రాజకీయ కక్షలను పకనపెట్టి, రైతుల ప్రయోజనాలే పరమావధిగా ప్రభుత్వం పనిచేయాలని, పాలమూరు బిడ్డగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తిచేయాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ముఖ్యమంత్
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అ�
‘బీఆర్ఎస్ నేతలను కోసి రక్తాన్ని చల్లితే పంటలు పండుతాయంటూ..’ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్లో చేపట్టిన రక్తదాన శిబిరంలో పాల్గొని రక్తం బాటిళ్�
ఇదిగో మా రక్తం తీసుకో.. కానీ రైతుకు కనీసం సాగునీరు ఇవ్వు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చల్మెడ లక్ష్మీనరసింహారావు సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. వేములవాడలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రె
రాజకీయ ప్రత్యర్థులు, రైతులను ఉద్దేశించి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు హింస, ఆత్మత్యలను ప్రేరేపించేలా ఉన్నాయని, ఆయనపై కేసు నమోదు చేయాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు పలువురు బీఆర్ఎస్ నాయ
RS Praveen Kumar | రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్�
Revanth Reddy Vote | తెలంగాణలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు ఉందని ప్రచారం జరుగుతోంది. అచ్చంపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితాకు �
Harish Rao | గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వేసిన సూట్ లోపభూయిష్టంగా ఉన్నదంటూ సుప్రీంకోర్టు డిస్మిస్ చేయటంతో రేవంత్రెడ్డి-చంద్రబాబు చీకటి ఒప్పందం బట్టబయలైందని మాజీ మంత్రి హరీశ్�
Revanth Reddy | రాష్ర్టాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమని, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, జాతీయ సంస్థలు, మౌలిక వసతుల పనులకు అవసరమైన అనుమతులు, నిధుల సాధనలో అన్ని పార్టీల ఎంపీలు సమన్వయంతో పనిచేయాల�