ప్రతిరోజూ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతున్న బీఆర్ఎస్ నేతలపై రేవంత్ సర్కార్ కక్ష సాధిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సెక
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా విద్యార్థుల జీవితాలతో రేవంత్ సర్కార్ చెలగాటమాడుతున్నదని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణభవన్లో మ
తెలంగాణకు స్టాప్వాచ్ కాదు.. దూరదృష్టి కలిగిన నాయకత్వం కావాలని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు ఉద్యోగులు గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి చేసి�
సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పీఆర్సీ కమిషన్ నివేదిక తెప్పించుకొని అమలు చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం సోమయ్య, ప్రధాన కార్యదర్శి టీ లింగారెడ్డి డిమాండ్ చేశారు. �
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలుకు రోజుకో రకం కొత్త కష్టం వచ్చి పడుతున్నది. కొన్నాళ్లుగా స్వాధీన ప్రక్రియలో అవాంతరాలతో ఆగం కాగా, ఇప్పుడు రోజువారీ నిర్వహణ తీవ్ర సందిగ్ధంలో పడింది.
Revanth Reddy | పాలమూరుపై సీఎం రేవంత్రెడ్డిది కపట ప్రేమేనని తేలింది. ఉమ్మడి జిల్లా నీటివాటాపై కొట్లాడలేని నైజం బయటపడింది. పాలమూరుకే చెందిన సీఎం రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లా ప్రయోజనాలు కాపాడుతారని భావిస్తే.. తన గ�
Secret Meeting | మంత్రులను పిలువలేదు.. అంతర్రాష్ట్ర అధికారులను భాగస్వాములను చేయలేదు.. ఎజెండా అంశాల ప్రస్తావనా లేదు. కేవలం కేంద్ర మంత్రి, కర్ణాటక, ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు మాత్రమే గంట పాటు రహస్యంగా భేటీ అయ్యారు. పూర
Revanth Reddy | రోజుకు ఓ గంట అదనంగా పనిచేసి.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచితేనే, పెరిగిన ఆదాయాన్ని ఉద్యోగుల అవసరాలు తీర్చేందుకు ఉపయోగిస్తానని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించారు.
ఓ సీఐ లంచావతారం... ఉన్నతాధికారి అక్రమాస్తులే కాదండోయ్... అనేక మంది ఖాకీ దుస్తులు వేసుకుని వసూళ్లకు తెగబడుతోన్న వ్యవహారం ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో సంచలనం రేకెత్తిస్తోంది. నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట
నిధులు ఇవ్వకుండా సిద్దిపేటపై కక్షగట్టి కాంగ్రెస్ సర్కార్ పనులు నిలిపివేసిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. గురువారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని 29వ వార్డులో బీఆ�
కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట్ వద్ద తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన 33 నూతన క్రస్ట్గేట్లను మూడు రాష్ర్టాల ముఖ్యమంత్రులతో కలిసి కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్ గురువారం ప్రారంభించారు. ఉ�
‘ఆర్డీఎస్ నీటివాటా విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై స్పష్టమైన హామీ సాధించారా? ఆంధ్రావైపు ఉన్న ఆర్డీఎస్ తూములను శాశ్వతంగా మూసివేసేలా, ఆనకట్టకు మరమ్మతులు చేసేలా ఏపీ ప్రభుత్వాన్ని ఒప్పించా రా? కర