Municipal Elections | ‘మాకు తిరుగేలేదు.. మాకెవరూ అడ్డురారు’ అని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముకుతాడు వేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు తరువాత నేలవిడిచి సాముచేస్తున్న
Komatireddy Raj Gopal Reddy | ‘తెలంగాణకు నేనే రాజు, నేనే మంత్రి! నాకు ఎవరూ పోటీకాదు..2029లో జమిలి ఎన్నికలు రాబోతున్నయి.. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించను. నన్ను అన్నవాళ్లనే నేను అంటున్నా.. పదిన్నరేండ్లపాటు నేనే సీఎంగా ఉంటా�
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
Revanth Reddy | తెలంగాణకు తానే రాజు, తానే మంత్రిని అని సీఎం రేవంత్రెడ్డి ప్రకటించుకున్నారు. తనకు ఎవరూ పోటీకాదని తన సహచర మంత్రివర్గానికి పరోక్షంగా తేల్చిచెప్పారు. ఢిల్లీలో గురువారం ఆయన మీడియాతో చిట్చాట్ చేశార�
రేవంత్రెడ్డి ప్రజాప్రభుత్వంలో ఎన్నికల నిర్వహణ చూస్తుంటే బహిరంగంగా ఓటు హకు ను వినియోగించుకొని బ్యాలెట్ పేపర్ను సోషల్ మీడియాలో వైరల్ చేసిన ఘటన మక్తల్ మున్సిపాలిలో చోటుచేసు కున్నది. వివరాల్లోకి వ�
కల్తీ ఆహారం తమకొద్దని, నాసిరకం భోజనం పెడుతున్నారని రాష్ట్రంలో రోజూ ఏదో ఒకచోట విద్యార్థులు రోడ్డెక్కుతుంటే, విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్రెడ్డి మాత్రం గాలిమోటర్లలో చక్కర్లు కొడుతున్నారంటూ బీఆర�
నైని బొగ్గు గని కుంభకోణం వ్యవహారంలో తాను తీసుకున్న చర్యతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.30వేల కోట్లు మిగిలాయని రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు.
Harish Rao | రాష్ట్రంలో ప్రతిరోజూ ఏదో ఒక పాఠశాలలో భోజనంలో కల్తీ జరిగి అస్వస్థతపాలవుతున్న విద్యార్థుల గురించి రేవంత్ రెడ్డి సమీక్షించే తీరికలేకపోవడం సిగ్గుచేటని హరీశ్ రావు ఆరోపించారు.
రాష్ట్ర కాంగ్రెస్లో ముసలం పుట్టించిన ‘నైని’ బొగ్గు గని అవినీతి పంచాయితీ ఢిల్లీకి చేరింది. ముఖ్యమంత్రి హోదాలో 62వసారి బుధవారం ఢిల్లీకి వెళ్లిన రేవంత్రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర
మున్సిపల్ ఎన్నికల్లో కాం గ్రెస్ పార్టీ అడుగడుగునా అధికార దుర్వినియోగానికి పాల్పడిందని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపించారు.
హైదరాబాద్ను విశ్వనగరంగా తీర్చిదిద్దాలి.. పెట్టుబడులను ఆకర్షించి మరిన్ని అంతర్జాతీయ సంస్థలకు కేంద్రంగా మార్చాలి.. దేశంలోని అన్ని మెట్రో నగరాల కంటే అగ్రస్థానంలో నిలపాలి.
సీఎం రేవంత్రెడ్డి బుధవారం మళ్లీ ఢిల్లీ విమానం ఎ క్కారు. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న ఆయన అక్కడి నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. మధ్యాహ్నం
మున్సిపల్ ఎన్నికల్లో పలుచోట్ల ఓటమి భయంతో కాం గ్రెస్ పార్టీ అభ్యర్ధులు, కార్యకర్తలు గూండాగిరి ప్రదర్శించారు. గెలుపు కోసం అడ్డదారులు తొక్కారు. దాడు లు, దౌర్జన్యాలకు తెరలేపుతూ విచ్చలవిడిగా దొంగ ఓట్లకు ప�