Kaleshwaram Project | వేల కోట్లతో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగంలోకి తీసుకొస్తామని సీఎం రేవంత్ స్పష్టంచేశారు. ప్రాజెక్ట్లో భాగమైన అన్నారం, మేడిగడ్డ, సుందిళ్ల బరాజ్లకు మరమ్మతులు చేసి, భవిష్యత్తులో ఎల�
Gandhi Sarovar | రాజకీయాల్లో భర్త ఒక పార్టీలో ఉండి, భార్య మరో పార్టీలో ఉండటం సాధారణంగా చూస్తుం టాం. కానీ ఇక్కడ భర్త అధికార పార్టీకి కొమ్ముకాస్తుంటే, భార్య మాత్రం వ్యతిరేక గళం వినిపిస్తుండటం ఆశ్చర్యానికి గురిచేస్త�
Revanth Reddy | ‘నాది శాడిస్టిక్ ప్లెజర్. మీరు బాధపడితే.. నేను సంతోషిస్తా’ అని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం దేవాదుల ప్రాజెక్ట్ పరిశీలన అనంతరం దేవాదుల పంప్హౌస్ వద్ద సీ
గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంతో నిరుద్యోగులు కాంగ్రెస్ సర్కారుపై మండిపడుతున్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఇచ్చిన హామీ అమలుకాని �
రాష్ట్రంలో రాక్షస పాలన నడస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో కులవివక్ష కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ�
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. రైతుల సమస్యలపై పోరాడుతున్న వారిపై అక్రమ కేస�
సీఎం రేవంత్ సాక్షిగా ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు మోటర్లు బంద్ అయ్యాయి. శనివారం వరకు ఆరు మోటర్లు పనిచేస్తున్నాయని చెప్పిన నీటిపారుదల శాఖ అధికారులు, తీరా సీఎం పర్�
రజకులపై దాడిలో రెండు నెలల పసిపాప ప్రాణాలు పోవడం అత్యంత హేయమని, నిందితులను కఠినంగా శిక్షించాలని తెలంగాణ రజక సంఘం డిమాండ్ చేసింది. దాడికి నిరసనగా 27న సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి పిలుపునిచ్చింది. ఆది�
Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆ�
Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాల�
యాసంగి సీజన్ ముగిసినా ఇప్పటి వరకు రైతు భరోసాపై ప్రభుత్వం భరోసా ఇవ్వకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. పంట పెట్టుబడి సాయం విడుదల చేస్తే యాసంగిలో సాగు కోసం చేసిన అప్పులు తీర్చుకుందామనుకున్న రైతులకు �
దేవాదుల ప్రాజెక్టుకు ఒక్క రూపాయి కేటాయించని సీఎం రేవంత్రెడ్డి మళ్లీ వరంగల్కు ఎందుకు వస్తున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మండిపడ్డారు. రైతులకు మేలు చేయ�
ప్రజాస్వామ్యంలో పాలకుడు సేవకుడు మాత్రమే, యజమాని ప్రజలే. యజమానికి తన సేవకుడు ఏం చేస్తున్నాడో, ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తున్నాడో తెలుసుకునే పూర్తి హక్కు ఉంటుంది. ఈ ప్రాథమిక సూత్రం ఆధారంగానే 2005లో ‘సమాచార �
ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ ద్వారా కాంగ్రెస్ బాధ్యతారాహిత్య రాజకీయాలు ప్రపంచానికి తెలిసి వచ్చాయి. ఏఐ సమ్మిట్ నిర్వహణపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రసంగిస్తుండగా అదే సమయంలో యువజన కాంగ్రెస్