విద్యార్థులకు అందించే దుస్తులు, పుస్తకాలు, బ్యాగ్లు తదితర వస్తువుల కొనుగోలుకు సంబంధించిన టెండర్ ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా మార్చివేసింది.
సీఎం రేవంత్రెడ్డి, ఆయన సహచర మంత్రులు మాట్లాడే భాషను వింటున్న తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఛీ కొడుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. ఆదివారం జయశంకర్ భూపాలపల్లి జ
సిద్దిపేట అంటేనే సీఎం రేవంత్రెడ్డికి కడుపుమంట ఉందని, ఈ ప్రాంతంపై వివక్ష చూపుతూ అన్యాయం చేస్తున్నాడని బీఆర్ఎస్ డిఫ్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు.
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఇబ్బంది పడుతున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. రైతుల పట్ల ప్రభుత్వం చిన్నచూపు చూస్తుననదని.. పంట కొనుగోలులో నిర్లక్ష్యం వహి�
రాష్ట్రంలో విలువైన భూములు ఎక్కడున్నా వాటిని నిషేధిత జాబితాలో చేర్చి కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాలు చేస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
Bifurcation | నియోజకవర్గాల పునర్విభజనపై సీఎం రేవంత్రెడ్డి అనాసక్తిగా ఉన్నట్టున్నారు. నియోజకవ ర్గాల సంఖ్యను అత్యవసరంగా పెంచాల్సిన అవసరం లేదని చెప్పారు.
Jeevan Reddy | తెలంగాణలో పార్టీపై ఏఐసీసీ పట్టు కోల్పోయిందని సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆలోచనలను అమలు చేయాల్సిన టీపీసీసీ.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి �
Best Available Scheme | దళిత, గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ విద్యనందించే బెస్ట్ అవైలబుల్ స్కీమ్ (బీఏఎస్)ను రద్దు చేసేందుకే కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. నిధులు విడుదల చేయలేక ఏకంగా ఈ పథకాన్ని అటకెక్కించాలని స
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్
ఆర్టిజన్ల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా 26వేల మందిని ఆర్టి
Revanth Reddy | కేరళ అసెంబ్లీ ఎన్నికలపై సీఎం రేవంత్రెడ్డి ప్రత్యేకంగా ఫోకస్ పెట్టడం, తరచూ ప్రచారానికి వెళ్లడం, ఆ రాష్ట్ర సీఎం పినరయి విజయన్పై విమర్శలు చేయడంపై రాజకీయవర్గాల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి.
సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి.
తెలంగాణలోని కాంగ్రెస్ పరిస్థితి గందరగోళంగా తయారైంది. కేసు నుంచి తప్పించుకునేందుకు పార్టీ మారిన వ్యక్తి చేతికి పగ్గాలు దక్కాయి. గత ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినా ఈ �