Telangana Debts | రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి తెస్తున్న అప్పులకు అంతం ఉండటం లేదు. ఈ నెలలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 14వ తేదీ నాటికే రూ.12,500 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్రెడ్డి సర్కార్.. తాజాగా �
Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు
Employees Health Scheme | రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తున్నదని పలువురు ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతుల వ్యవహారం నడుస్తున్నదని, ఎంప్లాయీస్ హెల్
Revanth Reddy | దేశంలోని ముఖ్యమంత్రుల్లో అత్యధిక క్రిమినల్ కేసులు ఎదురొంటున్న వారిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముందంజలో ఉన్నారు. ఆయనపై మొత్తం 89 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వీటిలో 72 కేసులు తీవ్రమైన ఐప�
Hydraa | హైడ్రా దాని పని అది పర్ఫెక్ట్గా చేస్తున్నదని, కానీ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కొందరు కోర్టులను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సెలవిచ్చారు. చెరువులు, ప్రభుత్వ భూములు, పార�
కాళ్లు పట్టుకొని తమను బజారుకీడ్చొద్దని మొత్తుకున్నా వినలేదు. బ్యాంకుల్లో లోన్ తీసుకొని ఇండ్లు కొనుగోలు చేశామని ఏడ్చినా పట్టించుకోలేదు. ఉన్న ఇండ్లను కూల్చివేస్తే ఎక్కడ బతకాలని వేడుకున్నా ఎత్తైన భవనా�
అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరం 2లక్షల ఉద్యోగాలు, తర్వాత ఏటా లక్ష చొప్పున ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష
ADR Report: దేశంలో అత్యంత సంపన్న ముఖ్యమంత్రిగా.. కర్నాటక సీఎం డీకే శివకుమార్ నిలిచారు. ఆయన ఆస్తుల విలువ సుమారు 1413 కోట్లుగా ఉంది. ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై 89 క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఏడీఆర్ నివేదిక ద్
Congress | తెలంగాణ కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత సంక్షోభంపై ఏఐసీసీ అధిష్ఠానం తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వద్ద ఉన్న నివేదికను ఇవ్వబోగా, దానిని తీసుకోవడానికి కూడా ఏఐసీసీ నాయకత్
విద్యావ్యవస్థలో పారదర్శకత తీసుకురావడంలో కేంద్రం విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో విద్యాసంసరణలు, ప్రశ్నపత్రాల లీకేజీలపై గతంలో నియమించిన రాధాకృష్ణన్ కమిటీ �
పేదల ఇండ్లపై ప్రతాపం చూపేందుకు అధికారంలోకి వచ్చిన నెలలోపే 99 జీవో ద్వారా రేవంత్రెడ్డి హైడ్రాను ఏర్పాటు చేశారని, దానిపై హైకోర్టు తీర్పు రేవంత్రెడ్డికి చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కా�