మంత్రివర్గ విస్తరణపై వస్తోన్న లీకులతో మరోసారి అధికార పార్టీలో అలజడి నెలకొంది. నామినేటెడ్ పదవులతో పాటుగా మంత్రి వర్గంలో చోటు కోసం ఎవరికి వారు ప్రయత్నాలు మరోసారి ముమ్మరం చేసుకుంటున్నారు. అధికారంలోకి వచ
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి తాలుకే ‘తాలు తీస్తే తోలు తీస్తానని’ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తుంటే ఎవరి తోలు తీయాలని మాజ�
‘నా కాన్వాయ్ కోసం ట్రాఫిక్ను ఆపొద్దు’ అన్న సీఎం రేవంత్రెడ్డి మాట మళ్లీ తుస్సుమన్నది. సీఎం కాన్వాయ్ వస్తున్నదని శుక్రవారం హైదరాబాద్ నగర నడిబొడ్డున ఉన్న రవీంద్రభారతి వద్ద పోలీసులు ఎక్కడి వాహనాలను అ
అధికారులతో సమీక్షించి ధాన్యం కొనుగోలులో వేగం పెరిగేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస రాజ్యం నడిపిస్తోందని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డి విమర్శించారు. రైతుల పక్షాన వరంగల్ లో కేటీఆర్ ప్రశ్నిస్తే ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టిందని మండిపడ్డారు.
KTR | రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో శాంతిభద్రతలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
విదేశాల్లో అక్కడి ప్రజలు, ప్రభుత్వం తిరస్కరణకు గురైన కంపెనీలను పెట్టుబడుల పేరిట ఇక్కడికి తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నదని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ‘ఫార్మా సిటీ భూముల్లో ఏ�
అన్నదాతకు దెబ్బ మీద దెబ్బ పడుతున్నది. కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయకుండా ఓవైపు రేవంత్ సర్కారు సతాయిస్తున్నది. మరోవైపు అకాల వర్షాలతో ప్రకృతి ఆగం జేస్తున్నది. ప్రతికూల పరిస్థితులు వెంటాడుతుండడంతో
అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. నమ్మి ఓటేసిన అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఏదో కొద్దిమందికి మాత్రం అరక�
ధాన్యం కొనుగోళ్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నదని, కొనుగోలు కేంద్రాల వద్దనే రైతుల గుండెలు ఆగిపోతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి కనికరం లేదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్�
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కానీ కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టూ కట్టలేదు. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రా జయ్య వి�
అడ్డగోలు హామీలతో ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి ప్రభుత్వం రెండున్నరేండ్లుగా ప్రజలను దగా చేసిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు విమర్శించారు. కసాయిలా మారిన �
‘తిట్ల పురాణానికి ఆది పురుషుడు సీఎం రేవంత్రెడ్డి.. కాంగ్రెస్ పాలనలో డిస్ట్రక్షనే కాని కన్స్ట్రక్షన్ లేదు.. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు.. తట్టెడు మట్టి తీయలేదు’ అని మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య అన�
రేవంత్రెడ్డి, బండి సంజయ్ ఇద్దరు కలిసి తన హత్య కు కుట్ర పన్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. తనపై దాడికి రెక్కీ చేస్తున్నారని తాను చెప్పిన కొద్దిసేపటికే హత్యాయత్నం జ�