Harish Rao | దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి బతికుంటే రేవంత్ రెడ్డి అబద్ధాలు విని సిగ్గుతో తల దించుకునే వాడని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. కాళేశ్వరంపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచ�
Harish Rao | మేడిపండు చూడు మేలిమై ఉండును పొట్ట విప్పి చూడు పురుగులు ఉండును అన్నట్టు.. రేవంత్ రెడ్డి నోరు విప్పితే అబద్ధాలు తప్ప ఏం లేదని రుజువయింది అని మాజీ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు.
KTR | రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నాయకులను కాంగ్రెస్ సర్కార్ తీవ్రమైన వేధింపులకు గురి చేస్తుందని మండిపడ్డారు
KTR | బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పది మంది ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఏ లింగమో.. వారికి వారే తెలుసుకోలేని పరి�
Group-1 Exam | గ్రూప్-1 పరీక్ష ఫలితాలను రద్దుచేసి, రీవాల్యుయేషన్ లేదా మళ్లీ పరీక్ష నిర్వహించడం ద్వారా ఎనిమిది నెలల్లో నియామక ప్రక్రియ పూర్తిచేయాలని తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రెడ్కో మాజీ చైర్మన్ వై సతీ�
KTR | టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 మెయిన్స్ పరీక్షల కేసులో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక గుణపాఠమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసి�
రాష్ట్రంలో రైతులు ఉత్సాహాంతో స్టాక్ పెట్టుకోవడం వల్లే యూరియా కొరత ఏర్పడిందని రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఎరువుల కొరతతో రైతులు ఇబ్బంది పడుతున్న మాట నిజమేనని అంగీకరించారు.
కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి మల్లన్నసాగర్ ఆయువు పట్టులాంటిది. గత సీఎం కేసీఆర్ దీన్ని సరైన ప్రదేశంలో నిర్మించడంతో అనేక రకాల ప్రయోజనాలు కలుగుతున్నట్టు సాంకేతికంగా రుజువైంది. అటు మెదక్, ఇటు నల్లగొండ, ర�
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ప్రజల మంచినీటి అవసరాలను తీర్చేందుకు 20 టీఎంసీల నీటిని ఉస్మాన్సాగర్, హిమాయత్ సాగర్ చెరువులకు గోదావరి జలాలను తరలిస్తామని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. గండిపేటలోని ఉస్మాన�
సీఎం రేవంత్రెడ్డి మరోసారి ఢిల్లీ విమానం ఎక్కారు. ఆయనసోమవారం సాయంత్రం దేశ రాజధాని నగరానికి పయనమయ్యారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఇప్పటివరకు రేవంత్రెడ్డి ఢిల్లీకి వెళ్లడం ఇది 53వసారి కావడ�
ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులో భాగంగా గత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదించిన తమ్మిడిహట్టి బరాజ్ను నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పునరుద్ఘాటించారు. హైదరాబాద్ మహానగరానికి గోదావరి జలాల
‘పత్తి పూత దశతో ఉంది.. ఇప్పుడు యూరియా వేయకపోతే దిగుబడి రాదు’ అని ఒక రైతు. ‘వరి పొట్ట దశలో ఉంది.. ఈ సమయంలో యూరియా చల్లకపోతే పంట వేసి వ్యర్థం’ అని మరొక రైతు ఆవేదన వ్యక్తం చేస్తూ యూరియా కోసం అల్లాడుతున్నారు.