నిజాం షుగర్స్ పునరుద్ధరణ అంటూ గత అసెంబ్లీ ఎన్నికల కంటే ముందూ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం చేతులెత్తేసిందా..? నిజాం షుగర్స్ ఫునరుద్ధరణ ఇక లేనట్టేనా? అన్న అనుమానాలు ని�
గ్రామ పంచాయతీల నుంచి మున్సిపాలిటీలుగా అప్గ్రేడ్ అయిన పట్టణాల్లో అభివృద్ధి అడుగు ముందుకు పడకపోగా, రెండడుగులు వెనకి పడింది. అధికార యంత్రాంగం లేక, నిధుల ప్రవాహం కరువై ఈ పురపాలికలు అనాథలుగా మారాయి. కొత్త �
నిజామాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన చప్పగా సాగింది. మండలంలోని కేశాపూర్ శివారులో శుక్రవారం నిర్వహించిన ప్రజాపాలన ప్రగతిబాట కార్యక్రమం సాదాసీదాగా కొనసాగింది. ముందే నిర్ణయించిన షెడ్�
ముఖ్యమంత్రిగా రేవంత్రెడ్డి పాలమూరు జిల్లా పేరును దిగజారుస్తున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నారాయణపేట జిల్లా మద్దూర్ మున్సిపాలిటీలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కేవలం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ రాష్ట్ర సాధకుడు, మాజీ సీఎం కేసీఆర్ను తిట్టేందుకే సభలు పెడుతున్నారని మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. మున్సిప ల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా �
కాంగ్రెస్ నాయకులు తన గొంతు కోద్దామని చూస్తున్నారని, జీవితం అయిపోయే ముందు తనకు దుఃఖం తెప్పిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
సీఎం రేవంత్రెడ్డి వెలమ జాతిపై చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగా పద్మనాయక వెలమ సంఘం నాయకులు శుక్రవారం కరీంనగర్లోని పద్మనాయక ఫంక్షన్ హాల్ నుంచి తెలంగాణ చౌక్ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ తీశా�
ఉద్యోగాల భర్తీపై సీఎం రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. ఆయన అధికారంలోకి వచ్చి న తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లు, పెట్టి న పరీక్షలు, భర్తీ చేసి�
కవి దాశరథి కృష్ణమాచార్యులు నిజామాబాద్ గడ్డపై పుట్టారట. ఈ మాట అన్నది ఎవరో కాదు.. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డే. మహబూబూబాద్ జిల్లాలో పుట్టి, నిజాం పాలనను వ్యతిరేకిస్తూ నిజామాబాద్లో దాశరథి జైలు జీవి
‘పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకొనేందుకే మున్సిపల్ ఎన్నికల వేళ సీఎం రేవంత్రెడ్డి తిట్ల దండకం అందుకున్నడు.. సుదీర్ఘ పోరాటంతో ఢిల్లీని గడగడలాడించి తెలంగాణ స్వప్నాన్ని సాకారం చేసిన కేసీఆర్పై విషం చిమ్�
రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాలంటే కారు గుర్తుకు ఓటెయ్యాలని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఆలేరు మాజీ ఎమ్మ
పొద్దుగాల సీఎం రేవంత్రెడ్డిని తిట్టడం.. రాత్రి ఆయన దగ్గరకు పోయి కాళ్లు మొక్కుడు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి అలవాటైందని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఆరోపించారు. శు�