Warangal Lands | కాంగ్రెస్ ప్రభుత్వం భూముల అమ్మకాన్ని రాష్ట్ర రాజధాని బయటా అమలు చేస్తున్నది. కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (కుడా) ఆధ్వర్యంలో హనుమకొండ బస్స్టాండ్కు సమీపంలోని రెండు ఎకరాల 27 గుంటల విలువైన భ�
రైతుభరోసా నిధుల విడుదలపై కాంగ్రెస్ ప్రభుత్వం లీకులు ఇచ్చింది. తమ అనుకూల మీడియాలో రైతులను ఆగం పట్టించేందుకు భారీ ఎత్తున ప్రచారం చేస్తోంది. జూన్ 30న పెట్టుబడి సాయం ఇస్తామంటూ రేవంత్ రెడ్డి సర్కారు చెప్ప�
Shabbir Ali | కాంగ్రెస్ పార్టీలో షబ్బీర్ అలీకి షోకాజ్ నోటీసుల అంశం హాట్ టాపిక్గా మారింది. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్కు విధేయుడిగా కొనసాగుతున్న మైనారిటీ నేత, ప్రభుత్వ సలహాదారుడు తాజాగా ఓ ఆడియోలో మాట్లాడిన
Revanth Reddy | రేవంత్ సర్కార్ బెదిరింపుల పర్వంలో తాజా ఉదంతమిది. బాధితుల చిట్టాలో మరో ప్రముఖ సంస్థ చేరింది. దేశంలోనే అతిపెద్ద బ్యాంక్, ప్రభుత్వరంగ సంస్థ ఎస్బీఐ.. ఇప్పుడు కాంగ్రెస్ నేతల నీడలకు, అరాచక జాడలకు లక్ష
వరంగల్లో రైతు డిక్లరేషన్ను ప్రకటించిన రాహుల్ గాంధీ పుట్టిన రోజునాడే రేవంత్రెడ్డి ఆ రైతు డిక్లరేషన్కు బొందపెట్టిండని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహల్గాంధీ జన్మదినం పురస్కరించుకుని చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వేదికగా నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం వినూత్న నిరసన కార్యక్రమం నిర్వహించారు.
దేశంలోని పలు రాష్ర్టాల్లో జరిగిన ఎన్నికల్లో దిగ్గజాలైన ముగ్గురు సీఎంలు ఓడిపోయారని.. తెలంగాణలో వచ్చేసారి జరిగే ఎన్నికల్లోనూ రేవంత్రెడ్డి ఓటమి చెందడం ఖాయమని మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, శ్రీనివాస�
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక అన్నివర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు. శుక్రవారం మెదక్ జిల్లా వెల్దుర్తి మండల పరిధిలోని నెల్�
‘రెండున్నరేండ్లుగా పాలనను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భూముల చుట్టూ పరిభ్రమిస్తున్నారు.. హైడ్రా, మూసీ, మెట్రో, ఫ్యూచర్సిటీ, హిల్ట్ ముసుగులో యథేచ్ఛగా భూ దోపిడీకి తెగబడుతున్నారు..’ అని బీఆర్�
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో విఫలమైన కాంగ్రెస్ సర్కార్ నిరుద్యోగ ద్రోహిగా మిగిలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండ�
మూసీ పునరుజ్జీవనం పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం నగర ప్రజల ఇండ్లను కూల్చేందుకు కసరత్తు వేగవంతం చేస్తున్నది. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ వెనక్కి తగ్గడంలేదు. ఒకవైపు మూసీ పరీవాహక ప్రాంతాల్లో�
పంటల కొనుగోళ్లపై కాంగ్రెస్ సర్కార్ కాడెత్తేసింది. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం.. రైతులు పండించిన చివరి గింజ వరకు కొంటామంటూ ప్రగల్భాలు పలికి ఇప్పుడు అన్నదాతల నెత్తిన ఊహించని రీతిలో పిడుగువేసింది. ధాన్య�