KTR | పదేళ్ల కేసీఆర్ పాలనలో పేదలు సుఖంగా జీవించారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. తమ హయాంలో ఏ ఒక్కరినీ ఇబ్బంది పెట్టలేదని చెప్పారు. పేదలు తెలియక ప్రభుత్వ భూముల్లో ఇళ్లు కట్టుకుంటే జీవో 58, 59
Harish Rao | వడ్ల కొనుగోళ్లలో ప్రభుత్వానిది మిషన్ మోడ్ కాదు.. కమీషన్ మోడ్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. రెండు రోజుల్లో వడ్ల కొనుగోలు వేగవంతం చేయకపోతే.. నేనే స్వయంగా వేలాది మంది రైతుల
యాదగిరిగుట్ట ఆలయం లోపలికి ఫోన్ తీసుకెళ్లడం నిషిద్ధం. కానీ శనివారం సీఎం పర్యటన సందర్భంగా ఆలయం లోపల ఏకంగా వీడియో తీశారు. గర్భాలయం, స్వయం భూ లక్ష్మీనరసింహస్వామి స్పష్టంగా కనిపిస్తున్న వీడియో సీఎం రేవంత్�
KTR | మోటర్లకు మీటర్లు పెట్టకముందే.. ప్రతి ఒకరి ఇంట్లో ప్రీపెయిడ్ మీటర్లు తీసుకురాకముందే కాంగ్రెస్ పార్టీ ఫ్యూజులు తీసివేయాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు ప్రజలకు పిలుపుని�
భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని కన్నాపూర్ గ్రామానికి చెందిన చెరువు తెగిపోయింది. దాన్ని పరిశీలించిన ముఖ్యమంత్రి మరమ్మతులు చేయిస్తామని ఇచ్చిన హామీ ఆ వరదలోనే కొట్టుకుపోయింది. పది నెల�
సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో యాదాద్రి భువనగిరి జిల్లాకు ఒరిగిందేమీ లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కల్లూరి రామచంద్రా రెడ్డి మండిపడ్డారు. ఆదివారం భువనగిరిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడ�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో గందరగోళం నెలకొంది. గుట్టలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం హాజరవుతుండడంతో కొండకింద హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేసింది.
Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని భావించారు. ఏటా కనీసం ఆరేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ మెడిక�
ఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ప్రకటించిన షెడ్యూల్కు భిన్నంగా సాగింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు..మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలతో రైతుల ని�
గురుకులాల కిరాణా టెండర్ల ముసుగులో కాంగ్రెస్ సర్కార్ రూ.500 కోట్ల భారీ స్కామ్కు తెరలేపిందని దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.100 కోట్ల కేంద్రీకృత కమీషన్ల కోసమే కలెక్టర్ల అధికారాలకు కత్తెరప�
రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట�