Congress MLAs | అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పల్లెలకే దూరమయ్యారు. కేవలం రాజధానికే పరిమితమవుతున్నారు. ప్రజలను పట్టించుకోవడమే మానేశారు. ‘మా ఎమ్మెల్యే కనిపించడం లేదు’ అని కార్యకర్తలు ఏకంగా వాల్పోస్టర్లు వేస్తు�
ఎన్ని ఆటంకాలు ఎదురైనా, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ఇబ్బందులు, కేసులకు గురిచేసినా బీఆర్ఎస్ పార్టీని నమ్ముకుని ఉన్న ప్రతి కార్యకర్తకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ భరోసానిచ్చా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అబద్ధాల కోరు అని, ఆయన పాలన అంతా డైవర్షన్ రాజకీయాలతోనే నడుస్తున్నదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆరోపించారు.
మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కార్పై అన్ని వర్గాల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి మొదలైందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు.
అన్నదాతలపై ప్రకృతి పగ బట్టింది. ఎల్ నినో, ఇంకేదోగానీ రాష్ట్రంలో వానలు కురవడంలేదు. ఎప్పుడో ఒకసారి, ఎక్కడో ఒకచోట ఓ మోస్తరు తప్పితే సాగుకు సరిపడా వర్షాలు పడటంలేదు. రాష్ట్ర వ్యాప్తం గా ఇప్పటికీ లోటు వర్షపాతమ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఏఐ యుగంలో ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి ‘క్షుద్ర పూజలు’ వంటి మాటలు మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాణిక్రావు విమర్శించారు.
సంగారెడ్డి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలు, కరవు, సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడకుండా ప్రతిపక్ష నేతలపై వ్య
Chintha Prabhakar | రేవంత్రెడ్డి రాష్ట్రానికి చీడపీడలా మారారని ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ విమర్శించారు. సంగారెడ్డిలో జరిగిన సభ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలా సాగిందని, స్థానిక ఎమ్మెల్యేగా తనకు కనీస సమాచారం కూడా ఇవ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సంగారెడ్డి జిల్లా పర్యటన అట్టర్ఫ్లాప్ అయ్యింది. శనివారం సంగారెడ్డిలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వ హించిన సీఎం బహిరంగ సభ సక్సెస్ కాలేదు. సీఎం బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా�
స్వాతంత్య్ర దినోత్సవ వేళ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారు. గోల్కొండ కోటలో శనివారం జరిగిన పంద్రాగస్టు వేడుకలకు హాజరైన ఆయన జెండావిష్కరణ తర్వాత మాట్లాడారు.