ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస�
ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్రెడ్డి రాచరిక పాలన నడుపుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద్గౌడ్ ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు పేరిట వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను నేలమ
Madam | ‘మనదే ఇదంతా! నేనెంత చెప్తే అంత! బదిలీ కావాల్నా, పోస్టింగా? ఏం కావాలన్నా మై హూనా! అన్నీ నేను చూసుకుంటా.. దగ్గరుండి పని పూర్తి చేయిస్తా..’ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడీ లేడీ సాగిస్తున్న వ్యవహారమి
Nallamala Sagar | ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్రెడ్డి సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రాన�
నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహిగా మారిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఏపీకి గురుదక్షిణగా తెలంగాణ వాటా జలాలు అప్పగిస్తూ జలద్రోహిగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్యూచర్ సిటీ కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేస్తూ, మున్సిపాలిటీ కార్మికులకు రూ. 1.5 కోట్ల జీతాలివ్వలేక పోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిప�
KTR | రేవంత్రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల పాలనకు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రెఫరెండం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
Revanth Reddy | ప్రతిపక్షాలు చెలరేగిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నట్టు? ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొని గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేక పోతున్నాం? సభ నడిపే తీరు ఇదా?’ అంటూ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస�
అందరికీ అన్ని అంటూ అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్ కలం కార్మికులకూ ఎన్నెన్నో ఆశలు కల్పించింది. చివరికి మాట ఇచ్చింది తప్పడానికే.. అడుగు వేసింది మడమ తిప్పడానికే అన్నట్టుగా ఇప్పుడంతా తూచ్ అంటున్నది.
పుట్టుకొస్తున్న నిప్పు లక్ష్యం ఈసారి నీళ్లు మాత్రమే కాదు. ఈ నేల తనను తాను పదేండ్ల పాటు పాలించుకొని అనేక లక్ష్యాలను సిద్ధింపజేసుకున్న తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వపు దారితెన్నులేని పాలన ఫలితంగా వెనుకటి అ�
నడివీధుల్లో మాటలు బరితెగించి చేస్తున్న విశృంఖలత్వానికి నాగరికం సిగ్గుపడుతున్నది. బరితెగించటాలను దారిలో పెట్టి అందరికీ రక్షణగా ఉండాల్సిన రక్షణ కవచం లాంటి నాయకుడి మాటలు విరుద్ధమై, వికృతమై వికటాట్టహాసా
KTR | తెలంగాణ తెచ్చిన నాయకుడిగా కేసీఆర్పై తెలంగాణలో ప్రతి ఒకరికీ ప్రత్యేక గౌరవం ఉంటుంది, చిన్న పిల్లవాడు మొదలు పండు ముసలి వరకు ఆయనను ఇంటి మనిషిగా చూసే బంధుత్వం కనిపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ�
ఆరు గ్యారెంటీలు, అలవిగాని హామీలు, అబద్ధపు ప్రచారాలతో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుకైంది ‘నమస్తే తెలంగాణ’.