ఆగస్టు రెండో వారం వచ్చినా సరైన వర్షాలు కురువకపోవడంతో ప్రజలు, రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా, గోదావరి నదుల పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు కురువాలని కోరుతూ..
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు చూస్తుంటే ’బడాయిల బచ్చుగానికి ఏడు దొడ్లు.. మూడు ఎడ్లు’ అన్నట్టుగా ఉన్నది. రాష్ట్రంలో పాలన ముచ్చట ఎట్లున్నా, రికార్డులు బ్రేక్ చేయడంలో మాత్రం సీఎంకు సాటిరారు. ఢిల్లీకి 75 పర
‘వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా కడుపునిండా తినొచ్చు’ అనేది పాత సామెత. ‘సీఎం స్వయానా సోదరుడైతే.. దోచుకొని.. దాచుకోవడానికి హద్దూపద్దూ ఉండదు’ అనేది కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో కొత్త సామెత. తమ్ముడికి
రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు ప్రజల అభిష్టాలకు విరుద్ధంగా, తమ ప్రయోజనాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారు. నీళ్లు, నియామకాలు, నిధులు ఏజెండాగా ఏర్పడిన తెలంగాణలో నీళ్లు యథేచ్ఛగా దిగువకు తరలివెళ్తున్నా పట్ట�
కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనతోనే రాష్ర్టానికి అరిష్టం దాపురించిందని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ ఆరోపించారు. కేసీఆర్ పాలనలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు ఇస్తే, నేటి కాంగ్రెస్ ప్రభ�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాకతోనే రాష్ట్రానికి అరిష్టం పట్టుకుందని బీఆర్ఎస్ నేత నోముల భగత్ కుమార్ విమర్శించారు. గత శాసనసభ, పార్లమెంట్ ఎన్నికల సమయంలో ప్రజలకు అలువిగాని హామీలను ఇచ్చి దేవుళ్ళపై ఒట్టేసి ప�
Harish rao | విద్యార్థులు, నిరుద్యోగులు(Unemployed) అంటే మీ ప్రభుత్వానికి(Congress) ఎందుకు ఇంత కక్ష రేవంత్ రెడ్డి? అని మాజీ మంత్రి హరీశ్ రావు (Harish rao)సూటిగా ప్రశ్నించారు.
Revanth Reddy | రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, జీవోలు జారీ�
రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి పంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ ప్రభుత్వం తరఫున మహా వరుణయాగం నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయించారు.
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మర్నాడే రేవంత్రెడ్డి హంగామాగా నిర్వహించిన ప్రజా దర్బార్ కొంతకాలానికే దారి తప్పింది. ప్రతి మంగళవారం, శుక్రవారం స్వయంగాఈ దర్బార్ను నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. తర�
బాల్కొండ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసింది మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజారాం యాదవ్ అన్నారు. శుక్రవారం ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, టీపీసీ
Varuna Yagam | రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని, కృష్ణా–గోదావరి నదులు జలకళతో పరవళ్లు తొక్కాలని, నాగార్జునసాగర్తో పాటు రాష్ట్రంలోని అన్ని జలాశయాలు, చెరువులు నిండాలని ఆకాంక్షిస్తూ తెల�
National Handloom Day | దేశ స్వాతంత్య్ర పోరాటంలో కీలకభూమిక పోషించింది చరఖా. భారత జాతీయ పతాకంలో అశోకచక్రం కన్నా ముందుగా చరఖానే పొందుపరిచారంటే చేనేత ఔన్నత్యాన్ని అర్థం చేసుకోవచ్చు. నాడు విదేశీ వస్తు బహిష్కరణలోనూ కీలక ఆ
Telangana Politics | రాజకీయాల్లో ప్రత్యర్థుల లోపాలను గుర్తించడం, వారు చేసిన అవినీతి, అక్రమాలను వెలికితీయడం ద్వారా కట్టడి చేయడం సంప్రదాయంగా వస్తున్నది. ప్రభుత్వాన్ని విమర్శించాలంటే సరైన వేదికలు ఎంచుకోవడం, అసెంబ్లీ�