పరిపాలనపై సీఎం రేవంత్రెడ్డికి ఏ మాత్రం సోయి లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ ఎంపీ మాలోత్ కవిత నివాసంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడ�
హైదరాబాద్, మే 10 : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవలంబిస్తున్న ద్వంద్వ నీతిని, సిద్ధాంత విరుద్ధమైన పోకడలను ఎమ్మెల్సీ డాక్టర్ శ్రవణ్ దాసోజు (MLC Dasoju Sravan) తీవ్రంగా దుయ్యబట్టారు.
Sridhar Reddy : తెలంగాణ తల్లి ఒడిలో పుట్టిన ఒక ఆడబిడ్డ కన్నీళ్లు కారుస్తుంటే “భారత్ మాతా కీ జై” అంటూ గొంతులు చించుకునే రాజకీయ వీరుల నోళ్లు ఎందుకో మూగబోయాయి? అని బీఆర్ఎస్ యూఎస్ఏ శ్రీధర్ రెడ్డి (Sridhar Reddy) విమర్శించారు
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పడిస్తే, కనీసం కొనే దిక్కులేదని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా క�
రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువల పెంపు భయంతో ప్రజల నుంచి వస్తున్న డిమాండ్ను సొమ్ము చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక వ్యూహాన్ని అమలుచేస్తున్నది.
జాతీయ స్థాయిలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బద్ధవిరోధులే అయినా.. రాష్ట్రంలో సీఎం రేవంత్రెడ్డి, బీజేపీ మధ్య బలమైన మైత్రీబంధం ఉన్నదని రాజకీయ వర్గాల్లో ఎప్పటి నుంచో చర్చ జరుగుతున్నది. రెండున్నరేండ్ల రేవంత�
ముఖ్యమంత్రిగా పాలనలో విఫలమైన రేవంత్రెడ్డి.. హోం మంత్రిగా ఘోరంగా ఫెయిలయ్యారని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ సబితా ఇంద్రారెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పాలనలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించి, హ�
Harish Rao | కటిక చీకట్లోనూ కారుదీపం లాంటిది కాళేశ్వరం అని హరీశ్రావు తెలిపారు. ఎంత కరవు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేప�
Harish Rao | కాంగ్రెస్ హయాంలో పని తక్కువ.. ప్రచారం ఎక్కువ అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి, మంత్రులు వాగుడు తప్ప చేతలు శూన్యమని ఎద్దేవా చేశారు.