సంవత్సరాలు మారుతూ క్యాలెండర్లు మారుతున్నా.. నిరుద్యోగులకు రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన జాబ్ క్యాలెండర్ మాత్రం మారడం లేదని నిరుద్యోగ జేఏసీ నేతలు నిరసన తెలిపారు. గురువారం జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోన
చావులో కూడా రేవంత్రెడ్డి ప్రభుత్వానిది అమానవీయ రాజకీయమే అని మరోసారి తేలిపోయింది. సిగాచి ఇండస్ట్రీ పేలుడు బాధిత కుటుంబాలకు రూ.కోటి నష్టపరిహారం చెల్లిస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్రకటన మోసపూరితమ�
రేవంత్ పాలనలో కాంగ్రెస్కు రాజకీయ ఉరి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి స్పష్టంచేశారు. సభకు వస్తే గౌరవిస్తామంటూనే కేసీఆర్, హరీశ్రావు, కేటీఆర్ చావు కోరుకోవడం దుర్మార్గమని గురువారం ఒక ప్
అవినీతిపై నమస్తే తెలంగాణ ‘కథన’శంఖం పూరించింది. అధికారం అండతో విచ్చలవిడిగా చెలరేగిపోతున్న అక్రమార్కుల బండారాన్ని ఆధారాలు సహా ప్రజలముందు ఉంచింది. హెచ్సీయూ నుంచి హిల్ట్ పీ దాకా.. గ్రీన్ఫీల్డ్ నుంచి ట�
Harish Rao : కృష్ణా నదీజలాల్లో తెలంగాణకు నీటి కేటాయింపులపై సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్ రావు(Harish Rao) ధ్వజమెత్తారు. కొత్త ఏడాది రోజున రేవంత్ తన నోటి నుంచి టీఎంసీల కొద్దీ అబద్ద�
ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంవత్సరమే పాలనా దిశను నిర్ణయిస్తుంది. ఆ కాలంలో తీసుకున్న నిర్ణయాలు, అమలుచేసిన విధానాలు, చూపిన పరిపాలనా శైలి ప్రజల నమ్మకానికి పునాది అవుతాయి. కానీ, తెలంగాణలో ప్రస�
ప్రజాపాలన ముసుగులో సీఎం రేవంత్రెడ్డి రాచరిక పాలన నడుపుతున్నారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద్గౌడ్ ధ్వజమెత్తారు. మూసీ ప్రాజెక్టు పేరిట వేలాది పేద, మధ్య తరగతి కుటుంబాల ఇండ్లను నేలమ
Madam | ‘మనదే ఇదంతా! నేనెంత చెప్తే అంత! బదిలీ కావాల్నా, పోస్టింగా? ఏం కావాలన్నా మై హూనా! అన్నీ నేను చూసుకుంటా.. దగ్గరుండి పని పూర్తి చేయిస్తా..’ ముఖ్యమంత్రి కార్యాలయం కేంద్రంగా ఓ కిలాడీ లేడీ సాగిస్తున్న వ్యవహారమి
Nallamala Sagar | ఏపీ ప్రభుత్వం చేపట్టిన పోలవరం-నల్లమల సాగర్ (పీఎన్)లింక్ ప్రాజెక్టుకు తెలంగాణలోని రేవంత్రెడ్డి సర్కార్ సై అంటున్నది. ప్రాజెక్టుపై చర్చల కోసం కమిటీ ఏర్పాటుకు తాజాగా అధికారుల పేర్లను కేంద్రాన�
నాడు ఉద్యమకారులపై తుపాకీ ఎక్కుపెట్టి తెలంగాణ ద్రోహిగా మారిన రేవంత్రెడ్డి.. ఇప్పుడు ఏపీకి గురుదక్షిణగా తెలంగాణ వాటా జలాలు అప్పగిస్తూ జలద్రోహిగా మారారని మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్యూచర్ సిటీ కోసం రూ. 4 కోట్లు ఖర్చు చేస్తూ, మున్సిపాలిటీ కార్మికులకు రూ. 1.5 కోట్ల జీతాలివ్వలేక పోతున్నారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిప�
KTR | రేవంత్రెడ్డి పాలనను ప్రజలు తిరస్కరించారని.. కాంగ్రెస్ సర్కారు రెండేండ్ల పాలనకు ఇటీవలి సర్పంచ్ ఎన్నికల ఫలితాలే రెఫరెండం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు.
Revanth Reddy | ప్రతిపక్షాలు చెలరేగిపోతుంటే మంత్రులు ఏం చేస్తున్నట్టు? ఒక పాయింట్ ఆఫ్ ఆర్డర్ తీసుకొని గట్టి కౌంటర్ ఎందుకు ఇవ్వలేక పోతున్నాం? సభ నడిపే తీరు ఇదా?’ అంటూ సీఎం రేవంత్రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస�