వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీవి కాదని.. కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా తెచ్చే ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున
హైదరాబాద్లోని ఔటర్ రింగ్రోడ్డు(ఓఆర్ఆర్) ఆదివారం నిరసనలతో హోరెత్తింది. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాకపోకల నేపథ్యంలో పోలీసులు గంటల తరబడి ట్రాఫిక్ను నిలిపివేయడంతో వాహనదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచ�
మంత్రి వివేక్ కేసీఆర్, బీఆర్ఎస్ను విమర్శించడం మానుకొని, చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ డిమాండ్ చేశారు. �
రెండు రోజుల్లో ధాన్యం కొనుగోలు ప్రారంభించకపోతే ఎక్కడిక్కడ కొనుగోలు సెంటర్లను ముట్టడిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం హామీలను పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన ఒక న్యూస్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అసెంబ్లీ ఎన్నికల మ�
అభివృద్ధి పేరిట కాంగ్రెస్ సర్కార్.. రైతులను అరిగోసలు పెడుతున్నది. గ్రీన్ ఫీల్డ్ రేడియల్ రోడ్డు- 2 అలైన్మెంట్ ఖరారు చేస్తూ రేవంత్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికోసం హెచ్ఎండీఏ మాస్టర్
RTC Strike | ఆర్టీసీ సమ్మె ప్రభుత్వంలో చిచ్చుపెట్టిందా? ముఖ్యనేత, రవాణాశాఖ మంత్రి పొన్నం మధ్యం వైరంగా మారిందా? కార్మికుల సమ్మెకు రవాణాశాఖ మంత్రి వైఖరే కారణమని ముఖ్యనేత వర్గం అంటే..
తెలంగాణ రవాణా రంగంలో వెన్నెముకగా నిలిచిన ఆర్టీసీ నేడు సంక్లిష్టమైన సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నది. నాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ’అభయ హస్తం’ మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార
ఆర్టీసీ సమ్మె రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన ఇబ్బందులను కలిగిస్తున్నది. కార్మిక సంఘాల జేఏసీతో చర్చలు జరిపి వారి డిమాండ్లను పరిష్కరించాల్సిన ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే రోమ్�
ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ మరణంతోనైనా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కండ్లు తెరువాలని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్రెడ్డి డిమాండ్ చేశారు.
జిల్లాలో వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులను రేవంత్రెడ్డి సర్కారు ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం అయిజ మండలం ఉప్పల గ్రామానికి చెందిన రైతులు కలెక్టరేట్ వద్ద వరి కొయ్యలు పట్టుకొని నిరసన వ్యక్తం చ
నాగర్కర్నూ ల్ సమీపంలోని వ్యవసాయ మార్కెట్లో మొక్కజొన్న రైతులు మరోసారి రోడ్డెక్కారు. కొనుగోలు నిలిచిపోవడంతో మార్కె ట్ మొత్తం మొక్కజొన్న ధాన్యంతో నిండిపోయింది. రెండు వారాలు కావస్తున్నా కనీసం గన్నీ బ�
‘రేవంత్రెడ్డీ.. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయకుండా ఇంకెన్నాళ్లు కాలం గడుపుతావు. ఇలా ఎంతమందిని బలి తీసుకుంటావు?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రిని నిలదీశారు.