ప్రజల మేలుకోరి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పూరితంగా రద్దు చేస్తున్నదని, రేవంత్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా పథకాలు రద్దు చేస్తూ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నదని మాజీ మం�
Revanth Reddy : దేశంలోని 28 రాష్ట్రాల్లో 14 మంది సీఎంలపై క్రిమినల్ కేసులున్నాయి. అత్యధిక కేసులున్నది మాత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపైనే. ఆ తర్వాత పశ్చిమ బెంగాల్ సీఎం సువేందు అధికారి 29 కేసులతో రెండో స్థానంలో ఉన్న�
‘కాంగ్రెస్ సర్కార్ భూ దందాలు.. కుంభకోణాలను ఆధారాలతో బయటపెడుతున్నందుకే నాపై కక్ష సాధిస్తున్నది.. కొంతకాలం కాళేశ్వరం.. ఇంకొంతకాలం తన ఆకారం.. ఇప్పుడు క్షుద్ర పూజల పేరిట దుష్ప్రచారానికి దిగుతున్నది’ అంటూ హ�
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం హకీంపేటలో రైతుల భూములను ఆక్రమించిన కాంగ్రెస్ నేత నర్సింహారెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నియోజకవర్గమైన కొడంగల్లోని హకీంపేటలో వెలుగులోకి వచ్చిన ‘మల్టీ పర్పస్ ఇండస్ట్రియల్ పార్కు’ కుంభకోణానికి నోటిఫికేషన్ నుంచే బాటలు పడ్డాయి.
పేదింటి ఆడబిడ్డల పెండ్లిళ్లకు భరోసానిచ్చేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను రద్దు చేసేందుకు కుట్ర పన్నుతున్న కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్�
సీఎం రేవంత్ మరోసారి పచ్చి అబద్ధాలు చెప్పారు. హైదరాబాద్లో మూడు టిమ్స్, వరంగల్ సూపర్ స్పె షాలిటీ దవాఖానకు బీఆర్ఎస్ హయాం లో కొబ్బరికాయ కొట్టి నిధులు, నిర్వహణ మర్చిపోయారంటూ అబద్ధాలు పలికారు. సోమవారం �
తెలంగాణ సమాజానికి కేసీఆర్ ఒక కుటుంబం లాంటివారని, అలాంటి మహానాయకుడిపై అనుచితంగా మాట్లాడ టం రాజకీయ విజ్ఞత అనిపించుకోదని, ఆయన నోటి భాషే ఆయన్ను భస్మం చే స్తుందని ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్ తీవ్రస్థ�
Dava Vasantha | అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి పేదల సంక్షేమం భారంగా మారిందని జగిత్యాల జడ్పీ మాజీ చైర్మన్ దావ వసంత సురేష్ ఆరోపించారు.
Revanth Reddy | ‘పాలపిట్ట రంగు చీరలు కట్టుకొని వేలాది మంది నన్ను ఆశీర్వదించడానికి వచ్చిండ్రు. ఇక్కడి నుంచి చూస్తుంటే మా అక్కలు, మా ఆడబిడ్డలు దసరా పండుగనాడు పాలపిట్టల తీరు కనిపిస్తున్నరు.