రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పిస్తామని హామీ ఇచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం వాటిని అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తున్నదని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి అరవింద్స్వామి
కాంగ్రెస్ సర్కారు తీరు ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు ఉన్నది. ఫ్యూచర్సిటీ అంటూ ఊదరగొడుతూ గత బీఆర్ఎస్ సర్కారు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములనే గ్లోబల్ సమ్మిట్కు వినియోగించుకుంటున్నది.
మొంథా తుపాను వరద బాధితులను కాంగ్రెస్ సర్కారు మరింత కష్టాలు పెడుతున్నది. హామీలను, సంక్షేమాన్ని వాయిదా వేస్తున్న ప్రభుత్వం.. వరద బాధితులకు అందించే తక్షణ సాయాన్ని ఆలస్యం చేస్తున్నది.
దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీపై రాష్ట్ర సర్కారు తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నది. నాలుగు నెలలుగా లబ్ధిదారులు ఎదురుచూడటమే గాక, కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరిగి వేసారిపోతున్నారు.
జగిత్యాల నియోజకవర్గంలో సీఎం రేవంత్రెడ్డి పార్టీ ఫిరాయింపుదారులకు మద్దతిస్తున్నారని మాజీ మంత్రి జీవన్రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా గాజెంగి నందయ్య అభినందన స�
డీసీసీ అధ్యక్షుల నియామకం ప్రకటన ఉమ్మడి జిల్లా కాంగ్రెస్లో మంటలు రేపుతోంది. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట జిల్లాల కాంగ్రెస్ కమిటీలకు అధ్యక్షులను ఖరారు చేస్తూ శనివారం సాయంత్రం ఏఐసీసీ ప్రకటించిన విషయం �
Harish Rao | నెల రోజుల్లో సనత్ నగర్ టిమ్స్ నుంచి రోగులకు వైద్య సేవలు ప్రారంభమవుతాయని అక్టోబర్ 23న ప్రభుత్వం ప్రకటించి నేటితో నెల పూర్తయ్యిందని మాజీ మంత్రి హరీశ్రావు గుర్తుచేశారు. ఈరోజు ప్రారంభిస్తున్నట్లా లేద�
Dasoju Sravan | బీసీలకు ఉన్న రిజర్వేషన్లు కూడా రాకుండా సీఎం రేవంత్ రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. 9వ షెడ్యూల్లో చేర్చకుండా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అసాధ్యమని అన
అందెశ్రీ నాకు అత్యంత అప్తుడు.. నా మనస్సుకు దగ్గరివాడని.. అమాయకంగా కనిపించినా అవసరమైనప్పుడు పోరాట పటిమను ప్రదర్శించేవారని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డా.అందెశ్రీ స
‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడంతో.. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేసారిన ఓ రైతు, కాంగ్రెస్ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీల మాటలను ప్రజలు మర్చిపోవాలని మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ కేసు వంతు వచ్చింది.