KTR | కాంగ్రెస్-బీజేపీ దొందూ దొందే.. తెలంగాణలో నడుస్తున్నది కాంగ్రెస్, బీజేపీల జాయింట్ వెంచర్ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ కలిసే తెలంగాణను బొంద పె�
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెలరేగిపోయారు. ఆయన నల్లమల పులి కాదు.. నల్లమల గుంట నక్క అని రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కేటీఆర్ సెటైర్లు వేశారు.
RS Praveen Kumar | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న కాంగ్రె�
KTR | సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. నల్లమల పులి అని చెప్పుకునేటోడు పిల్లిలా ఇంట్లో కూర్చోవాలా..? ఆల్మట్టి వద్దకు వెళ్లి గర్జించాల్నా..? అని కేటీఆర్ ని�
ముఖ్యమంత్రి రేవంత్ (Revanth Reddy) అహంభావం వల్లే తెలంగాణకు రూ.15 వేల కోట్ల నష్టం వాటిల్లిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. ఆయన అహంభావంతో రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శ
రేవంత్రెడ్డీ..బురద రాజకీయాలు మానుకో.. వరద బాధితులను ఆదుకో..’ అంటూ మాజీ మంత్రి హరీశ్రావు ఫైర్ అ య్యారు. కాంగ్రెస్ నిర్లక్ష్యపు పాలన వల్లే హైదరాబాద్ జల దిగ్బంధమైందని శనివారం ఎక్స్ వేదికగా మండిపడ్డారు.
రాష్ట్రంలోని ఉద్యోగులకు సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీ చేశారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేస్తే.. పట్టించుకోకపోతే జీతంలో 10 శాతం కోత పెడుతామని తేల్చిచెప్పారు.
: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ సర్కార్ జీవో ఇచ్చింది. 24గంటలు తిరగకముందే ఆ జీవో కొట్టివేత కోసం అనుచరులతో కోర్టులో పిటిషన్లను దాఖలు చేయించింది, పిటిషన్ వేసింది కూడా
‘రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలను నిండా ముంచిన్రు.. వరదలను నిరోధించేందుకే నిజాం ప్రభువు నాడు నిర్మించిన గండిపేట, ఉస్మాన్�
117 ఏండ్ల కింద నిజాం నవాబు మీర్ఉస్మాన్ అలీఖాన్ ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ జంట జలాశయాలను నిర్మించి మూసీ వరదలను నిలవరిస్తే.. తాజాగా సీఎం రేవంత్రెడ్డి జంట చెరువుల్లోని గేట్లను ఏకకాలంలో ఎత్తి.. హైదరాబ
టికెట్ రేట్ల పెంపు, పెయిడ్ ప్రీమియర్షోలకు అనుమతి విషయంలో అసెంబ్లీ సాక్షిగా చేసిన ప్రకటనపై సీఎం రేవంత్రెడ్డి మాట తప్పారని అన్నారు ప్రముఖ నటుడు, దర్శకనిర్మాత ఆర్.నారాయణమూర్తి. టికెట్ రేట్ల పెంపు వల�
KTR | రేవంత్ రెడ్డి సోదరులంతా భూముల దందాలో బిజీగా ఉన్నారని కేటీఆర్ విమర్శించారు. ఈ ఐదేళ్లు దోచుకోవడమే లక్ష్యంగా పగలు రాత్రి తేడా లేకుండా పనిచేస్తున్నారని అన్నారు. రూ. 1,50,000 కోట్లతో మూసీ సుందరీకరణ ప్రాజెక్టు�