ప్ర భుత్వ పాఠశాల ల్లో 1,804 పీఈ టీ పోస్టులు ఖాళీ గా ఉన్నాయని, ఆ ఉద్యోగాలను ఎందు కు భర్తీ చేయడం లేదో సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేయాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి డిమాండ్ చేశారు.
యాసంగి పంట కాలం మరికొద్ది రోజుల్లోనే పరిసమాప్తం కానుంది. అనేక చోట్ల వరి కోతలు షురూ అయ్యాయి. ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తోంది. ఇప్పటి వరకు పెట్టుబడి సాయం పూర్తి స్థాయిలో అందలేదు. రైతులకు ఇచ�
జిల్లాలోని కొహెడలో రాష్ట్ర రైతుల ప్రయోజనాల కోసం గత బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయించిన 200 ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని, ఈ భూములను కాసేసేందుకు సీఎం రేవంత్, ఆయన అనుయాయులు యత్నిస్తున్నారని మాజీ మంత్ర�
రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పేదల బతుకులు చిధ్రమవుతున్నాయి. ప్రజా పాలన అంటూ ప్రగల్భాలు పలికే రేవంత్రెడ్డి ప్రభుత్వం.. పార్లమెంట్ చేసిన వీధి వ్యాపారుల (జీవన ఉపాధి రక్షణ,
రైతు కమిషన్లోని ఉద్యోగులకు ఆరేడు నెలలుగా వేతనాలు అందకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కమిషన్కు కేటాయించిన నిధులు విడుదల చేయడంలో అధికారుల నిర్లక్ష్యం వహించడంతోనే సమస్య ఉత్పన్నమైందని కమిషన్ సభ్
‘తన వరకు వస్తేగానీ బరువు, బాధ్యత తెలియదు’ అనే నానుడి సీఎం రేవంత్రెడ్డికి ఇప్పుడు సరిగ్గా సరిపోతుంది. వరి సాగుపై, ధాన్యం కొనుగోలుపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా, అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రకంగా మ�
రాష్ట్రంలో కాంగ్రెస్ సాగిస్తున్నది ప్రజాపాలన కాదని, సీఎం రేవంత్రెడ్డి కనుసన్నల్లో నడుస్తున్న రౌడీదర్బార్ అని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూ ర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీ�
కాంగ్రెస్ ప్రభుత్వం వ చ్చాక... తెలంగాణలో రౌడీలు రాజ్యమేలుతున్నార ని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్�
అధికార దాహం తో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపులేకుండా పోయిందని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి జైపాల్యాదవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గజ్వేల్లో మాజీ
కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు బీఆర్ఎస్, అనుబంధ సంఘాలన్నీ ఉద్యమాలు ప్రారంభించాయని అత్తాపూర్ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అప్పారెడ్డి ముఖేశ్, పుప్�
కేరళం రాష్ట్రంలో గొప్పలు చెప్పిన రాష్ట్ర సీఎం రేవంత్రెడ్డి గత అసెం బ్లీ ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలయ్యాయని నిరూపిస్తే హనుమకొండ చౌరస్తాలో ఉరేసుకుంటానని శాసనమండలిల�
కాంగ్రెస్ శ్రేణులు దాడులు, చిల్లర పనులు చేయడం మానుకోవాలని, లేకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఎదుర్కొక తప్పదని మాజీ డిప్యూటీ స్పీకర్, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో సీఎం ర�
ఎన్నికల సమయంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తానని కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ అమలు చేయకుండా సీఎం రేవంత్రెడ్డి బీసీలను మోసం చేశారని శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్ అన్నారు.