Fee Reimbursement | బడుగు బలహీన వర్గాల పేద విద్యార్థులు ఇక చదువు ‘కొనాల్సిందే’. ఇన్నాళ్లు ఎస్సీ, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ఆర్థికంగా ఎంతో మేలుచేసిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని కాంగ్రెస్ సర్కార్ క్రమంగా ఎగ్
Revanth Reddy | పని ఒత్తిడిని తగ్గించడానికి ఏర్పాటు చేసిన వర్క్షాప్ తమ మీద మరింత భారం పెట్టిందని పీఆర్వోలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. రెండున్నరేండ్ల సెల్ఫ్ అప్రైజల్తోపాటు, ఆయా శాఖలకు సంబంధించిన ప్రతికూల వ�
జూన్ 15 నాటికి గురుకులాల విద్యార్థులకు అవసరమైన సామగ్రి ని అందించాలని సీఎం రేవంత్రెడ్డి ఆదేశించారు. జవాబుదారీతనాన్ని పెంచేందుకే సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు తెలిపార
దేశంలో వైద్యాన్ని అత్యంత ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉన్నది. ఈ మేరకు 80వ నేషనల్ ‘శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఆన్ హౌస్హోల్డ్ సోషల్ కన్జమ్షన్ ఆఫ్ హెల్త్' తాజా సర్వేల
ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి సూచించారు. నాడు కేసీఆర్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి చెక్డ్యాంలను నిర్మిస్తే నేటి కాంగ్రెస్ సర్కార్ రైతుల సంక్షేమాన్ని విస్
RS Praveen Kumar | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో రాష్ట్రంలోని పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
ప్రస్తుత నీటి సంవత్సరం మరో 30 రోజుల్లో ముగియనున్నది. ఈ ఏడాది కృష్ణా నది నుంచి 75% జలాలను ఏపీ తరలించుకుపోయింది. అయినప్పటికీ రేవంత్ సర్కార్ కండ్లుమూసుకునే ఉన్నది.
ఎన్నికలప్పుడు వరంగల్లో కాంగ్రెస్ చేసిన రైతు డిక్లరేషన్ పెద్ద బోగస్ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తాలు పేరిట తరుగు తీస్తే తోలు తీస్తానన్న సీఎం రేవంత్రెడ్డి.. వడ్ల కొనుగోలు క�
రేవంత్రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం, మకలు, శనగలు, జొన్నల వంటి పంటల కొనుగోళ్లు దాదాపుగా నిలిచిపోయినయ్. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరువకుండా, రైస్ మిల్లులకు ధాన్యం కేటాయించకుండా కేవలం బోనస్ ఇ
పదోతరగతి ఫలితాల్లో జిల్లా 31వ స్థానంలో నిలిచింది. బుధవారం విడుదల చేసిన రిజల్ట్స్లో జిల్లా ఈ ఏడాది కూడా చివరి స్థానంతో సరిపెట్టుకున్నది. వరుసగా నాలుగో ఏటా కూడా చివరి స్థానంలోనే నిలిచింది. అయితే గతేడాదితో
‘ఫ్యూచర్సిటీ విషయంలో కొంతమందికి కష్టం ఉంది. సరైన నష్టపరిహారం రాలేదన్న బాధ కొందరి రైతుల్లో ఉన్నది. ఫ్యూచర్సిటీలో భూములు కోల్పోతున్న వారు డబ్బులు తీసుకొని కొంచెం దూరంలో స్థలాలు కొనుకోవచ్చు’ అంటూ రాష్ట
సీఎం రేవంత్రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ అంటే సింహస్వప్నంలా ఉంటుందేమో. నుడుగుకి నూరుసార్లు ‘మాయమై పో’ అని పిడుగు మంత్రాలు చదువుతుంటారు. ఇంకా అమానుషమైన రీతిలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సంధిప్రేలాపనల�
తమ్మిడిహట్టి వద్ద 150 మీటర్ల ఎత్తుతో బరాజ్ నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇరిగేషన్ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ బరాజ్ నిర్మాణానికి మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి