కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ), టెక్నికల్ అడ్వైజరీ కమిటీ (టాక్) అనుమతించిన ప్రాజెక్టులను సమీక్షించే చట్టబద్ధమైన అధికారం గోదావరి నదీ యాజమాన్య బోర్డు (జీఆర్ఎంబీ)కు లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన�
Varuna Yagam | ఒకవైపు గోదావరి, కృష్ణా నదుల్లో వేలాది క్యూసెకుల నీరు పరవళ్లు తొకుతూ సముద్రం పాలవుతున్నాయి. వాటిని ఒడిసిపట్టాల్సిన పాలకులు ఆకాశం దిక్కు చూస్తూ హోమాలు జరిపిస్తూ వానలు కురిపించాలని దేవున్ని వేడుకుం�
Unity Mall | ఏదైనా ఒక భారీ కుంభకోణంలో సూత్రధారులు... పాత్రధారుల మధ్య బంధం రాత్రికిరాత్రి పు ట్టుకురాదు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం ఏ క్తాలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం తలపెట్టి న యూనిటీ మాల్లో భారీ స్కామ్ కూడా స �
Hakimpet | ‘ఇచ్చింది పుచ్చుకొని ఇక్కడి నుంచి వెళ్లిపోండి’.. ఈ కాలనీలో మీరుండలేరు.. అంతా పెద్దవాళ్లు వస్తున్నారు’ ఇవీ బిగ్బ్రదర్స్ కనుసన్నల్లోని కొందరు కాంగ్రెస్ నేతలు హకీంపేట నిర్వాసితుల కాలనీవాసులకు చేస�
ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులు కాలం తెచ్చింది కాదని, కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన కృత్రిమ కరువు అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కురువ విజయ్కుమార్ సోమవారం ఒక ప్రకటనలో విమర్శించార�
ఫోర్త్సిటీ ముసుగులో సీఎం రేవంత్రెడ్డి భూదందాలకు తెరలేపారని కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. అది ఫోర్త్సిటీ కాదని, ఫోర్ బ్రదర్స్ సిటీ అని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తా�
సీఎం రేవంత్రెడ్డి సోదరుడు కొండల్రెడ్డి షెల్ కంపెనీకి కోట్ల విలువైన ప్రభుత్వ భూములను అడ్డగోలుగా కేటాయించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఆరోపించారు.
డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార సతీమణి 10% కమీషన్ అడిగారంటూ వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపించాలని అంబర్పేటకు చెందిన న్యాయవాది, సామాజిక కార్యకర్త కారుపోతుల రేవంత్ రాష్ట్ర గవర్నర్కు �
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో పోలీసులు ముందస్తు అరెస్టులకు దిగారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులను తెల్లవారుజాము నుంచే అదుపులోకి తీసుకుంటున్నారు.
Revanth Reddy | అభివృద్ధి పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం వేలాది మంది రైతుల జీవితాలను ఆగంచేస్తున్నది. మల్టీపర్పస్ ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో పచ్చని పొలాలను బలవంతంగా లాక్కొంటూ భూమినే నమ్ముకొని బతుకీడుస్తున్న గి
తమకు ఇస్తామన్న పదవుల సంగతి తేల్చాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై సీపీఐ, టీజేఎస్ ఒత్తిడి పెంచుతున్నాయి. సీఎం రేవంత్రెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అసెంబ్లీ ఎన్నికల ముందు తెలంగాణ జనసమితి, సీపీఐ