42 శాతం రిజర్వేషన్లు వస్తయి.. ఈ సారి ఎక్కువ మందికి ‘స్థానిక’ పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావహుల్లో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బీసీ కోటాపై జీవో ఇచ్చి.. ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేక వన్నె పులి అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి, ద్రోహం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్�
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఓడిస్తారనే భయంతోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంటూ కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి డ్రామాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. శుక్రవారం హ నుమ
స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవలేమని, ప్రజలు తరిమికొడతారనే భయంతోనే కాంగ్రెస్ పార్టీ, సీఎం రేవంత్రెడ్డి బీసీలకు 42శాతం రిజర్వేషన్ అంటూ డ్రా మాలు ఆడారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తారు.
42 శాతం రిజర్వేషన్ల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంపై బీసీలు భగ్గుమన్నారు. రిజర్వేషన్లన్నీ కలిపినా 50 శాతం సీలింగ్ దాటకూడదన్న నిబంధన ఉన్నప్పటికీ జీవో 9 పేరిట ముఖ్యమంత్రి నాటకాలు ఆడారని, బీసీలను మాయ �
జాతీయ స్థాయిలో అగ్గిమీద గుగ్గిలమోలే తలపడే కాంగ్రెస్, బీజేపీలు తెలంగాణలో మాత్రం రహస్య దోస్తీతో రాజకీయ విలువలకు పాతరేస్తున్నారనే విమర్శలు పెద్ద ఎత్తున వ్యక్తమవుతున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గ�
Etala Rajender | ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణ
Kyama Mallesh | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నే
Vinod Kumar | రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు ఎన్నికలప్పుడు నమ్మారు కానీ.. ఇప్పుడు నమ్మే స్థితిలో లేరని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేర్కొన్నారు.
Harish Rao | ఉపాధి కోసం వెళ్లి జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది వలస కార్మికుల ఆవేదనను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోకపోవడం దుర్మార్గం అని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కాంగ్రెస్ పార్టీలో అగ్గిరాజేశాయి. ఉప ఎన్నికలో పోటీ చేయాలని భావించిన నేతలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. టికెట్ ఆశించి భంగపడిన మాజీ ఎంపీ, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెం
మక్కల కొనుగోలుపై ప్రభుత్వంలో కదలిక వ చ్చింది. మక్కలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డితో చర్చించినట్టు చెప్పారు.
రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో 1.32 లక్షల ఎకరాల్లో పండ్ల తోటలు, 2.45 లక్షల ఎకరాల్లో కూరగాయల పంటల విస్తీర్ణం, దిగుబడులు, ఉత్పత్తిని పెంచే లక్ష్యంతో కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయం ప్రణాళిక రూపొందించింది. సా�