పాలన చేతకాని దద్దమ్మ సీఎం రేవంత్రెడ్డి అని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ మండిపడ్డారు. రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్న యూరియా యాప్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశ�
తెలంగాణ రాష్ట్ర సాధనే ఊపిరిగా ప్రొఫెసర్ కే జయశంకర్ జీవితాన్ని గడిపారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. జ యశంకర్ వర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించు కున్నారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 72వసారి ఢిల్లీ పర్యటనకు వెళ్తున్నారు. ఆదివారం హైదరాబాద్ నుంచి ముంబైకి బయలుదేరనున్న సీఎం రేవంత్రెడ్డి.. అక్కడి నుంచి సా యంత్రం హస్తినకు వెళ్లనున్నారు.
రేవంత్ దిక్కుమాలిన పాలనచూసి, మేఘాలు సైతం ముఖం చాటేస్తున్నాయని, క రువు పరిస్థితులు మొదలవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు, రై
“రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టి పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. పోరాటం తప్పదు. రైతులు ధైర్యంగా ఉండాలి. మీకు బీఆర్ఎస్తోపాటు కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉం�
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి.. ప్రస్తుతం వాటి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మెదడు నిండా అజ్ఞానం, మూర్ఖత్వం ఉన్నదని అందుకే రెండున్నరేండ్లలో ప్రజలకు మేలు చేసే కార్యక్రమం ఒక్కటి కూడా చేపట్టలేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ధ్వజమెత్త�
30 నెలల కాంగ్రెస్ పాలనలో రైతులు ఆగమయ్యారని.. హామీల అమ ల్లో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందని ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి విమర్శించారు. శనివారం ఇబ్రహీంపట్నంలోని బీఆర్ఎస్ పా�
కుట్ర‘దారు‘ల్లోకి తెలంగాణను మళ్లించగలమని మళ్లీ మునుపటి శత్రు మూకలు భ్రమ పడుతున్నాయి. పెట్టుబడిదారులు పన్నాగంతోనే పవన్ కల్యాణ్ పాత్రను ప్రవేశపెడుతున్నారు. కాకపోతే నరేంద్రమోదీ, చంద్రబాబు, రేవంత్రెడ
తెలంగాణలో రాక్షసపాలన నడుస్తున్నదని, రేవంత్రెడ్డి పాలనపై అన్ని వర్గాల్లో అసంతృప్తి రగులుతున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. ఆట మహాసభలకు అమెరికా వెళ్లిన ఆయన డాలస్ నగరంలో శనివారం బీఆర�
దేశానికి ఆదర్శంగా నిలిచిన రాష్ట్ర రైతాంగానికి కేంద్రంలోని బీజేపీ సర్కార్తో లోపాయికారి ఒప్పందం చేసుకుని రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ మరణశాసనం లిఖిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కోలేట
పంటల కొనుగోలులో విఫలమైన అసమర్థ సీఎం రేవంత్ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణలు చెప్పి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి డిమాండ్ చేశారు. రైతులను వంచించిన ఆయనకు, కాంగ్�