రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ రేఖ రాసింది. ప్రభుత్వం జారీ చేసిన జీవో 77 నిర్మాతలకు మాత్రమే అనుకూలంగా ఏకపక్ష నిర్ణయంలా ఉందని అసోసియేషన్ ఆరోపించింది. సినీ పరిశ్ర�
కృష్ణా, తుంగభద్ర నదుల్లో నీటివాటాలపై రేవంత్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. తుంగభద్ర నది నుంచి తెలంగాణకు రావాల్సిన న్యాయబద్ధమైన నీటి వాటా కోసం క
రాష్ట్రంలో ప్రభుత్వ నిర్లక్ష్యమే రైతులకు శాపంగా మారిందని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. తెలంగాణ భవన్లో మంగళవారం మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం నీటిని ఎత్తిపోయకుండా సీ�
కాంగ్రెస్లో ఆగస్టు సంక్షోభం ఉంటుందని, ఎవరిని గద్దె దించి, ఎవరిని కూర్చోబెడుతారో.. చూడాలని బీజేపీ ఎంపీ డీకే అరుణ జోస్యం చెప్పారు. ఎవరి గద్దెను ఎవరు కూలుస్తారో వేచి చూడాలని పేర్కొన్నారు. సోమవారం బీజేపీ రాష
శాసనసభ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభమయ్యే అవకాశాలున్నాయని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. బిటన్ పర్యటన ముగించుకుని వచ్చిన ముఖ్యమంత్రిని సోమవారం పలువురు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ�
రాష్ట్రంలో లక్షలాది మంది యు వత భవిష్యత్తుకు భరోసా కల్పించే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడంలో జాప్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. మద్యం వ్యాపా రం కోసం మాత్రం ఆగమేఘాల మీద 121 బ్రాండ్లకు నోటిఫికేషన్ జారీ చే
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, ఆయన సోదరులపై కొండా సుస్మిత చేసిన ఆరోపణలు, అనుచిత వ్యాఖ్యలకు ఆమె తల్లి, మంత్రి కొండా సురేఖ బాధ్యత వహించాల్సిందేనని కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ తేల్చిచెప్పినట్టు తెలిసింది. గత�
‘ఏం చేస్తున్నావు కోడలా అంటే పారబోసి ఎత్తుకుంటున్నా అత్తా’ అన్నదట. గత రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలన అంతా ఇదే తీరుగా సాగుతున్నది. తప్పులు చేయడం, కోర్టులు మొట్టికాయలు వేయడమో, ప్రజాగ్రహం పెల్లుబుకడమో జరిగ�
B Vinod Kumar | జీవో 97తో తుగ్లక్ రేవంత్రెడ్డి పాలిటెక్నిక్ విద్యావ్యవస్థను గందరగోళంలోకి నెట్టాడని బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు. పది రోజులుగా విద్యార్థుల ఆందోళన కొనసాగు�
Madapur Accident | ఖరీదైన కార్లు.. అడ్డూఅదుపు లేని డ్రైవింగ్.. మితిమీరిన వేగం.. అడ్డొస్తే అంతే సంగతులు.. అవతలి వారి ప్రాణాలు హరి.. మరి కేసుల మాటేమిటి? చట్టాన్ని చుట్టంగా మలచుకోవడమే బలవంతులకు సులువైన మార్గం.
బీసీ నేతలను ముఖ్యమంత్రి రేవంత్ టార్గెట్ చేశారా? తిరుగుబాటు చేస్తున్న కొందరు కాంగ్రెస్ నేతలను ఏమీచేయలేక, తన కుర్చీని కాపాడుకొనేందుకు బీసీలను బలిపీఠం ఎక్కిస్తున్నారా? పరకాల వివాదం ఆ ప్లాన్లో భాగమేనా
హైదరాబాద్కు వచ్చిన తర్వాత అన్ని అంశాలపై సవివరంగా మాట్లాడుతానని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. అమెరికా పర్యటన అర్ధాంతరంగా రద్దు చేసుకొని హైదరాబాద్కు బయల్దేరిన ముఖ్యమంత్రి.. ఆదివారం ఎక్స్ ద్వారా ట�
ప్రభుత్వం చేపట్టిన ప్రాధాన్యతా కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయాలని సీఎం రేవంత్రెడ్డి లండన్లోని నివసిస్తున్న తెలుగు ప్రజలకు పిలుపునిచ్చారు.