రెండ్రోజులపాటు హెలికాప్టర్లో మంత్రులను వెంటబెట్టుకొని వచ్చి కనీసం ఒక్క రైతును కూడా కలువకుండా.. ప్రజలతో మాట్లాడకుండా గాల్లో చక్కర్లు కొట్టి మమ అనిపించారు.
మీనాక్షీ నటరాజన్ రాజ్యసభ నామినేషన్ తిరసరణ వ్యవహారం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నది. ఆమెపై క్రిమినల్ కేసు వ్యవహారంలో కోర్టు నోటీసులు ఉన్నాయని లీకులు ఇచ్చింది తెలంగాణ కాంగ్రెస్ నాయకులేనని మధ�
‘ఈ సంవత్సరం సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ భారీగా పెరిగింది. అదనంగా లక్ష మంది విద్యార్థులను సర్కార్ బడుల్లో చేర్పిం చాం- ఇదీ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇటీవల జరిగిన ది హిందూ హడిల్ కాన్క్లేవ్లో చె�
తమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తులో రిజర్వాయర్ నిర్మాణం అసాధ్యమని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తేల్చిచెప్పారు. తమ్మిడిహట్టిని మొదట వ్యతిరేకించింది ఆనాడు కేంద్రంలో, మహారాష్ట్రలో అధిక
రాష్ట్ర ఖజానాలో డబ్బుల్లేవని సాకు చెప్తూ ఆరు గ్యారెంటీలను రెండున్నరేండ్లుగా రేవంత్ సర్కార్ ఎగబెడుతూ వస్తున్నది. ఇప్పటికే రూ.4 లక్షల కోట్లకు పైగా ప్రభుత్వం అప్పులు చేసింది. ఇది సరిపోదన్నట్టు మరో భారం న
ఫ్యూచర్ సిటీని అమెరికా, సింగపూర్తో పోటీ పడేలా చేస్తానని సీఎం రేవంత్రెడ్డి చెప్పారు. రాబోయే ఎనిమిదేండ్లలో ఫ్యూచర్ సిటీని సంపూర్ణంగా నిర్మిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీని కాపాడుకొనే బాధ్యత అక్కడి
Tenant Farmers | తమకు యూరియా దొరుకదని, పంటలు అమ్ముకొనే పరిస్థితి లేదని కౌలు రైతులు ఆవేదన వ్యకంచేస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు 2023 సెప్టెంబర్ 13న నాటి పీసీసీ అధ్యక్షుడి హోదాలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డ�
Meenakshi Natarajan | మధ్యప్రదేశ్లో రాజ్యసభ ఎన్నికల్లో గెలువలేకనే బీజేపీ కుట్ర చేసి మీనాక్షీనటరాజన్ నామినేషన్ను తిరస్కరించారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విమర్శించారు.
సింగరేణి సంస్థ నిర్వీర్యానికి సీఎం రేవంత్ కుట్ర పన్నుతున్నాడని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. ఫలితంగా సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.