ఈ రోజు మంత్రి సురేఖకు జరిగింది, రేపు తమకు జరగదని గ్యారెంటీ ఏంటని, కాబట్టి అందరం సమష్టిగా ఉండి ముఖ్యమంత్రిని నిలదీద్దామని మంత్రులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ను అర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మంత్రి కొండా సురేఖ టార్గెట్ అయ్యారా? ఇటీవల జరుగుతున్న వరుస పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తున్నది. రేవంత్రెడ్డి బుధవారం పరామర్శ పేరుతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవర�
వివాదాస్పదంగా మారిన మంత్రి కొండా సురేఖ ఓఎస్డీ సుమంత్ ఉదంతాన్ని సాకుగా చూపుతూ మంత్రులందరి అధికారులకు కత్తెర వేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రంగం సిద్ధంచేసినట్టు తెలుస్తున్నది. మంత్రుల పేషీలపై ని
కాంగ్రెస్లో ‘కొండా’ దుమారం తారాస్థాయికి చేరింది. మూడు రోజులుగా రోజుకో సంచలనం అన్నట్టుగా పరిణామాలు వేటికవే పోటాపోటీగా సాగుతున్నాయి. ఇటు ఉమ్మడి వరంగల్ జిల్లాలో.. అటు రాష్ట్రంలో, పార్టీలో, ప్రభుత్వంలో నా
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అస్తవ్యస్థంగా తయారైందని, ప్రభుత్వ పెద్దల చీకటి దందాలతో కుక్కలు చింపినవిస్తరిలా మారిందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అభివృద్ధి పేరిట సీఎం రేవంత్రెడ్డి కొడంగల్కు తీవ్ర అన్యాయం చేస్తున్నారని కొడంగల్ అభివృద్ధి ఐక్య కార్యాచరణ కమిటీ(కేడీపీ జేఏసీ) సభ్యులు మండిపడ్డారు. కొడంగల్కు మంజూరైన విద్యాలయాలను నియోజకవర్గంలోని ల�
Local Body Elections | స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని నిర్ణయించాం అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.
Konda Surekha | సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మమ్మల్ని వదిలేయండి అని రేవంత్ రెడ్డి కాళ్లు పట్టుకొని మొక్కాలా..? అని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీలో మేడారం జాతర పనుల (Medaram Jathara) చిచ్చు రగులుతూనే ఉన్నది. తన శాఖలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) అతిగా జోక్యం చేసుకుంటున్నాడని, మేడారం అభివృద్ధి పనులను ఆయన కంపెనీకి దక్కేలా చే
సుప్రీంకోర్టులో ‘ఓటుకు నోటు కేసు’పై విచారణ మరోసారి వా యిదా పడింది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల కింద విచారణ జరపాలని సీఎం రేవంత్రెడ్డి, తన పేరును తొలగించాలని సండ్ర వెంకటవీరయ�
: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అల్లావుద్దీన్ అద్భుత దీపం తరహాలో చెప్తే బీసీలకు రిజర్వేషన్లు సాధ్యాంకావని, భూకంపం పుట్టించి.. మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ధి చెప్తేనే బీసీలకు 42 శాతం కోటా సాధ్యమని మాజీ మంత్ర�
ఆర్థికంగా పరిపుష్టి సాధిస్తున్న రాష్ట్రంలో... పల్లేర్లు మొలిసినట్లుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ కకావికలమవుతోంది. ఆచరణకు సాధ్యం కాని హామీలకు తోడు అభివృద్ధిపై ఏమాత్రం దృష్టి సారించని కాంగ్రె�
‘మా ఇంటికి మఫ్టీలో పోలీసులు వచ్చిండ్రు. ఎందుకొచ్చిండ్రని అడిగితే సుమంత్పై చాలా అభియోగాలున్నయని చెప్పిండ్రు. ఏమేం ఫిర్యాదులున్నాయో మాకు లిస్ట్ ఇవ్వండి అన్నం. ఆయన మా స్టాఫ్ కదా అని అడిగినం. వాళ్లు ఏం చ�