‘తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిచోటా మాట్లాడే మాటలు జుగుప్సాకరంగా ఉన్నాయి. ఎన్నారైలను హేళన చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరం. ఆయనపై అమెరికా సహా వివిధ దేశాల్లోని తెలంగాణ ఎన్నారైలలో తీవ్ర వ్య�
కేసీఆర్ అంటే అభివృద్ధి అని, కాంగ్రెస్ అంటే అధోగతి అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ స్పష్టంచేశారు. సమైక్య పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను కేసీఆర్ విముక్తి చేశారని గుర్తుచేశారు. పదేండ్ల పా
పాలమూరుకు అసలు విలన్ కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సమైక్య పాలనలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నీటి ప్రాజెక్టులను కాంగ్రెస్ పార్టీయే అటకెక్కించిందని,
కేటీఆర్ సభతో బీఆర్ఎస్ పార్టీలో నూతనోత్సాహం నెలకొంది. సర్పంచుల సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయ న ప్రసంగం పార్టీ నాయకులు, కార్యకర్తల్లో జోష్ నింపింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల త�
ఈ ఏడాది యాసంగి సీజన్ మొదలై సుమారు నెలరోజులు గడుస్తున్నా రేవంత్రెడ్డి సర్కార్ రైతులకు పెట్టు బడి సాయం అందించలేదు. రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామంటూ గొప్పలు చెప్పుకోవడమే తప్ప ఇప్పటివరకు కనీ�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో ఎక్కువ రోజులు సమావేశాలు నడిపించామని గుర్తుచేశారు.
KTR | సర్పంచ్ ఎన్నికల్లో వంగబెట్టి గుద్దితే సీఎం రేవంత్ రెడ్డికి సోయొచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ప్రతి ఎన్నికలో కాంగ్రెస్ను ఓడిస్తేనే వాళ్లకు బుద్ధివస్తుందని తెలిపారు.
KTR | రైతుబంధు పాలనపోయి రేవంత్ రాబందు పాలన వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రైతులు యూరియా బస్తాల కోసం కాళ్ల మీద పడి గోసపడుతున్నారని అన్నారు. రైతులు చలిలో చెప్పులు క్యూలైన
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే కృష్ణా జలాలను ఏపీ తన్నుకుపోయేందుకు సహకరిస్తున్నట్టు అనిపిస్తున్నదని సాగునీటి రంగ నిపుణులు పేర్కొంట�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమ
సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన భాషను మార్చుకోవాలని, స్థాయికి తగ్గట్టు హుందాగా వ్యవహరించాలని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ హితువు పలికారు. శనివారం సికింద్రాబాద్ తహసీల్దార్