రాష్ట్ర కాంగ్రెస్లో అంతర్గత గొడవలు ముదిరి పాకానపడుతున్నాయి. ఇప్పటికే మంత్రివర్గ విస్తరణ పేరుతో సీనియర్ కాంగ్రెస్ నేతలను పక్కకుపెట్టే ప్రయత్నం జరుగుతున్నదన్న ప్రచారంపై పార్టీలో, ప్రభుత్వంలో తీవ్ర
మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీని వందశాతం రద్దు చేస్తామని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టంచేశారు. ఆ ప్రాంతంలో తిరిగి ఫార్మా సిటీనే పునరుద్ధరిస్తామని తేల్చిచెప్పారు.
రేవంత్రెడ్డి ముఖం చూసి రాష్ట్ర ఓటర్లు ఎవరూ ఓట్లు వేయలేదని, రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి కావాలని ఎవరూ కోరుకోలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. తెలంగాణభవన్లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పేమెంట్, మేనేజ�
పోక్సో కేసు నిందితుడిని తొమ్మిది రోజులపాటు పోలీసులకు దొరుకకుండా దాచి ఉంచి న ఘోరమైన నేరం ముమ్మాటికీ హోంమంత్రి బాధ్యతల్లో ఉన్న సీఎం రేవంత్దేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయి లో �
ధాన్యం కొనుగోలుపై కాంగ్రెస్ సర్కార్ మరో మోసానికి ఒడిగట్టింది. గుట్టుచప్పుడు కాకుండా కొనుగోలు లక్ష్యంలో కోతపెట్టింది. తొలుత 90 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా ప్రకటించిన సర్కార్.. ఇప్పుడు 75 లక్ష
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పినట్టు 80 శాతం పంట కొనుగోలు పూర్తయిందని నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. రాష్ట్రంలోని ఏ కొనుగోలు కేంద్రానికైనా �
వ్యక్తిగత ప్రచారం కోసం వెంపర్లాడుతున్న సీఎం రేవంత్రెడ్డి ‘నవ్విపోదురుగాక నాకేటి’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో మంజూరై, శంకుస్థాపనలు పూర్తయిన ప్రాజెక్టులకే మళ్లీ భూమి పూజలు చేసే ఆ�
‘80% ధాన్యం కొనుగోలు చేసినం. ఇంకా 20% కొంటే కొనుగోళ్లు పూర్తవుతాయి’ ఇవీ గురువారం ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన లెక్కలు. సీఎం చెప్పిన లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొం�
రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల్లో రాత్రనక పగలనకా గోస పడుతున్నా.. అధికారులు కనికరిస్తలేరని అన్నదాతలు ఆవేదన చెందుతున్నరు. రేవంత్ సర్కార్ వచ్చినంక తమ గురించి పట్టించుకునేటోడే కనిపిస్తలేడని వాపోతున్నరు.
పంట పండించేకంటే అమ్ముకునేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలన్నర దాటినా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు.
రాష్ట్రంలో వడ్లు, మక్కజొన్న పంటల కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం తగదని, వెంటనే ముఖ్యమంత్రి జోక్యం చేసుకోవాలని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తిచేశారు.
ధాన్యం కొనుగోలులో సమస్యలు నిజమే. వాటి కారణంగానే రైతులు చనిపోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంగీకరించారు. ఆయా సమస్యల పరిష్కారానికి కలెక్టర్లను ఆదేశించినట్టు వెల్లడించారు.
బండి సాయి భగీరథ్పై నమోదైన పోక్సో కేసును సర్కార్ పెద్దలు నీరుగార్చే కుట్రలు చేస్తున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు తొమ్మిది ర