రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, కార్పొరేషన్లకు సంబంధించి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) వద్ద ఎన్ని ఖాతాలున్నాయో రాష్ట్ర ప్రభుత్వం ఆరా తీ స్తున్నట్టు తెలిసింది.
Hyderabad Metro | మెట్రోరైల్ స్వాధీనం కోసం కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ అమలు చేస్తున్న నిబంధనలకు విరుద్ధంగా సీఎం రేవంత్రెడ్డి రుణం కోసం ప్రయత్నించారా? ఈ నిబంధనే రుణం సంకటంలో పడేలా చేసిందని కేంద్రం తేల్చి చెప్పింద�
అన్నదాతల గోడుపట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని, పైగా వారిది ప్రజాపాలన అంటూ గప్పాలు కొడుతోందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. రైతులకు కనీసం ఎరువులు, గన్నీ బస్తాలు ఇవ్వలేని దైన్యం�
‘మొలకెత్తిన వడ్లు కొనలేని చేతగాని దద్దమ్మ.. బీఆర్ఎస్ను ఉమ్మడి జిల్లాలో మొలకెత్తినీయడంట.. పాలమూరు జిల్లాలో ఎగిరేది గులాబీ జెండానే.. ప్రజలే బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడ్తారు.. ఇక్కడి 14 స్థానాల్లో 14 సీట్లు గె�
తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి రోజురోజుకు ఘోరంగా మారుతోంది. ఎన్నికల ముందు రైతు సంక్షేమం అని ఊదరగొట్టిన కాంగ్రెస్ పార్టీ... అధికారంలోకి వచ్చాక మాట మార్చింది. రైతులను నిలువునా మోసం చేస్తోంది.
రేవంత్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం�
కష్టకాలంలో పార్టీకి అండగా నిలబడి పనిచేస్తున్న ప్ర తి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని కాపాడుకుంటామని, పార్టీ అధికారంలోకి వ చ్చిన తర్వాత వారికి సముచిత గుర్తింపు కల్పిస్తామని నాగర్కర్నూల్ మాజీ ఎమ్మె �
సన్నాలకు బోనస్ ఇవ్వని ఈ సన్నాసి ప్రభుత్వం రైతులను దగా చేసిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు. సోమవారం నారాయణపేట జిల్లా కొత్తపల్లి మండలం భూనీడులో జరిగిన రైతు రిలే నిరాహారదీక్
సీఎం రేవంత్రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్ కుట్రతో బాలిక భవిష్యత్తు ప్రమాదంలో పడిందని, ఇద్దరు అగ్రనేతల నాటకంతో బాధిత కుటుంబం విలవిలలాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార�
రాష్ట్రంలో ఓ వైపు అన్నదాతలు అరిగోస పడుతుంటే.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాత్రం ఢిల్లీకి మూటలు మోస్తున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ విమర్శించారు. అన్నదాతల గోడు పట్టని అసమర్థ ప్రభుత్వం రాష్ట్ర
‘గురుకుల టెండర్లలో అక్రమాలు జరిగింది ముమ్మాటికీ నిజం.. ఆధారాలు సహా నిరూపించేందుకు బీఆర్ఎస్ సిద్ధం.. దమ్ముంటే హైదరాబాద్ ప్రెస్క్లబ్కు రండి. తేదీ, సమయం మీరే చెప్పండి’ అంటూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ �
ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు కదం తొక్కారు. సోమవారం నగరంలోని అశోక్నగర్ కూడలి వద్ద పెద్ద సంఖ్యలో ర్య�
లంబాడీల ఓట్లతో గెలిచి.. ఆ జాతిని మోసం చేసి.. తిరిగి తాజాగా బస్సు యాత్ర పేరుతో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్త డ్రామా ఆడుతున్నాడని సేవాలాల్ బంజార సంఘం వ్యవస్థానక అధ్యక్షుడు కొర్ర మోతీలాల్ నాయక్ ఆరోపిం�