Telangana | రేవంత్ పాలనలో తెలంగాణ పారిశ్రామిక ప్రభ మసకబారిపోతున్నది. కేసీఆర్ హయాంలో దేశానికి ఏ కొత్త కంపెనీ వచ్చినా ముందుగా తెలంగాణ రాష్ర్టానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైంది. పె
కాళేశ్వరంతో పాటు దేవాదుల ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగునీరు అందించడంతో పాటు కరెంటు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎ�
రేవంత్ పాలన చేతకాకపోతే పదవి నుంచి దిగిపోవాలని.. నీ వల్ల విద్యావ్యవస్థ పూర్తిగా భ్రష్టు పట్టిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. సోమవారం ఆయన గుండుమాల్ మండల కేంద్రంలో ని మోడల్ స్
తమ జీవితాలను నానాటికి అధ్వాన్నం చేస్తున్న కాంగ్రెస్ పాలన వారికి కేసీఆర్ హెచ్చరికలను గుర్తుకుతెస్తున్నది.పైన పేర్కొన్న మూడు మాటలను వివరించి చెప్పుకుంటే అర్థమయ్యేది చాలా ఉంటుంది. వాటిలో మొదటి దానితో�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం (క్యూ1)లో�
‘సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్గ సహచరులు గోదావరి నదిలో అస్సలు నీళ్లే లేవని ప్రజలకు పచ్చి అబద్ధాలు చెప్పారు. కానీ, ఎప్పుడైతే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా వెళ్లి నీళ్లు ఉ
Revanth Reddy | ‘సర్ నమోదు ప్రక్రియలో రాష్ట్రంలోనే సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ చాలా వెనుకబడి ఉన్నది. ఆ జిల్లాలోని హుజూర్నగర్ నియోజకవర్గంలో అత్యల్పంగా ఎన్రోల్మెంట్ అయ్యింది. జిల్లాలో మందకొడిగా సర్�
Harish Rao | ‘రాష్ట్రంలో ప్రస్తుత కరువు సహజసిద్ధంగా రాలేదు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే. ప్రకృతి తెచ్చింది కానేకాదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెచ్చిన కరువు. ప్రభుత్వం సమయానికి కాళేశ్వరం నీళ్లు �
Congress | ప్రభుత్వ పెద్ద, పార్టీ పెద్దల మధ్య మాటల మంటలు.. మంత్రుల మధ్య మాటల యుద్ధాలు.. సొంత సోదరుల మధ్య అలకలు.. డీసీసీ అధ్యక్షులపై కత్తులుదూస్తున్న మంత్రులు.. ఎమ్మెల్యేలపై మండల నేతల రోడ్డు పోరాటాలు.. గల్లీ నుంచి గా�
రేవంత్రెడ్డికి రాజకీయం తప్ప ప్రజల ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు, తెలంగాణ ప్రయోజనాలు పట్టవని ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ విమర్శించారు. కాళేశ్వరం వద్ద కండ్ల ముందు గోదావరి జలాలు ఆంధ్రాకు తరలిపోతుంటే, రే�
తెలంగాణలో రైతులకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి, గొప్పగా ప్రాజెక్టులు కట్టిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రేవంత్రెడ్డి తిడుతున్న తీరును చూసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని బీఆర్
ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న విచక్షణ లేని మూర్ఖుడు రేవంత్రెడ్డి అని.. కవుల భుజాలపై తుపాకులు పెట్టి కాల్చే నీ చేతగానితనాన్ని తెలంగాణ సమాజం క్షమించదు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్క
తెలంగాణలో నిరుద్యోగ యువత కాంగ్రెస్ సర్కార్పై జంగ్ సైరన్ మోగించింది. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ హామీలు ఏమయ్యాయి? అని ప్రశ్నించింది. చిక్కడపల్లి లైబ్రరీ వద్ద కాంగ్రె�