సర్కార్ బడులను మూసివేయడం దుర్మార్గమని ఏఐఎప్ఎఫ్ మండిపడింది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ మంత్రి తుమ�
Y. Satish Reddy | ప్రభుత్వం రైతులను నిండా ముంచుతొంది. రైతుల పాలిట శనిలా దాపురిం చారు. రైతులను రేవంత్ రెడ్డి అన్ని విధాలా ఇబ్బందులు పెడుతున్నారని బీఆర్ఎస్ నాయకులు రెడ్కో మాజీ చైర్మన్ వై. సతీష్ రెడ్డి ఆరోపించారు.
Hyderabad Metro | మెట్రో టేకోవర్కు సంబంధించి రాష్ట్రప్రభుత్వం- ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్సీ) మధ్య కుదిరిన రుణ ఒప్పందంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రూ.84కోట్లు ప్రాసెసింగ్ ఫీజు చెల్ల�
పచ్చి అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ముప్పైనెలల పాలనలో అన్ని వర్గాలను నిలువునా ముంచిందని, మోసమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనలో స్
బీజేపీ నేతలకంటే ఎక్కువగా, కేంద్రమంత్రులతో సంబంధం లేకుండానే ఎడాపెడా కేంద్రం పెద్దలను, ప్రధానమంత్రిని కలుస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మంగళవారం విచిత్రమైన ప్రతిపాదన చేశారు. మెట్రోరైల్ రుణ సందిగ్ధ
సీఎం రేవంత్రెడ్డికి రైతులపై ప్రే ముంటే మూడుసార్లు ఎగ్గొట్టిన బాకీ పడ్డ రైతుబంధు రూ.19వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. రైతుబీమ
రాష్ట్రంలో చిన్నారులు, మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగిపోతున్నాయని, ప్రస్తుతం తెలంగాణలో ఆడపిల్లలను కనాలంటేనే తల్లిదండ్రులు భయపడే పరిస్థితి నెలకొన్నదని బీఆర్ఎస్ నాయకురాలు, మాజీ ఎమ్మెల్యే గొంగి�
రాష్ట్రంలో హైబ్రిడ్ సీఎం రేవంత్రెడ్డి పాలన నడుస్తున్నదని.. మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నల్లగొండ జిల్లా ద