MLA Pocharam srinivas reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. అందులో రహస్యమేం లేదు.. నా ప్రజల కోసం నా జీవితం.. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన. కార్యకర్త బాధలను తీర్చాలనేదే నా ఆలోచన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీని�
ఎల్లంపల్లితో పాటు దేవాదుల , సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు గోదావరి జలాలను ఎత్తిపోయాలని, గరిష్ఠస్థాయిలో వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఏపీ ప్రభు త్వం పోతిరెడ్డిపాడు నుంచి నిత్యం 30వేల క్యూసెక్కుల నీటి ని తరలిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర�
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తెలంగాణ పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవ
హైదరాబాద్ ట్యాంక్బండ్ హెచ్ఎండీఏ గ్రౌండ్ పక్కన ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాన్ని 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి �
‘నిజమైన స్టార్టప్లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని ఎంతో కష్టపడి బీఆర్ఎస్ సర్కార్ టీ-హబ్కు రూపకల్పన చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి క
Dasoju Sravan | రాయదుర్గంలో జరుగుతున్న ఈ భూ దోపిడీని అడ్డుకుని తీరుతాము.. దీని మీద మేము గవర్నర్, సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు.
KTR | సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు గతంలో టీ-హబ్ ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం ‘అనుముల హబ్స్’ పేర�
Sridhar Babu |‘నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు’ అని పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు.
KTR | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పగటిపూటే ప్రజాధనాన్ని, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వయంఉపాధి పథకంలా తన సొంత కుటుంబసభ్యులకు రాసిస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రె
Congress | రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరుపారేసుకునే కాంగ్రెస్ ముఖ్యనేత.. ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడిచేశారు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు, ప్రభుత్వంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ల దాకా ఎవరినీ
Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేపడుతున్నది ఇండస్ట్రియల్ కారిడార్ కాదని, ఏదో పెద్ద దోపిడీ కారిడార్ అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. మంగళవారం దుద్యాల మండలం హకీంపేట చౌరస్తా�