‘వికారాబాద్ రోడ్డు పనులు రెండేండ్లుగా ఆపిందెవరు? ఇంతమంది చావులకు కారణం ఎవరు? పనులు చేపట్టకుండా కాలయాపన చేస్తూ అమాయక ప్రజల ప్రాణాలు పోవడానికి కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యమే కారణం కాదా?’ అని బీఆర్ఎస�
మొదటి నుంచీ ముస్లింల పాలిట శత్రువు కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ ముస్లిం నేత అబ్దుల్ ముఖీబ్ చాందా మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ముస్లిం నేతల�
‘ప్రతీ ఇంటి ఆడబిడ్డకు నెలకు రూ.2,500 ఇస్తనన్నవు.. ఏమైంది? కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ కింద లక్ష రూపాయలతోపాటు తులం బంగారం ఇస్తానన్నవు.. ఎప్పుడిస్తవు? విద్యార్థినులకు స్కూటీలు ఎప్పుడు పంపిణీ చేస్తవు? ఆటో డ్రైవ
35 కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి పేదవాడా? తాను, తన భార్య పేరుపై కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి పేదవాడా? తన భార్యకు 2 కేజీల బంగారు నగలున్న వ్యక్తి పేదవాడా? ఈ ఆస్తుల చిట్టా చూసిన ఎవరికైనా ఆ వ్యక్త�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి అసభ్యకరంగా, నిందాపూర్వకంగా, వ్యక్తిత్వాన్ని దూషించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తీసుకున్నది. ఆ వ్యాఖ
మున్సిపల్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ను మురికికూపంగా మార్చారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. నగరంలో ఎటూ చూసినా చెత్త, చెదారం పేరుకుపోయిందని దుయ్యబట�
ముస్లింలపై రేవంత్రెడ్డి ప్రేమ ఉన్నట్లు నటిస్తూ కపటనాటకం ఆడుతున్నాడని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి అనర్
సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నద
BRS | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురించి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, రేవంత్రెడ్డి మెదడులో చెత్త ఉన్నదని, ఆ చెత్తను పక్కకు తొలగించి మాట్లాడాలని బీఆర్ఎస్
Revanth Reddy | జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకపోతే రేషన్కార్డులు, సన్నబియ్యం, ఉచిత బస్సు రద్దయి పోతాయంటూ సీఎం రేవంత్రెడ్డి పరోక్షంగా ఓటర్లను భయపెట్టారు. పదేండ్లు పాలించిన వాళ్లు పేదలకు