సీఎం రేవంత్రెడ్డికి హైకోర్టులో చుక్కెదురైంది. తనపై ఉన్న రెండు క్రిమినల్ కేసులను కొట్టివేయాలంటూ ఆయన చేసిన విజ్ఞప్తిని న్యాయస్థానం తిరస్కరించింది. తుది తీర్పు వెలువరించేలోగా కింది కోర్టులో వాటి విచా�
కాంగ్రెస్ పాలనలో విద్యావ్యవస్థ సర్వనాశనం అయ్యిందని, ప్రజల సొమ్ముతో హార్వర్డ్ వర్సిటీకి వెళ్లిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి.. ప్రభుత్వ విద్యావ్యవస్థను బాగు చేయాలనే ఆలోచన ఏ మాత్రం లేదని ఎమ్మెల్సీ దాస�
రెండేండ్లలో ఏం చేశారని ఓట్లు అడుగుతున్నారని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు ద్వారా తగిన గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు.
ఓసీ సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతినేలా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పొలాడి రామారావు ఖండించారు. ఓసీలను కించపరిచేలా మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్�
గుమ్లాపూర్లో నిర్వహించిన అధికారిక సభా.. కాంగ్రెస్ ఎన్నికల ప్రచార సభగా మారింది. సీఎం రేవంత్రెడ్డి సహా సభకు హాజరైన మంత్రులు హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరడం చర్చకు దారితీసింది. సభా వేదిక పక్కన డిగ్రీ కళ�
రేవంత్ అజ్ఞాని అని, హార్వర్డ్ యూనివర్సిటీకి పోయినా.. మరెక్కడికి వెళ్లినా జ్ఞానం పెరుగదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి అన్నారు. రెండేండ్లుగా ముఖ్యమంత్రిగా పని చేస్తున్నా ఆయన వ్యవహార�
సీఎం రేవంత్రెడ్డి స్థాయిని మరచి తనను విమర్శించడం ఆయన అఙ్ఞానానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత, మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ‘రేవంత్ ఏ స్థాయి నుంచి వచ్చింది.. ఆయన పుట్టుపూర్వో�
గత రెండేండ్లుగా తెలంగాణలోని రైతులు అనేక ఆర్థిక ఇబ్బందులు, సంక్షోభాలను ఎదుర్కొంటున్నారు. కాంగ్రెస్ రెండేండ్ల పాలనలో దాదాపు 793 మంది రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకున్నారు. ప్రతిరోజూ తెలంగాణలోని ఏదో �
‘సమస్యలపై ప్రశ్నిస్తే అరెస్టులా..గ్రామంలో సమస్యలు ప్రస్తావిస్తున్నందుకు సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో పోలీసులు అరెస్ట్చేసి స్టేషన్కు తీసుకొచ్చిన్రు’ అంటూ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గ�
సీఎం రేవంత్రెడ్డి మరోసారి తనకు అలవాటైన శైలిలో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవ్వనివి ఇచ్చినట్టు చెప్తూ అసత్య ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశా రు. యథావిధిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా �
కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బాతుగా మారిందని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఆరోపించారు. గురువారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడి నుంచే నగదు పంపుతున్నారని, ప్ర�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డుల ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటికే అబద్ధాలు చెప
Jagadish Reddy | పుట్టుకతో అజ్ఞానం ఉంటే జ్ఞానం పెరగదని, అందుకు రేవంత్రెడ్డే ఉదాహరణ అని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. మిర్యాలగూడ సభలో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్తే అ