కాంగ్రెస్ పాలనలో అందరి బతుకులు ఆగమయ్యాయని.. రేవంత్రెడ్డి రాష్ట్రాన్ని ఆగం చేసి అన్ని వర్గాలనూ రోడ్డు మీదికి తెచ్చాడని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్రావు విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులతో పె
మహిళలు కన్నీరు పెడితే ఎవరికీ మంచిదికాదని, ఆ కన్నీటి సునామీలో అందరూ కొట్టుకుపోతారని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి పేర్కొన్నారు. మంత్రి కొండా సురేఖ ఇష్యూపై ఎవరూ మాట్లాడవద్దని సీఎం రేవంత్రెడ్డి చెప్�
చెప్పినట్టు వినే ప్రభుత్వం ఉన్నదన్న అలసత్వమా? దౌర్జన్యం చేసినా మౌనంగా ఉండిపోతారన్న ధీమానా? బోర్డు, కేంద్రం తన గుప్పిట్లో ఉన్నాయన్న అహంకారమా? తెలంగాణతో నిత్యం నీటి కయ్యానికి దిగే ఏపీ.. నాగార్జున సాగర్పై �
కాంగ్రెస్ పార్టీలో మంత్రి కొండా సురేఖ, ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి వివాదం తారస్థాయికి చేరింది. దీనిపై ఏదో ఒక నిర్ణయం తీసుకొనే దిశగా పార్టీ అధిష్ఠానం ఫోకస్ పెట్టినట్టుగా తెలిసింది. �
ఈ ఏడాది డిసెంబర్లో తెలంగాణ ఆతిథ్యమివ్వనున్న ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్'కు కేంద్ర ప్రభుత్వం రూ. 22 కోట్లు విడుదల చేసింది. 8వ ఎడిషన్గా జరుగబోయే ఈ క్రీడలను రాష్ట్ర రాజధాని హైదరాబాద్తో పాటు వరంగల్, కరీంనగర�
Revnth reddy | రాష్ట్రంలో మరో భారీ కుంభకోణానికి సీఎం రేవంత్ రెడ్డి తెర తీశారు. కొద్ది రోజులుగా పాలిటెక్నిక్ కాలేజీల విలీనం వద్దని ఉద్యార్థులు రోడ్లపై కొచ్చి ఉద్యమిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం అనేక అను�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక పెద్ద కబ్జాదారు అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి తమ్ముడికి అడ్డికి పావుశేరు లెక్కన భూములు కట్టాబెట్టారని విమర్శించారు
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితులకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని తెలిపారు.
Veligonda | ఇప్పటికే శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా కృష్ణా జలాలను దోచుకెళ్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. వెలిగొండ ద్వారా మరో 43 టీఎంసీలు కొల్లగొట్టేందుకు సిద్ధమైంది. వెలిగొండ ప్రాజెక్టు ప్రారంభానికి సన
Konda Surekha | మంత్రి కొండా సురేఖ తన ప్రసంగంలో నాలుగైదుసార్లు ‘ముఖ్యమంత్రి’ అని పేర్కొన్నారే కానీ రేవంత్రెడ్డి పేరెత్తలేదు. సీఎం పేరెత్తకపోవటం హాట్టాపిక్గా మారింది.
Konda Surekha | మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్చైర్మన్ చిన్నారెడ్డిపై వేటు వేసేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఇటీవలి వ్యవహారాలను తీవ్రంగా పరిగణించిన నేపథ్యంలో వారిద్దరిప
తెలంగాణ ఆత్మగౌరవం పేరిట సీఎం రేవంత్రెడ్డి డ్రామాలాడుతున్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్ల�