పరిపాలనలో ముఖ్యమైన శాఖలలో విద్యాశాఖ ఒకటి. అలాంటి శాఖలో సమీక్షలు నిర్వహించడానికి, పనుల పురోగతి చూసుకునే బాధ్యత గల విద్యాశాఖ మంత్రి లేకపోవడం శోచనీయం. ‘నేనే రాజు-నేనే మంత్రి’ అన్నట్టుగా సీఎం రేవంత్ ముఖ్యమ
‘అధికారంలోకి వచ్చిన తక్షణమే పంటల బీమా పథకాన్ని అమలు చేస్తాం. వివిధ కారణాలతో పంట నష్టపోయిన రైతులకు తక్షణ పరిహారం అందిస్తాం’ ఇదీ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో, మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ అధికారంల
సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ప్రజల చెవిలో క్యాలీఫ్లవర్లు పెడుతున్నారని, ఈ ఉప ఎన్నికలో అక్కడి ప్రజలు కాంగ్రెస్కు ఓట్లు వేస్తారని అనుకుంటున్నారని, అక్కడ ఆ పరిస్థితి లేదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశ
KTR | ఓటు వేయకపోతే పథకాలను రద్దు చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి ధమ్కీలు ఇస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. రద్దు చేస్తానని ఎగిరెగిరిపడితే ప్రజలు పెట్టే వాతలకు నీ ప్రభుత్వమే ఆగ�
Jubilee Hills By Poll | కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగుల అండదండలతో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వకుండా మోసం చేయడ
KTR | రేవంత్ రెడ్డి ఏదో యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తి లెక్క ఫీల్ అవుతున్నాడు.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తా అని ఓటర్లను బెదిరిస్తున్నాడు అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమ�
‘బీఆర్ఎస్సోడికి ఓటేసిర్రంటే.. మీ పిల్లలకు పెడుతున్న సన్నబియ్యం బువ్వ రద్దు చేస్తం’ అని ముఖ్యమంత్రి హోదాలో జూబ్లీహిల్స్ ఓటర్లను రేవంత్రెడ్డి బహిరంగంగా బ్లాక్మెయిల్ చేశారు.
రాష్ట్ర మంత్రిగా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ అజారుద్దీన్ పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం రాజ్భవన్లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు.
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.వెయ్యి కోట్ల రుణం కావాలని రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ)కి ఇండెంట్ పెట్టింది. నవంబర్ 4న నిర్వహించే సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ప్రతిపాదించింది.
గాలి మాటల ముఖ్యమంత్రి గాలి తిరుగుడేనా..?అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డిని ఎద్దేవా చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. పంట నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించే ఓపిక, �
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ముస్లిం ఓట్లను కొల్లగొట్టాలనే ఉద్దేశంతో అజారుద్దీన్కు కట్టబెట్టిన మంత్రి పదవి కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి కుంపటి రాజేసింది. గ్రేటర్ హైదరాబాద్ కోటా నుంచి మంత్రి పదవి ఆశిం�
వరంగల్ నగరంలోని వరద ముంపు ప్రాంతాల బాధిత కుటుంబాల్లో సీఎం రేవంత్రెడ్డి భరోసా నింపినట్లు కనిపించలేదు. ఇలా వచ్చి అలా వెళ్లినట్లుగా ఆయన పర్యటన సాగింది. తమను పరామర్శించి లేదని, కనీసం తమ గోడైనా విన్నది లేద�