ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్న రేవంత్రెడ్డిని త్వరలో నిరుద్యోగులు గల్లా పట్టి గద్దెను దింపుతారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్క�
వరి సాగుపై సీఎం రేవంత్రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి బాగా పెరిగిపోయిందని, ఈ పరిస్థితుల్లో వరి సాగు తగ్గించి మిగతా పంటలు పండించాలని స్పష్టంచేశారు.
KTR | సీఎం రేవంత్ రెడ్డి పలుకుబడిని అడ్డుపెట్టుకుని భూములు గుంజుకుంటున్నారని కేటీఆర్ విమర్శించారు. భూమి బౌండరీలను మార్చే ప్రయత్నం చేశారని ఆరోపించారు. మహేశ్వరం నియోజకవర్గంలో వేల ఎకరాలు కబ్జా చేస్తున్నారన
Harish Rao | ‘మంత్రి పొంగులేటి కంపెనీ అవినీతికి పాల్పడిందని సభలో రేవంత్రెడ్డి, మైనింగ్ మంత్రి చెప్పిండ్రు. మంత్రి అవినీతికి పాల్పడ్డప్పుడు సీబీసీఐడీ ఎట్లా ఎంక్వయిరీ చేస్తది? ఆయన మంత్రిగా ఉండగా విచారణ సాధ్యమ
Congress | సాక్షాత్తూ ముఖ్యమంత్రి స్వయంగా నిర్వహిస్తున్న పురపాలక శాఖ ఒకటి! ప్రభుత్వంలో తాను నంబర్ టూ అని చెప్పుకొనే పొంగులేటి శ్రీనివాస్రెడ్డి నిర్వహిస్తున్న రెవెన్యూ శాఖ మరొకటి! ఆ రెండు శాఖల బాధ్యులూ ఉల్ల�
Ponguleti | బీఆర్ఎస్ సభ్యుల నిరసనలు, ఆందోళనలతో ఆదివారం అసెంబ్లీ అట్టుడికింది. ‘పొంగులేటి కాదు.. పొంగు‘లూటీ’.. ‘మంత్రుల అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి’.. ‘రక్షకుడే భక్షకుడైతే ప్రజలకు దిక్కెవరు?
రేవంత్రెడ్డి పాలనలో జరిగిన అవినీతి, కుంభకోణాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, లేకుంటే హౌస్ కమిటీని ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ శాసనసభా పక్షం డిమాండ్ చేసింది.
తెలంగాణలో జన్మనిచ్చిన తల్లిదండ్రులను సరిగా పట్టించుకోని బిడ్డలను దారిలోకి తెచ్చేందుకు పేరెంట్స్ చేతిలో ఒక మంత్రదండం పెట్టామని, దానిద్వారా వారిని దారిలో పెట్టాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన�
లేని కమిటీ ఉన్నట్టుగా ఊహించుకొని ఆ కమిటీ పరిశీలనకు ఓ అంశాన్ని సిఫార్సు చేయడం కాంగ్రెస్ సర్కార్కు, సీఎం రేవంత్రెడ్డికే చెల్లింది’ అన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.