రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల కేంద్రంగా కొనసాగుతున్న ఫ్యూచర్ సిటీ పనులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి గురువారం పరిశీలించారు. సాయంత్రం 4 గంటలకు ఫ్యూచర్ సిటీకి చేరుకున్న ఆయన, 5 గంటల వరకు వివిధ పనుల పురోగతిని �
కేసీఆర్ హయాంలోనే గ్రామాల వికా సం జరిగితే రేవంత్ హయాంలో విధ్వం సం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టుయాదవ్ విమర్శించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి నిరంజన్రెడ్డి స్వగృ�
నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉన్నత లక్ష్యంతో ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో సాగుతున్న ‘ఇందిరమ్మ క్యాంటీన్లు’ (గతంలో అన్నపూర్ణ) ప్రస్తుతం అస్తవ్యస్తంగా మారా�
కేరళ ఎన్నికల ప్రచార సభలో పాల్గొని ప్రధాని మోదీ, సీఎం పినరయ్ విజయన్ ఇద్దరూ ఒకటేనని మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు పోతినేని సుదర్శన్ తీవ్ర�
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి కేరళలో జరిగే ఎన్నికల ప్రచారానికి హైదరాబాద్ నుంచి బయలుదేరి వెళ్లారు. మంగళవారం సాయంత్రం మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డితో కలిసి ఆయన వెళ్లారు.
Telangana | రాష్ట్ర మంత్రివర్గంలో వాటాల పంచాయితీ నడుస్తున్నదా? ఢిల్లీకి పంపే మూటల విషయంలో క్రెడిట్ ఎవరికి దక్కాలని మంత్రులు కొట్లాడుకొంటున్నరా? ప్రభుత్వంలో నంబర్-2గా పేరున్న మంత్రి ఏకంగా ముఖ్యనేత పీఠానికే ఎ
ఒక్క ప్రాజెక్టుపై రెండు విరుద్ధమైన ప్రకటనలు ఇప్పుడు కాంగ్రెస్ సర్కారు చేపట్టిన పనుల పురోగతిపై అనుమానాలు కలిగిస్తున్నాయి. హెచ్ఎండీఏ చేపట్టిన ఎలివేటెడ్ కారిడార్ ప్రాజెక్టు పనుల పురోగతిపై సీఎం రేవం
2023 డిసెంబర్ 3నాడు ఎన్నికల ఫలితాలు వచ్చిన కాసేపటికే రేవంత్రెడ్డి ఒక ప్రకటన చేశారు. ‘కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలకు తోడు, ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ మాటకు కట�
Jeevan Reddy | ‘రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ అంతర్భాగం కాదా..? ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసే ప్రాణహిత నీటిని ఒడిసిపట్టడంపై ప్రభుత్వానికి నిర్లక్ష్యం ఎందుకు? రాహుల్ గాంధీ మ్యానిఫెస్టోలో ప్రకటించిన తుమ్మిడిహెట్�
Hyderabad Murder | సీఎం రేవంత్రెడ్డి నివాసానికి కూతవేటు దూరంలో పట్టపగలే ..ఓ దుండగుడు ఇద్దరు వృద్ధ మహిళలను కారులో ఎక్కించుకొని.. కిడ్నాప్ చేయడంతో పాటు దారుణంగా హత్య చేయడం కలకలం సృష్టించింది.
Telangana Cabinet | అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడమే ఆలస్యం రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, పలువురు ఎమ్మెల్యేలు మూటా, ముల్లెలతో కేరళ బాట పడుతున్నారు.
అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ సోమవారం బాన్సువాడ మండలంలోని బోర్లం గ్రామం లో బీఆర్ఎస్ నాయకులు సీఎం రేవంత్రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అనేక అబద్ధాలు చెప్పి, అమలు సాధ్యం కాన�