ప్రభుత్వం తమ్మిడిహెట్టి ప్రాజెక్టును నిలిపేసి, కాళేశ్వరం ప్రాజెక్టుకు మరమ్మతులు చేయాలని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షుడు ఎం పద్మనాభరెడ్డి డిమాండ్ చేశారు.
బండి సంజయ్ కొడుకును కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నాడని మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు ఒక్కటేనని, అందుకే బండి నిత్యం కాంగ్రెస్క
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
Gadwal Vijayalakshmi | రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్పర్సన్తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కా
కేంద్ర హాంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ అరాచకానికి బలైపోయిన బాలిక రక్షణను సీఎం రేవంత్రెడ్డి గాలికొదిలేశారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ విమర్శించారు.
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
పోక్సో కేసు నమోదైన బండి భగీరథ్ను అరెస్టు చేయకుండా ప్రత్యేక దర్యాప్తు అధికారిని నియమించడమంటే కేసును నీరుగార్చడమేనని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత, మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు ధ్వజమెత్తారు.
కృష్ణా జలాల నీటి వినియోగం విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఏపీ సర్కార్కు పూర్తిగా లొంగిపోయినట్టు తెలుస్తున్నది. తెలంగాణ ప్రభుత్వ నాన్చుడు ధోరణిని ఆసరాగా తీసుకొని కృష్ణా రివర్ మేనేజర్ బోర్డు (కేఆర్�
రేవంత్రెడ్డి పాలనలో ఉపాధి కరువై ఆటోడ్రైవర్లు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి దాపురించిందని, గిరాకీలు లేక బతకడం కష్టంగా మారిందని ఆటోడ్రైవర్ సా యిరాం ఆవేదన వ్యక్తంచేశారు. మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అ�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజలను మోసగిస్తున్నట్టు మరోసారి రుజువైంది. ‘ఇదీ మీ ప్రజాప్రభుత్వం. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటం. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో �
తమ్మిడిహట్టి ప్రాజెక్టు అంశంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖ రాశానని, దానిపై ఆయన స్పందించేలా చూడాలని, ప్రధాని మోదీకి కూడా లేఖ పంపామని సీఎం రేవంత్రెడ్డి వెల్లడించారు. రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు వచ్చి�