రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి చూపి వారి కుటుంబాలకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడుతూ వేలాది మంది జీవనోపాధికి గండికొడుతున్నది. ఇదే విషయమై దేవాదా�
‘రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల సరుకులు, వస్తువుల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందలాది కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపింది. ఒకేచోట కూర్చొ ని కమీషన్లు దండుకోవడానికే రేవంత్ సరార్ �
అదే దో జిల్లా స్థాయి అధికారులో స్థానిక ప్రజాప్రతినిధులో వేసిన శిలాఫలకం కాదు. ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులంతా కలిసి వేసిన శిలాఫలకం. అటువంటి శిలాఫలకం నాలుగు రోజులుగా నిర్లక్ష్యంగా నేలపై పడి ఉంది. అయినా
మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు కూల్చి రోడ్డున పడేయొద్దని పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను అన్యాయంగా లాక్కోవ
తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా నిలువునా ముంచిందని, హైదరాబాద్లో సీఎం రేవంత్రెడ్డి నిర్వహించిన రైతు సభ అసలైన సభ కాదని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ధ్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో సముద్రాన్ని తలపించిన గోదావరి.. నేడు రేవంత్రెడ్డి పాలనలో ఏడారిగా మారిందని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆందోళన వ్యక్తం చేశారు. బుధవారం మంచిర్యాల పర్యటనకు వెళ్�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.8.50 లక్షల కోట్లు అప్పు మోపిందని సీఎం రేవంత్రెడ్డి తాజా చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు.
మెట్రో రైలుకు కేటాయించిన 280 ఎకరాల భూములపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కన్నేశారని, వాటిని తన స్వప్రయోజనాలకు వాడుకొనేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఆరోపించా�
‘పరిస్థితులు చూస్తుంటే ఆదాయం పెరిగే మార్గాలు దరిదాపుల్లో కనిపించడంలేదు. ప్రస్తుతం అమలు చేస్తున్న పథకాలకే ఈ ఆదాయం సరిపోవడంలేదు. ఇంకా ఆరు గ్యారెంటీల్లో అనేక పథకాలను అమలు చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతుంటే సీఎం రేవంత్రెడ్డి మాత్రం ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శి
ప్రతి కుటుంబానికీ ఇల్లు, ఇంటిపట్టా ఇవ్వాలనే నినాదంతో సీపీఐ, ఇతర వామపక్షాల పిలుపు మేరకు బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడి చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగిన కా�
మర్లకుంటతండా, మేడిపల్లి గ్రామాల ఫార్మా భూముల్లో మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. గతంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను స్వాధీనం చేసుకునేందుకు కోర్టు స్టే ఉన్న భూముల్లోకి రెవెన్యూ, టీజీఐఐజీ అధికార
నగరానికి ప్రాణాధారమైన మూసీ నదికి పునర్జీవం పోస్తామంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. విదేశీ కార్పొరేట్ మాయలో పడిందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన సబ్ కమిటీ పౌ
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్రలు చేస్తున్నట్లు ఆరోపణలు వెల్�