అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తవుతున్నా హామీలు నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ ఘోరంగా విఫలమైందని, అందుకే ప్రజావ్యతిరేకత నుంచి దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్రెడ్డి చిల్లర రాజకీయాలు చేస్తున�
ముసలి పులి బంగారు కడియాన్ని చూపి అమాయకులను మింగడం పాత కథ కాదు, సరికొత్త కథ. అధికారం కోసం అడ్డదారులు తొక్కే ‘హస్త’వాసి. వెయ్యిదేమున్నది? కాలరేఖపై ఓ చిన్న చుక్క. సాధించింది ఏమున్నది? అనేది తేలాల్సిన లెక్క. కా
Konda Surekha | తెలంగాణ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతున్న వేళ, ఆమెపై వేటు వేయించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మరో అస్ర్తాన్ని ప్రయోగిస్తున్నట్టు తెలిసింది.
Konda Susmitha | కాంగ్రెస్ పార్టీలో అంతర్గత పోరు మరింత ముదిరిపాకాన పడింది. పాలకపక్షంలో విభేదాలు బయటపడటం సహజమే అయినా, ఇప్పుడా పరిధి దాటి ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకొనే స్థాయికి వెళ్లిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జ
Harish Rao | ‘రేవంత్రెడ్డీ.. ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన నంది ఎవరో.. పంది ఎవరో వారికి తెలుసు.. నువ్వు అన్న మాటలకు సమాధానం నీ �
Revanth Reddyవెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకున్న వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోట మళ్లీ అదే ఫ్రస్ట్రేషన్తో కూడిన మాటలే వినిపించాయి. తనలో ఉన్న ఆక్రోశాన్ని తెలంగాణ సాధకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్పై చూపించే ప్రయ�
ULC | హైదరాబాద్ మహానగరంలో నిషేధిత భూకంపాన్ని సృష్టించిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కష్టాల్లోంచి కాసులు పండించుకోవాలని చూస్తున్నదా? అందుకే యూఎల్సీ పేరిట రిజిస్ట్రేషన్ల ప్రక్రియను సమస్యల్లో ఇరికించి న�
‘సీఎం రేవంత్రెడ్డి ఈ ఏడాది దావోస్కు వెళ్లి ఇజ్రాయిల్ ఇన్నోవేషన్ అథారిటీని కలిసిండ్రు..వారు తెలంగాణలో పెట్టిన పెట్టుబడి శూన్యం..కానీ సీఎం సోదరుడు కొండల్రెడ్డికి చెందిన టెస్సెరాక్ట్ కంపెనీతో ఒప్ప�
ఆంధ్రా పాలకుల జల చౌర్యం తెలంగాణకు దుర్దినమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. సోమవారం వనపర్తిలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్రెడ్డి, చిట్టెం రామ్మోహన్రెడ్
రాష్ట్రంలో జైళ్లశాఖపై ముఖ్యమంత్రిగా, హోంమంత్రిగా రేవంత్రెడ్డి, హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పట్టు కోల్పోతున్నారు. ఆ శాఖలో ఏం జరుగుతున్నదో కనీసం కన్నెత్తి కూడా చూడటం లేదు. గత రెండేండ్లుగా కొనసాగు�
వెలిగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా తరలిస్తుంటే.. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు వి�
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై సమరభేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కొప్�
‘రేవంత్రెడ్డీ..ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్తో పోల్చుకొనే స్థాయి నీకు లేదు.. నీకు నువ్వే కేసీఆర్తో పోల్చుకుని, కేసీఆర్ అంతటి నాయకుడినని భ్రమపడుతున్నావేమో.. కేసీఆర్ తెలంగ�