జిల్లాలో సీఎం రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు జోగు ప్రదీప్, మాజీ సర్పంచ్ వేణుగో పాల్తోపాటు మరో ఇద్దరు నాయకులను పోలీసు లు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. దీనిని ని�
తెలంగాణ రైతులకు ప్రధాన జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. వేసవి కాలం ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా తగ్గడం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీ
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టుల సందర్శనకు సీఎం రేవంత్రెడ్డి రావడంతో.. ఎక్కడ అడ్డుకుంటారేమోనని రెండోరోజూ కూడా అరెస్టుల పర్వం కొనసాగించారు. గురువారం పలువురు నేతలను హౌస్ అరెస్టు చేయడం.. కొందరిని అ�
‘రెండు నెలల నుంచి ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా లేక రైతులు ఇబ్బంది ప డుతున్నరు.. అయినా అన్నదాతల కష్టాలు సీఎం రేవంత్రెడ్డికి పట్టవు.. వడ్లను కొనే దిక్కు లేదు. కొనుగోలు కేంద్రానికి వచ్చే దమ్ము ఏ ఒక్క మంత్రికై�
ఉమ్మడి పాలమూరు జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన మొక్కుబడిగా సా గిందని జిల్లావాసులు అసంతృప్తి వ్యక్తంచేస్తున్నారు. నిర్మాణంలో ఉన్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనుల పరిశీలన కార్యక్రమం.. ‘వచ్చిండు.. చూసిం డ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శుక్రవారం జడ్చర్లలో నిర్వహించిన బహిరంగసభలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా కేటా యించకపోవడంపై నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. కనీసం స్థానిక ఎమ్మెల్యే కూడా నిధులు కా
రాష్ట్రంలో సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో వర్షాలతో ధాన్యం తడిసి రంగు మారుతున్నదని, వడ్లు కూడా కొనడం చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ వ�
Nagarkurnool | నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేటలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో ముందస్తు అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ధర్నా చేశారు. ఈ సందర్భంగా రేవంత్
నాగర్కర్నూల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకులను ముందస్తు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు తిమ్మాజిపేట పాండు, కొత్త గంగాధర్, నాయకులు ఆలూరి నరేందర్, భాస్కర్ గౌడ్, బీఆర్ఎస్
KTR | కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలు, సింగరేణిలో జరుగుతున్న భారీ కుంభకోణాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్పై అక్రమ కేసులు బనాయించి జైలులో పెట్టారని బీఆర్ఎస్ వ
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని కక్షగట్టి పడావు పెట్టినందుకు నిరసిస్తూ బీఆర్ఎస్ ఇచ్చిన అల్టిమేటంతో ఎట్టకేలకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఉమ్మడి జిల్లాలో పర్యటించ