ఉస్మానియా యూనివర్సిటీలో 25న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి జంగయ్య హెచ్చరించారు. రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసిన తర్వాతే ఓయూ గడ్డపై అడుగు�
కాంగ్రెస్ ‘ప్రజా పాలన’లో నేడు సరిగ్గా అదే జరుగుతున్నది. ‘ఆనాటి రోజులు తెస్తాన’ని చెప్పిన రేవంత్రెడ్డి నిజంగానే తీసుకొచ్చారు. చెప్పినట్టే రైతన్నను రోడ్డున పడేశారు.
‘రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు గతంలో ఎన్నడూ లేనివిధంగా అరిగోస పడుతున్నరు. సొసైటీలు, గ్రోమోరు సెంటర్ల వద్ద నిరీక్షిస్తున్నరు. ఉమ్మడి రాష్ట్రంలో ఆనాడు ఎరువుల కోసం రైతులు చెప్పులు, ఆధార్కార్డులు లైన్�
నూతన పీఆర్సీ అమలుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రత్యేక చొరవ చూపాలని ఎస్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం పర్వత్రెడ్డి, ప్రధాన కార్యదర్శి జీ సదానందం డిమాండ్ చేశారు.
జిల్లాలో ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) పాలకవర్గాల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇందులో కొత్త మెలిక పెట్టింది. ఏదైనా ఒక సహకార సంఘం నష్టాల్లో ఉండడానికి కారణమ�
ఎరువుల సరఫరాలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. హనుమకొండ జిల్లా హసన్పర్తి పీఏసీఎస్ వద్ద శుక్రవారం ఉద యం 3 గంటల నుంచి రైతులు పడిగాపులు కాస్తూ విస
ఈ నెల 25న నిర్వహించే రాష్ట్ర క్యాబినెట్ మీటింగ్లో స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రధానంగా చర్చించనున్నట్టు తెలిసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో స్థానిక ఎన్నికలను ఎలా నిర్వహించ
గ్రామాల్లో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు కోసం వెచ్చించిన పెండింగ్ బిల్లులు చెల్లించాలని మాజీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు డిమాండ్ చేస్తున్నారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు చెందిన మాజీ సర్పంచ�
గతమెంతో ఘనం..ప్రస్తుతమే దైవాధీనం అన్నట్లు ఉంది చారిత్రక ఎల్బీ స్టేడియం పరిస్థితి. సరిగ్గా 75 ఏండ్ల క్రితం 1950లో నిర్మితమైన ఫతేమైదాన్(ఎల్బీ స్టేడియం) ఎన్నో చారిత్రక సందర్భాలకు వేదిక. అసఫ్ జాహీ పాలనలో మొఘల్�
దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా పొందిన స్వాతంత్య్రాన్ని గత 78 ఏండ్లుగా తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్త
పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. పనుల జాతరలో భాగంగా గంగాధర మండలం గర్షకుర్తిలో నూతన గ్రామపంచాయతీ భవన నిర�