తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహారీల్లో ఆగ్రహం పెల్లుబుకుతున్నది. తెలంగాణ ప్రజల డీఎన్ఏ కన్నా బీహార్ ప్రజల డీఎన్ఏ నాసిరకమని రేవంత్ గతంలో చేసిన వ్యాఖ్యలపై సామాన్యులు, వివిధ రాజకీయ పార్టీల నే
రాష్ట్రంలో ఆటోడ్రైవర్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాలక్ష్మి పథకం వల్ల గిరాకీలు లేక అప్పుల ఊబిలోకి కూరుకపోతున్నారు.
కాంగ్రెస్ పార్టీ మేక వన్నె పులి వంటిది. నమ్మకద్రోహం, నయవంచనే ఆ పార్టీ నైజం. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై రేవంత్రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ ముంచాలనే చూస్తున్నది.
‘సీఎం రేవంత్రెడ్డి నా శిష్యుడే.. కానీ బ్రోకర్ రాజకీయాలు చేస్తున్నడు. పెద్ద దొంగ. ప్రజలను మోసం చేస్తూ అబద్ధాలతో కాలం నెట్టుకొస్తున్నడు’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ధ్వజమెత్తాడు. ‘అక్రమంగా డబ
మూసీ పరీవాహక నిరుపేదలను భయపెట్టి, వరదలతో తరిమేయాలని రేవంత్ సర్కారు ఎత్తుగడ పారలేదు. నీరు పేదల ఇండ్ల మీదకు వరదను వదలి, జలదిగ్బంధం చేసిన కుట్ర సఫలం కాలేదు. జంట జలాశయాలకు ఎగువన ఉండే పరీవాహక క ప్రాంతాల్లో భా�
కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సీఎం రేవంత్రెడ్డి భయపడుతున్నారని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి ఆరోపించారు.
ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తారీఖునే వేతనం చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేస్తున్న ప్రకటన పచ్చి అబద్ధమని గురుకుల టీచర్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్�
HYDRAA | హైదరాబాద్ వాసులకు హైడ్రా కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా.. అర్ధరాత్రి వేళ బస్తీలపై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి.
Kanhaiya Kumar | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీహార్కు చెందిన పలువురు నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సొంత కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రేవంత్ రెడ్డిపై గుర్రుగా ఉన్నారు. తాజాగా రేవంత్ రెడ్డిపై కాంగ్రె�
Harish Rao | హైదరాబాద్ నగరానికి నలు దిక్కులా నిర్మాణంలో ఉన్న టిమ్స్ ఆస్పత్రి భవనాలను ఆరు నెలలోపు పూర్తి చేయాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు డిమాండ్ చేశారు. ఆరు నెలలోపు ఆస్పత్రులు �
‘నేనే విద్యాశాఖ మంత్రిని. విద్యాశాఖను ఎవ్వరికీ ఇవ్వను. నా దగ్గరే ఉంచుకుంటా. నేనైతేనే గాడిన పెట్టగలను’ ఎక్కడ ఏ సమావేశం జరిగినా సీఎం రేవంత్రెడ్డి చెప్పే మాటలు ఇవి. కానీ ఆయన నాయకత్వంలోని విద్యాశాఖలోని వివ�
‘సీఎం రేవంత్రెడ్డికి ఒక్కరికే పండుగనా.. మాకు పండుగ లేదా.. మేము సకాలంలో ఇండ్లకు వెళ్లొద్దా? అంటూ పరిగి వాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం పర్యటన నేపథ్యంలో పండుగ పూట గంటకు పైగా వాహనాలు నిలిపివేయడం ఏంట�
దరఖాస్తుల గడువు ముగిసే దశకు వచ్చింది. గత 3 రోజులుగా సైట్ అసలు పనిచేయడమే లేదు. ఫలితంగా అర్హులైన మైనార్టీ ఒంటరి ఆడబిడ్డల్లో, దూదేకుల, ఫకీర్ వర్గాల్లో అయోమయం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మైనార్టీల �
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త