Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటనలో గందరగోళం నెలకొంది. గుట్టలో వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనకు సీఎం హాజరవుతుండడంతో కొండకింద హెలిప్యాడ్ను అధికారులు సిద్ధం చేసింది.
Dharmapuri Arvind | ప్రధాని మోదీ ఆఫర్ ఇస్తే ఎవరూ కాదనలేరని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి మోదీ ఓ చాన్స్ ఇచ్చారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. శనివారం ఓ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. మో
తెలంగాణ ఏర్పాటు తర్వాత వైద్య విద్యపై తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్రంలో వైద్యుల సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని భావించారు. ఏటా కనీసం ఆరేడు వేల మంది విద్యార్థులు ప్రభుత్వ మెడిక�
ఎం రేవంత్రెడ్డి యాదగిరిగుట్ట పర్యటన ప్రకటించిన షెడ్యూల్కు భిన్నంగా సాగింది. సీఎం పర్యటన నేపథ్యంలో ఓ పక్క బీఆర్ఎస్ శ్రేణుల అరెస్టులు..మరో పక్క ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద నల్లబ్యాడ్జీలతో రైతుల ని�
గురుకులాల కిరాణా టెండర్ల ముసుగులో కాంగ్రెస్ సర్కార్ రూ.500 కోట్ల భారీ స్కామ్కు తెరలేపిందని దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు. రూ.100 కోట్ల కేంద్రీకృత కమీషన్ల కోసమే కలెక్టర్ల అధికారాలకు కత్తెరప�
రేవంత్సర్కార్ రెండున్నరేండ్ల పాలనలో రాష్ట్ర అధోగతి పాలవుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత క్యామ మల్లేశ్ ధ్వజమెత్తా రు. ముఖ్యమంత్రి, మంత్రుల మాటలు కోటలు దాటుతుంటే, చేతలు మాత్రం గడప దాటడం లేదని దుయ్యబట�
సీఎం పర్యటన సందర్భంగా ఆలేరు నియోజకవర్గ వ్యాప్తంగా ముందస్తు అరెస్టులు, గృహ నిర్బంధాలు కొనసాగాయి. శుక్రవారం అర్ధరాత్రి నుంచే బీఆర్ఎస్ శ్రేణుల ఇండ్లకు పోలీసులు వెళ్లి ముందస్తుగా అరె స్టు చేశారు.
హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కుప్పకూలిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ అన్నారు. రెండున్నరేళ్లలో ఇండ్లు కూల్చడమే కానీ.. అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకోవడం అంటే మీ అక్రమార
Dasoju Sravan | గురుకులాల కిరాణ కొనుగోళ్లలో అవినీతి జరుగుతోందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తెలిపారు. జిల్లా కలెక్టర్ల వ్యవస్థను పక్కనబెట్టడం తీవ్ర అవమానకరమని ఆయన వ్యాఖ్యానించారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించిన కార్మికుల వేతనాల పెంపులో శాస్త్రీయత లేదని, పెరిగిన ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు లేవని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్ విమర్శించారు.