బీసీలకు చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు సాధించేవరకూ తమ పోరాటం ఆగదని బీసీ జాక్ చైర్మన్, ఎంపీ ఆర్ కృష్ణయ్య స్పష్టంచేశారు. అందులో భాగంగానే ఈ నెల 10న ఓబీసీ జాతీయ సెమినార్ నిర్వహించాలని ‘చలో ఢిల్లీ’ కార్యక్�
సీఎం రేవంత్రెడ్డి ల్యాండ్ మాఫియా, ల్యాండ్పూలింగ్ పాలన నడుపుతున్నారని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు రూ.6.30 లక్షల కోట్లు కొల్లగొట్టేందుకే ‘హిల్ట్ పాల�
Revanth Reddy | సీఎం రేవంత్ పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేయనున్నారా? సర్పంచ్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొనే జిల్లాల పర్యటనను ఖరారు చేశారా? అంటే ఇటు పార్టీ, అటు ప్ర భుత్వ వర్గాల నుంచి అవును అనే సమాధాన మే వినిపిస్తు
మాడల్ స్కూల్ టీచర్ల సుదీర్ఘ పోరాటం ఫలించింది. పూర్వ ఉపాధ్యాయులతో సమానంగా సర్వీస్, వేతనం అందనున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నోషనల్ సర్వీస్ ఫైల్పై సంతకం చేయడంతో మార్గం సుగమమైంది. తద్వ�
Kaloji Health University | కాళోజీ హెల్త్ వర్సిటీలో అక్రమాలపై ‘నమస్తే తెలంగాణ’ కథనం, గవర్నర్, ఎన్ఎంసీ చైర్మన్కు మాజీ మంత్రి హరీశ్రావు రాసిన లేఖతో సర్కారులో ఎట్టకేలకు కదలిక వచ్చింది. అక్రమార్కులపై ప్రభుత్వం కొరడా ఝు
జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు అందరూ సహకరించాలని సిద్దిపేట పోలీస్ కమిషనర్ విజయ్కుమార్ కోరారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అక్కన్నపేట రోడ్డు యేనె వద్ద �
రియల్ఎస్టేట్ మాఫియా కోసమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హిల్ట్ పాలసీని తీసుకొచ్చారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు ఆరోపించారు. శుక్రవారం ఆయన బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ �
రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని బేగరికంచెలో గ్లోబల్ సమ్మిట్ పేరుతో రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా, అక్రమంగా భూమిని తీసుకుంటున్నారని రైతులు శుక్రవారం ఆందోళనకు దిగారు. నష్టపరిహరం చెల్లింకు�
బాలాపూర్లో ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. ప్రజావాణిలో ఫిర్యాదు రాగానే కోట్ల రూపాయల ప్రభుత్వ భూమిని కాపాడుతామని ప్రకటించుకుంటున్న హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఈ కబ్జా కనిపించడం లేదు. కబ్జాపై రెవెన్యూ
వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు అమలుచేస్తామని గద్దెనెక్కిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. రియల్ఎస్టేట్ బ్రోకర్ అవతారమెత్తి లక్షల కోట్ల రూపాయల విలువైన భూములను తెగనమ్ముతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప�
హైదరాబాద్ నడిబొడ్డున కాంగ్రెస్ సర్కారు దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణానికి తెరలేపిందని, రూ.5 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను ముఖ్యమంత్రి బంధువులు 40 మందికి కారుచౌకగా కట్టబెడుతున్నదని మాజీ మంత్రి జీ
యాక్సిడెంట్ కేసును పోలీసులు సెటిల్మెంట్ చేయలేదని ఆగ్రహించిన ఓ కాంగ్రెస్ నేత ఏకంగా ఎస్సై, స్టేషన్ రైటర్ కాలర్ పట్టుకోగా.. అడ్డొచ్చిన కానిస్టేబుళ్లపై దాడికి పాల్పడ్డాడు.
దోపిడీదారులు, అక్రమార్కులను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తన సర్కారుకు సలహాదారులుగా పెట్టుకున్నారని ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ఆరోపించారు.