Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డిపై ఇటీవల మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన ఘాటు వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చకు దారితీశాయి. తనపై ప్రతిపక్షాలు విమర్శలు చేసినప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు గట్ట
Revanth Reddy | కాంగ్రెస్ పార్టీ వేరు.. రేవంత్రెడ్డి వేరు.. అన్నట్టు సాగుతున్న హస్తం పార్టీ రాజకీయాలు పరాకాష్టకు చేరినట్టు కనిపిస్తున్నది? అధిష్ఠానం ఇప్పటికే దూరం పెట్టిందని జరుగుతున్న ప్రచారానికి మరింత బలం చే
Revanth Reddy | మంత్రి కొండా సురేఖ కుమార్తె వ్యాఖ్యలను అడ్డం పెట్టుకొని రాష్ట్ర కాంగ్రెస్లో తన పట్టును చాటిచెప్పేందుకు రేవంత్రెడ్డి వర్గం పన్నిన ‘బల ప్రదర్శన’ పాచిక ఘోరంగా బెడిసికొట్టింది.
పీఎం ఏక్తామాల్ ప్రాజెక్ట్ టెండర్లను వెంటనే రద్దు చేయాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రేవంత్ సర్కార్ రియల్ ఎస్టేట్ దందాకు తెరలేపిందని ఆయన ఆరోపించారు. శనివారం తె�
మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితా పటేల్ రెండు రోజుల క్రితం చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరి, కాంగ్రెస్ పార్టీని కకావికలం చేస్తున్నా�
కౌలు రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కాం గ్రెస్ ప్రభుత్వ నైతిక బాధ్యత అని పలువు రు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో తెలంగాణ కౌలు రైతుల గుర్తింపు సాధన కమిటీ
ఆంధ్ర సీఎం చంద్రబాబు మెప్పు కోసమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టారని, పోతిరెడ్డిపాడుకు నీరు తరలించుకుపోతూ సాగర్కు చుక్క నీరు రాకుండా కుటీల ప్రయత్నాలకు పాల్పడుతున్నారని, �
వర్గపోరు, అసమ్మతి గొడవలకు కాంగ్రెస్ మారుపేరుగా నిలుస్తున్నది. పరిపాలన, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టాల్సిన అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఆధిపత్యం కోసం ఇష్టం వచ్చినట్లుగా తిట్టుకుంటున్న పరిస్థ�
పరకాలలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని కొండా సుస్మితా పటేల్ స్పష్టంచేశారు. గురువారం ఓ జాతీయ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా విలేకరి అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధా
రాష్ట్రంలో రేవంత్రెడ్డి సర్కార్ తొలి నాలుగు నెలల్లోనే ఏకంగా 57శాతం అప్పులు సమీకరించింది. నిర్దేశిత వార్షిక రుణ సమీకరణలో పరుగులు పెడుతున్న ప్రభుత్వం.. రాష్ట్ర సొంత ఆదాయ మార్గాలను పెంచుకోవడంలో మాత్రం చత
రాష్ట్రంలో మహిళల భద్రతను కాపాడటంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత ధ్వజమెత్తారు. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు, దోపిడీ, దొంగతనాలు నిత్యకృత్యమయ్యాయని ఆందోళన వ్
రైతాంగానికి 24 గంటల విద్యుత్తు ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి రైతులకు క్షమాపణ చెప్పి, వెంటనే పదవి నుంచి తప్పుకోవాలని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య డిమాండ్ చేశారు. నకిరేకల్ నియోజకవర�