‘సీఎం రేవంత్రెడ్డీ.. జూబ్లీహిల్స్ గెలిచానని విర్రవీగ కు.. గతంలో జీహెచ్ఎంసీ సహా అనేక ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ డిపాజిట్లు కోల్పోయిన విషయం మరిచిపోకు’ అంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ తీవ్రస్థాయిలో
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి 57వ సారి ఢిల్లీకి వెళ్లారు. శనివారం శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఢిల్లీకి వెళ్లిన ఆయన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని కలిసి మీడియాకు ఫొటో విడుదల చేశారు. అధిష్ఠానం వద్ద ఆశీస్
రాష్ట్రంలోని రేవంత్రెడ్డి సర్కారు అప్పులు చేయడంలో రికార్డులు బద్దలు కొడుతున్నది. తెలంగాణ చరిత్రలో ఎవరూ చేయనన్ని అప్పులు చేస్తున్నది. బడ్జెట్ ప్రతిపాదనలకు మించి రుణాలు తెచ్చుకుంటున్నది. ఈ ఆర్థిక సంవ�
పోలవరం ప్రాజెక్టు తొలి దశ పనులను 2027 డిసెంబర్ నాటికి పూర్తిచేసి నీటినిల్వ ప్రారంభించేందుకు కేంద్రం, ఏపీ సర్కారు ముమ్మర కసరత్తు చేస్తున్నాయి. కానీ, ఈ ప్రాజెక్టుతో ఏర్పడే ముంపుపై సర్వే నిర్వహించకుండా తాత్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో విన్ గ్రూప్ కంపెనీ ఆసియా సీఈవో ఫామ్సాన్ సమావేశమయ్యారు. న్యూఢిల్లీలో శనివారం సీఎంను కలిసిన సీఈవో తెలంగాణలో కీలక ప్రాజెక్టులు నెలకొల్పేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
MLC Dasoju Sravan | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సీఎం రేవంత్ రెడ్డికి జీవన్మరణ సమస్యగా ఉండే అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. అందుకే బీజేపీ, ఎన్నికల కమిషన్, పోలీసులతో కుమ్మక్కై, ఓవైసీ బ్రదర
కాంగ్రెస్ ప్రవర్తించిన తీరుకు కనిపించే తక్షణ కారణం ఎన్నికలో గెలవాలనుకోవడం. ఆ ఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడం. అట్లా తీసుకున్నందువల్ల, అందుకు తగిన అభ్యర్థిగా ఒక రౌడీషీటర్ కుమారుడు, తనపై కూడా కేసు�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఓటమితో నిరాశ చెందబోమని, మరింత బలంగా పుంజుకుంటామని, బంతిలా వేగంగా దూసుకొస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తంచేశారు.
స్థానిక సంస్థల ఎన్నికలపై ఈ నెల 17న నిర్వహించే క్యాబినెట్ మీటింగ్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాల అనంతరం శుక్రవారం ఆయన విలేకరుల సమావేశ
ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబర్ 8న రెండోవార్షికోత్సవం వైభవంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. శు�
రాష్ట్ర ఆదాయ వనరులను పెంచుకోవడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ సర్కారు.. బడ్జెట్ ప్రాతిపాదనలకు మించి అప్పులు చేస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర (2025-26) వార్షిక రుణ సమీకరణ లక్ష్యం (రూ.54,009 కోట్ల)లో ఇప్పటికే 98 శా�
వానకాలంలో కురిసిన అధిక వర్షాలు రైతులకు అపారనష్టం మిగిల్చాయి. సంగారెడ్డి జిల్లాలో లక్ష ఎకరాలకుపైగా పంటనష్టం జరిగింది. ప్రభుత్వం 33 శాతానికిపైగా పంటనష్టం వాటిల్లితేనే నష్టంగా పరిగణిస్తుంది. దీంతో లక్ష ఎక�