ప్రస్తుత వక్ఫ్బోర్డు ట్రిబ్యునల్గా ఉన్న రెండ్ల తిరుపతిని రాష్ట్ర శాసనసభ కార్యదర్శిగా నియమించనున్నట్టు తెలిసింది. ఆయన నియామకానికి సంబంధించిన ఫైలును ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వద్దకు పంపిం�
యాసంగి సీజన్ ఆరంభమవుతోన్న రైతు భరోసాకు అతీగతీ లేకుండా పోయింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు నాలుగు పంట కాలాలు ముగిశాయి. ఇప్పటి వరకు ఠంచనుగా పెట్టుబడి సాయం అందిన దాఖలాలు లేవ�
‘పంచాయతీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి జిల్లాల్లో పర్యటించడం ఏమిటి? ఇది పూర్తిగా ఎన్నికల కోడ్ ఉల్లంఘనే అవుతుంది’ అని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు అన్నారు.
జూబ్లీహిల్స్ లో గెలవగానే రేవంత్ రెడ్డి కండ్లు నెత్తికెక్కి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని, హిందూ దేవుళ్లను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి హిందువా కాదా..? అని భారతీయ జనతా పార్టీ నిజామ�
IDA Bollaram | ఢిల్లీ తరహా కాలుష్యం బాధ హైదరాబాద్కు ఉండొద్దని హిల్ట్ పాలసీ తెచ్చామనే ప్రభుత్వ వాదన డొల్లేనని ఒక్కో ఘటన నిరూపిస్తున్నది. కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ అవతలికి తరలిస్తామని ప్రభుత్వం చెప్తున్న మ
ఫ్యూచర్సిటీకి నిధులు ఇవ్వకపోతే బీజేపీని భూస్థాపితం చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అంటున్నారని, విద్య, వైద్యం, అభివృద్ధి.. ఇలా అన్నిరంగాల్లో విఫలమైన కాంగ్రెస్ సర్కారును ప్రజలే భూస్థాపితం చేస్తా�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కొత్తగూడెం పర్యటన విద్యార్థులకు ఇబ్బందులకు గురిచేసింది. సీఎం అరగంట టూర్ కోసం పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు, మహిళలు ఆరుగంటల పాటు పడిగాపులు పడాల్సి వచ్చింది.
దివ్యాంగులకు అందరికంటే ఎక్కువ పింఛన్తోపాటు అత్యధికంగా సంక్షేమాన్ని అందించిన రాష్ట్రంగా దేశంలోనే తెలంగాణ నిలవడం గర్వకారణం. ఈ ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుంది. 2014కు ముందు ఉమ్మడి ఏపీలో వృద్ధుల