తాను పార్టీ ఫిరాయించలేదని బుకాయిస్తున్న చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య మంగళవారం సీఎం రేవంత్, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్తో కలిసి శాసన మండలి భవనం పనులను పరిశీ�
సీఎం రేవంత్రెడ్డికి దమ్ముంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఆ 10 మంది ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ డిమాండ్ చేశారు.
బీసీలకు ఇచ్చిన హామీ ముఖ్యమా? కేంద్రం ఇచ్చే రూ.మూడు వేల కోట్లు ముఖ్యమా? అనేది ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తేల్చుకోవాలని, లేకుంటే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవని బీసీ సంఘాల జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృ�
‘రేవంత్ రెడ్డీ.. జూబ్లీహిల్స్ ప్యాలెస్ ను వదిలి పంట పొలాలు, వ్యవసాయ మా ర్కెట్లలోకి రా. ఇకడ రైతుల కన్నీళ్లు, కష్టాలు మీకు అర్థమవుతయి..’ అని మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మా ర్కెట్ బా�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నది. మంత్రుల భిన్న ప్రకటనలతో ఈ విషయం తేటతెల్లమైంది. మూసీ సుందరీకరణ పేరుతో కాంగ్రెస్ ప్రభు�
Nirmal | మాలేగాం దాని చుట్టుపక్కల 15 గ్రామాలకు విద్యుత్ సరఫరాలో ఎలాంటి అంతరాయం కలుగకుండా సుమారు రూ. 1.10 కోట్ల వ్యయంతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మించేందుకు గాను కేసీఆర్ ప్రభుత్వం నిధులను మంజూరు చేసి పనులను సైత�
కాంగ్రెస్ పాలనలో కరెంటు నుంచి కాంట దాకా అన్నీ సమస్యలేనని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. సమయానికి ఎరువులందవు, కరెంటు సరిగ్గా రాదు, రైతుబంధు రాదు, రుణమాఫీ లేదు, బోనస్, పంటల బీమా ఊసేలేదని మండ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నెలనెలా మంత్రి పొంగులేటికి చెల్లించే కాంట్రాక్టు బిల్లుల్లో ఒక నెల బిల్లును ఫీజు రీయింబర్స్మెంట్ కింద విడుదల చేసినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కళాశాలల విద్యార్థులు, అధ్యాపకు�
‘దివాలా తీసిన కంపెనీగా సుప్రీంకోర్టులో విచారణ ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్కు రాష్ట్ర సర్కారు సుమారు వెయ్యి కోట్ల కాంట్రాక్ట్లు కట్టబెట్టడంలో అంతర్యమేమిటి? సస్పెన్షన్ వేటు పడ్డ వ్యక�
సీఎం రేవంత్రెడ్డి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, ప్రతి మధ్యాహ్న భోజన కార్మికుడికి రూ. 10 వేల వేతనం కల్పించాలని మధ్యాహ్న భోజన ఏజెన్సీ జిల్లా అధ్యక్షురాలు సోఫియా డిమాండ్ చేశారు. ఎల్లారెడ్డి పట్టణంలోని పోస�
నిద్రిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. జేసీబీలను అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రత్యామ్నాయం చూపకుండానే గుడిసెలను తొలగించటంతో పలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ నక్�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమ ర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కే�