Revanth Reddy | కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ పాత రోజులు గుర్తొచ్చేలా ఆంధ్రా నేతల విగ్రహాలు పుట్టగొడుగుల్లా వెలుస్తుండటంపై తెలంగాణ సమాజం మండిపడుతున్నది. కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చి�
Mahesh Kumar Goud టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ను కాంగ్రెస్ పార్టీ నుంచి సాగనంపడానికి భారీ కుట్ర జరిగిందా? భవిష్యత్తులో తన పీఠానికి ప్రధాన పోటీదారుడు అవుతారనే సంకేతాలు ముఖ్యనేతకు అందాయా? రాష్ట్రంలో బీ
రాష్ట్రంలో కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికుల కనీస వేతనాలను భారీస్థాయిలో పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఈనెల 21న ప్రకటించారు. పెరిగిన కనీస వేతనాలను జూన్ 1 నుంచి అన్ని సంస్థలకు అమలు చేస్త�
140 ఏండ్ల చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ, ఇప్పడు తెలంగాణల అరువు తెచ్చుకున్న రేవంత్రెడ్డి చేతిలో బందీ అయిపోయినట్టు కనిపిస్తున్నది. దేశం కోసం త్యాగాలు చేశామని చెప్పుకొనే నెహ్రూ, గాంధీ కుటుంబం ఇవాళ రాబంధు ఇచ్చ
‘నాపై ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు బెదిరేదిలేదు.. ప్రజా పోరాటాన్ని ఆపేదీ లేదు’అని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తేల్చిచెప్పారు. సింగరేణి కార్మిక సంఘం సమావేశంలో తాను మాట్లాడిన వ్యాఖ్యలను వక్రీకరించారని
ప్రతిపక్ష పార్టీల నేతలతోపాటు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా వ్యాఖ్యలు చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితోపాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనిరుధ్రెడ్డి, మక్కన్సింగ్ రాజ్ఠాకూర్ తదితరులపై క్రిమ�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను నిండా ముంచుతున్నదని, కడ్తా పేరిట రూ.2 వేల కోట్లకు పైగా రైతుల డబ్బు ను ప్రభుత్వంలోని అక్రమార్కులు దోచుకుతింటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ధ్�
ఈ ఫొటోలో కనిపిస్తున్న వృద్ధురాలి పేరు కోండ్రు రాములమ్మ. భర్త చనిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వం తనకు పింఛన్ ఇస్తుందని వేయికళ్లతో ఎదురుచూస్
సీఎం సొంత నియోజకవర్గంలోనే వడ్లు కొనకపోవడంతో రైతులు కష్టాలు పడుతున్నారని, సొంత నియోజకవర్గంలో సీఎం రేవంత్కు ధాన్యం కొనే ధ్యాసే లేదు. రోజుల తరబడి కల్లాల వద్ద, కొనుగోలు కేంద్రాల వద్ద అన్నదాతలు పడిగాపులు పడ
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ నగరంలో ఒక్క ఇందిరమ్మ ఇల్లు కట్టినట్టు నిరూపించినా తాను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు.
రెండు, మూడు రోజుల్లో వడ్ల కొనుగోళ్లలో వేగం పెంచి, తరుగు లేకుండా కొని, లారీలు, గన్నీ బ్యాగులు పంపకపోతే.. స్వయంగా తానే వేల మంది రైతులను వెంటబెట్టుకొని వెళ్లి నిరవధిక ధర్నా చేపట్టి, కలెక్టరేట్ను దిగ్బంధం చేస�
కనీస వేతనాల సవరణ మరింత శాస్త్రీయంగా రూపొందించాల్సిన అవసరముందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కేవలం అన్స్క�
‘పెట్రోల్, డీజిల్పై వ్యాట్ పేరిట రూ.32 చొ ప్పున కొల్లగొడుతూ సీఎం కేసీఆర్ పేదల రక్తం పీల్చుతున్నారు’ అని నాడు బీఆర్ఎస్ ప్రభు త్వ హయాంలో పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి ఆరోపణలు గుప్పించారు.
కేంద్ర ప్రభుత్వం అడ్డగోలుగా పె ట్రోల్, డీజిల్ ధరలు పెంచిన నేపథ్యంలో చోద్యం చూడటం మానేసి, వెంటనే రాష్ట్ర వ్యాట్ను తగ్గించి ప్రజలకు ఉపశమనం కలిగించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హర