Revanth Reddy | సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటనకు ఏసీబీ ప్రత్యేక కోర్టు షరతులతో కూడిన అనుమతి ఇచ్చింది. ఓటుకు నోటు కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న రేవంత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన ఏసీబీ ప్రత్యేక న్య
Revanth Reddy | ప్రజల సభ షెడ్యూల్.. పాలకుల కాలపట్టికను బట్టి మారుతుందా? పాలకుల పాస్పోర్ట్లను చూసి తేదీలు నిర్ణయించుకుంటుందా? వర్షాకాల సమావేశాలను జనం అవసరాలే కాకుండా ప్రజాప్రతినిధుల వ్యక్తిగత కార్యక్రమాలే నిర
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి మరో రికార్డును తన ఖాతాలో వేసుకొన్నారు. మంగళవారం రాత్రి ఆయన ఢిల్లీకి వెళ్లారు. ముఖ్యమంత్రి హోదాలో రేవంత్రెడ్డికి ఇది 75వ హస్తిన పర్యటన కావడం గమనార్హం.
నిరుద్యోగుల ఆగ్రహంతో వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ పతనం ఖాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గొప్పగా చెప్పుకున్న యూత్ డిక్లరేషనే నేడు యూజ్లెస్గా మా�
కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రూప్స్ నియామకాలకు నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోవడంతో తీవ్ర మనస్తాపంతో నిరుద్యోగి గడ్డం వేణుకుమార్ ఇటీవల ఆత్మహత్యకు యత్నించిన ఘటనకు
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ప్రగతి పథంలో పరుగులు పెట్టిస్తామని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. రోజువారీ పాలన, హామీల అమలు కోసం ప్రజలపై అడ్డగోలుగా అప్పుల భారం మోపుతున్నది. రిజర్వు బ్యాం�
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి నిర్వహించే వ్యక్తికి ప్రాథమికంగా ఉండాల్సింది మృధుభాషణం, హూందాతనం. కానీ తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి ఇందులో ఏ ఒక్క అర్హతా లేదు. మాట్లాడే సబ్జెక్టు మీద అవగాహన లేకుండా అల్లాటప్�
చర్చలోకి పోయే ముందు ఈ ముగ్గురిలో ఎవరేమన్నారో చూద్దాము. సీఎం అన్నది వార్తల్లో యథాతథంగా ఈ విధంగా ఉంది: ‘జై జవాన్, జై కిసాన్, జై యువ’ అనే నూతన నినాదాన్ని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి ప్రతిపాదించారు. దేశ భవిష్�
తెలంగాణ రాష్ర్టాన్ని నిరుద్యోగ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ గొప్పులు చెప్పుకొన్నది. ఎన్నికల మేనిఫెస్టోలో అధికారంలోకి వచ్చిన ఏడాదిలో రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చె�
కుత్బుల్లాపూర్ మండలం సాయిబాబానగర్ పరిధిలో డెక్కెన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ల్యాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్ సంస్థకు చెందిన భూముల్లో వెలసిన నిర్మాణాల కూల్చివేత ఉద్రిక్తతతకు దారితీసింది. సోమవారం
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇప్పటికే హైడ్రా పేరిట పేదల ఇండ్లను కూలుస్తూ రోడ్డున పడేస్తున్న ప్రభుత్వం.. ఇప్పుడు ఏకంగా ఏండ్లనాటి ఇండ్లు, ప్రైవేట్ స్థలాలను నిషేధిత