‘రిటైర్డ్ ఉద్యోగుల కన్నీళ్లు.. ఆవేదన కనిపించడం లేదా రేవంత్' అని మాజీ మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. రిటైర్డ్ బెనిఫిట్స్ రాక కలత చెందిన ఓ విశ్రాంతి ఉద్యోగి మాట్లాడిన వీడియోను ఎక్స్లో పోస్ట్ చేస్తూ
Harish Rao | ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా చెల్లించలేని కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం నెలల తరబడి ఎదురు చూస్తూ, ఓపిక నశించి వీడ
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ వర్తించకపోవడంతో.. ఏడాదిగా కార్యాలయాల చుట్టూ తిరుగుతూ వేసారిన ఓ రైతు, కాంగ్రెస్ కార్యకర్త వినూత్న రీతిలో నిరసన తెలుపుతున్నాడు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ఇచ్చిన హామీల మాటలను ప్రజలు మర్చిపోవాలని మళ్లింపు రాజకీయాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఫార్ములా ఈ-రేస్ కేసు వంతు వచ్చింది.
ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకే సీఎం రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మండిపడ్డారు.
మన దేశ సంస్కృతీ సంప్రదాయాలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉన్నదని.. మన ప్రత్యేకతలు, కళా సంపద, సంప్రదాయాలను యువత తెలుసుకోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పిలుపునిచ్చారు.
సీఎం రేవంత్రెడ్డిని ఓటుకు నోటు కేసు భయం వెంటాడుతున్నదని, అందుకే 42% బీసీ కోటా కోసం కేంద్ర ప్రభుత్వంపై కనీస పోరాటమే చేయడం లేదని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేముల రామకృష్ణ విమర్శించారు.
పాలనను తుంగలో తొక్కి సీఎం రేవంత్రెడ్డి కక్షపూరిత రాజకీయాలు చేస్తూ.. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగిస్తున్నారని జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు దిండిగాల రాజేందర్ మండిపడ్
ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న పౌల్ట్రీ ఇండియా ఎగ్జిబిషన్కు హాజరు కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని పౌల్ట్రీ ఇండియా ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు సీఎం రేవంత్ను ఇండస్ట్రీ ప్రతినిధులు హై
Koppula Eshwar | అనునిత్యం ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపుతున్నందుకే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై కాంగ్రెస్ సర్కారు కక్ష సాధిస్తున్నది అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు.
RS Praveen Kumar | రాష్ట్ర వ్యాప్తంగా నిర్మిస్తున్న రహదారులు నాసిరకంగా ఉన్నాయని రేవంత్ రెడ్డి సర్కార్పై ప్రజలు మండిపడుతున్నారు. రేవంత్ రెడ్డి ఇలాకాలో కూడా రోడ్ల నిర్మాణం నాసిరకంగా ఉంది.