‘దక్కన్ కంపెనీ డైరెక్టర్ను తుపాకితో బెదిరించింది మీ అనుచరుడు రోహిన్రెడ్డా? మంత్రి సురేఖ ఓఎస్డీ సుమంతా? ఈ అక్రమ వ్యవహారంపై నిగ్గుతేల్చేందుకు సీబీఐ విచారణకు సిద్ధమా?’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్�
రోడ్డు లేకపోవడం తో పాఠశాలకు వెళ్లాలంటే నిత్యం నరకం అనుభవిస్తున్నామని విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా సీఎం రేవంత్రెడ్డికి విన్నవించారు. నారాయణపేట జిల్లా కోస్గి మండలం ముంగిమళ్ల నుంచి ముశ్రీఫాలోని �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావస్తున్నా.. తమ సమస్యలు పరిష్కారం కాలేదని సబ్బండవర్ణాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. రేవంత్రెడ్డి ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నాయి. ఫీజు బకాయి�
రాష్ట్రం లో ఆటో డ్రైవర్ల జీవితాలను రేవంత్రెడ్డి ఆగం చేసిం డు అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నా రు. సోమవారం హైదరాబాద్లోని జూబ్లీహిల్స్ ని యోజకవర్గ పరిధిలోని రహ్మత్నగర్ డివిజన్లో మా
“రేవంత్రెడ్డి ప్రభుత్వానికి ఉద్దెర ముచ్చట్లు ఎక్కువ.. పని తక్కువ... ఇంత అధ్వానమైన ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడూ చూడలే... సామాన్య ప్రజల ప్రాణాలతో చెలగాటమా సిగ్గు సిగ్గు... కళ్లున్నా చూడలేని కబోదులు స్థానిక మంత
కాంగ్రెస్లో అంటుకున్న అసంతృప్తి సెగలు అగ్ని కీలలుగా మారాయా? ఫిబ్రవరిలో ప్రత్యేకంగా, రహస్యంగా సమావేశమై వేరుకుంపటి మొదలుపెట్టిన 10 మంది హస్తం పార్టీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారార
ఎన్నికల షెడ్యూల్కు ముందు సీఎం రేవంత్రెడ్డిని బీహార్ మొత్తం తిప్పుతూ ప్రచారం చేయించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి ఇప్పుడు తత్వం బోధపడినట్టున్నది. ఆయన ద్వారా నష్టమే తప్ప.. పార్టీకి లాభం లేదనే అభిప్రాయాన
అన్నం ఉడికిందో లేదో తెల్సుకోవాలంటే అన్నం మొత్తాన్ని చూడాల్సిన పని లేదు. ఒక్క మెతుకును చూస్తే చాలు తెలిసిపోతుంది. గట్లనే జూబ్లీహిల్స్ పరిస్థితి కూడా ఎలా ఉందో తెలుసుకోవాలంటే నియోజకవర్గం మొత్తం తిరగాల్స
రాష్ట్రంలో పరిపాలన కుక్కలు చింపిన విస్తరిలా తయారైంది. మంత్రుల అంతర్గత కుమ్ములాటలతో యంత్రాంగం స్తంభించిపోయింది. పట్టులేని ముఖ్యమంత్రి, కట్టుతప్పిన మంత్రులు ప్రజా సమస్యలు గాలికివదిలేసి జుట్టు జుట్టు ప�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కా�
కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుతో కలిసి సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) కోకాపేటలోని తన నివాసం నుంచి ఎర్రగడ్డ గోకుల్ థియేటర్ వరకు, అక్కడి నుంచి తెలంగాణ భవన్ వరకు ఆటోలో ప్రయాణించారు.
‘నవంబర్ ఒకటో తేదీలోగా రూ.900 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. మిగతా రూ.9,000 కోట్లను ఎప్పుడిస్తారో గడువు ప్రకటించాలి. లేదంటే అదే నెల 3 నుంచి 10వ తేదీ వరకు విద్యార్థులు, అధ్యాపకులతో భారీ ఉద్యమ
రేవంత్రెడ్డి సర్కారు నిర్లక్ష్యం కారణంగా 15వ ఆర్థిక సంఘం నిధుల కేటాయింపుల్లో రాష్ర్టానికి తీరని అన్యాయం జరుగుతున్నది. నిధుల మంజూరులో భారీగా కోత పడుతున్నది. 2020-21 నుంచి 2025-26 వరకు రూ.9,048 కోట్లు మాత్రమే కేటాయించ