రేవంత్రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు.
మీ పెత్తనం ఇకపై సాగనీయం అంటూ ఎవరో ఒకరు బరిగీసి నిలబడితే తప్ప జాతులకు స్వీయ పాలన లభించదు. పరాయి పాలనలో,
బయటివారి ఆధిపత్యంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న జాతికి విముక్తి కలిగించిన వారిని ఆ జాతి ప్రజలు తమ జాతిప
సీఎం రేవంత్రెడ్డికి బినామీ సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ సంస్థ తనను వేధిస్తున్నదని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త, బెంగాల్ కోల్డ్ రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట�
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో నాడు బాధితులను రెచ్చగొట్టిన రేవంత్రెడ్డి నేడు అధికారంలోకి రాగానే ముఖం చాటేశాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్
ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఓటర్లను కోరారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం పట్టణ�
పదేండ్లలో కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ను ఎంతగానో అభివృద్ధి చేశారని మోహన్ గురుస్వామి అనే ఓ నెటిజన్ ప్రశంసించారు. ఓ చిన్న గ్రామంగా ఉన్న గజ్వేల్ను సకల సౌకర్యాలతో పెద్ద పట్టణంగా తీర్చిదిద్దారని ఫేస
రేవంత్రెడ్డి ముమ్మాటికి తెలంగాణ ద్రోహి అని.. నోటుకు ఓటు కేసులో డబ్బులతో రెడ్హ్యాడెండ్గా పట్టుబడిన నీచ చరిత్ర రేవంత్రెడ్డిది అని, గోడలకు సున్నాలు వేసుకునే రేవంత్రెడ్డి.. పెయింటర్ నుంచి పొలిటీషియన�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లలో రాష్ట్రంలో సంపదను సృష్టిస్తే, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి దీన్ని కొల్లగుడుతున్నాడని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించా�
KTR | కేసీఆర్ హయాంలో తెలంగాణలో స్వర్ణయుగం నడిచిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పేదల కోసం కేసీఆర్ అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. కానీ అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస�
Harish Rao | రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో పాలు, నీళ్లు ఏమిటో ప్రజలకు అర్థమైందని డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఎవర్ని అడిగినా రేవంత్ పాలన ఎలా ఉందో చెబుతున్నారని తెలిపారు. గజ్వేల్ మున్సిపాలి�
Forensic Lab Fire Accdient | హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసుకు సంబంధించిన వాయిస్ రికార
నేడు తెలంగాణ నేల అచ్చం అటువంటి అదృశ్య యుద్ధాన్నే ఎదుర్కొంటున్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనేది ఒక భౌగోళిక, పరిపాలనాపరమైన విభజన మాత్రమే కాదు; అది దశాబ్దాల వలసఆధిపత్యంపై సాధించిన సామాజిక, సాంస్కృతిక వి