హిల్ట్ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణలోని పరిశ్రమలను అమరావతికి తరలించేందుకు కుట్ర పన్నుతున్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. గురువారం ఆయన ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, ఎ�
బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే హిల్ట్ పాలసీని రద్దు చేస్తామని, అవసరమైతే దీనికోసం ఒక చట్టాన్ని కూడా తీసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ప్రకటించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ
ఆదిలాబాద్లో సీఎం పర్యటన నేపథ్యంలో కాంగ్రెస్లో వర్గవిభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఆదిలాబాద్లో గురువారం పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన అనంతరం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్న సీఎం రేవంత్
మక్క రైతులు కన్నెర్ర చేశారు. ఆరు గాలం కష్టపడి పండించిన పంటను అ మ్ముకుందామంటే అధికారులు నిర్లక్ష్యం తో నట్టేట మునుగుతున్నామని వాపో యారు. గురువారం జోగుళాంబ గద్వా ల జిల్లా అలంపూర్ చౌరస్తాలోని వ్యవ సాయ మార�
హుస్నాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనతో ఇక్కడి ప్రజలకు ఒరిగిందేమీ లేదని, గౌరవెల్లి రిజర్వాయర్ నిర్మాణాన్ని అడుగడుగునా అడ్డుకున్నది కాంగ్రెస్ పార్టీ అని, అయినప్పటికీ 96శాతం రిజర్వాయర్ పనులు పూర్తి చే�
హిల్డ్ పాలసీ (HILTP) పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల భారీ భూమి కుంభకోణానికి పాల్పడుతున్నది బీఆర్ఎస్ వర్కింగ్ కేటీఆర్ (KTR) ఆరోపించారు. ఒకప్పుడు ప్రభుత్వాలు ప్రజలు పరిశ్రమల కోసం, ఉద్యోగ ఉపాధి కల�
గత అసెంబ్లీ ఎన్నికల్లో చేసిన 420 వాగ్దానాలను పక్కదారి పట్టించేందుకు ఆయన అనుచరగణం ఇప్పుడు విద్య, వైద్యరంగాల అభివృద్ధి పేరిట సరికొత్త రాగం అందుకుంటున్నది.
తెలంగాణ వాళ్ల దిష్టి వల్లనే కోనసీమలో చెట్లు చనిపోయాయని.. కోనసీమవల్లనే తెలంగాణ వచ్చిందని.. సినీనటుడు, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ వ్యాఖ్యానించడం తెలంగాణ ప్రజలను అవమానించడమేనని జడ్చర్ల ఎమ్మెల్యే అని
పవన్ కల్యాణ్.. మీకు జ్వరమొచ్చినా, దగ్గొచ్చినా హైదరాబాద్కే వస్తావు, అలాంటిది తెలంగాణవాళ్లకు కండ్లు మంచిగా లేవనడం మాత్రం తప్పు’ అని మాజీ మంత్రి వి శ్రీనివాస్గౌడ్ ఆగ్రహించారు.
ఫోర్త్ సిటీ, ఏఐ సిటీ నిర్మిస్తామంటూ నిధులు విడుదల చేస్తున్న సీఎం రేవంత్రెడ్డి.. ప్రభుత్వ దవాఖానలను నిర్లక్ష్యం చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల విమర్శించారు.
బహిరంగ సభ జరిగింది సిద్దిపేట జిల్లాలో.. సీఎం మాట్లాడింది మాత్రం ఉమ్మడి కరీంనగర్ గురించి.. సిద్దిపేట జిల్లా ఊసు కూడా ఎత్తక పోవడం... కనీసం సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ పేరు ప్రస్తావించక �
దివ్యాంగులపై సీఎం రేవంత్రెడ్డి చిన్నచూపు చూస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. ఈ మేరకు ఒక ప్రకటన
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం నంబాల గ్రామంలో నవంబర్ 24న ఏడేండ్ల బాలిక బావిలో శవమై తేలిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో పోలీసులు లోతుగా ఆరా తీయగా స్థానికులైన శనిగారపు బాపు (52), ఉపార�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన విజయోత్సవ సభ జనం లేక వెలవెలబోయింది. వచ్చిన వారూ అసహనంతో వెనుదిరగడంతో సీఎం రేవంత్రెడ్డి బహిరంగ సభాస్థలికి చేరుకునే సరి�