KTR : సింగరేణి కుంభకోణంలో సీఎం రేవంత్ బావమరిది కింగ్ పిన్ అని అన్ని ఆధారాలున్నా.. సిట్ ఎందుకు విచారించడం లేదని ప్రశ్నించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తాను అడిగిన ప్రశ్నలకు సిట్ అధికారులు నీళ్ల�
Harish Rao : సింగరేణి సంస్థలో బొగ్గు కుంభకోణంతోపాటు సోలార్ కుంభకోణం కూడా జరిగిందని మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యానించారు. రేవంత్ బావమరిది కుంభకోణం బయటపెట్టినందుకే తమకు సిట్ నోటీసులు ఇస్తున్నారని మండిపడ్డార�
KTR | కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో రాజీలేని పోరాటం చేసిన నాయకత్వం బీఆర్ఎస్ది అని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ సాధించామని గుర్తుచేశారు.
Enugula Rakesh Reddy | ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి మండిపడ్డారు.
T Hub | టీ హబ్.. ఈ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. హైదరాబాద్లోని అంకుర కేంద్రంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి ఆవిర్భవించిన అద్భుత కేంద్రం. దివంగత రతన్ టాటా చే
Singareni | సింగరేణి నైని బొగ్గు బ్లాకుల వ్యవహారం కాంగ్రెస్ అంతర్గత ముసలాన్ని మరింత మండిస్తూనే ఉన్నది. ఇప్పటికే వలస కాంగ్రెస్, అసలు కాంగ్రెస్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధవాతావరణం కొనసాగుతుండగా, తాజా పరిణామాలు దాని
New Districts | రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిజ్ఞ పూనారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జిల్లాల విభజన అ�
KTR | సీఎం దావోస్ పోయిండు. ఆడికెళ్లి హార్వర్డ్ పోతడు. అక్కడ ఓ 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. రెండు రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారుల�
Bhatti Vikramarka | సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.
KTR | రాష్ట్రంలో మళ్లీ డైవర్షన్ పాలి‘ట్రిక్స్'కు తెరతీశారు. ఓ వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గతపోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనావైఫల్యం.. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడం త�
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్�
ఇటీవల జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారంలో ముస్లింలను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముస్లిం అంటే కాంగ్రెస్ అనీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని, కాంగ్రెస్, ముస్లింలు ఒక్కటే
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే