రెండవ ప్రపంచ యుద్ధానంతరకాలం తర్వాత హిట్లర్ లాంటి అమానవీయ పాలకుడు భూమిపై ఏ మూలలోనూ, మానవాళికి ఎదురవ్వకూడదని యావత్తు ప్రజలు నేటికీ కోరుకుంటూనే ఉన్నారు. అయితే నాజీలకు పట్టుబడిన తర్వాత కాన్సన్ట్రేషన్ క
ఉమ్మడి రాష్ట్రం రెండుగా విడిపోవటం ఆంధ్రులెవరికీ ఇష్టం లేదు. ఎంతకాలం గడిచినా ఈ అయిష్టతకు శాంతి కలుగదు. దానికి కారణం హైదరాబాద్. అన్ని విధాలుగా అభివృద్ధికి అవకాశాలున్న ప్రాంతం కావటం వల్ల ఇక్కడ ఆంధ్ర పెట్ట
రేవంత్రెడ్డి సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో జనం బెంబేలెత్తుతున్నారు. హైదరాబాద్లో భూములు కొనాలంటేనే భయపడుతున్నారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలు, చెరువుల ఆక్రమణల పేరిట నోటీసులతో భయపెడుతున్న ప్రభుత్వం అ
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా లోకాన్ని ఘోరంగా వంచించిందని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మహిళలను కోటీశ్వరులను చేస్తామంటూ పరేడ్గ్రౌండ్స్ సా�
తెలంగాణ ఆర్థిక ప్రగతి ఆడబిడ్డల చేతుల్లోనే ఉన్నదని, రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యుల సంఖ్యను కోటి మందికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబా�
రేవంత్రెడ్డి.. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని మభ్యపెట్టడం కాదు.. ముందు అంగన్వాడీ సిబ్బందికి రెండు నెలల వేతనాలు చెల్లించాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు డిమాండ్ �
తమ్మిడిహెట్టి ప్రాజెక్టు అంశంపై చర్చించేందుకు మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ అపాయింట్మెంట్ను సీఎం రేవంత్రెడ్డి కోరలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు పేర్కొన్నారు.
Sridhar Babu | సీఎం రేవంత్రెడ్డి హిట్లర్ వ్యాఖ్యల వల్ల కాంగ్రెస్ పార్టీకి, రాష్ట్ర ప్రభుత్వానికి దేశవ్యాప్తంగా జరుగుతున్న నష్టాన్ని నివారించడానికి రాష్ట్ర మంత్రులు అష్టకష్టాలు పడుతున్నారు.
Revanth Reddy | హిట్లర్ నియంత.. అంత కు మించిన క్రూరుడు.. మహా మానవ హననం కోసం తపించిన రక్త పిపాసి. సోవియట్ యూనియన్ చేతిలో ఓటమి తప్పదని అర్థమైన మరుక్షణమే తాను పాలిస్తున్న జర్మనీలోని పారిశ్రామిక అభివృద్ధి కేంద్రాలను