Hyderabad Metro | మెట్రో రైలు ఫేజ్-1 స్వాధీనం, ఫేజ్-2 విస్తరణకు అనుమతుల వ్యవహారంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరుపై తెలంగాణ ప్రజల్లో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల ఢిల్లీ పర్యటన తర్వాత ముఖ్యమం�
Gundrevula Reservoir | నాడు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హెచ్చరికలతో ఏపీ నిలిపివేసిన గుండ్రేవుల రిజర్వాయర్ను మళ్లీ ఆ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తెచ్చింది. తుంగభద్రా నదిపై 20 టీఎంసీల సామర్థ్యంతో రిజర్వాయర్ నిర్మాణానిక�
సొంత నియోజకవర్గమైన కొడంగల్ కోసం యావత్తు పాలమూరు ఉమ్మడి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి ద్రోహం తలపెట్టారు. మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ స్కీమ్ (ఎంఎన్కేఎల్ఐఎస్) అనుమతుల కోసం కర్ణాటక ప్రాజెక్టులక�
ఆర్డీఎస్, తుమ్మిళ్ల లిఫ్ట్ల ఉనికినే ప్రశ్నార్థకం చేసే కర్ణాటక ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన రేవంత్ సర్కార్.. ఇప్పుడు ప్రత్యామ్నా య మార్గాలను అన్వేషించాలని అధికారుల ను ఆదేశించింది.
తెలంగాణ నీటి హక్కులను పొరు గు రాష్టాలకు తాకట్టు పెట్టొద్దని, తుంగభద్రపై కర్ణాటక నిర్మించ తలపెట్టిన అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని ఆర్డీఎస్, తుమ్మిళ్ల, భీమా ప్రాజెక్టుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చ
హైదరాబాద్ మెట్రోకు సంబంధించి ఏం జరిగింది? రాష్ట్ర ప్రభుత్వం తెచ్చుకుందామనుకున్న రుణం ఎక్కడికి పోయిందో తెలువదు. లోను కోసం దేవులాడినా.. ఐఆర్ఎఫ్సీ ఇవ్వబోమని తేల్చేసింది. మెట్రో ఆస్తుల విలువ లెక్కింపు క�
హైదరాబాద్ మెట్రో రైలుపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తుగ్లక్ మార్క్ చర్యలతో విధ్వంసం చేస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. రోజుకో విధానంతో రాష్ట్ర ఖజానాకు తీరని నష్టం కలిగి
ప్రభుత్వం చేపట్టనున్న ‘గిరిజన స్వర్ణోత్సవాల బస్సుయాత్ర’కు ముందు గిరిజనుల హామీలపై సీఎం రేవంత్రెడ్డి సమాధానం చెప్పాలని గిరిజన సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ రాథోడ్ డి మాండ్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలతోపాటు చెప్పని పథకాలను కూడా అమలు చేస్తున్నదని, సన్న బియ్యం ఇస్తామని మ్యానిఫెస్టోలో చెప్పకపోయినా ఇస్తున్నామని పర్యాటక, ఎక్సైజ్శాఖ మంత్రి జూపల్లి కృష�
రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటినుంచి రాష్ట్రంలో బుల్డోజర్ పాలన నడుస్తున్నది. పేదలు, చిరువ్యాపారులనే టార్గెట్ వారి నివాసాలను నేలమట్టం చేస్తున్నది.
స్వయంగా తన వద్ద ఉన్న విద్య, ము న్సిపల్, హోమ్ శాఖల నిర్వహణలో ఘోరంగా విఫలమైన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. ఢిల్లీకి మూటలు మోసి తన కుర్చీని కాపాడుకోవడంలో మాత్రం సక్సెస్ అయ్యారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసన
ఉమ్మడి రాష్ట్రంలోనే కాకుండా ప్రస్తుత కాంగ్రెస్ పాలనలోనూ పాలమూరు జిల్లాకు తీవ్ర అన్యాయం జరుగుతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్ర ఖజానా నింపుకోవడమే పరమావధిగా వ్యవహారిస్తున్న రేవంత్రెడ్డి సర్కార్ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నది.