ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు అన్ని అనుమతులిస్తూ అప్పటి కేంద్ర జల్శక్తి మంత్రి ఉమాభారతి లేఖ రాశారని..కానీ కేసీఆర్ ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా ప్రాజెక్టు సైట్ను తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మార్చి
తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్కు చెందిన హోంగార్డ్స్ను ఏపీకి, అక్కడ పనిచేస్తున్న వారిని తెలంగాణకు పంపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, ఏపీ రాష్ట్ర సీపీఐ కార్యదర్శి రామకృష్
రిజర్వేషన్లపై 50 శాతం ఉన్న సీలింగ్ను ఎత్తివేస్తూ అసెంబ్లీలో చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టిన వేళ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సభలో లేకపోవడంపై బీసీ నేతలు మండిపడుతున్నారు. బీసీలపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధి ఇద�
బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే చట్ట సవరణపై ఆదివారం అసెంబ్లీలో బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతుండగా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి.
కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రకటించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పిం�
KTR | సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం శుద్ధ తప్పు.. అది 100 శాతం అబద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్ప�