Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రతాపం చూపిస్తూ.. 17మంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద మీ బలప్రదర్శన అని �
Kaleshwaram | రాష్ట్రంలోని రైతుల సమస్యలు, వ్యవసాయంపై ఆంధ్రా రైతుకున్న సోయి రేవంత్ సర్కార్కు లేకుండా పోయింది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంపై పక్క రాష్ట్ర రైతులు తల్లడ�
నియోజకవర్గాల వారీగా బీఆర్ఎస్ శ్రేణుల నిరసనలు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే హామీలన్నీ నెరవేరుస్తామని చెప్పి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం, 1000 రోజులు పూర్తయినా ఏ ఒక హామీని సక్రమంగా అమలు చేయకు�
బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థుల ఫీజుల బకాయిలను ఎప్పుడిస్తరని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర బీసీ యువజన సంఘం అధ్యక్షుడు జిల్లపల్లి అ
కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనలో ప్రజలకు చేసిన మేలు కంటే.. సృష్టించిన విధ్వంసమే ఎకువని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రతిపక్షాలను తిట్టడం, అసత్య ప్రచారాలకే ప్రాధ�
మీరాలం చెరువు పనులు మొదలుపెట్టిన తర్వాత కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేందుకో, లేక కమీషన్లు దండుకొనేందుకో తెలియదు కానీ మొత్తానికి ఆ ప్రాంతానికి కేబుల్ బ్రిడ్జి లేకుండా చేస్తుందనే అనుమానాలు వ్యక్తం అవ�
విద్యాశాఖ మంత్రిగా బాధ్యతల నిర్వహణలో రేవంత్రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు విమర్శించారు. విద్యా ప్రమాణాలు పెరిగాయంటూ సీఎం రేవంత్రెడ్డి అంబర్పేట సభలో గొప్ప�
బతుకమ్మకుంట వ్యవహారంలో తనపై జరుగుతున్న దుష్ర్పచారం వెనుక వాస్తవాలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజల ముందుంచాలని బీఆర్ఎస్ సీనియర్ నేత ఎడ్ల సుధాకర్రెడ్డి డిమాండ్ చేశారు. తనపై అపనిందలు మోపుతున్న వ
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తన సోదరులు, అనుచరులు కలిసి రాష్ర్టాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కొండా సురేఖ
రైతు వ్యతిరేక పాలన సాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు ఈ నెల 3న మిర్యాలగూడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతు ధర్నా నిర్వహిస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్రావు, గాదరి కిశోర్,
తెలంగాణ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించిన రేవంత్రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు అభివృద్ధి పండుగలుగా కనిపించాయా? లేదా అసంతృప్తులు, నిరసనలు, ఉద్యోగుల ధర్నాలు, రైతుల ఆవేదనలు, విద్యార్థుల ఫీజు బకాయిల�
దేశానికి స్వాతంత్య్రం వచ్చి 79 ఏండ్లు అయింది. మొదటి రెండు తరాల రాజకీయ నేతలతో చాలామంది స్వాతంత్య్ర సమరంలో పాల్గొన్నవారు, మిగతావారు ఆ
సమరాన్ని చూసి ప్రేరణ పొందినవారు, ఇంకొంతమంది ఉన్నత విద్యావంతులు దేశంలో ఎ
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన కాదని, ప్రజా పీడన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడి