సీఎం ప్రాతినిద్యం వహిస్తున్న కోస్గి మండలంలో కాంగ్రెస్ నేతల దౌర్జన్యాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. దీనికి తోడు అధికారులు కూడా వారి ఆగడాలకే వత్తాసు పలుకుతున్నారు. మండలంలోని సర్జఖాన్పేట గ్రామానికి చె�
Harish Rao | రాష్ట్ర రైతాంగానికి ఎవరేం చేశారో నిరూపించేందుకు అసెంబ్లీ సహా ఎక్కడైనా చర్చకు తాము సిద్ధమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి సవాల్ చేశారు. ర�
Rythu Bharosa | ‘మీ 30 నెలల ముదనష్టపు పాలనలో దాదాపు రూ.30 వేల కోట్ల రైతు భరోసా ఎగ్గొట్టడమే కాకుండా మళ్లీ సభల పేరిట నాటకాలు ఆడటానికి ఏమాత్రం సిగ్గనిపిస్తలేదా రేవంత్రెడ్డి?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే త�
విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్నదనే సాకుతో ప్రభుత్వ బడులను ఒకే చోటుకు విలీనం (క్లస్టరింగ్) చేయాలని భావిస్తున్నామన్న సీఎం ప్రకటన ప్రజాస్వామ్య విద్యావేదికలపై పెద్ద వివాదాన్ని రేకెత్తిస్తు న్నది
రాష్ట్ర క్యాబినెట్ సమావేశం గురువారం జరుగనున్నది. సీఎం రేవంత్రెడ్డి అధ్యక్షతన మధ్యాహ్నం 3గంటలకు సచివాలయంలో జరిగే ఈ సమావేశంలో వీబీ జీ రామ్జీ పథకం అమలుపై ఎలా ముందుకు వెళ్లాలనే అంశాన్ని నిర్ణయించే అవకా�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని నిలువునా వంచిస్తున్నదని, రైతు భరోసా కింద రైతాంగానికి ఈ ప్రభుత్వం ఏకంగా రూ.29,300 కోట్లు బాకీ పడిందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
తెలంగాణ ద్రోహి రేవంత్రెడ్డి ఉద్యమకారులను ఉద్దేశించి మాట్లాడటం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్నారు.
ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ర్టాల్లో తుంగభద్ర నదిపై అక్రమంగా రిజర్వాయర్లు కడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎందుకు అడ్డుకోవడం లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం
తెలంగాణ పారిశ్రామిక చరిత్రలో జూన్ 30 ఒక చీకటి రోజని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఆవేదన వ్యక్తంచేశారు. సంగారెడ్డి జిల్లా పాశమైలారం సిగాచి పరిశ్రమలో కూలి కోసం వలస వచ్చిన 54మంది పేద కార్మికులు సజీవ
సిగాచీ ఇండస్ట్రీస్లో 2025 జూన్ 30న జరిగిన అగ్రి ప్రమాద ఘటనలో చనిపోయిన కార్మికుల కుంటుంబాలకు ఇప్పటికీ ఎక్స్గ్రేషియా ఇవ్వకపోవడంపై ప్రొఫెసర్ హరగోపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Rythu Bharosa | అక్షరాల రూ.28 వేల కోట్లు...! రైతుభరోసా కింద రైతులకు రేవంత్రెడ్డి సర్కార్ బాకీ పడ్డ మొత్తమిది. ఇదేంటి.. ఇంత భారీ మొత్తం బాకీ ఎలా ఉంటుందనే సందేహం రావొచ్చు.
BRS | నిరుద్యోగులు, ఉద్యోగ నియామకాలపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నల్లగొం డ సభలో చేసిన వ్యాఖ్యలు పచ్చి అబద్ధాలని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన విలేకరుల సమావేశం�