దేశంలో రాజ్యాంగేతర విన్యాసాలు, అరాచకాలు నడుస్తున్నాయి. వీటి సంగతి అలా ఉంచితే రాజకీయ పార్టీలను, నాయకులను అర్థం చేసుకోవటం కష్టంగా ఉన్నది. ఏ పార్టీ సిద్ధాంతాలేమిటో స్పష్టంగా తెలియటంలేదు. కండువాలు మార్చటం ప
రాష్ట్రంలో ఉన్నది పేపర్లెస్ క్యాబినెట్ కాదని, ఫెయిత్లెస్ క్యాబినెట్ అని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి నిరంజన్రెడ్డి అభిప్రాయపడ్డారు. విశ్వాసఘాతుక క్యాబినెట్ అని మండిపడ్డారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడ
ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది బీఆర్ఎస్ పార్టీ. కార్యకర్త ఆపదలో ఉన్నాడంటే పార్టీ నాయకత్వం వారికి అండగా నిలుస్తుంది. బీఆర్ఎస్ కార్యకర్త అశోక్కుమార్ ఘటన ఉదాహరణగా చెప్పొచ్చు. సంగా�
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలన వల్ల నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో రైతులు స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. �
రేవంత్రెడ్డి తుగ్లక్ పాలనతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. నాడు కేసీఆర్ పాలన�
ప్రస్తుతం ఏఐ విప్లవంతో ప్రపంచం దూసుకెళ్తున్నా రాష్ట్రంలో మాత్రం ఇంకా అనేక గ్రామాలు సర్కార్ విద్యకు నోచుకోవడం లేదు. వేలాది ఊళ్లు బడికి దూరంగా ఉండటంతో ఎంతోమంది కనీసం ప్రాథమిక విద్యను కూడా అందుకోలేకపోతు
నిరుద్యోగుల నిరసన సెగకు ప్రభుత్వం బెంబెలెత్తుతోంది. సీఎం రేవంత్రెడ్డి పర్యటన బీఎన్రెడ్డినగర్లో ఉంటే దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ జేఏసీ నేతలను ముందస్తు అరెస్టు చేయడంపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు వె�
రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని త
ఎన్నికల ముందు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీని ప్రశ్నించినందుకు నిరుద్యోగులను అరెస్టు చేయడం దుర్మార్గమని డాక్టర్ హరికృష్ణ మండిపడ్డారు. గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ‘తెలంగాణ నిరుద�
రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు విద్యారంగ సంస్కరణల పేరుతో వింత పనులతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో ఆర్భాటపు హడావుడి తప్ప, ఆచరణాత్మక ప్రణాళికలను అమలు చేయడంలేదు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా ఆరుట్ల మరోస
సర్కార్ బడులను బాగు చేయవయ్యా బాబూ అంటే తాళం పెట్టడమే తగిన పరిష్కారం అంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి. రాష్ట్రంలోని సుమారు 27 వేల బడుల్లో 23 వేల వరకు మూసివేయాలనే ఆలోచనను ఆయన ఇటీవల వెల్లడించడం తెలిసింద
Farmers | రైతుల నుంచి కొనుగోలు చేసిన పంటలకు పైసలియ్వకుండా కాంగ్రెస్ సర్కార్ వారిని గోస పుచ్చుకొంటున్నది. పంటలుకొని నెలలు గడుస్తున్నా.. రైతులకు నయాపైసా ఇవ్వడంలేదు. ఇప్పటికే కొనుగోలు ప్రక్రియ పూర్తయినప్పటిక