తెలంగాణ కాంగ్రెస్లో రాజుకున్న అంతర్గత పోరు ఢిల్లీ నడిబొడ్డున పరాకాష్టకు చేరింది. ఒకవైపు మంత్రి కొండా సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించేందుకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వేగంగా పావులు కదపగా, మరోవైపు, సు
ఒక్కో మహిళకు సీఎం రేవంత్రెడ్డి రూ.లక్షా 50 వేలు బకాయి పడ్డారని.. రాష్ట్రంలోని కోటీ 67లక్షల మహిళల ఖాతాల్లో ఆ మొత్తాన్ని వేసి చూపిస్తే తాను రాజీనామాకు సిద్ధమని కేటీఆర్ సవాల్ విసిరారు. పింఛన్లు రూ.2వేల నుంచి
తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వంలోని పాలనపై అన్ని వర్గాల్లోనూ తీవ్రమైన చర్చ నడుస్తున్నది. ప్రభుత్వం తన ప్రగతి నివేదికను విడు
తెలంగాణలో వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో సమ్మెకు సిద్ధపడని ఉద్యోగ వర్గాలు లేవనే చెప్పవచ్చు. ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిల కోసం వివిధ సమూహాలు రోడ్డెక్కుతూనే ఉన్నాయి. ఈ సమ్మెలు, బంద్ల విరమణ కోసం ప్రభు
సాదాబైనామా క్రమబద్ధీకరణ పేరిట రైతుల నుంచి భారీగా ఫీజులు వసూలు చేసి, వారికి పాస్ పుస్తకాలు ఇవ్వకుండా, ప్రభుత్వం నట్టేట ముంచుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు ఆ�
తెలంగాణ ఉద్యోగుల జేఏసీ.. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ(లచ్చిరెడ్డి), తపస్.. సీపీఎస్ఈయూ.. పీఆర్టీయూ టీఎస్.. పాలిటెక్నిక్ జేఏసీ.. ఇలా రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వరుసగా ఉద్యమ బాట పడుతున్నాయి. సమరశంఖాన�
Manne Krishank | ఇప్పటివరకు 77 రోజులు ఢిల్లీ ట్రిప్పులు, మంత్రుల మధ్య పంచాయతీలు, ఎమ్మెల్యేల మధ్య పంపకాల పంచాయతీలు, ఇవన్నీ చూసుకుంటే రేవంత్ రెడ్డి చేసిన వెయ్యి రోజుల పాలన ఎక్కడుంది..? అని బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశ�
KTR | ఉద్యమ నాయకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాజీనామాలు కొత్త కాదు. ఆయన రాజీనామా చేస్తేనే ఢిల్లీనే దిగివచ్చి ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిందని కేటీఆర్ అన్నారు.
Congress Failure | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ, కొత్త ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందీ లేదు. పాతవి పూర్తిచేసిందీ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక నిర్మాణాలను మధ్యలోనే వద�
Congress Failure | 1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది? రాష్ట్రంలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే. ఒక్క ఇటుకా పేర్చలే. కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు.. ఉన్నవాటినే పడావు పెట్టింది.
Revanth Reddy | ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్రెడ్డికి కాంగ్రెస్ అధిష్ఠానం గట్టిగానే తలంటినట్టు తెలిసింది. సొంత ప్రభుత్వంలోని బీసీ మహిళా మంత్రిపైనే ప్రతాపం చూపిస్తూ.. 17మంది ఎమ్మెల్యేలతో ఎవరి మీద మీ బలప్రదర్శన అని �
Kaleshwaram | రాష్ట్రంలోని రైతుల సమస్యలు, వ్యవసాయంపై ఆంధ్రా రైతుకున్న సోయి రేవంత్ సర్కార్కు లేకుండా పోయింది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంపై పక్క రాష్ట్ర రైతులు తల్లడ�