రాష్ట్రంలో ట్రాఫిక్ నిర్వహణ, రోడ్డు భద్రత పర్యవేక్షణకు ప్రత్యేక బ్యూరోను ఏర్పాటు చేయాలని, ఇందుకోసం పూర్తిస్థాయిలో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఓ వైపు నీట్ ప్రశ్నాపత్రం లీక్ చేసి అమాయక విద్యార్థులు ఆత్మహత్య చేసుకునేలా పురిగొల్పిన కేంద్ర ప్రభుత్వం.. మరోవైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ధోకా వెరసి ఆశావహులు, భవిష్యత్తు బా�
Congress | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో వింత పోకడలు నడుస్తున్నాయి. ప్ర భుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడి యాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ �
Revanth Reddy | అబద్ధాలను సైతం అందంగా చెప్పి, నమ్మించడంలో సీఎం రేవంత్రెడ్డి ఆరితేరారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాదం ఏదైనా దాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం ఆయనకు పరిపాటిగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస�
KTR | ప్రధాని మోదీ అంటే ఇక్కడి కేడీకి భయమని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల �
నీట్ పరీక్ష ప్రశ్నపత్రం విషయంలో తప్పు జరిగిందని అందువల్ల రీ ఎగ్జామ్ నిర్వహించామని, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇన్నాళ్లు మౌనంగా ఉన్నామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి అంగీకరించారు.
కాంగ్రెస్ అంటేనే కరువని, వారు సృష్టించిన ఎరువుల కొరతతో రాష్ట్రంలో రైతులు విలవిల్లాడుతున్నారని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి విమర్శించారు. నాగర్కర్నూల్లోని ఆయన నివాసంలో గురు�
ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలను వెంటనే విడు దల చేయాలని, జీవో 7, 8, 9ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా కలెక్టరేట్ల ఎదుట గురువారం ధర్నా నిర్వహించారు
రేవంత్ రెడ్డి ఎంతసేపు రాజకీయ కోణంతో కుట్ర పూరితంగా కాళేశ్వరం ప్రాజెక్ట్ పై విష ప్రచారం చేస్తున్నారని, కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్య�
ఒక వ్యక్తిని విమర్శించే హక్కు రాజ్యాం గం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ లో భాగం. కానీ, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అతని మొత్తం కులాన్ని లేదా జాతిని అవమానించడం రాజ్యాంగ విలువలకు, సమానత్వ సూత్రానికి, సామ�
రాష్ట్ర మార్కెటింగ్ శాఖ ఆదాయం రోజురోజు కూ పడిపోతున్నది. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్ హయాంలో భారీ ఆదాయం సమకూరగా.. కాంగ్రెస్ హయాంలో ఏటేటా తగ్గు తూ వస్తున్నది.
మేడిగడ్డ బరాజ్లో బ్లాక్-7లో పిల్లర్ కుంగుబాటు ఘటన తర్వాత వారం రోజుల్లోనే ఎన్డీఎస్ఏ బృందం ప్రాజెక్టును సందర్శించింది. అప్పటికీ టెస్టులేవీ చేయకుండానే, సమగ్ర పరిశీలన జరుపకుండానే నివేదికలు సమర్పించి�