సీఎం రేవంత్రెడ్డి వాడుతున్న అసభ్య పదజాలంపై అసెంబ్లీ ఎథిక్స్ కమిటీలో చర్చించాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే, ఎథిక్స్ కమిటీ సభ్యుడు వేముల ప్రశాంత్రెడ్డి డిమాండ్ చేశారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఢిల్లీ రాజకీయ వర్గాల్లో వ్యంగ్యాస్ర్తాలు పేలుతున్నాయి. ఒక అంశంపై ఒక్కోసారి ఒక్కోలా మాట్లాడిన తీరుపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లినప్పుడు అక్కడ�
‘రేవంత్రెడ్డి హయాంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి. ఆటవిక, అరాచక పాలన కొనసాగుతున్నది’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. డీజీపీ మాత్రం శాంతిభద్రత
Konda Surekha | రక్షాబంధన్ సందర్భంగా సీఎం రేవంత్కు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ రాఖీ కట్టారు. శుక్రవారం ఆమె జూబ్లీహిల్స్లోని సీఎం నివాసానికి చేరుకొని, రేవంత్రెడ్డి కోసం ప్రత్యేకంగా త యారు చేయించిన ‘బంగారు �
Konda Surekha | సీఎం రేవంత్రెడ్డి, మంత్రి కొండా సురేఖ ఎదురుపడుతరా? రాఖీ పండుగ రోజు సీఎంకు రాఖీ కడుతరా? అనే ఉత్కంఠకు శుక్రవారం తెరపడినా.. ఆవెంటనే కొత్త చర్చ మొదలైంది.
ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ వైఖరిని ప్రజల ముందు ఎండగట్టాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్పై ఉన్నది. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేంది? వాటిలో ఎన్ని అమలయ్యాయి? ప్రజలకు ఇంకా ఏమేం బాక�
2026 సెప్టెంబర్ 2 నాటికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వెయ్యి రోజులు కానున్న నేపథ్యంలో తెలంగాణ బతుకు చిత్రం పూర్తిగా తలకిందులైంది. ఉమ్మడి రాష్ట్రం లో వివక్షను ఎదుర్కొని, 60 ఏండ్ల పోరాటం తర్వాత 29వ రాష్ట్రంగా ఏర�
రాష్ట్ర నీటిపారుదల శాఖపై సీఎం రేవంత్రెడ్డి సచివాలయంలో శుక్రవారం సమీక్షించారు. ఆ శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఉన్నతాధికారులతో ఆయన ప్రత్యేకంగా సమీక్షించారు. అంతర్రాష్ట్ర జలవివాదాలు, తదితర �
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి చూపించిన ప్రభావం సామాన్యమైనది కాదు. ఆంధ్రాలో కాంగ్రెస్ మాటే వినబడకుండా చేశారు. రాష్ట్ర విభజన తర్వాత మూడుసార్లు ఎన్నికలు జరిగితే ఒక్కచోట కూ�
వైద్యానికి తమ ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తున్నదని ఇటీవల సీఎం రేవంత్రెడ్డి చెప్పిన మాటలకు.. ప్రభుత్వ దవాఖానల్లో వాస్తవ పరిస్థితులకు పొంతనే లేదు. ఇప్పటికే చాలా చోట్ల మందుల్లేక రోగులు ఇబ్బందులు ఎదుర్క�
‘రాష్ట్రంలో ఉన్నది ప్రజాపాలనా? పోలీస్ పాలనా? ఊరూరా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారు. రేవంత్రెడ్డీ.. ఇదేనా మీరు తెచ్చిన మార్పు’ అని బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉపనేత హరీశ్రావు ధ్వజమెత్తారు.