రైతుల ఉసురుపోసుకుంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వానికి భవిష్యత్లో పుట్టగతులుండవని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, అడ్హాక్ కమిటీ మండల సమన్వయకర్త పరుపాటి శ్రీనివాస్రెడ్డి అన్నారు.
సీఎంతో పాటుగా హోం మంత్రి రేవంత్రెడ్డి కావడం ప్రజల దురదృష్టమని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఎద్దేవా చేశారు.యువ సంగ్రామ సభ ప్రాంగణాన్ని సందర్శించిన అనంతరం ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, ఎర్ర�
ఆకాశం పెద్ద గాడుపు దుమారంతో తేటగైనట్టు, అగాధంలోకి అడుగేసిన వారికి మిణుగురు మెరుపేదో అర్థం చేయించినట్టు సమస్త తెలంగాణ యువతరానికి నేడొక నిశ్చితాభిప్రాయం ఏర్పడిపోయింది. చరిత్ర చదివినా, పెద్దలు వివరించిన�
తెలుగు ప్రజలకు నిరంత రం వార్తలను పోస్టుల రూపంలో అందిస్తున్న తమపై రేవంత్ సర్కార్ అకసు వెళ్లగక్కుతున్నదని ‘తెలుగు స్ర్కైబ్' ని ర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా రేవంత్రెడ్డి ఢిల్లీ పర్యటనల లెక వ�
Ketireddy Vasudevareddy : జూలై 18న నిర్వహించనున్న 'యువ సంగ్రామ సదస్సు'ను విజయవంతం చేయాలని నిరుద్యోగులకు రాష్ట్ర కార్పొరేషన్ (వీసీసీ) మాజీ చైర్మన్ డా. కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి పిలుపునిచ్చారు.
Water Crisis | వరద వస్తేనే నీళ్లని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 42.18 టీఎంసీలేనని తేల్చిచెప్పింది.
Telangana CM | రాష్ట్రంలో పేరుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, చంద్రబాబు పాలనే నడుస్తున్నదని, తెలంగాణ సీఎంవోనే ప్రత్యామ్నాయ అధికార కేంద్రంగా మారిందని, కొద్దిమంది వ్యక్తులే పెత్తనం చెలాయిస్తున్నారంటూ కాంగ్రెస్
రాష్ట్రంలో 27 వేల ప్రభుత్వ బడులను కేవలం 4 వేలకు కుదించాలని సర్కార్ నిర్ణయించడం రాజకీయంగా మాత్రమే కాదు, నైతికంగానూ తీవ్ర వైరుధ్యాన్ని ప్రతిబింబిస్తున్నది. విద్యార్థుల నమోదు తగ్గిందని, ప్రతి గ్రామంలో పాఠ�
రాజకీయాల్లో అబద్ధం తాత్కాలికంగా గెలువవచ్చేమో కానీ, సత్యం ఎప్పుడూ శాశ్వతంగా నిలబడుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల దార్శనికతతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై, అప్పటి రాష్ట్ర ఆర్�
సీఎం రేవంత్రెడ్డికి కొడంగల్, అచ్చంపేట నియోజకవర్గాల్లో రెండు చోట్ల రెండు ఓట్లు ఉన్నాయనే ఆరోపణలపై బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఇవో) సుదర్శన్రెడ్డిని కలిసి గురువ�
శ్రీ రాజరాజేశ్వర జలాశయం (మిడ్మానేరు) ద్వారా సాగునీరు అందించండి మహా ప్రభో.. అంటూ ఇల్లంతకుంట మండలం పొత్తూరు, కందికట్కూర్, బోయినపల్లి మండలం మాన్వాడ, మల్లాపూర్ రైతులు గురువారం రోడ్డెక్కారు. ఈ మేరకు ఇల్లంతక
‘పంటలకు నీరందించాలని కోరిన బీఆర్ఎస్ నేతల రక్తం చల్లాలని మాట్లాడిన రేవంత్ రెడ్డి నెత్తురు రుచిమరిగిన తోడేలులా ప్రవర్తిస్తున్నడు. తన గురువు చంద్రబాబు మెప్పు కోసం ఆంధ్రాకు నీళ్లు ఇస్తూ.. తెలంగాణను ఎండ�
‘పాలమూరు ఉమ్మడి జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను రన్నింగ్ ప్రాజెక్టులుగా మార్చి, వాటిని రికార్డు స్థాయిలో పూర్తిచేసి, 10 లక్షల ఎకరాలకు నీరందించి, నాటి వలస బతుకుల వ్యథను తీర్చి ఈ జిల్లా ముఖచిత్రాన్నే మా�