ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు విని నమ్మి మోస పోయామంటూ
సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రెండోసారి వస్తున్న సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డి
స్వయంగా సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షించే విద్యాశాఖలోనే అంతులేని అలసత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. విడతల వారీగా జూలై నెలాఖరు వరకు స్కూల్ డ్రెస్లతోపాటు ప్రభుత్వం ప్రకటించిన కిట్స్న�
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ క్షుద్ర పూజలంటూ మాట్లాడటం సిగ్గుచేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. రేవంత్ కూడా క్షుద్రపూజలు చేసే సీఎం అయ్యారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణభవన్లో కార్పొ�
సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా �
Police Jobs : ఇటీవలే ఏడు వేల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇచ్చిన సర్కార్.. యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లకు పెంచింది.
పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు.
Vote for Note | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాలని సుప్రీంకోర్టు భావించింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన �
Kotamireddy Raj Gopal Reddy | ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పె�
Revanth Reddy | పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. 420 హామీలు గాలి మూటలయ్యాయి. ఆది నుంచి హామీల అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మేనిఫెస్�
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ నిర్వహిస్తామని ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు ప్రకటించారు.