చేనేత వస్ర్తాల కేటాయింపులకు ఏకీకృత టెండర్ విధానాన్ని రద్దు చేసి, టీజీఎస్సీవో(తెలంగాణ రాష్ట్ర చేనేత సహకార సంస్థ) ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కాంట్�
మేడ్చల్-మలాజిగిరి, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని డబుల్ బెడ్రూమ్ కాలనీల్లోని సుమారు 992 వాణిజ్య సముదాయాలను విక్రయించాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వ�
కార్పొరేట్ కంపెనీలు తమ సీఎస్ఆర్ నిధుల్లో ఎకువ మొత్తాన్ని స్థానిక ప్రాంతాల అభివృద్ధికి కేటాయించాలని సీఎం రేవంత్రెడ్డి సూచించారు. సమాజాభివృద్ధికి చేసేది ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా చూడాలని కోరా�
Pinarayi Vijayan | రాజకీయ కారణాలతో మర్యాద హద్దులు దాటి భాషను ప్రయోగించడం, వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ఏమాత్రం సమ్మతం కాదని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ పేర్కొన్నారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం ర�
Koheda Fruit Market | కేరళ ఎన్నికలకు మూటల కోసం కోహెడ మార్కెట్ను బలిపెట్టారా? ఎన్నికలకు నిధులు సమకూర్చినందుకు బదులుగా కోహెడ మార్కెట్ స్థలాన్ని ఓ ప్రైవేట్ కంపెనీకి ధారాదత్తం చేసే కుట్ర జరుగుతున్నదా.
‘ పేరు గొప్ప.. ఊరు దిబ్బ..’ అన్నట్లుగా ఉంది కాంగ్రెస్ సర్కారు తీరు. దేశానికి వెన్నెముకలా ఉన్న రైతులకు ‘రైతుభరోసా’ ఇవ్వడంలో మీనమేషాలు లెక్కపెడుతున్నది. అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలోని రైతులక�
‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్రెడ్డి ఇచ్చే హామీలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, ఆయన మాటమీద నిలబడే రకం క�
విద్య, వైద్యం, సంక్షేమంతోపాటు అన్ని రంగాలలో కేరళ రాష్ర్టాన్ని దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ను విమర్శించే నైతిక అర్హత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి లేదని సీపీఎం సీనియర్
Pinarayi Vijayan : కేరళ ఎన్నికల ప్రచారంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అసత్యాలు వల్లెవేయడంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ (Pinarayi Vijayan) మండిపడ్డారు. కేరళకు, రేవంత్ హయాంలోని తెలంగాణకు అభివృద్ధిలో ఆకాశమంత తేడా ఉందని స�
Universities | ఉస్మానియా యూనివర్సిటీలో రూ.1500 కోట్ల పెన్షన్ ఫండ్ ఉంది. ఈ విషయాన్ని తెలుసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బును గుంజుకునే ప్రయత్నం చేస్తుందన్నారు ప్రొఫెసర్ లక్ష్మణ్.
Harish Rao | రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం రంగారెడ్డి జిల్లా కోహెడలో కేటాయించిన 200 ఎకరాల భూమిపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూమి విలువ ప్రస్తుత మార్కెట్లో రూ.3,000 కోట్లు ఉన్నదని, దాన్ని �
Revanth Reddy | రోడ్లపై జనం బాజాప్తా తమను తిడుతున్నరని అయినా ఏ ఒక్కరిపై కేసులు పెడుతలేమని, సతాయిస్తలేమని సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రస్తుతం కొత్తగా మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలో సర�
ఎన్నికల ప్రచారంలో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం మామూలే. కానీ విమర్శల తీరును బట్టి ఒక్కోసారి తేడా వస్తుంది. ఆ విధంగా రేవంత్రెడ్డి కేరళ ప్రభుత్వ విధానాలు, పరిపాలన వైఫల్యాలపై విమర్శలు చేసి ఉంటే ఎవరూ అభ్య�