Crop Bonus | రైతుల నుంచి ప్రభుత్వం యాసంగి ధాన్యం కొనుగోలు చేసి రెండు నెలలు కావొస్తున్నది. అయితే, ఇప్పటివరకు సన్నధాన్యం విక్రయించిన రైతులకు చెల్లించాల్సిన బోనస్ నయా పైసా ఇవ్వలేదు.
Harish Rao | ‘గురువు చంద్రబాబుకు తొత్తుగా మారి నీరుపారుదల రంగంలో ఉమ్మడి పాలకుల కంటే ఘోరంగా రేవంత్రెడ్డి తీవ్ర జలద్రోహం చేస్తున్నడు.. అటు గోదావరి, ఇటు కృష్ణా జలాలను తరలించుకుపోయేందుకు ఏపీ కుట్రలను ఒక రాష్ట్ర ము
Srisailam | పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటరీ విస్తరణపై ఏపీ సర్కార్ దుందుడుకుగా వ్యవహరిస్తున్నది. గుట్టుగా పనులు కొనసాగిస్తున్నది. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం కృష్ణా బోర్డు, అపెక్స్ కౌన్సిల్ అనుమతి
Revanth Reddy | ‘యుద్ధాన్ని మించిన విధ్వంసాన్ని సృష్టించిన.. హైడ్రాతో ఎవరూ ఊహించని రీతిలో హైదరాబాద్లో ఇండ్లు కూల్చినం.. నగరంలో భయాన్ని పుట్టించినం’ అని బెంగళూరులో తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన
రాష్ట్రంలో నిరసనల పర్వం తగ్గడం లేదు. ఆదివారం ఏకంగా సీఎం రేవంత్కే నిరసన సెగ తగిలింది. ఉప్పల్భగాయత్లో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన కార్యక్రమంలో సీఎం రేవంత్రెడ్డి పాల్గొన్నారు.
‘నేను సీఎం రేవంత్రెడ్డి మాదిరిగా పార్టీలు మార్చలేదు. ఒకే పార్టీలో కొనసాగుతున్న’ అని కేంద్ర మంత్రి జీ కిషన్రెడ్డి ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ‘కేంద్రం ధాన్యం ఎలా కొనదో చూసుకుందాం.. కొనకుంటే కిషన్రెడ్డ
పాలమూరు రైతులను మోసం చేయొద్దని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సీఎం రేవంత్రెడ్డికి సూచించారు. కొల్లాపూర్లో సీఎం రే వంత్రెడ్డి పర్యటన టూరిస్ట్ స్పాట్కు వచ్చి వెళ్లినట్లు ఉన్నదన
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం పైలెట్ ప్రాజెక్టుగా చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామాన్ని ఎంపిక చేసింది. గత ఏడాది సెప్టెంబర్ 3వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా ఇందిరమ్మ ఇండ్లను ప
ఉత్తరాది-దక్షిణాది విభజనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆజ్యం పోస్తున్నారని కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రాంతీయం పేరుతో దేశాన్ని విభజించ వద్దని, ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ భార