సీఎం రేవంత్రెడ్డి ఏ మీటింగ్కు పోయినా గమ్మతి గమ్మతిగా మాట్లాడుతుండ్రు. తన మాటల దాడి నుంచి ఎవ్వరినీ ఇడ్శిపెడ్తలేరు. ఏ సంఘం వాళ్లు పిలిస్తే, ఏ శాఖ వాళ్లు వేదిక ఎక్కిస్తే.. అక్కడున్నోళ్లనే నాలుగు తిట్లు తిట
తెలంగాణ జీవధార కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్రెడ్డి కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి మండిపడ్డారు. మేడిగడ్డ బరాజ్తో సంబంధం లేకుండా కన్
Revanth Reddy | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 1994 నుంచి 2004 వరకు నాటి సీఎం చంద్రబాబునాయుడు అనేక పెట్టుబడులను ఆకర్షించారని సీఎం రేవంత్ కొనియాడారు. బిల్గేట్స్, బిల్ క్లింటన్లాంటి అనేక దిగ్గజాలను హైదరాబాద్కు తీసుకొచ్�
‘రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ను విడుదల చేస్తావా? విద్యాశాఖ మంత్రిగా రాజీనామా చేస్తావా?’ అంటూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ విద్యార్థి నేత రాకేశ్దత్త రాష్ట్ర ముఖ్యమంత్రి రేవ
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మానసిక ఒత్తిడిలో ఉన్నారని బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే వ్యాఖ్యానించారు. ఆయన మూలాలు, ఆలోచనలు సంఘ్ పరివార్ చుట్టూనే ఉన్నాయని చెప్పారు. తనకు ఇష్టం లేకపోయినా కాంగ్రెస్ �
‘ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్.. జాబ్ అప్లికేషన్ ఫారం కూడా నింపలేరు’ అన్న సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు తీవ్రం దుమారం లేపాయి. సీఎం వ్యాఖ్యలను విద్యార్థి సంఘాల నేతలు, పరిశోధక, సాంకేతిక వి
పెండింగ్లో ఉన్న రూ.8 వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాల నాయకులు శుక్రవారం ధర్నాలు , ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిన�
తెలంగాణను సమగ్రంగా, సంపూర్ణంగా ఆకలింపు అర్థం చేసుకున్న మేధావులు రాష్ట్రంలో ఇద్దరంటే ఇద్దరే ఉన్నారని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తాజాగా ఒక సభలో మాట్లాడారు.
Adilabad Industrial Park | అభివృద్ధి పేరుతో తమ భూములను లాక్కొని తమ బతుకులను ఆగం చేయొద్దని ఆదిలాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్ భూనిర్వాసితులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Revanth Reddy | ‘ప్రభుత్వం తీసుకునే ప్రతి కీలక నిర్ణ యం, కొత్త పథకం, ప్రధాన కార్యక్రమం, నామినేటెడ్ పోస్టుల భర్తీ, రాజకీయంగా ప్రాధాన్యం ఉన్న నియామకాలు, వివాదాస్పద అంశాలు, ప్రజల్లో చర్చకు దారితీసే చర్యలు.. ఇలాంటివన్�
Revanth Reddy | మన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ తన నోటికి పనిచెప్పారు. ‘పనిచేయరు కానీ జీతాలు మాత్రం తీసుకుంటారని మొన్న బీఎల్వోలపై నోరుపారేసుకున్న ఆయన.. ఇప్పుడు ఇంజినీరింగ్ స్టూడెంట్స్ను ‘క్రిమినల్ వేస్ట�
రాష్ట్రంలోని తలసేమియా, సికిల్సెల్ ఎనీమియా బాధితులకు పింఛన్లు మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు. అర్హులను గుర్తించి వచ్చే పంద్రాగస్టు నుంచి పింఛన్లు పంపిణీ చేయాలని సూచించారు. పంచా�