కామారెడ్డి జిల్లా కేంద్రం, ఎల్లారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటనతో వరద బాధితులకు ఒరిగిందేమీలేదని, కనీస ఉపశమనం కూడా లభించలేదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ విమర్శించారు.
రాష్ట్రంలో యూరియా సంక్షోభం వెనుక కుట్ర ఉన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. పంటల బోనస్ను, కొనుగోళ్లను ఎగ్గొట్టేందుకే ప్రభుత్వం యూరియా కొరతను సృష్టిస్తున్నదని ఆర
ఖైరతాబాద్లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టంలో ప్రధానమైన శోభాయాత్ర శోభాయామనంగా ప్రారంభం కానున్నది. మహాగణపతి 71 సంవత్సరాల ప్రస్థానంలో ఈ ఏడాది 69 అడుగుల మట్టి విగ్రహ
కాళేశ్వరంపై కాంగ్రెస్ దర్యాప్తు ముగిసింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్రెడ్డికి, తను నియమించిన జస్టిస్ ఘోష్ కమిష�
‘తెలుగుదేశం ఒక అద్భుతమైన పార్టీ. అలాంటి పార్టీని తెలంగాణలో లేకుండా చేశారు’ అని కాంగ్రెస్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బహిరంగ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగించింది.
Gattu Ramchander rao | రాష్ట్రాన్ని దౌర్భాగ్యపు సీఎం పాలిస్తున్నాడు.. రాష్ట్రాన్ని దౌర్భాగ్య స్థితిలోకి నెట్టేస్తున్నాడు.. రాష్ట్రానికి క్రిమినల్ సీఎంగా ఉన్నారు అని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్ రావు సంచ
KTR | ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం.. అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా...? అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట�
రైతులు క్యూలైన్లలో తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నదాతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లైన్లలో నిలబడే సహనం లేకనే రైతులు యూరియా కొరత ఉందని చెప్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కు వస్తున్న ఆదరణను సీఎం రేవంత్రెడ్డి జీర్ణించుకొలేకపోతున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.