సీఎం రేవంత్రెడ్డి పాలన పూర్తిగా విఫలమైనట్టు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. శుక్రవారం వికారాబా ద్ జిల్లా దుద్యాల మండలం గౌరారం లో మీడియా సమావేశంలో మాట్లాడారు.
తెలంగాణలో అసెంబ్లీ జరిగే పద్ధతి గందరగోళంగా ఉందని, స్పీకర్ వైఖరి బాగాలేదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ శుక్రవారం ఒక ప్రకటనలో అభిప్రాయపడ్డారు.
‘శాసనసభను స్పీకర్ కస్టోడియన్లా కాకుండా, ఏకపక్షంగా నడుపుతున్నారు.. ఫలితంగా ప్రజాస్వామ్య విలువలకు పూర్తి విరుద్ధంగా శాసనసభ నడుస్తున్నది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రస్థాయిలో �
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషితోనే రాష్ర్టానికి నాడు నీళ్లలో వాటా దక్కిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ స్పష్టంచేశారు. శుక్రవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద విప్ వివేకానందతో కలిసి ఆయన �
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి మాటలు మూసీ కంటే కంపుగా ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సభలో ఉన్న సభ్యులందరికీ సమానమైన హక్కులు ఉంటాయని ఆయన తెలిపారు. సభ్యుల హక్కులను కాపాడాల్సింది స్పీకరేనన�
KP Vivekananda | నేరుగా జీరో అవర్తో శాసససభ సమావేశాలను ప్రారంభించడం భారతదేశ చరిత్రలో తాను ఎన్నడూ చూడలేదని అసెంబ్లీలో బీఆర్ఎస్ పార్టీ విప్ కేపీ వివేకానంద అన్నారు. క్వశ్చన్ అవర్ లేకుండా, ఓ ఎజెండా లేకుండా, సబ్జ�
MLA Sanjay | అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ పాయింట్ ప్రజెంటేషన్పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. నదీజలాలపై పీపీటీలో పాయింట్ లేదని విమర్శించారు. అందులో అధికార బలం, అహంకారం తప్ప ఏమీ లేదని �
Hyderabad Metro | ఓల్డ్ సిటీ మెట్రో మరింత జాప్యం కానున్నది. ప్రాజెక్టును ప్రకటించి ఏడాది, భూసేకరణ పనులు మొదలుపెట్టి 8 నెలలుగా గడుస్తున్నా... ప్రాజెక్టుకు అవసరమైన ఆస్తుల సేకరణ క్లిష్టంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డి
Harish Rao | కేసీఆర్ను కసబ్తో పోల్చిన రేవంత్కు సంసారం, మర్యాద అనే పదాలకు అర్థం కూడా తెలియదు. రేవంత్కు తెలిసిందల్లా అనాగరికమైన భాష, అసభ్య పదజాలం, బూతు ప్రసంగం మాత్రమే.
KCR | రోజు మారినా, స్థలం మారినా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరు మాత్రం మారడంలేదు. బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ద్వేషం ఏ మాత్రం తగ్గడంలేదు. క
Revanth Reddy | ‘పాలమూరు-రంగారెడ్డి’ ప్రాజెక్టుకు 45 టీఎంసీల తగ్గింపుపై కాంగ్రెస్ ప్రభుత్వం పూటకో మాట మాట్లాడుతున్నది. గతంలో బీఆర్ఎస్ ఇచ్చిన జీవో ప్రకారమేనంటూ కొన్నాళ్లుగా ప్రచారం చేసిన సర్కార్ ఇప్పుడు నాలు