Harish Rao | ఇష్టారీతిన ట్రిపుల్ఆర్ అలైన్మెంట్ మార్చి తమ కడుపు కొడుతున్నారని సంగారెడ్డి నియోజకవర్గం కొండాపూర్ మండల గ్రామాల రైతులు సోమవారం నాడు మాజీ మంత్రి హరీశ్రావును కలిసి తమ ఆవేదన వెల్లగక్కారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి దాదాపు ఖరారైనట్టు తెలిసింది. మొదటి నుంచీ ఊహించినట్టుగా ఎంఐఎం ఆశీస్సులు పుష్కలంగా ఉన్న చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ కుమార్ యాదవ్ వైపే సీఎం రేవ
రాష్ట్రంలో ‘టూరిజం పాలసీ 2025-30’ అటకెక్కింది. పర్యాటక రంగం అభివృద్ధికి వచ్చే ఐదేండ్లలో రూ.15 వేల కోట్ల పెట్టుబడులు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు రాష్ట్ర బడ్జెట్ సమావేశాల సందర్భంగా అసెంబ్లీలో ఆర్భ�
రేవంత్రెడ్డి ప్రభుత్వం రైతులను నట్టేట ముంచిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి విమర్శించారు. యూరియా కొరతతో రైతులు నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రులు, ఎమ్మెల్యేలు నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్త
ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులను హెచ్-సిటీగా కాంగ్రెస్ పేరు మార్చింది. ఫ్ల్లైఓవర్లు, అండర్ పాస్లూ, స్కై వేల నిర్మాణం చేయడానికి ప్రతిపాదనలు రూపొందించింది. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు కూడా అమల్లోకి రాలేదు.
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
Harish Rao | రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్
‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మో గించడం ఖాయం.. మీకు దమ్ముంటే పది మంది ఎమ్మెల్యే లతో రాజీనా�
తెలంగాణ కార్మికుల సంక్షేమ కార్యక్రమాలను ప్రైవేటు సంస్థకు కట్టబెట్టి కార్మికుల సొమ్మును కాజేసేందుకు ముఖ్యమంత్రి అనుచరుడు కుట్రపన్నారని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబుయాదవ్ ఆరోపించారు.
ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మీడియాతో వేముల మాట్లాడారు.
కృష్ణాలో తెలంగాణకు రావాల్సిన నీళ్లు ఎన్ని? అనే దానిపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి, సాగునీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి ఏమాత్రం అవగాహన లేదని మరోసారి తేలిపోయిందని నిపుణులు విమర్శలు గుప్పి�