Revanth Reddy | నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యతిరేకించారు. ఈ విధానం వల్ల దక్షిణాది రాష్ర్టాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని, ఉత్తరాది రాష్ర్టాల సీట్లు భారీగా
రిటైర్డ్ ఉద్యోగులకు ఇక పీఆర్సీ వర్తించదా? కరువుభత్యం కలగానే మిగిలిపోతుం దా? ఇన్నాళ్లూ హక్కుగా ఉన్న ‘పెంపు’, ఇకపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దయపై ఆధారపడబోతున్నదా? అంటే భవిష్యత్తులో ఇదే జరుగబోతున్నదని పె
అంబేద్కర్ ఆశయాలకు రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ తూట్లు పొడుస్తున్నది. చేవెళ్ల డిక్లరేషన్ పేరిట ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన హామీలను అమలుచేయడం అటుంచితే, ఉన్న పథకాలకే మంగళం పలుకుతున్నది.
నగరానికి కీలకమైన డబు ల్ డెక్కర్ ప్రాజెక్టుల విషయంలో కాంగ్రెస్ సర్కార్ డబుల్ గేమ్ ఆడుతోంది. ఒకే రీతి ప్రాజెక్టు విషయంలో భిన్నమైన వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓవైపు ఎల్బీ నగర్ నుంచి హయత్ న
కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టిజన్లను విస్మరించడం తగదని, వెంటనే వారితో చర్చలు జరిపి వారి సమస్యలు,డిమాండ్లను పరిష్కరించాలని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు డిమాం డ్ చేశారు. సిద్దిపేటలోని విద�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 2023 డిసెంబర్ 7న ఏర్పడి ఇప్పటికి 2 ఏండ్ల 4 నెలలు గడిచింది. పరిపాలన పట్ల ప్రజల్లో, పార్టీ సంస్థాగత నిర్వహణ పట్ల అంతర్గతంగా ప్రకంపనలు మొదలయ్యాయి. భూకంపం వస్తున్నదని ఇంకా అనలేము. �
కాంగ్రెస్ కాలనాగై తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాటేసింది. మహోజ్వల రాష్ర్టాన్ని దివాలా తీయించింది. రెండున్నరేండ్లలో ఎక్కడా కొత్త పథకం లేదు, కొత్త ప్రాజెక్టు లేదు. కానీ మూడున్నర లక్షల కోట్ల రూపాయల అప్పు అయింద
కాంగ్రెస్ పాలనలో తాగు, సాగు నీటి కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సకాలంలో కరెంట్ రాక, సరిపడా నీళ్లు లేక పంటలు ఎండి పోతు న్నాయి. మరోవైపు తాగునీటి కోసం మహిళలు బిందెలతో ఏటు వెళ్లాలో తెలియక వాళ్ల పరిస్థ�
ముదిగంపల్లి లక్ష్మీరాజం.. ఈయనది జగిత్యాల జిల్లాలో ఓ నిరుపేద దళిత కుటుంబం. ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివాడు. అందుకు తగ్గట్టే 14 ఏండ్ల పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగాడు. 2024లో సీఎం రేవంత్రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి శివతాండవం చేసినా డిస్కో డాన్స్ చేసినా మూసీ ప్రాజెక్టును అడ్డుకుని తీరుతాం అని బీఆర్ఎస్ నాయకుడు పట్లోళ్ల కార్తీక్ రెడ్డి స్పష్టం చేశారు.
Inter Results | ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే ర�
KTR | రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలి కానీ, అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దని వ్యాఖ్యాన
KTR | రాష్ట్రంలో ముఖ్యమంత్రి, మంత్రులు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కలిసి ‘మొత్తం దోచుకో.. దాచుకో’ అనే స్కీమ్ నడిపిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్త�