రాష్ట్ర వ్యవసాయ వర్సిటీ ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య, అంతర్జాతీయ వ్యవసాయ నిపుణుడు సమరేండు మహంతితో కలిసి రచించిన తెలంగాణ వ్యవసాయం-2047 పుస్తకాన్ని సీఎం రేవంత్రెడ్డి ఆవిష్కరించారు.
హిట్లర్ అనే పేరే ఎనభై ఏండ్ల నుంచి ప్రపంచాన్ని వణికిస్తూనే ఉన్నది. అలాంటివాడు మళ్లీ ఈ భూమ్మీద పుట్టొద్దని ప్రపంచ మానవాళి కోరుకుంటున్నది. చరిత్ర తెలిసిన ఎవరైనా రెండో ప్రపంచ యుద్దాన్ని ప్రస్తావిస్తూ జర్�
తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక కేసీఆర్ హయాంలో స్కీంలు చేపడితే కాంగ్రెస్ పాలనలో రేవంత్ సర్కారు స్కాంలకు పాల్పడుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. కరీంనగర్ జిల్లా అల్గునూర
KTR | యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్కు రెండో దశ మెట్రో రైలు ఎందుకు తీసుకురాలేకపోయారో సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు జవాబు చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్
Facial Recongition Attendance | విద్య, వైద్య విభాగాల్లో అన్నిస్థాయిల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అటెండెన్స్ విధానం అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. పాఠశాలల నుంచి కాలేజీల వరకు, పీహెచ్సీ నుంచి ఉస్మాని
Crop Bonus | కాంగ్రెస్ సర్కార్ సన్న ధాన్యం బోనస్కు చరమగీతం పాడటానికి రంగం సిద్ధం చేస్తున్నదా? అందుకే ఒక సీజన్లో ఇస్తూ మరో సీజన్లో ఎగ్గొడుతున్నదా? బోనస్ ఇచ్చే సన్నాల రకాలను తగ్గించడం ఇందులో భాగమేనా? ఈ వానక�
Mahesh Kumar Goud | అధికార కాంగ్రెస్ పార్టీలో విభేదాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. షబ్బీర్ అలీ ఎపిసోడ్ మర్చిపోకముందే టీపీసీసీ చీఫ్ మహేశ్కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్�
Hyderabad Metro | మెట్రో ఫేజ్-2 విస్తరణ కోసం అతి తక్కువకు కేవలం 4శాతం వడ్డీకే రుణం తీసుకొస్తున్నామని, సంస్థను లాభాల బాట పట్టిస్తామంటూ ఇంతకాలం ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇప్పుడు నాలుక మడతేశారు.
Hyderabad Metro | నిన్నటిదాకా ప్రభుత్వ ప్రకటనల్లో దూసుకుపోయిన హైదరాబాద్ మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్కు బ్రేక్డౌన్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 1వ తేదీ నుంచే ఎల్అండ్టీ నుంచ�
భారతదేశం స్వతంత్రమైనప్పటి నుంచి తెలుగు వారికి మొత్తం 21 మంది ముఖ్యమంత్రులయ్యారు. రేవంత్రెడ్డి 22వ నాయకుడు ఈ జాబితానంతా ఒకసారి పరికించి చూస్తే, రేవంత్రెడ్డి వలె వ్యవహరించి తన పరువును, తెలుగువారి పరువును
హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం వెనుక సీఎం రేవంత్రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
‘సర్'(ప్రత్యేక సమగ్ర సవరణ) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సోమవారం ‘సర్'పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు.
వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలు కుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముందు కొడంగల్లో గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజల�
2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు.
అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు.