రజకుల అభ్యున్నతికి బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన 102 జీవోనూ ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ అటకెక్కించింది. ప్రభుత్వ సంస్థల్లో బట్టలుతికే పని రజకులకే అప్పగిస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు �
KCR | ‘కేసీఆర్ పనైపోయింది... ఇక ఆయన ఫాంహౌజ్కే పరిమితం... క్రీయాశీల రాజకీయాల నుంచి శాశ్వతంగా దూరం.. వయసు రీత్యా, ఆరోగ్య సమస్యల రీత్యా ఆయన ఇక ప్రజాక్షేత్రంలోకి రారు..’ అని రెండేండ్లుగా అధికార పక్షం ఉద్దేశపూర్వక�
‘రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై నిలదీసేందుకు ఇప్పుడు తెలంగాణకు వాయిస్ ఎవరు? తెలంగాణలో ఉన్న ప్రభుత్వం మాట్లాడకుంటే ఇంకెవరు మాట్లాడాలె? ప్రతిపక్షమే కదా? మాకు రెండు బాధ్యతలున్నయ్.
KCR | రాష్ట్ర ఉజ్వల భవిష్యత్ కోసం ఐదారేండ్లు ఎంతో శ్రమకోర్చి తమ హయాంలో ఫార్మాసిటీ తీసుకొస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ భూములను అమ్ముకునేందుకు కుట్రలు చేస్తున్నదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థాయి లో
KCR | అధికారం పోయిందనే ఆత్రుత లేకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని గౌరవించాలనే సమగ్ర వివేచన, సమున్నత వ్యక్తిత్వంతో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటిదాకా వ్యవహరించారు.
ఎన్నికల సమయం లో మోసపూరిత హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త నాటకాలు వేస్తున్నదని కేంద్రమంత్రి జీ కిషన్రెడ్డి విమర్శించారు.
రాష్ట్ర వ్యాప్తంగా డీసీసీబీ (జిల్లా సహకార కేంద్రం బ్యాంకు), పీఏసీఎస్ (ప్రాథమిక వ్యవసాయ పర పతి సహకార సంఘం)ల పాలక వర్గాలను రద్దు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆకస్మిక నిర్ణయం తీసుకుంది. సంఘాల చైర్మన్ల సేవలకు స్�
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో తెలంగాణ రాష్ర్టానికి వాటిల్లుతోన్న జల దోపిడీపై బీఆర్ఎస్ జంగ్ సైరన్ మోగించింది. రెండేళ్ల రేవంత్ రెడ్డి పాలనలో తీరని అన్యాయం జరుగుతోందని ఈ మేరకు గులాబీ పార్టీ నిర్ణయించి�
KCR | ప్రజలు ఎక్కడ చూసినా బీఆర్ఎస్ రావాలని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ అధినేత తెలిపారు. తమ చర్యలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల్లో నమ్మకం కోల్పోవడమే దీనికి కారణమని చెప్పారు.
Telangana | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత జిల్లాలో ఓ దళిత బిడ్డ గ్యాంగ్రేప్.. ఆపై అనుమానాస్పద స్థితిలో మృతి. హైదరాబాద్ నడిబొడ్డున ఓ ఆదివాసీ బిడ్డపై లైంగికదాడి జరిగింది. కోదాడలో రాజకీయ పలుబడి కేసులో అమాయక దళ
భూ యజమానులకు మేలుచేసేది అంటూ ఏడాది క్రితం రేవంత్రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం రైతుల నెత్తిన పిడుగులా పరిణమించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సమాజంలో అట్టడుగు వర్గా లు మొదలుకొని భూ య�
KCR vs Revanth Reddy | రెండు వ్యక్తిత్వాలు.. రెండు భిన్న ధ్రువాలు.. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు. మరొకరు ప్రజలను కష్టాలపాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజున