కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఆర్టీసీ కార్మిక సంఘాలను పునరుద్ధరించడంలేదని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేత కే రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
‘మెస్సీతో ఆడటం వల్ల సీఎం రేవంత్రెడ్డి సరదా తీరింది. ఆయన కుటుంబ సభ్యులు, ముఖ్య అనుచరుల ముచ్చట తీరింది. మరి రాష్ర్టానికి ఒరిగిన ప్రయోజనం ఏమున్నది?’ రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ�
యూరియా కోసం వేకువజాము నుంచే రైతులు పడ్డ అగచా ట్లు అన్నీ ఇన్నీ కావు. వానకాలం, యాసంగి.. కాలమేదైనా కొరత కామన్ అన్నట్టు యూరియా కోసం యావత్ రాష్ట్ర రైతాంగమంతా సొసైటీల వద్ద బారులు తీరి నరకం చూ సింది.
‘రాష్ట్రంలో జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలువని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఏం చ�
ప్రపంచ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ హైదరాబాద్ టూర్లో నిధుల లూటీ కలకలం రేగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతిరెడ్డి భారీ ఎత్తున �
లాటిన్ అమెరికాలోని అర్జెంటీనా దేశానికి చెందిన లియోనిల్ మెస్సీ, మనం ఫుట్బాల్ అని పిలిచే సాకర్ క్రీడలో వర్తమాన కాలంలో మొత్తం ప్రపంచంలోనే అగ్రగణ్యుడు.
సాధారణంగా జీహెచ్ఎంసీ విస్తరించాలి అనుకుంటే ప్రభుత్వం ముందస్తుగా ఎక్కడ నుంచి ఎక్కడి వరకు విస్తరించాలి. కలుస్తున్న ప్రజల జీవనాధారం, ప్రమాణాలు, ప్రజలపైపడే అదనపు భారం, మౌలిక వసతులు ఏస్థాయిలో ఉన్నాయి అనే వ�
మరీ ఇంత దుబారానా? డబ్బులు మంచినీళ్లు లెక్క ఖర్చు చేయడమా? ప్రజాధనం అంటే పట్టింపే లేనట్టున్నది. లేకపోతే.... గేట్ల దగ్గర నీడ కోసం రూ.31లక్షలేంటి., కిటికీ కర్టెన్లకు రూ.33లక్షలేంది.? ఎన్నో గెస్ట్ హౌస్లు ఉన్నా మరోక�
రాష్ట్రంలో మళ్లీ రాబోయేది కేసీఆర్ రామరాజ్యమేనని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి పేర్కొన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో బీఆర్ఎస్ బలపర్చిన చెన్నబోయిన ధనలక్ష్మీ అ�
అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్రెడ్డి సర్కారుకు గుణపాఠం చెప్పాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హనుమకొండ జిల్లా శాయంపేట మండలంలోని గట్లకానిపర్తి గ్రామంలో బీఆర్ఎస్ బలపర్చి
KTR | రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో అద్వితీయ ఫలితాలు సాధించిన గులాబీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లోనూ
నేరానికి పాల్పడిన వారిలో ఎవరినీ ఉపేక్షించబోం... వారి వెనుక ఎంతటి పెద్దవాళ్లు ఉన్నా వదిలిపెట్టబోం. కేసును నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి, నిందితులను పట్టుకుని న్యాయస్థానం ముందు నిలబెడుతాం.
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల కుప్పగా మార్చుతున్నది. కేవలం రెండేండ్లలోనే రూ.2.88 లక్షల కోట్ల రుణాలు సమీకరించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఇది రూ.3 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉన్నది.
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ప్రభుత్వంలో కొత్త చిచ్చుపెట్టినట్టు రాష్ట్ర బ్యూరోక్రాట్ల మధ్య చర్చ జరుగుతున్నది. స్పెషల్ సీఎస్ హోదాలో ముఖ్యనేతకు సన్నిహితంగా మెదిలే ఓ సీనియర్ బ్యూరోక్రాట్ సొం