Dasoju Sravan | హిట్లర్ తనకు స్ఫూర్తి అని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాసోజు శ్రవణ్ విమర్శలు గుప్పించారు. హిట్లర్ను అనుకరిస్తూ తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేయడం, నివాస గృహాలను అక్రమంగా క�
KTR | ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్�
Harish Rao | గోదావరి నల్లమల సాగర్కు పాలమూరు రంగారెడ్డికి లింక్ పెట్టడమంటే.. తెలంగాణ రాష్ట్రానికి ట్రిబ్యునల్ ద్వారా లభించిన నదీ జలాలపై రాజీపడటమే అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు.
Harish Rao | ఏపీ సీఎం చంద్రబాబు కళ్లలో ఆనందం కోసం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పనిచేస్తున్నాడని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు తెలిపారు. నీ గురువు కోసం తెలంగాణకు ద్రోహం చేస్తున్నావని సీఎం రేవంత్ రెడ్డ�
Revanth Reddy | ‘ప్రభుత్వ టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి.. అయినా ఆశించిన ఫలితాలు రావడం లేదు.. విద్యాబోధన పక్కన పెట్టి రాజకీయాలు చేస్తున్నారు’ అంటూ గతంలో ప్రభుత్వ ఉపాధ్యాయులపై అక్కసు వెళ్లగక్కిన ముఖ్యమంత్రి రేవంత�
Revanth Reddy | ప్రపంచ చరిత్రలోనే అత్యంత క్రూరమైన నియంతగా ముద్రపడిన అడాల్ఫ్ హిట్లర్ తనకు ఆదర్శమని, ఆయన కోర్ టీమ్ పేరు మీదుగానే హైడ్రా ఏర్పాటుచేశానని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగంగా అంగీకరించడం అనేక విమ�
ధరల పెంపుతో ప్రధాని మోదీ ప్రజలను లూటీ చేస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. దేశం కోసం, ధర్మం కోసం పేరిట కేంద్రంలోని బీజేపీ.. సామాన్యులు, రైతుల జేబులు గుల్లచేస్�
కాంట్రాక్టర్ల పెం డింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వేము ల సత్యమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్క్ల�
రంగారెడ్డి జిల్లా, తొర్రూర్ డివిజన్ పరిధి కోహెడలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన అంతర్జాతీయ సమీకృత పండ్ల మార్కెట్ శంకుస్థాపన తీవ్ర నిరసనల నడుమ జరిగింది.
రాష్ట్రంలో రేవంత్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలు అమల్లో విఫలమైందని ఎమ్మెల్సీ, సీపీఐ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం విమర్శించారు. కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో ఏ ఒక్క హామీని పూర్తిగా అమలు చేయలే
రాష్ట్రంలో పేరుకుపోయిన రూ.25 వేల కోట్లకు పైగా బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని డిమాండ్ చేస్తూ రేవంత్ సర్కారుపై కాంట్రాక్టర్లు పోరుబాట పడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 18న చలో హైదరాబాద్ కార్యక్రమాన్�
‘తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించి రాష్ర్టాన్ని సాధించింది కేసీఆర్. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కేసీఆర్. తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఆయన నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. ఎక్కడికి వెళ్లినా, ఎవరిని కలిసినా
‘రెండున్నరేండ్లుగా ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులను పండబెట్డిన సీఎం రేవంత్రెడ్డి ఈ ప్రాంత బిడ్డకాదు.. ముమ్మాటికీ ఈ ప్రాంత జలద్రోహి’ అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు
పదేండ్ల బీఆర్ఎస్ పాలన అభివృద్ధి, సంక్షే మం దిశగా సాగింది. ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించడానికి బీఆర్ఎస్ సర్కా రు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించి అ మలు చేసింది. ఇందులో భాగంగా నూతన కలెక్టర్ కార్యాలయా
ఏపీ, కర్ణాటక ప్రయోజనాలను కాపాడేందుకే ఉమ్మడి పాలమూరుకు సీఎం రేవంత్రెడ్డి మరణశాసనం లిఖించేందుకు కుట్ర చేస్తున్నాడని మాజీ మంత్రులు డాక్టర్ లక్ష్మారెడ్డి, శ్రీనివాస్గౌడ్, మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వ�