నిద్రిస్తున్న సమయంలో అధికార యంత్రాంగం నిరుపేదల గుడిసెలపై దాడి చేసింది. జేసీబీలను అడ్డుకున్న పేదలను పక్కకు నెట్టేసి మరీ వారి ఇళ్లను నేలమట్టం చేసింది. ప్రత్యామ్నాయం చూపకుండానే గుడిసెలను తొలగించటంతో పలు
స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన వైఖరిని స్పష్టంగా ప్రకటించాలని బీసీ జాక్ రాష్ట్ర చైర్మన్ డాక్టర్ తిరునహరి శేషు డిమాండ్ చేశారు. సోమవారం హనుమకొండ నక్�
జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రభుత్వ యంత్రాంగం, మంత్రులు అధికార దుర్వినియోగం చేశారని, ఈ గెలుపే కాంగ్రెస్కు చివరిది అవుతుందని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ విమ ర్శించారు. మహబూబాబాద్ జిల్లా కురవిలో మండల కే�
సౌదీ బస్సు ప్రమాద ఘటనపై (Saudi Bus Accident) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకోవాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర, సౌదీ ఎంబసీ అధికారులతో మాట్లాడాలని అధికారుల
42 శాతం బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం నమ్మించి మోసగిస్తే రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుంది. బీసీ రిజర్వేషన్లు పెంచకుండా తొందరపడి స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు’ అని
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో ప్రభుత్వం, పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకుల పనితీరును సమీక్షించుకొని ప్రక్షాళన చేయాల్సిన స మయం ఆసన్నమైందని ఏఐసీసీ కార్యదర్శి సంప
Sampath Kumar | కాంగ్రెస్ పార్టీపై అలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీని, ప్రభుత్వాన్ని సమన్వయ పరిచే వ్యవస్థలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. అక్కడక్కడ కొన్ని కలుపు మొక్కలు, గ
KTR | రాష్ట్రంలో పత్తి కొనుగోలు సంక్షోభంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్తి రైతులు సంక్షోభంలో ఉంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత�
Harish Rao | ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు పేర్కొన్నారు.
ప్రభుత్వ పరంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లను పక్కనపెట్టి పార్టీ పరమైన రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని రేవంత్రెడ్డి ప్రభుత్వం నిర్ణయించింది.