‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లేకుంటే మీరు ఎందుకూ పనికిరారు’ అంటూ ఇటీవల సీఎం రేవంత్రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నిక సభలో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ వ్యాఖ్యలు ప్రత�
మైనార్టీ, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ శాఖ మంత్రిగా మహమ్మద్ అజారుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. సోమవారం ఉదయం కుటుంబసభ్యులతో కలిసి సచివాలయానికి చేరుకున్న అజారుద్దీన్.. ప్రార్థనల మధ్య ఆయన తన చాంబర్లో బాధ
Harish Rao | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇష్టారాజ్యంగా మద్యాన్ని ప్రవహింపజేస్తూ, విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. లక్షకు పైగా చీరలు, మిక్సీ గ్రైండర్లను ప
Ande Sri | నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి,ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస
కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రాసిన సమయంలో అందెశ్�
నవీన్యాదవ్ శరీరం మాత్రమే బీసీది అని, మెదడంతా రేవంత్రెడ్డిదేనని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ కన్వీనర్ విశారదన్ మహారాజ్ ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో తాము ఎవరికీ మద్దతివ్వడం లేదని స్పష్టంచేశా
సీఎం రేవంత్రెడ్డికి ముస్లిం సమాజమే తగిన బుద్ధి చెప్తుందని హైదరాబాద్కు చెందిన ఓ మసీద్ ఇమామ్ అబ్దుల్ మహ్మద్ షాంజీ హెచ్చరించారు. ‘కాంగ్రెస్ ఉన్నది కాబట్టే మీ ముస్లింలకు ఇజ్జత్ ఉన్నది.. మా పార్టీ లే
రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక నైరాశ్యం, విపరీతమైన అసంతృప్తి వచ్చేసింది. రాష్ట్రంలో అభివృద్ధి స్తంభించిపోయింది. ఒకప్పుడు దేశంలోనే నంబర్1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు చివరి స్థానానికి పడిప�
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ, పార్కు స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది రియల్ కేటుగాళ్లు పార్కులు, ప్రభుత్వ స్థలాలను టార్గెట్ చేసుకుని వాటికి నకి�
‘మా తాతలు నేతులు తాగారు.. మా మూతులు వాసన చూడండి’ అన్నది నానుడి. తాము చేసిందేమీ లేకపోతే తాతలో, ముత్తాతలో చేసిన వాటిని కొందరు ఇలా గొప్పగా చెప్పుకుంటారు. రాష్ట్రంలో ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి అదే నానుడిని వం�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్కు ఎంఐఎం కీలక సమయంలో హ్యాండిచ్చింది. ఉప ఎన్నికలో పట్టు కోసం పరితపిస్తున్న రేవంత్రెడ్డికి ఝలక్ ఇచ్చినట్టుగా ప్రచారం నుంచి మొదలుకొని, మ�
‘ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒక మానసిక రోగి. విచక్షణారహితంగా మాట్లాడటం ఆయన నైజం. ఎలాపడితే అలా అబద్ధాలు మాట్లాడడం ఆయనకు నిత్యకృత్యం. ఆదివారం నిర్వహించిన మీట్ ది ప్రెస్లో కూడా బూతు పంచాంగమే అందుకున్నాడు�
బీజేపీతో తనకు ఉన్న స్నేహబంధాన్ని సీఎం రేవంత్రెడ్డి ఎట్టకేలకు అంగీకరించారు. కేంద్రం తనకు సహకరిస్తున్నదని స్వయంగా ఆయనే తెలిపారు. నిన్న మొన్నటిదాకా కేంద్రంపై దుమ్మెత్తిపోసిన సీఎం రేవంత్రెడ్డి ఇప్పుడు
Free Bus Scheme | కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి గొప్పగా ఇచ్చామని చెప్పుకుంటున్న ఉచిత బస్సు ప్రయాణాన్ని మహిళలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దయచేసి ఫ్రీ బస్ పథకాన్ని తీసేయండని మహిళలే రోడ్డెక్కి �
Jagadish Reddy | 2004 నుంచి 2014 వరకు స్వర్ణ యుగమట.. కొంచెమన్న సిగ్గుండాలి రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి అని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజమెత్తారు. 2004 -14 దేనికి స్వర్ణయుగం? స్మశానాలకు స్వర్ణయుగం కాదా..? అని ప్�