కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేస్తున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలన్నీ ఒట్టివేనని తేలిపోతున్నాయి. చెప్పేదానికి.. వాస్తవ పరిస్థితులకు చాలా వ్యత్యాసం కనిపిస్తున్నది. జోగుళాంబ గద్వాల జిల్లాలో మరమ్మత�
రైతులకు సకాలంలో యూరియా అందించాలంటూ బీఆర్ఎస్ ఆందోళన చేపట్టింది. సోమవారం భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లిలోని భువనగిరి-చిట్యాల ప్రధాన రహదారి వద్ద మండలం కమిటీ ఆధ్వర్యంలో బైఠాయించింది.
ఖమ్మం నగర శివారు వెలుగుమట్ల భూదాన్ భూముల్లో ఇండ్లు కోల్పోయిన బాధితుల అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ప్రభుత్వం, అధికారులు జేసీబీలు, బుల్డోజర్లతో ఇండ్లను కూల్చివేయడంతో నిలువ నీడ కోల్పోయి ఖమ్మం నగరంలోని టీటీడ�
యుద్ధం కారణంగా పశ్చిమాసియాలోని వివిధ దేశాల్లో నివసిస్తున్న, చిక్కుకుపోయిన తెలంగాణ వాసులు, వారి బంధువుల సౌకర్యార్థం ఢిల్లీ తెలంగాణ భవన్లో 24/7 కంట్రోల్ రూమ్ను ఏర్పాటుచేశారు.
KTR | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ సర్కార్ పేదల ఇళ్లను కూల్చడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ప్రజల ఇళ్లను కూల్చకుండా కూడా అభివృద్ధి చేయడం సాధ్యమేనని ఆయన తెలిపారు.
Revanth Reddy | కోర్సు చదివే సమయంలోనే ఇంటర్న్షిప్.. ైస్టెపెండ్.. కోర్సు పూర్తికాగానే జాబ్ గ్యారెంటీ..! ఇలా అనేక మాటలు చెప్పి ప్రారంభించిన ఓ డిగ్రీ కోర్సు అట్టర్ఫ్లాప్ అయ్యింది. సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించి�
KTR | తనకు శాడిస్టిక్ ప్లెజర్ ఉన్నదని స్వయంగా సీఎం రేవంత్రెడ్డే ఒప్పుకొన్నాడని, ఆ శాడిస్టిక్ ప్లెజర్తోనే రాష్ట్రంలో విధ్వంసం సృష్టిస్తున్నాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థ�
Rythu Bharosa | యాసంగి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా నిధులు ఎందుకు విడుదల చేయలేదు? రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదు? ఈ ప్రశ్నలకు ‘కేరళ ఎన్నికల పన్�
Congress | రాజ్యసభ ఎన్నికల్లో అంతా అనుకున్నట్టే జరుగుతున్నది. పదవుల పందేరంలో అసలు కాంగ్రెస్ నేతలు వెనుకబడిపోగా.. వలస కాంగ్రెస్ నేతల పేర్లే తెర మీదికి వచ్చాయి.
యూరియా ఇవ్వడం చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని రైతులు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై మండిపడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా కల్వకుర్తిలోని హైదరాబాద్ చౌరస్తాలో ఆదివారం యూరియా కోసం రైతులు రాస్తారోకో నిర్వ�
కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ పాలన సాగిస్తున్నదని కారేపల్లి అఖిలపక్ష నాయకులు విమర్శించారు. గూడు కోల్పోయిన పేదలకు అండగా నిలుస్తున్న విపక్ష నేతలపై కేసులు పెట్టడం, వారిని భయభ్రాంతులకు గురిచేయడం దుర్మార్�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి మాయమాటలు నమ్మి ప్రైవేట్ ఉద్యోగాలు వదులుకొని వచ్చిన లైసెన్స్డ్ సర్వేయర్లను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందని మాజీ మం�
‘ఇదేం రాజ్యంరో.. దొంగల రాజ్యం, దోపిడి రాజ్యంరో.. నీ రాజ్యం కూలిపోను కదరో.. మూడు రోజులుగా ఇక్కడే పడి ఉన్నా ఎన్నడూ పట్టించుకోలేదు కదారో.. పోలీసుల దెబ్బలకు నా కాలు, చెయ్యి విరిగినయిరో.. మీ వల్ల మా ఇండ్లు, మా వాకిళ్�
ల్వకుర్తి పట్టణంలో యూరియా కోసం రైతులు రోడ్డెక్కారు. అవస రం ఉన్నంత మేరకు యూరియా ఇవ్వాలని డి మాండ్ చేశారు. యూరియా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం యాప్ తీసుకువచ్చి చేతులేత్తేసిందని మండిపడ్డారు. వేల బస్తాల యూరి
ఒక్క రెండు సంవత్సరాల పాటు మూసీ బాధితులు తమ భూములను, అపార్ట్మెంట్లను కాపాడుకునేందుకు ప్రయత్నం చేయాలని, ఈ పోరాటంలో భారత రాష్ట్ర సమితి వారికి అండగా ఉంటుందని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోక�