‘వరి వద్దంటే నీకు ఉరే. ధాన్యం కొనుగోలు చేయకపోతే కేసీఆర్ గద్దె దిగాల్సిందే. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధాన్యం మొత్తాన్ని సేకరించడమే కాదు, గిట్టుబాటు ధరకు అదనంగా రూ.500 బోనస్ కూడా ఇస్తాం. వడ్లు.. బియ్యం వి�
Telangana Congress | అభయ హస్తం, ఆరు గ్యారెంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వాటిని పక్కనబెట్టింది. భయపెట్టడం, బెదిరించడం, వేధించడం, రౌడీయిజం, దుష్ప్రచారం వంటి విధానాలను ముఖ్యనేత వర్గం అమలు చేస్తున్నదని రాజకీ�
Indiramma Illu | కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లలో కోత విధించింది. మొదటి విడతలో 4.5 లక్షల ఇండ్లు నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం.. 3.24 లక్షల ఇండ్లు మాత్రమే మంజూరు చేయగా, 2.74 లక్షల ఇండ్లకే పనులు ప్రారంభమయ్యాయి.
‘రైతులకు 24 గంటల కరెంట్ అవసరం లేదు.. మూడు గంటల కరెంట్ చాలు’ అని విద్యుత్తు నియంత్రణ మండలి (ఈఆర్సీ) ఎదుట కాంగ్రెస్ నేత, రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలు రేవంత్ ప్రభుత్వ రైతు వ్యతిరేక ముఖ�
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీలో మాదిగలకు ఎందుకు స్థానం కల్పించలేదని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి(ఎమ్మార్పీఎస్టీఎస్) రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులపాలిట శాపంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మాజీ ఎంపీపీ మాడుగుల ప్రభాకర్రెడ్డి విమర్శించారు. ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ శుక్రవారం భూదాన్ పోచంపల్లిలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గాదె వెంకట్రెడ్డి శుక్రవారం కన్నుమూశారు. గతకొద్ది రోజులుగా వయోభారం, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం హైదరాబాద్లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు.
Telangana | ప్రస్తుతం తెలంగాణ సమాజంలో జరుగుతున్న కొన్ని సామాజిక, రాజకీయ పరిణామాలు పైపైన చూస్తే అత్యంత సాధారణంగా, విడివిడిగా, యాదృచ్ఛికంగా కనిపిస్తున్నప్పటికీ... వాటిని లోతుగా విశ్లేషిస్తే ఒక ప్రమాదకరమైన ఉమ్మడ�
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన 12 ఏండ్ల తర్వాత కూడా పరాయి పాలకులకు ఇంకా తెలంగాణ నేలపై అక్కసుపోలేదని తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆక్రోశం వెళ్లగక్కారు. ఒకప్పుడు అసెంబ్లీలో తెలంగాణ పదాన
రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా ‘సమగ్ర సంక్షేమ కార్డు (యూనిఫైడ్ కార్డు)ను రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఏ పౌరుడికి