సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో ఆదివారం మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్రెడ్డి దశదిన కర్మలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్రెడ్డి పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
KTR | జూబ్లీహిల్స్ ప్రజలు కారు కావాలా.. బుల్డోజర్ కావాలా నిర్ణయించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికతో కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పాల్సిన అవ
రేవంత్రెడ్డి సర్కారు మరో వెయ్యి కోట్ల రుణం కావాలని ఆర్బీఐకి ప్రతిపాదించింది. ప్రతి మంగళవారం నిర్వహించే ఈ వేలం ద్వారా ఈ మొత్తం తీసుకుంటామని ఇండెం ట్ పెట్టింది.
ఎన్నికలకు ముందు అబద్దాలు చెప్పాలె, అభాండాలు వేయాలె, కుప్పలుతెప్పలుగా ఆచరణ సాధ్యం కాని హామీలు ఇవ్వాలె, అలవిగాని వాగ్దానాలు చేయాలె, గ్యారెంటీలు అంటూ ఊదరగొట్టాలె, ప్రజలను ఊహల పల్లకిలో ఊరేగించాలె, అరచేతిలో �
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు కలిసికట్టుగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి పిలుపునిచ్చారు. కొడంగల్ నియోజకవర్గం కొత్తపల్లి మండల పరిధిలోని కొత్తపల్లి తండ�
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. మాజీ జాయింట్ కన్వీనర్ చెర్క మహేశ్ బీజేపీ సభ్యత్వానికి, పార్టీకి రాజీనామా చేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో నయవంచక కాంగ్రెస్ పాలనను ప్రజల్లో ఎండగట్టాలని నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ (Ravindra Kumar) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాగ్రెస్ �
ఏపీ సర్కారు చేపట్టిన పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన టెక్నో ఎకనామికల్ అప్రయిజల్ ప్రక్రియ ఆగబోదని కేంద్ర జల్శక్తిశాఖ చెప్పకనే చెప్పింది.
ఇటీవలి కాలంలో అవకాశం వచ్చిన ప్రతిసారీ హైదరాబాద్ కాలుష్యాన్ని ఢిల్లీతో పోలుస్తూ మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నగరాన్ని కాలుష్య రహితంగా మార్చాలని పంతంపట్టినట్టు పదేపదే చెప్పుకొచ్చారు.
హైదరాబాద్ చుట్టూ మరో మణిహారం లాంటి రహదారికి ఏడేండ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం ఆమోదం లభించింది. ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్కు సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో దీని నిర్మాణానికి ప్రణాళిక సిద్ధమైంది. 340
42 శాతం రిజర్వేషన్లు వస్తయి.. ఈ సారి ఎక్కువ మందికి ‘స్థానిక’ పదవులు దక్కుతాయని ఆశపడి జేబులు గుల్ల చేసుకున్న ఆశావహుల్లో ఇప్పుడు లబోదిబోమంటున్నారు. బీసీ కోటాపై జీవో ఇచ్చి.. ఎన్నికల నోటిఫికేషన్ కూడా జారీ చేస�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మేక వన్నె పులి అని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామంటూ హామీ ఇచ్చి, ద్రోహం చేస్తున్నాడని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేశ్ యాదవ్ మండిపడ్డారు. తెలంగాణ భవన్లో శుక్రవారం ఏర్�