ఢిల్లీ దూత, రాష్ట్ర ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ తొమ్మిది నెలల పాటు చేసిన కష్టం బుట్టదాఖలైందా? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే తొలి గుర్తింపు అని పాదయాత్రలో ఆమె ఇచ్చిన హామీ ఉత్త ముచ్చటే అయ్యిందా.
Srinivas Goud | ప్రభుత్వం ఇచ్చినచీర కట్టుకొని ఓట్లు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నాడని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మరి రెండు సంవత్సరాల నుంచి ఎందుకు చీరలు ఇవ్వలేదని నిలదీశారు.
Telangana Cabinet | జీహెచ్ఎంసీని విస్తరించేందుకు తెలంగాణ కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ చుట్టుపక్కల ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్ను జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని నిర్ణయించింది.
KTR | రేవంత్ రెడ్డి అవినీతి కోసమే హిల్ట్ పాలసీ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. 9,292 ఎకరాలు ధారాదత్తం చేసేందుకు హిల్ట్ పాలసీ అని అన్నారు. విద్యార్థులు, రాష్ట్ర ప్రజల భవిష్యత్తున
Harish Rao | కేసీఆర్ ప్రతి బతుకమ్మకు 18 ఏండ్లు నిండిన కోటి 30 వేల మంది మహిళలకు చీరెలు అందించారని హరీశ్రావు గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎస్ హెచ్ జీ గ్రూప్ లో ఉన్న సుమారు 40 లక్షల మందికి మాత్రమే చీరెలు ఇస్తు�
గద్దెనెక్కిన ఆరు నెలల్లోనే బీసీలకు విద్య, ఉద్యోగాలు, కాంట్రాక్టులు, ఎన్నికల్లో 42 శాతం కోటా ఇస్తామని ఊదర గొట్టిన కాంగ్రెస్, ఇప్పుడు అడుగడుగునా ధోకా చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రమాణ స్వీకారోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేకంగా చార్టెడ్ విమానంలో ఢిల్లీ వెళ్లారు. ఎనిమిది నిమిషాల కార్యక్రమానికి వెళ్లిరావడం కోసం రూ.80 లక్ష�
రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రా..? రియల్ ఎస్టేట్ బ్రోకరా..? అని కోరుట్ల ఎమ్మె ల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల ధ్వజమెత్తారు. రాష్ట్రంలో రెండేండ్ల క్రితం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడి సహజవనరుల�
సీఎం రేవంత్రెడ్డికి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే నిరసన సెగ తగిలింది. వైద్య, ఇతర కళాశాలలను ఇతర ప్రాంతాలకు తరలించడంపై ఆగ్రహంతో ప్రజలు, జేఏసీ నేతలు సోమవారం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా స్వచ్ఛంద బంద్ పా�
కాంగ్రెస్ ప్రభుత్వం అరాచక పాలనతో ఓ పక్క రాష్ర్టాన్ని లూటీ చేస్తుండగా మరో పక్క కేసీఆర్ అమలు చేసిన పథకాలను నిలిపివేసి ప్రజలను బాధపెడుతున్నదని మా జీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు జగదీశ్రెడ్డి ధ్వజమెత్
Revanth Reddy | రాష్ట్రంలో త్వరలోనే సర్పంచ్ ఎన్నికలు రాబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకునేవాళ్లను ఈ ఎన్నికల్లో ఎన్న�
Telangana | రాష్ట్రంలోని మధ్యాహ్న భోజన కార్మికులు బిల్లులు రాక అనేక అవస్థలకు గురవుతున్నారు. అధిక వడ్డీలకు అప్పులు తీసుకొచ్చి భోజనం పెడుతున్నప్పటికీ బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన చెందుతున్నారు.
సొంత నియోజకవర్గంలో ప్రజలు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) షాకిచ్చారు. కొడంగల్ (Kodangal) నుంచి విద్యా సంస్థల తరలింపునకు నిరసగా ప్రజలు, వ్యాపార వాణిజ్య వర్గాలు స్వచ్ఛంగా బంద్ (Kodangal Bandh) పాటిస్తున్నారు.