నిరుపేదలకు సెంటు భూమి లేదంటున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం తమ అస్మదీయులకు మాత్రం రాత్రికిరాత్రి వేల కోట్ల విలువైన భూములను కట్టబెడుతున్నదనేందుకు ఇదే నిదర్శనం.
కోకాపేటలో శారదా పీఠానికి కేటాయించిన భూమిని పీఠానికే కొనసాగించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. జలమండలికి కేటాయింపును రద్దు చేయాలని సూచించారు.
కోకాపేట్ నియోపోలీస్ పరిధిలోని శారదాపీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్రయత్నించడం దుర్మార్గమని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పే
ఈనెల 6 నుంచి జూన్ 19 వరకు ‘ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమం నిర్వహించనున్నట్టు సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. శనివారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కార్యక్రమ �
సీ ఎం రేవంత్రెడ్డి మెప్పు కోసం కేసీఆర్ పాలనపై రాజకీయ విమర్శలు చేసిన విద్యాకమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి.. తన పేరును ఎనుముల మురళిగా మార్చుకుంటే బెటర్ అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్�
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ కొత్త ఏటీఎంలా మారింది అన్నరు 2024 మార్చి 5న సంగారెడ్డి సభలో ప్రధాని నరేంద్రమోదీ. అవినీతికి పాల్పడుతున్న కాంగ్రెస్పై సర్జికల్ స్ట్రైక్స్, ఎయిర్స్ట్రైక్స్ ఉంటయని హెచ్చరించ
తెలంగాణ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సంక్షేమ పథకాల అమలు, రోజువారీ ఖర్చుల కోసం అడ్డగోలుగా అప్పులు చేస్తున్న కాంగ్రెస్ సర్కార్.. తాజాగా మరో రూ.2,500 కోట్ల రుణం కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ)కి ఇ�
Harish Rao | కోకాపేట్ నియోపోలిస్లోని విశాఖ శారద పీఠం, రాజశ్యామల అమ్మవారి ఆలయాన్ని రెవెన్యూ, పోలీసు అధికారులు అకస్మాత్తుగా చుట్టుముట్టి ఖాళీ చేయాలంటూ భయాందోళనలకు గురిచేస్తున్న నేపథ్యంలో హరీశ్రావు హుటాహుటిన
GHMC Act | అవుట ర్ రింగురోడ్డు పరిధిలోని (కోర్ అర్బ న్) మూడు కార్పొరేష న్ల కు వ ర్తించేలా గ్రేటర్ హైదరాబాద్ మ హా నగర పాలక సంస్థ (జీహెచ్ఎంసీ) చ ట్టం స్థానంలో కోర్ అర్బ న్ చ ట్టం తయారు చేయాల ని ముఖ్య మంత్రి రేవ