ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల మధ్య వ్యవహారం ముదిరిపాకాన పడ్డదా? ఇన్నాళ్లూ లోగుట్టుగా సాగుతున్న మనస్పర్థలు, విభేదాలు ఇప్పుడు క్యాబినెట్ సాక్షిగా రచ్చకెక్కాయా? మంత్రివర్గంలో ఏర్పడిన అగాధం రోజురో�
రేవంత్ సర్కారు చెప్పే మాటలకు.. చేసే పనులకు పొంతన ఉండడం లేదు. బడులను కార్పొరేట్ తరహాలో తీర్చిదిద్దుతామని గొప్పగొప్ప మాటలు చెప్పిన ప్రభుత్వం.. ఆచరణలో మాత్రం వెనుకడుగు వేస్తున్నది. గ్రేటర్లోని పాఠశాలల అ�
Harish Rao | నేను కేటీఆర్.. కేసీఆర్తో మాట్లాడి రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా పైకి రావడానికి సంపూర్ణమైన బాధ్యత తీసుకుంటానని హరీశ్రావు తెలిపారు. ఆరోజు మీరు అడగకపోయినా హైదరాబాద్లో వడ్డెర సంఘానికి కేసీఆర్ ఎక�
Harish Rao | కాంగ్రెస్ది ఇంట్లో ఈగల మోతా.. బయట పల్లకిల మోతా అని హరీశ్రావు ఎద్దేవా చేశారు. పంపకాల్లో తేడా వచ్చి మంత్రులు, ముఖ్యమంత్రి తన్నుకుంటున్నారని అన్నారు. మొన్న కొండా సురేఖ బిడ్డ, నిన్న జూపల్లి కృష్ణారావు �
KTR | పదేళ్ల బీఆర్ఎస్ ప్రగతి పాలనను, గత రెండేళ్ల కాంగ్రెస్ మోసాల పాలనను బేరీజు వేసుకొని జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్త�
Harsha Bhargavi | తెలంగాణ మహిళా అధికారికి దేశ రాజధానిలో తీవ్ర అవమానం జరిగింది. అధికార హోదాలో సీఎం రేవంత్రెడ్డిని కలిసేందుకు ప్రయత్నించిన ఆమెకు చేదు అనుభవం ఎదురైంది.
KTR | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్కు ఝలక్ తప్పదని, బీఆర్ఎస్ ఘన విజయం తథ్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. మెజార్టీ కోసం గులాబీ శ్రేణులు శ్రమించాలని విజ్ఞప్తి చేశా�
సీఎంకు, ఓ మంత్రికి మధ్య చెలరేగిన టెండర్ల వివాదంలో నిజాయితీ కలిగిన ఐఏఎస్ అధికారి రిజ్వీని బలిపశువును చేశారని మాజీ హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘ముమ్మాటికీ మీది దండుపాళ్యం బ్యాచే. మీది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. అన్ని వర్గాల ప్రజలు ఛీకొడుతున్నరు’ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భారత రాజ్యాంగాన్ని చేత పట్టుకుని దేశమంతా తిరుగుతుంటే, తెలంగాణలోని కాంగ్రెస్ సర్కార్ మాత్రం తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నదని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శ
నర్సింగ్ స్కూళ్లు, కాలేజీల్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయని వెంటనే విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని క్రైస్తవ జనసమితి అధ్యక్షుడు ప్రేమ్కుమార్ డిమాండ్చేశారు.
Manne Krishank | కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై బీఆర్ఎస్ లీడర్ మన్నె క్రిశాంక్ తీవ్ర విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి అహ నా పెళ్లంట సినిమాను మళ్ళీ చూపెడుతున్నాడు అని క్రిశాంక్ ఎద్దెవా చేశారు.
KTR | రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్