రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంబేద్కర్ కొ టేషన్లను గొప్పగా చెప్పిం దే తప్ప, ఆయనను గౌరవించే సంస్కృతి మాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పో చంపల్లి శ్రీనివాస్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు రాష్ట్రంలో అ సెంబ్లీ సమావేశాలు జరుగుతుండగా, మరోవైపు సీఎం రేవంత్రెడ్డి పలు పర్యటనలు చేస్తున్నారు. ఈక్రమంలోనే ప్ర స్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన.. అక్కడి నుంచి రాగానే గుంటూరులో జరిగే ఓ వివాహ కార్య�
‘పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో విశ్వనగరంగా వెలుగొందిన హైదరాబాద్ ప్రతిష్టను కాంగ్రెస్ పాలకులు దిగజారుస్తున్నరు. రెండున్నరేండ్లలో ఒక్కటంటే ఒక్క అభివృద్ధి పని చేయకుండా నగర ప్రగతిని పాతాళానికి నెట్టేస్త�
‘ఏమి మారెను..ఏమీ మారెనురా’ అంటే రేవంత్ సర్కార్ పుణ్యమా అని ఉమ్మడి వరంగల్ జిల్లా అన్నింటా తిరోగమనంలో పయనిస్తున్నది. స్థూల ఉత్పత్తి, తలసరి ఆదా యం రెండింట్లోనూ చివరాఖరు స్థానం చే జిక్కించుకొని ప్రగతిలో �
ఆరు గ్యారెంటీల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజలకు ధోకా ఇచ్చింది. మ్యానిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని నిలదీసిన వారిని వేధింపులకు గురిచేస్తున్నది. సమాధానం చెప్పకుండా దాటవేస్తున్నది. �
Revanth Reddy | పెండ్లి వేడుకకు హాజరయ్యేందుకు సీఎం రేవంత్రెడ్డి మంగళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. రాజ్యసభ ఎంపీ, సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వీ ఇంట్లో జరిగే వివాహానికి ఆయన హాజరవుతారని తెలిసింది.
Madhu Ridge Park Apartments | ఇల్లు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారికి వ్యాపార వస్తువు. పిల్లర్లు, సిమెంట్, ఇటుకలతో చేసిన ఓ నిర్మాణం మాత్రమే. కానీ ఆ ఇంట్లో నివాసం ఉంటున్న వారికి అది విడదీయలేని మధుర జ్ఞాపకాల కేంద్రం. ఇలాంటి సెం
Telangana Economy | రాష్ట్ర ఆదాయానికి గుండెకాయ లాంటి స్టాంపులు, రిజిస్ట్రేషన్ శాఖ నేడు వెలవెలబోతున్నది. ఒకప్పుడు అభివృద్ధికి చిరునామాగా నిలిచిన తెలంగాణ,.. నేడు ఆర్థిక సంక్షోభంలోకి జారుకుంటున్నది.
తొమ్మిదిన్నర ఏండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ పథకం వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసిందని, కానీ రెండేండ్ల కాలంల�
విద్యుత్తు ఉద్యోగులకు 1.20కోట్ల ప్రమాద బీమా పథకం అమలును సర్కార్ ప్రారంభించింది. సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇద్దరు లబ్ధిదారుల కుటుంబాలకు చెక్కులు అం�
బీసీలను మొదటినుంచీ మోసం చేస్తున్న సీఎం రేవంత్రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని వక్తలు స్పష్టంచేశారు. బీసీ జనసభ ఆధ్వర్యం లో ‘బీసీలకు మరో మోసం-తెలంగాణ రాష్ట్ర బడ్జెట్' అంశంపై సోమాజిగూడ ప్రె�
‘తొమ్మిదిన్నరేండ్ల కాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన అప్పులతో రాష్ట్రంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ వంటి పథకాలతోపాటు అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేసింది.. కానీ రెండేండ్ల కాలంలోనే క�
ఏడున్నర దశాబ్దాలుగా కాంగ్రెస్ ప్రభుత్వాలు దేశ వ్యాప్తంగా, అధికారంలో ఉన్న వివిధ రాష్ర్టాల్లో బీసీలపై కనబరిచిన కపట ప్రేమ ఫలితంగానే బలహీన వర్గాల సమాజం అవకాశాల కోసం పెనుగులాడుతూనే ఉన్నది. రెండున్నరేండ్ల�