పొరుగు రాష్ర్టానికి చెందిన సీఎం వద్ద 30నెలలుగా అపాయింట్మెంట్ పొందలేని రేవంత్రెడ్డి ప్రపంచంలోనే అత్యంత అసమర్థ ముఖ్యమంత్రి అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డ�
కృష్ణ, భీమా తుంగభద్ర నది జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రంతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రయోజనాలు తాకట్టు పెట్టడానికి రేవంత్రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆంధ్ర, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి జిల్�
వరి సాగు చేయొద్దని, ప్రయత్యామ్నాయ పంటలు సాగు చేయాలంటూ ఇప్పటికే సీఎం రేవంత్రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పదే పదే పిలుపునిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ రైతు కమిషన్ సైతం ఆ ఇద్దరి బాటలోనే న�
Harish Rao | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు సందర్శనలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన విమర్శలకు బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు గట్టి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డివి మతిలేని మాటలు అంటూ ఆయన తీ�
Srinivas Goud | కాంగ్రెస్ పాలనలో అన్ని జిల్లాల కంటే ఎక్కువ నష్టం మహబూబ్నగర్కు జరిగిందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. నిన్న మంత్రి, ముఖ్యమంత్రి మాటలకు ప్రజల నుంచి స్పందన లేదని తెలిపారు.
Laxma Reddy | రెండున్నరేళ్లయినా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో తట్టెడు మట్టి తీయలేదని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాదయాత్ర చేస్తానని అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం కదిలిందని
Jurala Project దిగువ జూరాల పడావు పడక తప్పదు. శ్రీశైలం ఎల్లకాలం ఎండుడూ తప్పదు. కృష్ణా నదికి తుంగ, భద్ర ఉపనదులు. ఆ రెండింటి నుంచే ఏటా దాదాపు 500 టీఎంసీల మేరకు జలాలు కృష్ణా నదిలో కలుస్తుంటాయి.
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల తెలంగాణ జల హకులకు తీవ్ర ప్రమాదం వాటిల్లిందని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తీవ్ర ఆందోళన వ్యక్తంచేశారు. ఎత్తిపోతల పంపుల నిర్వహణ ల�
Revanth Reddyగోదావరి, కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాపాడుతామని చెప్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. పొరుగు రాష్ర్టాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులకు పరిశీలించడం వెనుక మర్మం ఏమిటో అంతుచిక్కడం లేదు.
Revanth Reddy | కృష్ణా నదిలో మన వాటాను వినియోగించుకోకుండా నీటిని ఏపీకి ధారాదత్తం చేయడం, తెలంగాణ నీటి హక్కులను ఏపీకి తాకట్టు పెట్టడం, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తిచేయకుండా సొంత జిల్లా పాలమూరును పడావు పెట�
సింగరేణి ప్రకటించిన నిల్వల నుంచి 40 లక్షల టన్నుల బొగ్గు ఎలా మాయమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. ‘రేవంత్రెడ్డి అప్పనంగా అమ్ముకున్నారా? రూ.1,600 కోట్ల విలువైన స్కామ్పై బీఆర్�