రాష్ట్రంలో ప్రజాపాలనను గాలికి వదిలేసి కమీషన్ల కోసం సీఎం రేవంత్రెడ్డి కకుర్తి పడుతున్నారని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆరోపించారు. ఆదివారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బ�
రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ విద్యార్థి వ్యతిరేక బడ్జెట్ అని బీఆర్ఎస్వీ ఓయూ నేత శ్రీకాంత్ముదిరాజ్ విమర్శించారు. గత బడ్జెట్ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటించ�
కాంగ్రెస్ ప్రభు త్వం బడ్జెట్లో గిరిజనులకు మొండిచెయ్యి చూపిందని ట్రైకార్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ ఎస్టీ సెల్ రాష్ట్ర నాయకుడు ఇస్లావత్ రాందందర్నాయక్ ఆరోపించారు. ఆదివారం ఆయన నల్లగొండ జిల్లా హాలి�
ప్రభుత్వం ఒకవైపు పెద్దఎత్తున పంట మార్పిడి చేయాలని, వ్యవసాయ అనుబంధ రంగాలపై దృష్టిసారించి ఆర్థికంగా ఎదగాలని చెప్తూనే.. ఆయా రంగాలకు రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో మాత్రం తీవ్ర నిర్లక్ష్యాన్ని చూపిస్తున్�
రాష్ట్రంలో 55 శాతం ఉన్న బీసీలకు తాజా వార్షిక బడ్జెట్లో మరోసారి సీఎం రేవంత్రెడ్డి నయవంచనతో మొండిచెయ్యి చూపారని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నేతలు విమర్శించారు. హైదరాబాద్ బషీర్బాగ�
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
Palle Ravi | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణలో బీసీలను అణగదొక్కు తున్నారని కల్లుగీత కార్మిక ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్ ఆరోపించారు.
Srinivas Goud | కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసమని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా ఉపయోగించుకోవడం తప్ప చేసింది ఏం లేదని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో శ్రీనివాస్ గౌ�
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
అయ్యా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి... మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటుతున్నది. సిద్దిపేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే అన్నారు. మద్నూర్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రంజాన్ వేడుకల్లో పాల్గొన్�
‘సీఎం రేవంత్రెడ్డి సార్ మేము రైతు లం కామా..? మాకెందుకు పంట రుణమాఫీ కాలేదు? మీరు ఇచ్చిన మాట ప్రకా రం రెండు లక్షల పంట రుణమాఫీ చేయాలి కదా.. ఎందుకు చేయడం లేదు’ అంటూ సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన రైతులు ప్రశ�
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేవలం అంకెల గారడేనని ప్రజా సంఘాల నాయకులు మండిపడ్డారు. శనివా రం కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేదర్ చౌరస్తా వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మను దహనం చేశారు. వారు మ�