ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయ ప్రసంగాలు చేయడమేంటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.
‘ఒక ముఖ్యమంత్రివి అయ్యుండి.. విద్యాశాఖను కూడా చూస్తూ ఉస్మానియా విశ్వవిద్యాలయానికి స్వేచ్ఛగా పోలేరా?’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి నిలదీశారు.
సీఎం రేవంత్రెడ్డి పర్యటన సందర్భంగా అరెస్టు చేసిన ఓయూ విద్యార్థులను విడుదల చేయాలని రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్ డిమాండ్ చేశారు.
‘బీసీలకు రిజర్వేషన్ల పెంపుపై న్యాయకోవిదులతో చర్చలు జరిపేందుకు రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్తున్నారు’.. సీఎం 52వ సారి ఢిల్లీ విమానం ఎక్కేముందు ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ చేసిన ప్రచారం ఇది.
సీఎం రేవంత్రెడ్డి కుటుంబం తెలంగాణ రాష్ర్టాన్ని లూటీ చేస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం అభిలాశ్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి అన�
బీహార్ ఎన్నికల్లో ఫండింగ్ బాధ్యతను తెలంగాణకే అప్పగించారా? రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్తో భేటీ అయింది అందుకేనా? ఈ సమావేశానికి జాతీయ కాంగ
సీఎం రేవంత్రెడ్డి ఓయూ వేదికగా సోమవారం ఇచ్చిన మాటపై నిలబడే దమ్ముందా అని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు బొల్లెపల్లి స్వామిగౌడ్ ప్రశ్నించారు. గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఓయూ అధిక�
KTR | రాష్ట్రంలో యూరియా కొరత ఒకవైపు ఉంటే, రేవంత్ రెడ్డి మరోవైపు సినిమా వాళ్లతో సమావేశాలు పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. “యూరియా కొరతకు 'ఆపరేషన్ సింధూర్' కారణమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.
KTR | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, తెలంగాణకు ద్రోహం చేయడంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
Osmania University | సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మాన�
సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పర్యటించనున్నారు. క్యాంపస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.