Kallapur Farmers | ప్రభుత్వం బలవంతంగా భూములు లాక్కుంటే ఊరుకొనేది లేదని రైతులు హెచ్చరించారు. భూసేకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఉద్యమిస్తామని కలెక్టరేట్, ఆర్డీవో కార్యాలయం ఎదుట కాళ్లపూర్ రైతులు శుక్రవార�
KTR | లిక్కర్ కుంభకోణమనేది కల్పితమని, రాజకీయ ప్రేరేపితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ట్రయల్ కోర్టు తీర్పుతో ఈ విషయం తేటతెల్లమైందని శుక్రవారం ఎక్స్ వేదికగా స్పష్టంచేశారు.
వెయ్యి కోట్ల వేటకు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను సమిధలుగా మార్చుతున్నదా? కేరళ ఎన్నికలకు మూటల సర్దుబాటు కోసమే ఖమ్మంలో బుల్డోజర్లు కదంతొక్కాయా? ఇద్దరు మంత్రులు గీసిన స్కెచ్కు ముఖ్యనేత మద్దతు ఇచ్చారని, ఫల�
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయాలు విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించేలా ఉన్నాయని బీఆర్ఎస్ ఎల్పీ డి ప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
మహిళా సిబ్బంది కోసం ప్రత్యేక విశ్రాంతి గదులు, క్రెచ్ సౌకర్యాలు (శిశు సంరక్షణ కేంద్రాలు), బందోబస్తు సమయంలో మొబై ల్ టాయిలెట్లు, పెట్రోలింగ్ కోసం సూ టర్లు ఏర్పాటు చేయాలని పోలీసు అకాడమీ డైరెక్టర్ డీజీ అభి
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక ఎకరానికైనా నీళ్లు అందుతున్నా యా అని ప్రశ్నిస్తున్న సీఎం రేవంత్రెడ్డి, మైసంపల్లి గ్రామానికి వచ్చి ఇకడి పచ్చని పొలాలను చూడాలని మాజీ మంత్రి,ఎమ్మెల్యే హరీశ్రావు హితవు పలిక
తమ రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదలపై పగబట్టారని, అందుకే పేదల ఇండ్లను టార్గెట్ చేసుకుని, కూల్చివేస్తున్నారని అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
భారత రాజ్యాంగం ప్రజలందరికీ సమాన హక్కులను కల్పించింది. కానీ ఆధునిక కాలంలోనూ కులాలు, మతాలు అని కొట్టుకు చావడానికి కొందరు నాయకులు కారణం అవుతుండటం మన దురదృష్టం. కులాల పేరుతో ఒకరినొకరు కించపరచుకోవడం మంచిది క
KTR | ఖమ్మం జిల్లాలోని భూదాన్ భూముల్లో ఇండ్లపైకి బుల్డోజర్లు పంపించి కూల్చివేయడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వెయ్యి కోట్ల రూపాయలను గాంధీ కుటుంబానికి పంపుతానని సీ�
Inter Exams | ఇంటర్ ఫస్టియర్లో పరీక్షలు పెట్టకుండా సెకండియర్కు ప్రమోట్ చేయాలని, సెకండియర్లోనే బోర్డు ఎగ్జామ్స్ నిర్వహించాలని, పాస్ మార్కులను 35 నుంచి 45 శాతానికి పెంచాలని తెలంగాణ విద్యాకమిషన్ ప్రభుత్వాన
Kerala Elections | కేరళ అసెంబ్లీ ఎన్నికల కోసం తెలంగాణలో రూ.1,000 కోట్ల సమీకరణకు వేట మొదలైందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. నగదు పైసలు వచ్చే ఫైళ్లు ఏమున్నా సరే, క్లియర్ చేయాలని స్వయంగా ముఖ్యనేత ఆదేశాలిచ్చిన�
Road Safety Cess | రేవంత్రెడ్డి సర్కార్ వాహనదారులకు భారీ షాక్ ఇచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఇకపై కొత్తగా వాహనాలు కొనుగోలు చేసేవారు వేలల్లో అదనంగా డబ్బులు చెల్లించుకోవాల్సి ఉంటుంది.
Ponguleti Srinivas Reddy | కండ్ల ముందు తమ ఇండ్లు కూలగొడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పుట్టెడు దు:ఖంతో కుమిలిపోతున్న బాధితులపై రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి, ఖమ్మం జిల్లా మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి ప్రేలాప�