ఉమ్మడి పాలమూరు జిల్లాకు సాగునీటి విషయంలో అన్యాయం జరుగుతున్నా, ఎవరూ అడ్డుపడటం లేదంటూ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జిల్లెల చిన్నారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపడుతున్న జలదోపిడీ ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకోవాలని, లేకుంటే దక్షిణ తెలంగాణ పూర్తిగా ఎడారిగా మారే ప్రమాదం ఉందని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనార�
రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.10,600 కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపించింది. ఓపెన్ మార్కెట్ రుణాల్లో భాగంగా ప్రతి మంగళవారం నిర్వహించే వే లంలో పాల్గొని ఈ మొత్తం సేకరిస్తామని పేర్కొన్నది. 2025-26 ఆర్థి�
మాలలను నమ్మించి మోసం చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని నేషనల్ అంబేద్కర్ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్రావు, మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ పబ్బతి శ్రీ�
హనుమంతుడిని చేయబోతే కోతి అయిందట! ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో పరిస్థితి ఇట్లనే తయారైంది. ‘నేను చేపట్టిన మెట్రో టేకోవర్ చూసి కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ఆశ్చర్యపోయారు’ అని కొన్నిరో�
ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులకు కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్(సీఏఎస్) ప్రమోషన్లలో జరిగిన అవకతవకలకు వ్యతిరేకంగా ప్రొఫెసర్లు చేస్తున్న నిరసన బుధవారంతో 100వ రోజుకు చేరుకున్నది. మూ డు నెలలుగా అధ్యాప�
‘రేవంత్రెడ్డి.. యూనివర్సిటీలపై నీ కెందుకంత కక్ష..? విజ్ఞాన కేంద్రాల్లోని విలువైన భూములు అమ్మడంలోని అసలు ఆంతర్యమేంది?’ అని మాజీ మంత్రి హరీశ్రావు ముఖ్యమంత్రికి, కాంగ్రెస్ సర్కార్కు ప్రశ్నలు సంధించారు.
సిలబస్ లేకుండా పరీక్షలను నిర్వహించారు. సబ్జెక్టులవారీగా నిర్వహించిన పరీక్షల్లో అభ్యర్థికి వచ్చిన మార్కుల ఆధారంగా కాకుండా, హాజరైన ప్రతి ఒక్కరిని ఇంటర్వ్యూకు పిలిచారు.
తెలంగాణలో సీఎం రేవంత్రెడ్డి నేతృత్వంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ డాక్టర్ దాసోజు శ్రవణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలో నైతిక, రాజ్యాంగ విలువలు సంక్షోభంలో పడ్డాయన
రేవంత్రెడ్డి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసినా ఇరిగేషన్ విషయంలో తెలంగాణకు ఆయన చేసిన మోసాలను ప్రజలు క్షమించబోరని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. రాష్ట్ర సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ సర�
సమగ్ర శిక్ష ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కాంగ్రె స్ సర్కారుపై తిరుగుబాటు చేసి యేడాది పూర్తయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరించి, రెగ్యులర్ చేస్�
నాలుగువేల కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ను అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి ఓ పక్క ప్రచారం చేస్తుండగా.. సోమవారం జరిగిన అసెంబ్లీ జీరో అవర్లో కంటోన్మెంట్లో డ్రైనేజీ, రోడ్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.50 కో