Banakacherla Project | అనుకున్నదే జరిగింది. బనకచర్లకు రేవంత్ సర్కార్ సహకరిస్తున్నదనే విషయం మరోసారి సుస్పష్టమైంది. అనేక లోపాలతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని అత్యున్నత ధర్మాసనమే తేల్చిచెప్పి�
ఏళ్లుగా పోడు సాగు చేసుకుంటున్న ఆదివాసీ గిరిజనులకు ఆ భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల నిర్బంధాలు నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో భద్రాచలం పట్టణంలో ఆదివాసీ గిరిజనులు సోమవారం భారీ
కాంగ్రెస్, బీజేపీ దొందూ దొందేనని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. సింగరేణి అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాల�
కాళేశ్వరం ప్రాజెక్టుపై కనీస అవగాహన లేని సన్నాసి సీఎం.. ఆయన బెదిరింపులకు భయపడం.. ఖబడ్దార్ రేవంత్రెడ్డీ.. అని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు మండిపడ్డారు. సోమవారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ జిల్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సన్నిహితుడైన ఓ కాంగ్రెస్ నాయకుడు రూ.20 లక్షలు తీసుకొని పోక్సో కేసు నుంచి సైకో రాజ్కుమార్ను తప్పించారని, పోలీసులు కూడా బెయిల్ వచ్చేలా పోలీసులు వ్యవహరించారని మాజీ మంత్రి హరీ�
సమైక్య పాలనలో తెలంగాణకు జరిగిన జలదోపిడీ, సాగునీటి వివక్ష, నీటి ప్రాజెక్టుల విధ్వంసాన్ని సాంకేతిక ఆధారాలతో నిరూపించిన ఇంజినీర్లను సీఎం రేవంత్రెడ్డి జైలుకు పంపిస్తానని హెచ్చరించడం హేయమని ఉద్యోగ సంఘాల �
‘సాగుకు నీళ్లిస్తామంటే మేం రక్తతర్పణానికి సిద్ధంగా ఉన్నాం’అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి స్పష్టంచేశారు.
ప్రాణహిత నుంచి వృథాగా పోతున్న జలాలను కన్నెపల్లి పంప్హౌస్ నుంచి ఎత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఉన్నదని బీజేపీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పష్టంచేశారు.
‘రేవంత్రెడ్డి.. మా రక్తం తీసుకొని నీ రక్తదాహం తీర్చుకో.. కానీ కండ్ల ముందర పంటలు ఎండిపోయి కన్నీళ్లు పెడుతున్న రైతాంగానికి నీళ్చిచ్చి ఆదుకో’ అంటూ బీఆర్ఎస్వీ డిమాండ్ చేసింది.
‘ఇదిగో మీరడిగిన రక్తం.. నాతోపాటు బాల్కొండ రైతుల రక్తాన్ని మీకు పంపిస్తున్నాం. వెంటనే కాళేశ్వరం నీటిని వదిలి పంటలను కాపాడాలి’ అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్�
మరమ్మతుల పేరిట సింగూరు ప్రాజెక్టులోని జలాలను ఖాళీ చేయడంతో సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేడ్, సంగారెడ్డి జహీరాబాద్, అందోల్తో పాటు జిల్లా వ్యాప్తంగా నీటి సమస్య ఏర్పడిందని, మోటార్లకు నీరందక మిషన్ భగీర
రైతుల పంట పొలాలకు సాగునీరు ఇవ్వాలని అడిగితే ప్రతి పక్ష నేతల రక్తం పారిస్తానని సీఎం రేవంత్రెడ్డి చేసిన వాఖ్యలపై బీఆర్ఎస్ నాయకులు ఫైర్ అయ్యారు. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల రక్తం రైతుల పొలాల్లో చల్లితే
రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా గాలికొదిలేసిందని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్లోని ఎమ్మెల్యే క్యాంపు కార�