ప్రభుత్వం చేపట్టిన మూసీ సుందరీకరణ ప్రాజెక్టుకు దిశ-దశ లేకపోవడంతో ఏ ప్రాంతంలో ఏ నిర్మాణానికి నోటీసులు వస్తాయో... ఏ సామాన్యుడి ఇంటికి రెడ్మార్కు పడుతుందో... ఏ అపార్టుమెంట్ వైపు బుల్డోజర్ దూసుకువస్తుందో�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్కు ఒరగబెట్టిందేమీ లేదు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పూర్తిస్థాయిలో రెండుసార్లు బడ్జెట్ పెట్టినా హైదరాబాద్ అభివృద్ధి మాత్రం అంగు�
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
గ్రేటర్ వాసుల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కారు దూరం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రస్తుత సర్కారు హయాంలో గాలిలో దీపంలా మార్చింది. తొలి ముఖ�
పెన్షన్ బెనిఫిట్స్ రాక రిటైర్డ్ ఉద్యోగుల ప్రాణాలు పోతున్నా రేవంత్రెడ్డి సర్కార్ పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ శాసనపక్ష ఉపనేత, మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. ఇప్పటికే 60 మంది చనిపోయారని, వార�
రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
యాదవులను చిన్నచూపు చూస్తున్న సీఎం రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని పాలించే అర్హత కోల్పోయారని, తక్షణమే యాదవులకు మంత్రి పదవి ఇవ్వాలని లేకుంటే ఆయనను ముఖ్యమంత్రి పదవి నుంచి దింపుతామని యాదవ జేఏసీ చైర్మన్ డాక్ట�
Niranjan Reddy | అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి కానీ.. రాజకీయ నాయకుల కొమ్ముకాయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. దేవుళ్లప�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్యోగుల పట్ల చిన్న చూపు చూస్తున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. 35 ఏండ్లు కష్టపడి పని చేసి రిటైర్ అయిన ప్రభుత్వ ఉద్యోగులను రేవంత్ ర�
రాష్ట్రంలో ఉన్న దివ్యాంగులంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిన్నచూపని దివ్యాంగులు ఆరోపించారు. కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టో అమలు సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చే�
సీఎం రేవంత్రెడ్డి పర్యటనకు ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలో నర్మెటలోని ఆయిల్పామ్ ఫ్యాక్టరీని శనివారం మంత్ర�