గ్రూప్-1 పరీక్షను నిర్వహించడంలో విఫలమైనందుకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీజీపీఎస్సీ చైర్మన్ వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని బీఆర్ఎస్వీ (BRSV) నాయకులు డిమాండ్ చేశారు.
రాష్ట్రంలోని ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్లు (Mahila Shakti Canteens) ప్రారంభించి ప్రతీ మహిళను కోటీశ్వరురాలును చేస్తా.. ప్రతీ మహిళకు రుణసదుపాయం కల్పిస్తా.. వారందరికీ అండగా ఉంటా, ఆదుకుంటా.. ఇది సాక్షాత్తు సీఎం రేవంత్రెడ�
హైడ్రా పేరుతో కోట్ల రూపాయల దోపిడీ జరుగుతున్నదని, బిల్డర్ల దగ్గర దోచుకున్న అవినీతి సొమ్మును ఉప ఎన్నికల్లో పంచి గెలవడానికి సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారక�
ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం సీఎం రేవంత్రెడ్డికి చేతకావడం లేదని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి ఆరోపించారు. లక్షల కోట్ల అప్పులు చేస్తూ, కుప్పలుగా కమీషన్లు దండుకుంటున్న రేవంత్రెడ్డి ప్రజలను పక్కదారి పట
ఎదుటివారిని వేలెత్తి చూపినప్పుడు నాలుగు వేళ్లు మనల్నే ఎత్తిచూపుతాయన్న సత్యాన్ని గుర్తించాలి. ఆ సోయి లేనపుడు.. కనీసం వేలెత్తి చూపిన దానిలో తర్కమైనా చూపాలి. ఇవేవీ లేనప్పుడే పసలేని వాదనలు తెరపైకి వస్తాయి. �
తెలంగాణ ప్రతిష్ఠ పెంచడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ-కార్ రేస్ నిర్వహించామని, ఈ వ్యవహారంలో ఎలాంటి అవినీతి, అక్రమాలకు తావులేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
మల్లన్నసాగర్ను వైఎస్ రాజశేఖర్రెడ్డి 2008, 2009లో కట్టించారంటూ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యానించడంపై మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. వైఎస్ బతికి ఉంటే ఈ అబద్ధాలు విని సిగ్గుతో తలదించుక
రేవంత్రెడ్డి, మంత్రులకు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, వేదికలపై ఏదేదో మాట్లాడుతూ తెలంగాణ పరువును తీస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అధికారంలో వచ్చిన
గురుకులాల పరిస్థితి కేసీఆర్ హయంలోనే బాగాలేదని, రేవంత్రెడ్డి పాలనలో అద్భుతంగా ఉన్నదని మంత్రి అడ్లూరి లక్ష్మణ్కుమార్ చెప్పడం హాస్యాస్పదమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఎక్కడ అద్భుతంగా �
Nara Lokesh | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఇటీవల భేటీ కావడంపై కూడా ఏపీ మంత్రి, టీడీపీ నేత నారా లోకేశ్ స్పందించారు. కేటీఆర్ను కలుస్తానని.. ఆయన్ను ఎందుకు కలవకూడదని ఆయన ప్రశ్నించారు.