యువతకు ఇచ్చిన హామీ మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నిం టినీ వెంటనే భర్తీ చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర డిమాండ్ చేశారు.
ఇంజినీరింగ్ విద్యార్థులు క్రిమినల్ వేస్ట్ అంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. ఇంజినీరింగ్ విద్యార్థులకు సీఎం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ భవన్లో బీఆర్�
Hyderabad Metro | హైదరాబాద్ మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియ కథ మళ్లీ మొదటికి వచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత, దుందుడుకు నిర్ణయాల ఫలితంగా ప్రాజెక్టు ఆగమాగమైంది. సగం ధరకే టేకోవర్ చేసి, చాంపియన్లుగా ని
Job Notifications | బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగుల వెతలు తెలిసిన మహానేత కేసీఆర్.. ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే ప్రాసెసింగ్ ఫీజును ఎప్పుడూ రూ.200 మించి పెంచలేదు. అవసరమైతే దానికి ఎగ్జామ్ ఫీజు మరో రూ.80, రూ.120గా న�
ఏటా జాబ్ క్యాలెండర్.. రెండు లక్షల ఉద్యోగాల భర్తీ.. నాలుగువేల రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి.. ఇదీ కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ. కానీ, అధికారంలోకి వచ్చిన తరువాత నిరుద్యోగులకు ఇచ్చిన హామీల�
అసలే ఉద్యోగాలు లేక ఆర్థిక ఇబ్బందులు పడుతున్న నిరుద్యోగుల నుంచి అప్లికేషన్ ఫీజులు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ చేస్తుందని నిరుద్యోగ జేఏసీ నేత శంకర్నాయక్ మండిపడ్డారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో రాజీవ్ యువ వికాసం పేరిట ఓ పథకాన్ని ప్రకటించింది. నిరుద్యోగ యువతను మచ్చిక చేసుకునేందుకు రేవంత్ రెడ్డి సర్కారు అనేక రకాలుగా విధివిధానాలను రూపొంద�
రాష్ట్ర పౌరసరఫరాల సంస్థలో మరో కొత్త పోస్టును క్రియేట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఎండీకి తోడుగా జీఎండీ(జాయింట్ ఎండీ) పోస్టును ఏర్పాటుచేస్తున్నట్టు తెలిసింది.
KTR : ఇంజనీరింగ్ విద్యార్థులనుద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన అభ్యంతరకర కామెంట్స్పై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) డిమాండ్ చేశారు.
Kodangal lift irrigation | మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకంలో (ఎంఎన్కేఎల్ఐఎస్) ప్రభుత్వ భూసేకరణలో ప్రక్రియలో భారీగా అవినీతి రాజ్యమేలుతున్నది. భూములకు నష్టపరిహారం పేరిట ప్రభుత్వ సొమ్మును అప్పనంగా ఫలహారం ల�
Hydraa Ranganath | రెండేండ్లుగా సాగుతున్న కోర్టు బేఖాతరు, వరుస కూల్చివేతలతో రాష్ట్రంలో హైడ్రా ఓ అతీతశక్తిగా మారిపోయింది. అయినా ప్రభుత్వానికి కనువిప్పు కలుగడం లేదు. ‘హైడ్రా ఆగదు, కమిషనర్ మారడు’ అని సీఎం రేవంత్రెడ�