పేదింటి ఆడబిడ్డల వివాహాలకు ఆర్థిక భరోసా కల్పించే కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలపై తెలంగాణ హైకోర్టు మధ్యంతర స్టే విధించడంపై వేలేరు మండల బీఆర్ఎస్ నాయకుడు కొయ్యడ మహేందర్ తీవ్రంగా ఖండించారు.
Vote for Note | తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ‘ఓటుకు నోటు’ కేసు కొత్త మలుపు తిరిగింది. ఈ కేసులో ఇప్పటివరకు జరిగిన వాదనలను మళ్లీ మొదటి నుంచి వినాలని సుప్రీంకోర్టు భావించింది. ఈ కేసులో గతంలో కొంతమేర జరిగిన �
Kotamireddy Raj Gopal Reddy | ‘ఆంధ్రా నేతల మోచేతి నీళ్లు తాగిన వారు, కాంగ్రెస్ పార్టీతో సంబంధమే లేని వారు నేడు తెలంగాణను ఏలుతున్నరు. వారే ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవిస్తున్నారు. తెలంగాణ ఉద్యమంతో సంబంధం లేనోళ్లు కూడా పె�
Revanth Reddy | పట్టాదారు, అన్నీ సవ్యంగా ఉన్న భూములనూ 22ఏ నిషేధిత జాబితాలో పెట్టడంపై సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు స్పందించారు. తప్పు జరిగినట్టు పరోక్షంగా అంగీకరించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన హామీలేవీ అమలుకు నోచుకోలేదు. 420 హామీలు గాలి మూటలయ్యాయి. ఆది నుంచి హామీల అమలుకై రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. మేనిఫెస్�
తమ సమస్యలను పరిష్కరించకపోతే ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆటోల నిరవధిక బంద్ నిర్వహిస్తామని ఆటో యూనియన్ల జేఏసీ నాయకులు ప్రకటించారు.
MLA Pocharam srinivas reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. అందులో రహస్యమేం లేదు.. నా ప్రజల కోసం నా జీవితం.. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన. కార్యకర్త బాధలను తీర్చాలనేదే నా ఆలోచన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీని�
ఎల్లంపల్లితో పాటు దేవాదుల , సీతారామ ప్రాజెక్టుల నుంచి సాధ్యమైనంత మేరకు గోదావరి జలాలను ఎత్తిపోయాలని, గరిష్ఠస్థాయిలో వినియోగించుకోవాలని సంబంధిత అధికారులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
ఏపీ ప్రభు త్వం పోతిరెడ్డిపాడు నుంచి నిత్యం 30వేల క్యూసెక్కుల నీటి ని తరలిస్తుంటే కాంగ్రెస్ సర్కార్ చోద్యం చూస్తున్నదని మాజీ మంత్రి జీ జగదీశ్రెడ్డి మండిపడ్డారు.
ప్రాజెక్టులపై తెలంగాణ వ్యతిరేక ప్రతిపాదనలను ఉపసంహరించుకోకుండా సమావేశం నిర్వహిస్తే ఈ నెల 18న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వేలాది మందితో జీఆర్ఎంబీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర�
ఆవు చేలో మేస్తే.. దూడ గట్టున మేస్తుందా?’ అన్న సామెత తెలంగాణ పరిపాలనా తీరుకు అద్దం పడుతున్నది. ప్రభుత్వ పెద్దలు, అధికారులు కలిసి న్యాయస్థానాలను బేఖాతరు చేస్తున్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తూ, న్యాయ వ్యవ
హైదరాబాద్ ట్యాంక్బండ్ హెచ్ఎండీఏ గ్రౌండ్ పక్కన ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా, సావిత్రీబాయి ఫూలే దంపతుల విగ్రహాన్ని 14వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆవిష్కరించనున్నారని బీసీ సంక్షేమశాఖ మంత్రి �
‘నిజమైన స్టార్టప్లు ఎదగాలని, నిరుద్యోగ యువతకు ఉపాధి దక్కాలని ఎంతో కష్టపడి బీఆర్ఎస్ సర్కార్ టీ-హబ్కు రూపకల్పన చేసింది. కానీ ప్రస్తుత కాంగ్రెస్ సీఎం రేవంత్రెడ్డి రాష్ట్ర ప్రయోజనాలను పక్కనపెట్టి క