Ration Cards | రేషన్కార్డు లబ్ధిదారులకు మూడు రంగుల్లో ఉన్న లామినేటెడ్ కార్డును ప్రభుత్వం అందించనున్నది. ఈ నెల 15న సంగారెడ్డిలో నిర్వహించే బహిరంగ సభలో సీఎం రేవంత్రెడ్డి ఈ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు.
Mahesh Kumar Goud | సీఎం రేవంత్రెడ్డికి, తనకు మధ్య ఎలాంటి గ్యాప్ లేదని, ఇద్దరి మధ్య మంచి సఖ్యతే ఉన్నదని, దొంగచాటున ఫిర్యాదులు చేసుకొనే అవకాశం కాంగ్రెస్లో లేదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ పేర్కొన్నా�
రేవంత్ సర్కార్పై డ్రైవర్లు, యాప్ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్, కనీస ఛార్జీలు, సామాజిక భద్రత అందిస్తా
రాష్ట్రంలో రూ.500 కోట్లకుపైగా విలువైన సుమారు 90 వేల టన్నుల ధాన్యం మళ్లింపు అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రా వు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం సీఎం రేవంత్రెడ్డిక�
నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడకుండా.. పోరాటాలతో ఉద్యోగాలు సాధించుకోవాలని వక్తలు పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి రెండు లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ప్రశ్నించారు. సోమాజిగూడ ప్రెస్క్లబ్లో గురువార�
శాసనసభ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేని రాహుల్, రేవంత్రెడ్డి, భట్టి నిరుద్యోగులకు సమాధానం చెప్పాలని ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్ రాజు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సర్కార్ ఉద్యోగ న�
రేవంత్ సర్కార్పై డ్రైవర్లు, యాప్ ఆధారిత కార్మికులు రగులుతున్నారు. డ్రైవర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు, ఆటోడ్రైవర్లకు ఏడాదికి రూ.12వేలు, ప్రభుత్వ ఆధ్వర్యంలో వాహన యాప్, కనీస చార్జీలు, సామాజిక భద్రత అందిస్తా
సీఎం రేవంత్రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఈ నెల 17 నుంచి సెప్టెంబర్ 10 వరకు ఆయన అమెరికా, ఇంగ్లండ్, జర్మనీ, చైనాలో పర్యటించనున్నారు.
షార్ట్కట్ పద్ధతిలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి, సీఎం కుర్చీ హుందాతనాన్ని కాపాడకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నడు. రాష్ట్ర ప్రజల కోసం నిరంతరం పరితపిస్తూ హార్డ్వర్క్ చేస్తున్న హరీశ్రావు క్ష�
ఒక రాష్ట్ర భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? శాసనసభలో నా? సచివాలయంలోనా? లేక అధికార పార్టీ కార్యాలయంలోనా? అ క్కడెక్కడా కాదు. విశ్వవిద్యాలయా ల ప్రాంగణాలు, తరగతి గదుల్లో ఉంటుంది. కుటుంబం, సమాజం, రాష్ట్రం కోసం మంచి భవి�
ఢిల్లీలో అమెరికా రాయబారి సెర్జియో గోర్తో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బుధవారం సమావేశమయ్యారు. తెలంగాణలో విద్య, పెట్టుబడులు, ఉపాధి కల్పన, సాంకేతికరంగాల్లో సహకారంపై చర్చించారు.
రాష్ట్రంలో విద్యావ్యవస్థను రేవంత్ సర్కార్ భ్రష్టు పట్టిస్తుస్తోందని పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఏనుగు రాకేశ్రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఎమ్మెల్సీ కోటిరెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు నల్లమోతు స�