ప్రతినెలా నిధులు విడుదల చేస్తామని ఆరోగ్యశాఖ మంత్రి, హెల్త్ సెక్రటరీ, ఆరోగ్యశ్రీ ట్రస్టు సీఈవో ఇచ్చిన హామీ నీటి మూటగానే మారిందని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ దవాఖానలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, నాయకులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించి వారికి క్యాబినెట్ హోదా కల్పించడాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ దాఖలుచేసిన ప్రజాహిత వ్యాజ్యానికి నంబర్ కేటాయించాలని హ�
తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి వల్లే యాదయ్య, వేణుగోపాల్రెడ్డి లాంటి వాళ్లు ఆత్మబలిదానాలు చేశారని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మా�
కలలు ఎన్నైనా కనొచ్చు, అద్భుతాలె న్నో ఊహించుకోవచ్చు.. గానీ మెలుకువ రాగానే వాస్తవం సాక్షాత్కరిస్తుంది, అన్నీ తొలగిపోతాయి. ప్రస్తుతం రాష్ట్ర సర్కారు విజన్ పేరుతో వ్యవహరిస్తున్న తీరు కూడా కలల్లో విహరిస్తు�
ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ఖర్చు అంచనాలను మించి, రెట్టింపు అయినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. రెండు రోజుల సమ్మిట్కు ఇప్పటికే రూ.280 కోట్లు ఖర్చు చేసినట్టు అధికారుల లెక్కల్లో తేలిం�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఏదైనా ఉన్నదా? అంటే కర్ణాటకలో మాదిరిగా సగం అధికార కాలం పూర్తి కాగానే ముసలం పుట్టలేదు. అదే వీరి ఘన విజ�
శతాధిక వత్సరాల చరిత్ర కలిగిన ఓయూ.. తెలంగాణ గుండె చప్పుడు వినిపించే జీవనాడి. చదువుల గుడిగా ప్రతిష్ఠాత్మకం, విద్యార్థి పోరాటాల్లో విశ్వకీర్తి. నిజాం పాలన రోజుల నుంచీ, నిన్నామొన్నటిదాకా ప్రాంతీయ రాజకీయాలకు
Chiranjeevi | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ మంగళవారం హైదరాబాద్లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవితో పాటు ఇండస్ట్రియలిస్టులు,
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శాపంగా మారింది. రేవంత్రెడ్డి సర్కారు పట్టించుకోకపోవడంతో ఇప్పటికీ ఈ ప్రాజెక్టుకు ఎక్స్పర్ట్ అప్రయిజల్ కమిటీ (ఈఏసీ) అనుమతులు రాలే�
నమ్మి ఓట్లేసి గెలిపించిన రైతులను, హైకోర్టును ఒకే విషయంలో, ఒకేసారి మోసం చేయడం సాధ్యమా? ఫార్మాసిటీ పేరుతో రేవంత్రెడ్డి ప్రభుత్వం అత్యంత సులువుగా ఈ ఘనతను సాధించింది.