Dasoju Sravan | రాయదుర్గంలో జరుగుతున్న ఈ భూ దోపిడీని అడ్డుకుని తీరుతాము.. దీని మీద మేము గవర్నర్, సీఐడీ, సీబీఐ దగ్గరికి పోతామని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ అన్నారు.
Harish Rao | గోదావరి బోర్డు రూపొందించిన ఎజెండాను సవరించాలని తెలంగాణ ప్రభుత్వం లేఖ రాయడంపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. బీఆర్ఎస్ నిలదీస్తే గానీ సోయి రాదా అని ప్రశ్నించారు.
KTR | సీఎం రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో స్టార్టప్లను ప్రోత్సహించేందుకు గతంలో టీ-హబ్ ఏర్పాటు చేశామని, అయితే ప్రస్తుతం ‘అనుముల హబ్స్’ పేర�
Sridhar Babu |‘నా శాఖలో జరిగే ప్రతి నిర్ణయం నాకు తెలుసు. ఎవరో చెప్తే నేను పనిచేసే రకం కాదు’ అని పరిశ్రమల శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్బాబు వ్యాఖ్యానించారు.
KTR | సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో పగటిపూటే ప్రజాధనాన్ని, రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను స్వయంఉపాధి పథకంలా తన సొంత కుటుంబసభ్యులకు రాసిస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రె
Congress | రాజకీయ ప్రత్యర్థులపై తరచూ నోరుపారేసుకునే కాంగ్రెస్ ముఖ్యనేత.. ఈసారి సొంత శిబిరంపైనే బూతులతో దాడిచేశారు. పార్టీ పెద్ద నుంచి మొదలు ఢిల్లీ దూత వరకు, ప్రభుత్వంలోని ఇద్దరు, ముగ్గురు సీనియర్ల దాకా ఎవరినీ
Hakimpetనేను తలుచుకొంటే కలెక్టర్, ఆర్డీవో, తహసీల్దార్ నా ఇంటి ముందు క్యూ కడుతారు. రెండు నిమిషాల్లో ముఖ్యమంత్రిని కలిసి ఆయనతో టిఫిన్ చేసే సత్తా నాలో ఉన్నది’ - ఈ మాటలు అంటున్నది మరెవరో కాదు ‘బిగ్బ్రదర్స్' అం
ముఖ్యమంత్రి నియోజకవర్గంలో చేపడుతున్నది ఇండస్ట్రియల్ కారిడార్ కాదని, ఏదో పెద్ద దోపిడీ కారిడార్ అని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి విమర్శించారు. మంగళవారం దుద్యాల మండలం హకీంపేట చౌరస్తా�
తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు.
వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కాం
కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టాక్) అనుమతించిన ప్రాజెక్టులను సమీక్షించే చట్టబద్ధమైన అధికారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన�
వచ్చి న నీటిని ఒడిసిపట్టకుండా గురువు చంద్రబాబుకు గు రుదక్షిణ చెల్లించేందుకు వచ్చిన నీటిని వచ్చినట్టు కిందికి వదిలి.. ఇప్పుడు వరుణయాగం పేరిట దేవునిపై భారమేయడమేమిటని ఎమ్మె ల్సీ దాసోజు శ్రవణ్కుమార్ కాం
ఏపీ సీఎం చంద్రబాబుకు సీఎం రేవంత్రెడ్డి ఏజెంట్గా మారి తెలంగాణ కంటే ఆంధ్రా ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్నారని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య విమర్శించారు.
నాగార్జునసాగర్లో నిర్వహించి న వరుణయా గం ప్రజల సంక్షే మం కోసం కాదని, కేవలం తమ పదవులు కాపాడుకునేందుకేనని మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ విమర్శించారు.