సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్�
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశా�
రోజువారీ ఖర్చులకు ఏడాదిలో 365 రోజులకుగాను 363 రోజులు గత ఏడాది ఆర్బీఐ వద్ద చేబదులుగా అప్పు తీసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై�
కేసీఆర్ సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన పేరిట రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల�
యాసంగికి సంబంధించి రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్�
Harish Rao | సిగాచి ప్రమాద బాధితులకు ఇచ్చిన హామీని కూడా నిలుపుకోలేక తన అసమర్థతను సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చాటుకున్నారని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు.
Tejasvi Surya | తెలంగాణ ఆత్మగౌరవంపై బీజేపీ వేయి తలల విషనాగై బుసకొడుతూనే ఉన్నది. తెలంగాణ పూర్తిగా పురుడు పోసుకోకముందే ప్రధాని మోదీ విషం చిమ్మడం మొదలుపెట్టగా, ఆ పార్టీ నేతలు వరుసగా తెలంగాణ పుట్టుకను అవమానిస్తూనే ఉ�
Revanth Reddy | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నవ్వులపాలయ్యారు. నియోజకవర్గాల పునర్విభజనపై రేవంత్ ప్రతిపాదించిన హైబ్రిడ్ విధానాన్ని బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య పార్లమెంట్లో తప్పుబట్�
తల్లిలాంటి తెలంగాణను పార్లమెంట్ సాక్షిగా నిండు సభలో బీజేపీ ఎంపీ అవమానిస్తే, తెలంగాణకు చెందిన 16 మంది కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కిక్కురుమనలేదు. కనీసం ఖండించేందుకు నోరెత్తలేదు.
తెలంగాణ ప్రభుత్వం కులాలవారీగా వెల్లడించిన గణాంకాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆలయ ప్రవేశాలకు ఓసీలే అధికంగా వివక్షకు గురవుతున్నారని నివేదించడం ఇప్పుడు ఆ�
పేమెంట్ కోటాలో ముఖ్యమంత్రి అయిన రేవంత్రెడ్డి రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించాలని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. గత కేసీఆర్ ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పును రేవంత్�
దేశమంతా బాగుండాలని ఆ నాడు జగిత్యాల జైత్రయాత్ర సభ పెట్టారని, ఇప్పుడు ప్రజల్లో మార్పు రావాలి, రేవంత్ ప్రభుత్వం పోవాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సభ పెడుతున్నారని జనగామ ఎమ్మెల్యే, సభ ఇన్చార్జి పల్లా రాజ