Tummidihetti Barrage | మేడిగడ్డ బరాజ్లో రెండు పిల్లర్లకు మరమ్మతులు చేయించి, కాళేశ్వరం ప్రాజెక్టును అందుబాటులోకి తీసుకురావాల్సిందిపోయి.. తమ్మిడిహట్టి వద్ద రెండు బరాజ్లు నిర్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహ
KTR | రాష్ట్ర మహిళలను కోటీశ్వరులను చేస్తానన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కనీసం లక్షాధికారులనైనా చేయాలని, ఇచ్చిన హామీ ప్రకారం ఒక్కో ఆడబిడ్డకు బాకీ పడ్డ రూ.లక్షన్నర ఇస్తే రాజకీయాల నుంచి తప్పుకొంటానని బీఆర్�
Liquor Companies | తమకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుం డా.. ఏండ్ల తరబడి భారీగా బకాయిలు పెడు తూ.. ఇచ్చే డబ్బుల్లో కూడా ఉల్టా తమనే డిస్కౌంట్ అడుగుతున్న ప్రభుత్వంపై, ఎక్సైజ్ శాఖపై మద్యం కంపెనీల యజమానులు మం డిపడుతున్నారు.
Future City | రెండేండ్లు కావస్తున్నా పునాదుల్లోనే స్కిల్ వర్సిటీ‘భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణాన్ని ఎనిమిదేండ్లలో పూర్తి చేస్తం. ఇది నాలుగో నగరంగా మారుతుంది. అమెరికా, సింగపూర్తో పోటీ పడేలా చేస్తం’.. పదేపదే ము�
‘పాలమూరు ప్రాజెక్టును పక్కనబెట్టి ద్రోహం చేసినందుకు కొడంగల్లో సీఎం రేవంత్రెడ్డి ఓటమి తథ్యం.. కాంగ్రెస్ పార్టీని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రజలు తరిమికొట్టడం ఖాయం’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస�
ఎస్ఐఆర్ ప్రక్రియతో దేశవ్యాప్తంగా బీజేపీ ప్రభుత్వం ఓట్లు తొలగిస్తున్నదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్రావు అన్నారు. దీనిపై బీఆర్ఎస్ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చా�
వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొందపెట్టుడు ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. హైదరాబాద్లో మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నివాసంలో ఆదివారం ఉమ్మడి జిల్లా మాజ
రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో రైతులకు, అన్నివర్గాలకు కష్టాలే మిగిలాయి.. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలు విస్మరించిన సీఎం రేవంత్రెడ్డికి ప్రజలు గుణపాఠం చెప్పడం ఖాయం.. ఎప్పుడు ఎన్నికలు బీఆర్ఎస్ అధికా�
పట్టణ అభివృద్ధిపై కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తోందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధ
అన్ని వర్గాలను ఆగం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ పోవాలని, అందరి సంక్షేమం కోరే కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని రాష్ట్రంలోని ప్రతి వర్గం కోరుకుంటున్నదనీ బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్ర
‘ఎన్నికలు ఎప్పుడొస్తాయని ప్రజలు ఎదురు చూస్తుం డ్రు.. రేవంత్రెడ్డి ప్రభుత్వాన్ని బొందపెట్టేందుకు మోకా కోసం చూస్తుండ్రు’ అని జనగామ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు పాలకుర్తి నియోజకవర్గ ఇన్చార్జి ప�
రాష్ట్రంలో 23వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ, విద్యాహక్కు చట్టానికి విరుద్ధమని, పాఠశాలల మూసివేత నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే రాష్ట్రం అగ్నిగు
KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చేస్తున్న అన్యాయం ప్రతి ఒక్కరికీ అర్థమైందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని మహబూబ్ నగర్ ప్రజలు సంపూర్ణంగా తిరస్కరిస్త�
KTR | రాష్ట్రంలో అన్ని రంగాల్లో కాంగ్రెస్ పాలన విఫలమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. రేవంత్ సర్కార్ పాలనలో మొదటి అంకం(ఫస్ట్ హాఫ్) పూర్తిగా ఫెయిల్ అయ్యిందని