ముఖ్యమంత్రి హోదాలో ఉండి రేవంత్రెడ్డి గిరిజనులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం హేయమైన చర్య అని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు బానోతు హుస్సేన్నాయక్ విమర్శించారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్
KTR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మున్సిపల్ ఎన్నికల వేళ తమ ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చుకోవడానికి కేసీ
రేవంత్రెడ్డి దేశంలోనే అత్యధికంగా 89 క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న సీఎంగా గుర్తింపు పొందారని, ఓటుకు నోటు కేసులో నోట్ల కట్టలతో పట్టుబడి 50 రోజులు జైలు శిక్ష అనుభవించారని, అలాంటి వ్యక్తికి ఇచ్చిన సర్టిఫి�
KTR | మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి వెళ్లిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్కు సిరిసిల్ల కార్మికక్షేత్రం బ్రహ్మరథం పట్టింది. ప్రచారంలో భాగంగా ఓ సాధారణ వ్యక్తిలా పలు వార్డుల్లో కలియదిరిగిన రామన్నకు అడ�
Revanth Reddy | ఇరిగేషన్ శాఖ ఈఎన్సీ ఎవరనే విషయమై ఇంజినీర్లలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ప్రముఖంగా ఇద్దరి పేర్లు ఇప్పటికే చర్చకు వచ్చినా ఎవరినీ ఖరారు చేయకపోగా, ముఖ్యమంత్రి, మంత్రికి మధ్య పేచీయే అందుకు కారణమని జలసౌధ
Rythu Bharosa | మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతుభరోసా పెట్టుబడి సాయం పంపిణీ చేస్తామంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇచ్చిన హామీపై రైతుల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి మాటలు నమ్మశక్యమేనా? అనే చర�
Municipal Elections | పంచాయతీ ఎన్నికల్లో పరువు పోగొట్టుకొన్న అధికార కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టడానికి అన్నిరకాల ప్రయత్నాలు చేస్తున్నది. అయినా క్షేత్రస్థాయిలో పరిస్థితులు బీఆర్
Harish Rao | నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షలను నిజం చేసిన కేసీఆర్ను తెలంగాణ సమాజం జాతిపితగా పిలుచుకుంటది. కేసీఆర్ను జాతిపిత అన్నందుకు రేవంత్కు ఎందుకంత కడుపునొప్పి. విషమంతా కక్కిండు. ఎందుకు నోరు పారేసుకుంటున్నడ
సభ్యసమాజం తలదించుకునేలా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పు వెలువరించేలోగా కింది కోర్టులో వాటి విచా�
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, ప్రజల సొమ్ముతో హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన ఏ మాత్రం లేదని ఎమ్మెల్సీ దాస�
రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.