KTR | జై తెలంగాణ అని అనని వ్యక్తి ఇవాళ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. అలాంటోడికి తెలంగాణ మీద ప్రేమ ఉంటుందా అని ప్రశ్నించారు.
Raj Gopal Reddy | సీమాంధ్ర పాలకుల, సీమాంధ్ర మీడియా చెప్పుచేతల్లో తె లంగాణలోని కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రభుత్వం గానీ నడువొద్దని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కోరారు.
Fee Reimbursement | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవ్వనట్టేనని తేలిపోయింది. ఈ విద్యా సంవతర్సం నుంచి మాత్రమే నిధులు చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డే స్వయంగా ప్రకటించారు. విద్యార్థుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తామని చ
రేవంత్, ఉత్తమ్ ఫొటోల కోసమే కార్డులుస్మార్ట్ రేషన్కార్డుల పంపిణీ పేరుతో కాంగ్రెస్ సర్కార్ హంగామా చేస్తున్నది. ఈ స్మార్ట్ కార్డులతో లబ్ధిదారులకు కొత్తగా కలిగే ప్రయోజనం ఏంటనే చర్చ జరుగుతున్నది.
Mahesh Kumar Goud | ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగించేలా ఉన్నాయని, వ్యక్తుల కంటే పార్టీనే ముఖ్యమని, ముఖ్యమంత్రి నుంచి సామాన్య కార్యకర్త వరకు ఒకే రకమైన నిబంధనలు వర్తిస్తాయని, పార్టీ �
ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలు విని నిరుద్యోగులు ఇప్పుడు విలవిల్లాడుతున్నారు. ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలు విని నమ్మి మోస పోయామంటూ
సంగారెడ్డి జిల్లాకు సీఎం రేవంత్రెడ్డి రెండోసారి వస్తున్న సందర్భంగా గతంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, అందోల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డి
స్వయంగా సీఎం రేవంత్రెడ్డి పర్యవేక్షించే విద్యాశాఖలోనే అంతులేని అలసత్వం ఉన్నట్టు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. విడతల వారీగా జూలై నెలాఖరు వరకు స్కూల్ డ్రెస్లతోపాటు ప్రభుత్వం ప్రకటించిన కిట్స్న�
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ముస్లిం ద్రోహి అని మైనారిటీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ ఇషాక్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ముఖ్యమంత్రిగా ఉండి రేవంత్ క్షుద్ర పూజలంటూ మాట్లాడటం సిగ్గుచేటని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ మండిపడ్డారు. రేవంత్ కూడా క్షుద్రపూజలు చేసే సీఎం అయ్యారా? అంటూ ప్రశ్నించారు. తెలంగాణభవన్లో కార్పొ�
సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా �
Police Jobs : ఇటీవలే ఏడు వేల పోస్టుల భర్తీకి నోటీఫికేషన్ ఇచ్చిన సర్కార్.. యూనిఫామ్డ్ సర్వీసెస్ (పోలీస్) ఉద్యోగ నియామకాలకు గరిష్ట వయోపరిమితి మరో రెండేళ్లకు పెంచింది.