కేటీఆర్పై యువజన కాంగ్రెస్ నాయకులు సోమవారం హనుమకొండ జిల్లా కమలాపూ ర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగ ల్ జిల్లాకు వచ్చిన కేటీఆర్.. సీఎం రే వంత్పై అనుచిత వ్యాఖ్యలు చ�
ఏడుపాయల అమ్మవారి మీద ఒట్టు వేసి మోసం చేసిన పాపాత్ముడు రేవంత్రెడ్డి అని, ఇలాంటి దుర్మార్గులకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. సోమవారం మెదక్ జిల్లా �
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఫెయిల్ అయ్యింది. రాష్ట్రంలో అధికారంలో ఉన్నప్పటికీ ఆ పార్టీకి చెందిన అగ్రనేతలు ఎవ్వరూ సంగారెడ్డి జిల్లా వైపు కన్నెత్తి చూడలేదు. సంగారెడ్డి జిల్లాలో మున్సిపల్ �
రేవంత్ రెడ్డి రాష్ట్రానికి శనిలాగ దాపురించాడని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధ్వజమెత్తారు. ఆయన 420 దొంగ హామీలతో గద్దెనెకారని, రెండేళ్లలో చేసిందేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పా
సీఎం రేవంత్రెడ్డి అబద్ధపు హామీలతో గద్దెనెకి ప్రజలను మోసం చేశారని, అలాంటి వారికి మళ్లీ ఓటేస్తే ప్రజలకు కన్నీళ్లే మిగులుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పేదోడిని కొట్టి పెద్దోడికి పెడుతున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. సోమవారం ఆయన కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీకి ఒక మంచి సంప్రదాయం ఉన్నది. వారు ప్రపంచ వ్యాప్తంగా యువనాయకులకు నాయకత్వ శిక్షణలు ఇవ్వటంతోపాటు అసాధారణ విజయాలు సాధించిన వారిని ఆహ్వానించి అవి ఎట్లా సాధించగలిగారో తమ మ�
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�
Harish Rao | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ విమర్శించారు. 420 హామీలు ఇచ్చి ఒక్క హామీని అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు. మహిళలకు ఫ్రీ బస్సు ఇచ్చారు.. కానీ రేవం�
Revanth Reddy | జిల్లాల పునర్విభజనపై సీఎం రేవంత్ మరోసారి అస్పష్ట ప్రకటన చేశారు. పునర్విభజన చేయబోమని చెప్తూనే, మరోవైపు, చే యాలనుకుంటే అసెంబ్లీలో చర్చించాకే నిర్ణ యం తీసుకుంటామని పేర్కొన్నారు.