తన ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి సీఎం రేవంత్రెడ్డి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇంజినీర్లు, పెన్షనర్లను లక్ష్యంగా చేసుకొని అసత్య ప్రచారం చేస్తున్నారని బేవరేజెస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దే
హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ, స్వాధీనం, నిధుల సమీకరణ ప్రక్రియ మళ్లీ మొదటికొచ్చినట్లుంది. ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రూ.15వేల కోట్ల రుణ ప్రక్రియలో ఒప్పందం కుదిరిన తర్వాత భంగపడిన ప్రభు�
యువ గ్రాడ్యుయేట్ల విద్యపై చేసే ఖర్చును ‘క్రిమినల్ వేస్ట్' అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయడం అత్యంత దిగజారిన, అసహ్యకర చర్య అని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ విమర్శించారు. ఇంజినీరింగ్ గ్రాడ్యు
అది ఒక ప్రభుత్వ కార్యాలయం.. కానీ ఆచరణలో మాత్రం కాంగ్రెస్ నాయకుల కార్యాలయంగా మా రింది. ఫలితంగా పీఏసీసీఎస్ కార్యాలయం కాస్తా పీసీసీ కార్యాలయంగా మారిందనే వి మర్శలు తలెత్తుతున్నాయి. ఇది ఎకడో కా దు.. సాక్షాత్�
ఎల్ నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు రూ.802.92 కోట్లు అవసరమంటూ నిపుణుల కమిటీ నివేదిక రూపొందించింది. ఈ నివేదికను గురువారం సీఎం రేవంత్రెడ్డికి రాష్ట్రస్థాయి సమగ్ర కార్యాచరణ నిపుణుల కమిటీ చైర్మన్ డాక్టర్�
KTR | తెలంగాణ యువ ఇంజినీర్ల ప్రతిభను ‘ క్రిమినల్ వేస్ట్’ అంటూ అవమానించడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే.టి.రామారావు మండిపడ్డారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీరుతెన్నులు కొన్ని నెలలుగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఈ చర్చ కేవలం రాజకీయ నాయకులకే పరిమితం కాకుండా సామాన్య ప్రజల్లోకి విస్తరించింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో చూద్ద�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలంగాణ రైతులపై దయలేదని, కానీ దేవుడు దయతలిచి వర్షాలతో కొద్దిగా ఊరట కలిగించాడని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ వర్షాలతో
ప్రభుత్వాధినేతలమని విర్రవీగుతున్న నేతలకు కాంగ్రెస్ హైకమాండ్ కళ్లెం వేయాలని నిర్ణయించిందా? ప్రభుత్వం కన్నా పార్టీయే సుప్రీం అనే సందేశమివ్వాలని భావించిందా? సర్కార్లో ఎంత పెద్దస్థాయిలో ఉన్నా.. పార్ట�
కేసీఆర్పై రాజకీయ ద్వేషంతో కాళేశ్వరం ప్రాజెక్టును నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్రెడ్డి పన్నిన కుట్రలు విఫలమయ్యాయని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్
ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా అందించే ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్(ఈహెచ్ఎస్) ఆదిలోనే అభాసుపాలవుతున్నది. రాష్ట్ర సర్కార్ అనుసరిస్తున్న అశాస్త్రీయ విధానం కారణంగా ఈహెచ్ఎస్ స్కీమ్ కిం�
Niranjan Reddy | ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికి రేవంత్ రెడ్డి ఉన్నాడనే ధీమాతో ఆంధ్రా ప్రజలు పంటలు వేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ఆరోపించారు.
Telangana Debts | రాష్ట్ర ప్రభుత్వం రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) నుంచి తెస్తున్న అప్పులకు అంతం ఉండటం లేదు. ఈ నెలలో సెక్యూరిటీ బాండ్ల వేలం ద్వారా 14వ తేదీ నాటికే రూ.12,500 కోట్ల అప్పులు తెచ్చిన రేవంత్రెడ్డి సర్కార్.. తాజాగా �
Congress | తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై అధిష్ఠానం పట్టు మరింత బిగిస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర కాంగ్రెస్లో పెరుగుతున్న అంతర్గత అసంతృప్తి, సమన్వయ లోపాలపై వరుసగా ఫిర్యాదులు