కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి, పాలన మరిచి కేవలం ప్రతిపక్షాలను వేధించడమే పనిగా పెట్టుకున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లోని త�
ఎన్నికలంటేనే కాంగ్రెస్ సర్కార్ భయపడుతోందా..? గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల ‘షాక్' భారీగా తగిలిందా..? పార్టీ గుర్తు లేకుండానే ప్రతికూల ఫలితాలు చవిచూసిన హస్తం పార్టీ.. ఇక పార్టీ గుర్తుపై ఎన్నికల నిర్వహణకు �
నియోజకవర్గంలో వేల సంఖ్యలో కార్మికులు, కూలీలకు జీవనాధారంగా ఉన్న నాపరాళ్ల పరిశ్రమ ప్రభుత్వం తీరుతో విలవిల్లాడుతున్నది. గత మూడు నెలలుగా ఈ పరిశ్రమలకు కొత్త కరెంట్ బిల్లుల నమోదు విధానాన్ని అనుసరిస్తుండడం�
‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఎవ�
Harish Rao | సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిదని.. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉందని హరీశ్రావు ప్రశ్నించారు. బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చ
Harish Rao | సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమావేశం పెట్టాలని.. వారి అభిప్రాయాలు తీసుకోవాలని.. మినిట్స్ నమోదు చేయాలని హరీశ్రావు తెలిపారు. కానీ ఇక్కడ అది జరగలేదని అన్నారు.. ఈ తతంగం వెనుక
Harish Rao | 2018లోనే సైట్ విజిట్ సర్టిఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారని హరీశ్రావు ప్రస్తావించారు. కానీ ఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎటువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్పలేదని అన్నారు.
Harish Rao | సింగరేణి స్కాం సూత్రధారి సీఎం రేవంత్ రెడ్డి అయితే.. పాత్రధారి ఆయన బామ్మర్ది సృజన్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిన్న ప్రెస్మీట్లో మాట్లాడుతూ.. ఈ
నైని టెండర్ను రద్దు చేయడమే అవినీతికి నిదర్శనమని, అదే తరహాలో పిలిచిన మిగిలిన టెండర్లను ఎందుకు రద్దు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ 2023 అసెంబ్లీ ఎన్నికల్లో 6 గ్యారెంటీల్లో మొత్తం 420 హామీలు ఇచ్చింది. రెండేళ్లలో పాక్షికంగా కూడా ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, అరకొరగా రైతు భరోసా, సగం మందికే రైతు రుణ
నిరుద్యోగ యువతకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాయని ఏఐవైఎఫ్ జాతీయ అధ్యక్షుడు రోషన్ కుమార్సిన్హా , రాష్ట్ర అధ్యక్షుడు వల్లి ఉల్లాఖాద్రీ, రాష్ట్ర కార్య
హైదరాబాద్ ఒక నగరం కాదు. ఇది తెలంగాణ ఆర్థిక శ్వాస. ఈ నగరం కేవలం భవనాలు, రోడ్లు, ఫ్లైఓవర్లు మాత్రమే కాదు. ఇది లక్షలాది యువతకు ఉపాధి, వేలాది పరిశ్రమలకు ఆధారం, కోట్లాది కుటుంబాలకు జీవనాధారం.