ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదా? తనకు ఎలాగైనా సోనియాను కలిసే అవకాశం కల్పించాలని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ను అ�
‘లెజిస్లేటివ్ ట్రిబ్యునల్లో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపులపై విచారణ జరుగుతున్న నేపథ్యంలో సందర్శకులకు, మీడియాకు అసెంబ్లీ ప్రవేశాన్ని ఎందుకు నిషేధించిండ్రు? ఇది నిజాం రాజ్యమా? నియంత రాజ్యమా?’ అని ఎమ్మె�
ధరణి పోర్టల్ను (Dharani Portal) బంగాళాఖాతంలో పడేశాం. సరికొత్తగా భూ భారతి (Bhu Bharathi) చట్టాన్ని తీసుకొచ్చాం. ఇక రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలకు పరిష్కారం లభించినట్టేనని రేవంత్ రెడ్డి సర్కార్ (Revanth Reddy) ఊదరగొట్టింది. అయితే వాస�
ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ అధికార కాంగ్రెస్ బరితెగింపులకు పాల్పడినా, బెదిరింపులకు తెగబడినా జూబ్లీహిల్స్ ఓటర్లు బీఆర్ఎస్ వైపే నిలిచినట్టు మరో సర్వే తేల్చింది.
తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్ తెలంగాణ. జీఎస్డీపీ వృద్ధిరేటులో పెద్ద రాష్ర్టాలను తోసిరాజని అగ్రస్థానంలోకి చేరిన తెలంగాణ.. ఇవన్నీ గతం. కేసీఆర్ పాలనలో చూసిన వైభవం.
కొద్ది సంవత్సరాలుగా పేరుకుపోయిన ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు బుధవారం సూర్యాపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా త�
జూబ్లీహిల్స్ ఎన్నిక ప్రశాంతంగా జరిగిందని పీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్గౌడ్ చెప్పారు. సీఎం రేవంత్రెడ్డి ఉప ఎన్నిక ప్రచారం, అందరికీ సలహాలు, సూచనలు ఇచ్చారని చెప్పారు.
ఇది అసాధారణ స్థితి. అధికారం కోసం ప్రయత్నించే పార్టీలు ఎన్నికలలో హామీలివ్వటం సహజం. అందులో కొంత అతిశయోక్తులు కూడా సహజం. తమ జీవితంలో అనేక ఎన్నికలను చూసిన ప్రజలకు ఈ రెండూ అనుభవంలోనివే.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర పరిపాలనలో అత్యంత ముఖ్యమైన గ్రూప్ 1 సర్వీస్ నియామకాలు తీవ్ర వివాదాలకు గురైంది. 2024 అక్టోబర్లో జరిగిన మెయిన్స్ పరీక్షలు, 2025 మార్చిలో విడ�
RS Praveen Kumar | జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో 20 వేల బోగస్ ఓట్లు ఉన్నాయని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు స్పందించలేదు అని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నిక�
Dasoju Sravan | సీఎం రేవంత్ రెడ్డి రౌడీయిజానికి మచ్చుతునన జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక అని బీఆర్ఎస్ సీనియర్ లీడర్ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మంత్రులంతా త
ప్రకృతి కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) అంత్యక్రియలు ముగిశాయి. ప్రభుత్వ అధికారిక లాంఛనాల నడుమ ఘట్కేసర్లోని ఎన్ఎఫ్సీ నగర్లో అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు నిర్వహించారు.
జూబ్లీహిల్స్లో ఓటమి భయంతో అధికార కాంగ్రెస్ అడ్డూఅదుపు లేకుండా ప్రలోభాలకు తెరతీసింది. కొద్దిరోజులుగా నియోజకవర్గంలోని వాడవాడలా ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు బహిరంగంగానే డబ్బులు పంచారు. ఓటుకు ఇంత.. ఏరియా�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై జోరుగా బెట్టింగ్ కొనసాగుతున్నది. రెండు తెలుగు రాష్ర్టాల్లో ఈ ఉప ఎన్నికపై చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీపై తెలంగాణ వ్యాప్తంగా ఉన్న వ్యతిరేకతతో జూబ్లీహిల్స్లో బీఆర్ఎస్�