రాష్ట్రంలో క్రీడా సంస్కృతిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. గురువారం స్థానిక హోటల్లో తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సమావేశం జరిగింది. ప్రముఖ వ్యాపారవేత్త సంజీవ్ గోయెంకా చైర
ప్రైమ్ వాలీబాల్ లీగ్(పీవీఎల్) నాలుగో సీజన్కు హైదరాబాద్ వేదిక కాబోతున్నది. స్థానిక గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా అక్టోబర్ 2వ తేది నుంచి లీగ్ మొదలుకానుంది. దీనికి సంబంధించిన పోస్టర్ను గురువ�
తెలంగాణకు గుండెకాయ, గోదావరి జలాలకు ప్రాణవాయు ఎల్లంపల్లి ప్రాజెక్టు అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా లోని ఎల్లంపల్లి ప్రాజెక్టును ఆయన గురువారం పరిశీలించారు.
రోమ్ తగలబడుతుంటే ఫిడేలు వాయించినట్లుగా సీఎం రేవంత్ రెడ్డి పనితీరు ఉందని సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) వివమర్శించారు. ఒకవైపు ప్రజల ప్రాణాలు పోతుంటే, రేవంత్ రెడ్డి ఏమో మూసీ సుందరీకర�
కష్టాల్లో ఉన్న ప్రజలను ఆదుకోవడానికి తమకు సాటిలేదని బీఆర్ఎస్ (BRS) పార్టీ మరోసారి నిరూపించుకున్నది. మెదక్ జిల్లాలో (Medak) భారీ వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao), దుబ్బాక �
Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
KTR | యూరియా కోసం రైతులు తండ్లాడుతుంటే.. సీఎం, మంత్రులు ఎక్కడికి వెళ్లారు.. కేటీఆర్ ఫైర్తెలంగాణ రైతులు బస్తా యూరియా కోసం తండ్లాడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు ఎక్కడికి వెళ్లారని బీఆర్ఎస్ వరింగ్ ప్ర
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం. ఒక ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను తర్వాతి ప్రభుత్వం కొనసాగించడం, పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయడం కూడా సర్వసాధారణం. కానీ, ఆ అభివృద్ధి వెనుక ఉన్న అసలు సూత్
Prashant Kishor | జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లోని మహాత్మా జ్యోతిబాపూలే హాస్టల్లో ఎలుకలు కొరికి ముగ్గురు విద్యార్థులు ఆసుపత్రి పాలవడం దారుణమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎలుక క�
‘ప్రొఫెసర్ కోదండరాంను ఎమ్మెల్సీగా చేశాం. మీ సమస్యలు విని చట్టసభల్లో ప్రస్తావిస్తారనే పంపించాం. కానీ, కుట్ర చేసి సుప్రీంకోర్టుకు వెళ్లి కొట్టేయించిండ్రు. ఇదేం పైశాచిక ఆనందం. మళ్లీ కోదండరాం సార్కు ఎమ్మ�