కాంగ్రెస్ శ్రేణులు దాడులు, చిల్లర పనులు చేయడం మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం ర�
ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.
యూనివర్సిటీల్లో ఖాళీలను భర్తీ చేయకుండా అభివృద్ధి ప్రణాళిక అనే అంశాన్ని ముందుకు తీసుకురావడం శోచనీయమని మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్రెడ్డి పేర్కొన్నారు.
ఊర్లళ్లో తిరిగే తుపాకీ రాముడికి ఉన్న గుర్తింపు కూడా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్రెడ్డికి లేదని, రేవంత్రెడ్డికి ఆయన పార్టీ నాయకులే గుర్తింపు ఇవ్వకుండా అసభ్యకరంగా మాట్లాడుతుండటం నిజంగా సిగ
Drugs | తెలంగాణలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్” (EAGLE)
రాజేందర్నగర్లో కొత్తగా నిర్మించనున్న హైకోర్టు భవనాల వద్ద జడ్జిల నివాస సముదాయాల కోసం ఆదివారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ శంకుస్థాపన చేయనున్నారు.
‘తెలంగాణ సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ క్యాంపు ఆఫీసుకు రక్షణ ఇవ్వలేని పోలీసులను చూసి సిగ్గుపడుతున్నా. హోంశాఖ మం త్రిగా వ్యవహరిస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఈ ఘటనకు బాధ్యత వహించాలి’ అని ఎమ్మెల్సీ తాత మధుసూదన�
గజ్వేల్లోని కేసీఆర్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ నాయకులు అభివర్ణించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ధ్వంసం చేయడమంటే.. ప్రభుత్వ ఆస్తులన
ఒకవైపు వేల కోట్లు విలువ చేసే భూములను పెద్దలకు ధారపోస్తున్న కాంగ్రెస్ సర్కారు.. అదే సమయంలో హైడ్రా పేరిట సామాన్యుడి ఇండ్లపైకి బుల్డోజర్లను ఎగదోస్తుంది. సుమారు 798 ప్రాంతాల్లో ఆక్రమణల పేరుతో కూల్చివేసిన ప్�
అధికారం అండ చూసుకుని కాంగ్రెస్ నేతలు రెచ్చిపోతున్నారు. వీధిరౌడీల్లా ప్రవర్తిస్తున్నారు. గూండాయిజం చేస్తూ దౌర్జన్యాలకు, దాడులకు పాల్పడుతున్నారు. ఏకంగా తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తొలిసీఎం, ప్రస్తుతం ప్రతి