రాష్ట్రంలో వందకుపైగా చిన్నవి, పెద్దవి ఆనకట్టలు, డ్యామ్లు, ప్రాజెక్టులు ఉండగా.. వాటిలో ఒక్కదానికి సైతం సమగ్ర భద్రతన నివేదికను రూపొందించలేదు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే తీసుకోవలసిన చర్యలపై ఓ ఎమర్జెన్సీ యాక్
గతంలో జరిగిన పొరపాట్లు గుణపాఠాలు కావాలి.. లేకపోతే అవి అంతులేని విషాదానికి దారితీస్తాయి.. కాంగ్రెస్ ప్రభుత్వం తీరు కారణంగా సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదం పంతొమ్మిది మంది ఉసుర�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు వ్యతిరేక పవనాలు వీస్తుండటంతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్యానిక్ మోడ్లోకి వెళ్లిపోయి, తీవ్ర గందరగోళంలో ఉన్నట్లు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. అధ
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టి�
ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులను పూర్తి చేసి తీరుతామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఎస్ఎల్బీసీ ఏరియల్ సర్వేలో భాగంగా నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండల పరిధిలోని మన్నెవారిపల్లిలో సోమవారం మంత్రులు ఉత�
దళితులందరూ ఏకమై ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాలని, జూబ్లీహిల్స్లో ఓడించి కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి రెండేండ్ల పాలనలో అణగారిన వర్గా
‘మేము చేస్తే ఒప్పు.. మీరు చేస్తే తప్పు’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి. ప్రతిపక్ష నేతలు ఏదైనా అంటే.. అంతెత్తున లేస్తున్న హస్తం పార్టీ నేతలు.. తమ సొంత నేతలు అదే మాట అంటే మాత్రం కిమ్మనడ�
కాంగ్రెస్ను జూబ్లీహిల్స్లో కొడితే ఆ శబ్దం రాష్ట్రమంతటా మోగాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రెండేండ్లుగా కాంగ్రెస్ ఇచ్చిన 420 హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని, జూబ్లీహ�
రాష్ట్ర మంత్రివర్గం మెడపై ఖడ్గం వేలాడుతున్నదా? ఏకంగా ఏడుగురు మంత్రుల మీద వేటు పడనున్నదా? దేవత అనుకున్న దూతే ముఖ్యనేతకు కత్తి అందించిందా? ఢిల్లీ ‘దక్షిణ’ గురువు వేసిన ట్రాప్లో పడి తనకు తెలియకుండానే కట్ట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుపు అవకాశాలు రోజురోజుకూ సన్నగిల్లుతున్నాయి. పలు ప్రైవేటు సర్వేలతోపాటు సొంత సర్వేలు, ఇంటెలిజెన్స్ వర్గాలు కూడా కాంగ్రెస్ ఓటమిని ఖాయం చేయడంతో ఏం చేయాలో పాలుపోన�
ఉద్యోగాల కల్పనలో ప్రభుత్వం విఫలమైందని ప్రజలకు వివరించడమే వారు చేసిన పాపమైంది. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలిస్తామని చేసిన ఎన్నికల వాగ్దానాన్ని నిజమని నమ్మి మోసపోయాం.. ‘మాలాగ మీరు మోసపోవ�
నల్లమల బిడ్డనని చెప్పుకునే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఇదే నల్లమల గిరిజనులు సర్వం కోల్పోయి ప్రాణాలు పోతుంటే పట్టించుకోకుండా ఉపఎన్నికలే ముఖ్యమైనట్టు వ్యవహరించడం సరికాదని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్
రేవంత్ సర్కారుకు దమ్ముంటే శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ అక్రమించిన రూ.1100 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి సవాల్ విసిరారు. ఆదివారం