జిల్లాలో ఇసుక మాఫియా బరితెగిస్తున్నది. కాగ్నా వాగు నుంచి ఇసుకను అక్రమంగా తోడేస్తున్నది. రాత్రికి రాత్రే ఇసుక డంపులను మాయం చేస్తున్నది. జిల్లాలో ఇసుక లభ్యమయ్యే యా లాల, తాండూరు, బషీరాబాద్ మండలాల నుంచి అక్�
Cabinet Expansion | రాష్ట్రంలో మంత్రివర్గ విస్తరణకు సంబంధించిన ఊహాగానాలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెరదించారు. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో లేదని, పార్టీ అధిష్ఠానానికి ఆ ఆలోచన లేదని చెప్పారు.
ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరిన సీఎం రేవంత్రెడ్డి ప్రయాణిస్తున్న విమానాన్ని బెంగళూరుకు దారిమళ్లించారు. సాయంత్రం ఆరున్నర గంటలకు ఆయన ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో శంషాబాద్కు బయలుదేరారు.
సీఎం రేవంత్రెడ్డి ప్రజలను అరిగోస పెడుతున్న హిట్లర్ అని, ఆయన పాలన అంతా అబద్ధాలమీదనే నడుస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా విమర్శించారు. తన విలాసాలకు వం
సీఎం రేవంత్రెడ్డి జోక్యం చేసుకొని అపాయింటెడ్ డే ప్రకటించాలని, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, వైస్ చైర్మన్ ఎం థామస్రెడ్డి డిమాండ్ చేశా
ప్రధాని మోదీకి సీఎం రేవంత్రెడ్డి విజ్ఞప్తి రాష్ట్రానికి సంబంధించిన పలు ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అన్నివిధాలా సహకారం అందించాలని ప్రధాని నరేంద్ర మోదీకి సీఎం ఏ రేవంత్రెడ్డి విజ్ఞప్తిచేశారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి తెలంగాణలో కాంగ్రెస్ను ఖతం చేసి తమ పార్టీలో చేరొచ్చు అని బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి చెప్పారు. తాజాగా ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఇవన్నీ హ�
రేవంత్రెడ్డి ప్రభుత్వం పాలన గాలికి వదిలేసి దోపిడీకి పాల్పడుతున్నదని బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్చార్జి, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. రేవంతుది రైతు �
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల పాలమూరు ప్రాజెక్టుల సందర్శనకు వచ్చి అంతా అబద్ధాలు చెప్పి వెళ్లారని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి దుయ్యబట్టారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండలం,
నిరుద్యోగుల ద్రోహి సీఎం రేవంత్రెడ్డి అని, యువతకు ఉద్యోగాలిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేస్తున్నాడని ఏబీఎస్ఎఫ్, పోలీసు అభ్యర్థులు ఆరోపించారు. పోలీస్ శాఖలో 20 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన�
రాష్ట్రంలో స్కూళ్ల రీ ఓపెనింగ్ తేదీని ఈ నెల 12నుంచి 15వ తేదీకి మార్చడం వెనుక రూ.2వేల కోట్ల స్కామ్ ఉన్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆరోపించారు. గురుకుల పాఠశాల�