రంగారెడ్డి జిల్లా జిల్లేడ్ చౌదరిగూడ మండలం లో లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ పనుల ను వెంటనే ప్రారంభించాలని పాలమూరు అధ్యయన వేదిక కన్వీనర్ రా ఘవాచారి, ప్రజా సంఘాల నాయకు లు టీజీ శ్రీనివాస్, అర్జునప్ప, రవీం
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి ఈ నెల 22న దావోస్ పర్యటన ముగించుకున్నట్టు సీఎంవో నుంచి ప్రకటన విడుదలైంది. ఆ తర్వాత అక్కడి నుంచి అమెరికా పర్యటనకు వెళ్తున్నట్లు మాత్రమే పేర్కొన్నది. అప్పటి నుంచి సీఎంకు సంబంధించి �
Singareni | తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు సింగరేణి సంస్థ బ్యాంక్ బ్యాలెన్స్ రూ.3,540 కోట్లు. అప్పుడు డిపాజిట్లు, బాండ్ల కోసం బ్యాంకులు సింగరేణి వద్దకు క్యూ కట్టేవి. అధిక వడ్డీలు ఆశజూపేవి.
Congress | అధికార పార్టీలో కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు రోజురోజుకూ తీవ్రమవుతున్నాయి. నైని బొగ్గు స్కామ్తో కాంగ్రెస్లో మొదలైన కాక.. క్రమంగా దావానలంలా మారుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్ తీరుతో ఇన్నాళ్లు ల�
దావోస్లో ఏటా ఆర్థిక సదస్సు జరుగుతుంది. గతవారం ముగిసిన 2026 సదస్సుకు భారత్ నుండి ఇదివరకు ఎన్నడూ లేనంత పెద్ద ప్రతినిధివర్గం వెళ్లింది. విస్తరిస్తున్న భారత ఆర్థికరంగ ఆకాంక్షల దృష్ట్యా ఇది ఆహ్వానించదగ్గ వి�
రేవంత్రెడ్డి రాక్షస పాలన సాగిస్తూ యథేచ్ఛగా రాజ్యాంగ హక్కుల హననానికి పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అనుముల రాజ్యాంగాన్ని అమలుచేస్తూ బాబాసాహెబ్
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కల్పించిన హక్కుల వల్లే తెలంగాణ రాష్ట్రం సాకారమైందని, కానీ నేడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అదే రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా వ్యవహరిస్తోందని మాజీ
Telangana | కేసీఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సెలూన్లు, లాండ్రీలకు ఉచిత విద్యుత్తు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తున్నది.
అప్పుల కుప్పలో కూరుకుపోయిన బల్దియాకు సర్కారు ఝలక్ ఇచ్చింది.. ‘సీఆర్ఎంపీ’ పనులకు ప్రత్యేకంగా నిధులు కేటాయించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పేసింది. ‘జీహెచ్ఎంసీకి వచ్చే ఆదాయం నుంచే ఈ పనులను పూర్తి చేసుక�
అడ్డగోలు అబద్ధపు వాగ్దానాలతో గద్దెనెక్కిన వచ్చిన కాంగ్రెస్, ఆ తర్వాత ఇచ్చిన హామీలను మరిచిపోయింది. రెండేళ్లయినా ఏ ఒక్క హామీని పూర్తి స్థాయిలో అమలు చేయకుండా అన్ని వర్గాలనూ మోసం చేసింది. చేస్తూనే ఉన్నది. �