అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
‘హలో.. నేను సీఎంవో నుంచి మాట్లాడుతున్నా. మీ కాలేజీలో బీటెక్ సీఎస్ఈ మేనేజ్మెంట్ కోటా సీటు కావాలి. నా పేరు చెప్పి ఫలానా విద్యార్థి వస్తాడు. చేర్చుకోండి
రాష్ట్ర అసెంబ్లీ చరిత్రలో మొదటిసారి ముఖ్యమంత్రి సౌకర్యం కోసం సమావేశాల తీరును, సమయసారిణిని మార్చినట్టు రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. సాధారణంగా ఉదయం 10 గంటలకు ప్రారంభంకావాల్సిన సభను ఆదివారం ఉదయం 9 గం
దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు, ప్రజాసమస్యల పరిష్కారానికి కమ్యూనిస్టులు బలపడాల్సిన అవసరముందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. దేశంలో పేదప్రజలకు కూడు, గూడు వంటి సదుపాయాలు కమ్యూనిస్టుల ఉద్యమాలతోనే సమక
రాష్ట్రంలో ఒక్క సర్పంచ్ ఆత్మహత్య చేసుకున్నా సీఎం రేవంత్ రెడ్డిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణ క్రాంతి దళ్ వ్యవస్థాపక అధ్యక్షుడు పృథ్వీరాజ్ యాదవ్ హెచ్చరించారు. తెలంగాణ సర్పంచ్ల జేఏసీ ఆధ్వ�
కోకాపేట్ ట్రంపెట్ ప్రారంభం ఎప్పుడనేది గందరగోళంగా మారింది. అట్టహాసంగా ప్రారంభ ఏర్పాట్లు చేసుకుంటే.. చివరి నిమిషంలో సీఎం రేవంత్ షెడ్యూల్ లేకపోవడంతో వాయిదా పడింది. ఇప్పటికీ కొత్వాల్గూడ’ సైతం అందుబాట
సరిగ్గా ఏడాది క్రితం ఇదే రోజు జలప్రళయం మానుకోటలో విషాదం నింపింది. ఆగస్టు 31న అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన వరదలు కొన్ని పల్లెలను ముంచెత్తాయి. జనజీవనాన్ని అతలాకుతలం చేశాయి.
Harish Rao | వరదల మీద మాట్లాడుదామని అంటే.. వరదలు ప్రాధాన్యత కాదు బురద రాజకీయాలు మాట్లాడుకుందామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
Harish Rao | నాడు ఉద్యమంలో అధికార కాంగ్రెస్ పార్టీకి ముచ్చెటమలు పట్టించిన ఆరడుగుల బుల్లెట్.. నేడు ప్రతిపక్షంలోనూ అదే కాంగ్రెస్ పార్టీకి చుక్కలు చూపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు హరీశ్రావ�
Harish Rao | రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలంటూ అన్నదాతల తరపున వ్యవసాయ శాఖ కమిషనర్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తున్న బీఆర్ఎస్ నేతలను పోలీసులు అరెస్టు చేసిన చేసిన సంగతి తెలిసిందే.
Harish Rao | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూరియా అడిగినందుకు రైతు చెంప ఛెల్లుమనిపించడమేనా మీ సోకాల్డ్ ప్రజా పా�
యూరియా దొరక్కపోవడంతో ఏడెకరాల్లో పత్తి చేను పీకేసి నిరసన తెలిపిన వరంగల్ జిల్లా ఉట్టి తండాకు చెందిన రైతు భూక్యా బాలునాయక్ను మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు (Errabelli Dayakar Rao) పరామర్శించారు.