కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై సమరభేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కొప్�
‘రేవంత్రెడ్డీ..ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్తో పోల్చుకొనే స్థాయి నీకు లేదు.. నీకు నువ్వే కేసీఆర్తో పోల్చుకుని, కేసీఆర్ అంతటి నాయకుడినని భ్రమపడుతున్నావేమో.. కేసీఆర్ తెలంగ�
ప్రభుత్వం గ్రామీణ రోడ్లు మరమ్మతులు చేయకపోవడంతో గుంతలు పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడంలేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి, మాజీ డిప్యూటీ స్ప�
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో దుర్మార్గాలు, అరాచకాలు, హామీల ఎగవేతలు తప్ప, రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమీలేదని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. కాంగ్రెస్ పాలనా వైఫల్యాలను ఎత�
అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే ఇచ్చిన ప్రతి హామీ నెరవేరుస్తామని కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసిందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చి వెయ్యి
ట్రై కార్పొరేషన్ల(జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ)కు సంబంధించిన కొత్త లోగోలను సోమవారం మూసారంబాగ్ బ్రిడ్జి ప్రారంభోత్సవ వేదికగా సీఎం రేవంత్రెడ్డి అధికారికంగా ఆవిష్కరించారు. పాలనా సౌలభ్యం కోసం ప్రభుత్వం ఇ
పాలనలో అనుభవరాహిత్యం, సమన్వయలోపం కారణంగానే రాష్ట్రంలో ఆనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం ఆయన మీ�
తెలంగాణలో ఆడపిల్లల భద్రత గాలిలో దీపంలా మారిందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆమె మాట్లాడుతూ గురుకులంలో చదువుకున్న పేదింటి నర్స్ హత్య, ఖమ్మంలో మైనర్
Indiramma Atmiya Bharosa | రాష్ట్రంలోని రైతుకూలీలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసగిస్తున్నది. ఇందుకు ఆత్మీయ భరోసా పథకం అమలు తీరే నిదర్శనం. ఈ పథకం కింద సాగుభూమిలేని నిరుపేద రైతుకూలీలకు ఏటా రూ.12 వేల చొప్పున ఇస్తామంటూ �
Konda Surekha | మంత్రి కొండా సురేఖపై క్రమశిక్షణా చర్యల వ్యవహారం ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పరువు ప్రతిష్టలతో ముడిపడిన జీవన్మరణ సమస్యగా రూపాంతరం చెందినట్టు తెలంగాణ ప్రజ లు భావిస్తున్నారని రాజకీయ పరిశీలక
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరోమారు ఢిల్లీ వెళ్తున్నారు. సెప్టెంబర్ 3వ తేదీన ఆయన ఢిల్లీ పర్యటనకు వెళ్తారని సీఎం కార్యాలయం మీడియాకు లీకులు ఇచ్చింది. సీఎం ఢిల్లీకి వెళ్లడం ఇది 77వ సారి. సీఎం వెంట పీసీసీ అధ్య�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళికతో రూపకల్పన చేసిన మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకునేందుకు సిద్ధమైంది. నగరాన్�
Skill University | యువతకు నైపుణ్య శిక్షణను అందించేందుకు రేవంత్ సర్కార్ తీసుకొచ్చిన స్కిల్ యూనివర్సిటీ ఆదిలోనే అభాసుపాలవుతున్నది. ఏ ముహూర్తాన ఈ వర్సిటీని ప్రారంభించారో ఏమో గానీ బాలారిష్టాలు దాటడంలేదు. వర్సిటీ �