మాజీ మంత్రి హరీశ్రావు సవాల్కు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి లేదా స్థానిక ఎమ్మెల్యే మక్కాన్సింగ్ సమాధానం చెప్పాలని రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ సూచించారు. కాం�
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారు. గురువారం వికారాబాద్ జిల్లా బొంరాస్పేట మండలానికి చెందిన అనంతరెడ్డి, ఎన్కెపల్లికి చెందిన మధుసూదన్రెడ్డి తమ
KTR | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా కాకుండా కేవలం రియల్ ఎస్టేట్ ఏజెంట్లా వ్యవహరిస్తున్నారని మ
KTR | సర్పంచ్ ఎన్నికలు అయిన వెంటనే పార్టీని బలోపేతం చేసుకుందామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. న్నికలు అయిన వెంటనే పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడతామని పేర్కొన్నారు.
KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బానిసత్వం లేని ఒకే ఒక్క పార్టీ గులాబీ పార్టీ అని తెలిపారు. అసలు యుద్ధం 2028లో ఉంటుందని పేర్కొన్నారు
Errolla Srinivas | రాష్ట్ర ప్రభుత్వం ఇల్లీగల్గా కేబినెట్ నడుపుతోందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని హైకోర్టులో పిల్ దాఖలు చేశామని తెలిపారు. ఇష్టమొచ్చినట్లుగా 16 మందిని ప�
Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలు చిత్ర, విచిత్రాలు చూడాల్సిన పరిస్థితి వస్తుందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. పాలసీల పేరు మీద స్కాములు చేస్తున్నారని మండిపడ్డార�
హిల్ట్ పాలసీపై పెద్ద ఎత్తున దుమారం రేగడం, అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తడం, స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో పరిస్థితి ఇబ్బందికరంగా మారడంతో ప్రభుత్వ పెద్దల్లో అంతర్మథనం మొదలైనట్టు విశ్వసనీ
ఐదు లక్షల కోట్ల రూపాయలు దోచుకోవటమే లక్ష్యంగా అమల్లోకి తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) పాలసీని రేవంత్రెడ్డి ప్రభుత్వం మభ్యపెట్టి మారేడు కాయ అని చెప్పే ప్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిది స్కాముల సర్కారుగా మారిందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. నిన్న దేశంలోనే అతిపెద్ద భూ స్కాం బయటపడితే.. నేడు మరో రూ.50 వేల కోట్ల పవర్ స్కాం వెలుగుచూసి
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధరకు ధాన్యం కొనడంతో పాటు సన్న రకాలకు క్వింటాల్కు రూ. 500 చొప్పున బోనస్ ఇస్తామన్న హామీ ఒట్టి బోగస్ అనే తేలిపోయింది. ఇప్పటి వరకూ ఏ ఒక్కరికీ బోనస్ ఇవ్వకుండా చేతులెత్తే�
KTR | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఆయన అన్నదమ్ములు, అనుయాయులతో కలిసి ఓ అవినీతి అనకొండ మాదిరిగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు విమర్శలు గుప్పించారు. తెలంగాణ ప�
komatireddy venkat reddy | నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్ష పదవి ఆశించి భంగపడిన తన అనుచరులను చల్లార్చేందుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి లేఖ రాయడం సంచలనంగా మారింది.
‘రేవంత్ ప్రభుత్వంలో రైతులు అరిగోస పడ్తున్నారు. గన్నీ బ్యాగుల కోసం గోస పడుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పత్తికి మద్దతు ధర లేక దిగాలు చెందుతున్నారు.