Revanth Reddy | ముఖ్యమంత్రి కర్ర పెత్తనంపై మంత్రులు మండిపడుతున్నారా? కీలక ప్రాజెక్టులు, పాలసీ నిర్ణయాలు, సాధారణ పాలనాపరమైన వ్యవహారాలలో మంత్రులను కాదని సీఎం ఒంటెత్తు పోకడతో పోతున్నారా? తన దగ్గర పెట్టుకున్న 11 కీలక �
సీఎస్ఆర్ నిధులతో తెలంగాణ మోడల్స్కూల్కు రంగులు వేసి కొత్తగా నిర్మించినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ రంగారెడ్డిజిల్లా అధ్యక్షులు మంచిరెడ్డి కిషన్రెడ్డి అ�
ఆరిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఐఐఐడీ ఆధ్వర్యంలో ద్వైవార్షిక ప్రదర్శనను ఇన్ సైడర్ ఎక్స్-2026 పేరిట భారీ ఎత్తున నిర్వహించనున్నట్లు ఐఐఐడీ-హెచ్ఆర్సీ చైర్పర్�
పిల్లలు రావడం లేదనే సాకుతో పాఠశాలల మూసివేతకు సిద్ధమవుతున్న ప్రభుత్వం వెంటనే ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఖమ్మంలోని మంత్రి తుమ్మల క్యాంపు కార్యాలయ ముట్టడి క�
సాధారణంగా ఏ పార్టీ నాయకుడైనా సరే, బహిరంగ వేదికల మీద మాట్లాడేటప్పుడు తమ పార్టీ పాలసీలు, అవగాహనలకు అనుగుణంగా మాట్లాడుతూ ఉంటారు. తనకు భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ, బహిరంగ వేదికల మీద ప్రతి నాయకుడూ ఈ సూత్రాన�
ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
ఏ ప్రభుత్వ పరిపాలన సామర్థ్యమైనా ఆ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మీద ఆధారపడి ఉంటుంది. ఈ ప్రాతిపదిక మీద చూసుకుంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాల నిర్వహణ ప్రశంసించదగ్గ విధంగా లేదనేది �
బోయిన్పల్లి మార్కెట్ యార్డుకు చెందిన రూ.400 కోట్ల విలువైన సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వెళ్లిందో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని బీఆర్ఎస్ నేత గజ్జెల నగే�
రాష్ట్రంలో దండుపాళ్యం ముఠా పాలన రాజ్యమేలుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ ముఠాకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నాయకుడిగా ఉన్నారని, ఖమ్మం జిల్లాలో మంత్రు
హైదరాబాద్ మెట్రో రైలు వ్యవస్థ కొనుగోలు (టేకోవర్) వ్యవహారంలో, జపాన్ సంస్థ నుంచి తీసుకొంటున్న రుణంపై తక్షణమే సమగ్ర విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ డిమాండ్ చే
ఆరిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్ రంగాల్లో దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఐఐఐడీ ఆధ్వర్యంలో ‘ఇన్సైడర్ ఎక్స్-2026’ పేరిట భారీ ఎత్తున ద్వైవార్షిక ప్రదర్శనను నిర్వహించనున్నట్టు ఐఐఐడీ-హెచ్ఆర్సీ చైర్పర
‘నేను మందుగుండు లాంటోణ్ని.. మీ దోపిడీ కాంగ్రెస్ దొంగల గుండెల్లో రోజూ నిద్రపోతూనే ఉంటా.. ఖబడ్దార్!’ అంటూ సీఎం రేవంత్రెడ్డి తనపై చేసిన వ్యక్తిగత విమర్శలపై బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్