‘రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదువనా?’ అన్నట్టున్నది రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారం. అసలే రేవంత్రెడ్డి! ఆపై ముఖ్యమంత్రి! ఇప్పుడాయన చిన్ననాటి కోరికలన్నింటినీ తీర్చుకోడానికి తెలంగాణ సొత్తును, రా�
కాంగ్రెస్ చెప్తున్నట్టు రెండళ్లలో ‘తెలంగాణ రైజింగ్' కాదని, భూములు అమ్మడంలో సీఎం రేవంత్రెడ్డి రైజింగ్లో ఉన్నారని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. హైడ్రా నుంచి హిల్ట్ వరకు అన్నీ భూ దందాలే తప�
హైదరాబాద్ను అన్ని విధాలా ధ్వంసం చేసి కేంద్రానికి అప్పగించేందుకు సీఎం రేవంత్రెడ్డి కుట్ర చేస్తున్నారని బీఆర్ఎస్ నేత, ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు.
Donald Trump | హైదరాబాద్ నగరంలోని కీలక రహదారులకు ప్రముఖుల పేర్లు పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గచ్చిబౌలిలోని యూఎస్ కాన్సులెట్ జనరల్ రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టాలని నిర్ణయం తీసుకుంది.
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డివి అన్ని అబద్ధాలు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు అన్నారు. రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మానుకోవాలని హితవుపలికారు. సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండల కేంద్రంలోని మొక్
కాంగ్రెస్ నేతలు సెటిల్మెంట్లు, దందాలు చేసుకునేందుకు ప్రభుత్వం అడ్డదారిలో అవకాశాలు సృష్టిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే ఇష్టానుసారంగా నిషేధిత జాబితాలో భూములను చేర్చిందన్న అనుమాన
బీసీలకు సీఎం రేవంత్రెడ్డి చేసిన మోసంతోనే సాయిఈశ్వరాచారి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇది ముమ్మాటికీ ప్రభుత్వ హత్యేనని బీఆర్ఎస్ నేతలు, బీసీ సంఘం నాయకులు ఆరోపించారు.
గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మళ్లీ అదే బుద్ధి చాటుకున్నారు. ఆ వ్యాఖ్యలపై వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చిన నేపథ్యంలో కొంతకాలంగా నోరు అదుపులో పెట్టుకున్నట్టుగా కని�
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ�
సీఎం రేవంత్ తన వికృత చేష్టలతో హోంగార్డులను అవమానిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అ మలు చేయడంలో ఘోరంగా విఫలమయ్యారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు.
పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం తర్వాత 2023, డిసెంబర్ 7న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసి సరిగ్గా నేటికి రెండేళ్లు పూర్తైంది. అసెంబ్లీ ఎన్నికలకు