మెట్రో రైలు మొదటి దశ స్వాధీన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం ట్విస్ట్ ఇచ్చింది. మెట్రో రుణం రీ ఫైనాన్స్ పేరిట సీఎం రేవంత్రెడ్డి ఇన్నాళ్లూ చేసిన హడావిడిని తుస్సుమనిపించింది. కొన్ని రోజులుగా హైదరాబాద్ మ�
హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టును వేదికగా చేసుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కలిసి సరికొత్త రాజకీయ డ్రామాలకు తెరలేపారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర
ఇందిరమ్మ రాజ్యం అని గొప్పలు చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.. క్రూరమైన హిట్లర్ రాజ్యాన్ని నడుపుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ డిప్యూటీ ఫ్లోర్లీడర్ తన్నీరు హరీశ్రావు మండిపడ్డారు. మంగళవా�
రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఎప్పుడు ఎన్నికలు జరిగినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ శాసనసభా పక్ష ఉప నాయకుడు తన్నీరు హరీశ్రావు స్పష్టంచేశ�
ఆర్టీసీ కార్మికులను మభ్యపెట్టేందుకు ప్రభుత్వం పన్నిన ఎన్నికల ఎత్తుగడ వ్యూహం బెడిసికొట్టింది. సంస్థలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించి చిచ్చుపెడుదామనుకుంటే.. ఆర్టీసీ కార్మికులు సహా అన్ని యూనియన్ల న�
రేవంత్రెడ్డిది ప్రజాపాలన కాదని, నిరంకుశ, నియంతృత్వ, నిర్బంధ పాలన అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. రైతులు తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసనలు తెలియజ�
కుల గణన సర్వే ఎన్యుమరేటర్లకు ఇచ్చే పారితోషి కం పరిహాసంగా మారింది. నెల రోజు ల పాటు పని చేయించుకొని, పారితోషికం చెల్లించడంలో ప్రభుత్వం నిర్ల క్ష్యం చేస్తున్నది. సర్వే నిర్వహించి 22 నెలలు గడుస్తున్నా నేటికీ �
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఉపన్యాసాలు ఉద్యమంపై ఎంత ప్రభావం చూపాయో, తెలంగాణ సాధనలో ఆయన మౌనం కూడా అంతటి ప్రభావం చూపించింది. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ మౌనం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని భయపెడుతున్నది.
సర్కార్ బడుల్లో 14, 171 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా యి. వీటిలో 13,061 టీచర్ పోస్టు లు ఎలిమెంటరీ స్థాయిలోనే ఖాళీగా ఉన్నాయి. మరో 1,110 టీచర్ పోస్టులు సెకండరీ స్కూల్స్లో ఖాళీగా ఉన్నాయి.
ప్రతిరోజూ పది లక్షల మంది ఎక్కే రైలు. ఒక నగరంలో రవాణాకు ఊపిరి. ఒక రాష్ట్రం గర్వంగా చెప్పుకొనే ప్రాజెక్టు. కానీ ఇవాళ ఆ మెట్రో రైలు పట్టాలు రాజకీయ కుట్రలు, ఆరోపణల సుడిగుండంలో చిక్కుకుపోయాయి.
Harish Rao | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో చెప్పినా.. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినా.. దేవుళ్ల మీద ప్రమాణం చేసినా.. పబ్లిక్ మీటింగ్లో చెప్పిన మాటలన్నీ అబద్ధాలేనని.. అబద్ధాలకు ఆయన బ్రాండ్ అంబాసిడర్ అని �
Mucherla Pharma City | నష్టపరిహారం చెల్లించకుండా మా భూములపై మీ పెత్తనం ఏంటి?.. ఫార్మాసిటీలో భూములు కోల్పోయిన వారికి నష్టపరిహారం, ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రభుత్వం మోసం చేసిందని రైతులు మండిపడ్డారు.
KTR | కేసీఆర్ పాలనలో తెలంగాణ సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిస్తే.. ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ పాలన సంక్షోభాలకు కేరాఫ్ అడ్రస్గా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
‘మోసకారి కాంగ్రెస్ పోయి.. కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పాలన అంటే తెలంగాణలో సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని.. కాంగ్రెస్ పాలన సకల సంక్షోభాలకు కేరాఫ్ అడ్�