షాద్నగర్లో గురుకుల విద్యార్థుల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థులను చెదరగొట్టేందుకు పోలీసులు ప్రయత్నించడంతో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. విద్యార్థులు ఎదురుతిరిగి మఫ్టీలో ఉన్న ఓ కాని�
పరిపాలనలో కాంగ్రెస్ వైఫ ల్యం.. మరో వైపు పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో హస్తం పార్టీ చతికిలపడగా.. గులాబీ పార్టీ పట్నం నరేందర్రెడ్డి వరుస పర్యటనలు.. సమావేశాలతో ఫుల్ జోష్లో దూసుకెళ్తున్నది. అధికారం కోసం ఆ
KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేద�
Jagadish Reddy | హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతు�
BJP protests | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో ఆపరేషన్ సింధూర్ పై, దేశ సైనికులపై చేసిన వ్యాఖ్యలు సైనికులను అవమానించడమేనని బీజేపీ నాయకులు ఆరోపించారు.
KTR | పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
Rakesh Reddy | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఓటమి భయంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా దాడులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ లీడర్ ఏనుగుల రాకేశ్ రెడ్డి పేర్కొన్నారు.
KTR | రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
ఇండియన్ ఆర్మీపై రేవంత్ రెడ్డి (Revanth Reddy) చేసిన నీచమైన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) డిమాండ్ చేశారు. భారత ఆర్మీకి (Indian Army) క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కేవలం ఎన్న�
మహారాష్ట్ర సర్కారును సంప్రదించిందీ లేదు. ఆ రాష్ట్రంతో కొత్తగా ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ను ఏ ఎత్తులో నిర్మించాలనే అంశంపైన స్పష్టత రాలేదు.
రేవంత్ రెండేండ్ల అవినీతిమయ బుల్డోజర్ పాలనతో విసుగెత్తిన జూబ్లీహిల్స్ ఓటరు.. హస్తం పార్టీకి కర్రుకాల్చి వాత పెట్టనున్నాడా? పోలింగ్కు ఇంకా పది రోజులు ఉండగానే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెల
సికింద్రాబాద్ కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచిన తర్వాత రూ.4000 కోట్లతో అభివృద్ధి చేశామన్న వ్యాఖ్యలపై సీఎం రేవంత్రెడ్డి చర్చకు సిద్ధమా అని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ప్రశ్నించారు.