Hyderabad Metro | నిన్నటిదాకా ప్రభుత్వ ప్రకటనల్లో దూసుకుపోయిన హైదరాబాద్ మొదటి దశ మెట్రోరైలు ప్రాజెక్టు టేకోవర్కు బ్రేక్డౌన్ పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన విధంగా ఈ నెల 1వ తేదీ నుంచే ఎల్అండ్టీ నుంచ�
భారతదేశం స్వతంత్రమైనప్పటి నుంచి తెలుగు వారికి మొత్తం 21 మంది ముఖ్యమంత్రులయ్యారు. రేవంత్రెడ్డి 22వ నాయకుడు ఈ జాబితానంతా ఒకసారి పరికించి చూస్తే, రేవంత్రెడ్డి వలె వ్యవహరించి తన పరువును, తెలుగువారి పరువును
హైదరాబాద్ మెట్రోను ఎల్అండ్టీ నుంచి స్వాధీనం చేసుకోవడం వెనుక సీఎం రేవంత్రెడ్డి భారీ కుంభకోణానికి తెరతీశారంటూ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్కుమార్ సంచలన ఆరోపణలు చేశారు.
‘సర్'(ప్రత్యేక సమగ్ర సవరణ) విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సూచించారు. సోమవారం ‘సర్'పై టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్కుమార్ గౌడ్ అధ్యక్షతన జూమ్ సమావేశం నిర్వహించారు.
వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలు కుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో ముందు కొడంగల్లో గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు. మోసపూరిత హామీలతో ప్రజల�
2034 వరకు తానే సీఎంగా ఉంటానంటూ ప్రగల్భాలు పలుకుతున్న రేవంత్రెడ్డి వచ్చే ఎన్నికల్లో కొడంగల్ నుంచి గెలిచి చూపించాలని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి సవాల్ విసిరారు.
అసమర్థుల మాటలు ఎవరూ వినరని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి ఎద్దేవా చేశారు. పాలనపై నియంత్రణ కోల్పోయారనడానికి సీఎం రేవంత్రెడ్డి మాటలే నిదర్శనమని చెప్పారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ సంతలో సరుకుల్లా ప్రభుత్వ భూములను అమ్ముకొంటున్నది. నిధుల వేట పేరుతో రేవంత్ సర్కార్ భూముల పందేరానికి పాల్పడుతున్నది. సంప్రదాయ ఆదాయ వనరుల ద్వారా వచ్చే రాబడి నానాటికీ క్
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో అభివృద్ధి ఆగిందని, ప్రతి కుటుంబానికి నష్టం జరిగిందని, ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాలయాపన చేస్తూ సీఎం రేవంత్రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ న�
కాంగ్రెస్ ప్రభుత్వంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పంటల సాగుకు పడరాని పాట్లు ఎదురవుతుండటంపై ఆగ్రహిస్తున్నారు. రేవంత్ రెడ్డి పాలనలో రైతులకు కనీసం యూరియా సరఫరా సరిగా జరగడం లేదని మండిపడుతున్నారు. యూ
యూరియా ఇవ్వడం చేతకాకపోతే సీఎం రేవంత్రెడ్డి వెంటనే గద్దె దిగిపోవాలని రైతులు డిమాండ్ చేశారు. యూరియా యాప్ విధానం రద్దు చేయాలని, ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ మోర్తాడ్ మండలం దొన్కల్ ఎక్స్�
కృతజ్ఞతకు, ఆశకు మధ్య జరిగిన పోటీలో ఆశ గెలిచిందని.. నాడు కాంగ్రెస్ ప్రజలకు ఆశ చూపి నేడు మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం శంకరాయకుంటలో బాలవి�
KTR | మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం 5 లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని బీఆ
Dasoju Demand | మెట్రో రైలుకు ఉన్న భూములను, ఆస్తులను బినామీలకు అప్పగించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని వస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ విచారణకు డిమాండ్ చేశారు.
Revanth Reddy | నల్లగొండ జిల్లా కనగల్లో ఈ నెల 17న జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై అనిశ్చితి నెలకొంది. సీఎం పర్యటన వాయిదా పడిందా? లేక పూర్తిగా రద్దయ్యిందా అనే చర్చ నడుస్తోంది.