రైతులకు ఉచిత విద్యుత్తు ఎత్తివేసేందుకే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ‘రైతు డిస్కం’ ప్రతిపాదన తెచ్చాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి ఆరోపించారు. జగిత్యాల జిల్ల
మూడో డిస్ట్రిబ్యూషన్ కంపెనీ(రైతు డిస్కమ్)తో వినియోగదారులపై మోయలేని భారం పడుతుందని, ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆది
కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పేవన్నీ ఝూటా మాటలే. గోరంత పనికి కొండంత ప్రచారం చేసుకోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి అలవాటుగా మారింది. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ.. ‘తానా’ అంటే ‘తందానా..’ అంటూ భజన చేయడం రాష్ట్ర వ్�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్టీఆర్ విగ్రహంపై ఉన్న శ్రద్ధ కోట్లాది మంది గిరిజనుల ఆరాధ్య దైవం సేవాలాల్పై లేదని సేవాలాల్ బంజారా సంఘం జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ విమర్శించార�
బీజేపీతో అంటకాగుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాజీ మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ మండిపడ్డారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో ప్రజాసమస
KTR | ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగ
KTR | కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకు�
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రూ.నాలుగు వేల పింఛన్ ఇవ్వాలని బీడీ కార్మికులు డిమాండ్ చేశారు. ఎడపల్లి, నవీపేట మండల కేంద్రాల్లో శనివారం తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ ఆధ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు, రైతులకు కష్టాలు మొదలయ్యాయని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో ప్ర�
‘ప్రశ్నిస్తే కేసు.. నిలదీస్తే జైలు’ అన్నట్టుగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ప్రజల పక్షాన నిలబడి, పాలనా లోపాలు, అసమర్థతను బయటపెడుతున్న విపక్షాన్ని వేధింపులకు గురిచేస్తున్నది. రాష్ట్రంలో రెండున్నరేండ్లు
ఆదాయ వనరులను పెంచుకోవడం కంటే అప్పులు తెచ్చి సంక్షేమ భారాన్ని మోయడమే ఏకైక మార్గంగా భావిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరో రూ.4,000 కోట్ల రుణం కోసం రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఇండెంట్ పంపింది.
తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయకుండా ప్రభుత్వం కావాలనే ఆలస్యం చేస్తున్నదా? పథకం ప్రకారమే గుర్తింపు సంఘం ఎన్నికల అంశాన్ని ముందుకు తెచ్చిందా? అంటే అవుననే అం టున్నారు ఆర్టీసీ కార్మికులు