‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంట�
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రుల అవినీతి, అక్రమాలపై.. పాలనా వైఫల్యాలపై బహిరంగ చర్చకు సిద్ధమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విసిరిన సవాల
విజన్లేని నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్
సవాళ్లు విసరడం, తొడగొట్డడం, తొండిచేయడం, పారిపోవడం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నైజమని, ఆయన క్యాబినెట్లోని మంత్రులు పక్కా పలాయనవాదులని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. మొన్న రాష్ట్రంలో జరి
రాష్ట్రం ఓ విజన్ లేని నాయకుడి చేతిలో అల్లాడిపోతుందని, సీఎం రేవంత్ రెడ్డి అసత్యపు ప్రచారాలతో పబ్బం గడుపుతున్నాడన్నారని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి మండిపడ్డారు.
Vemula Prashanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిపక్ష పార్టీలకు సవాల్ విసరడం, పారిపోవడం వెన్నతో పెట్టిన విద్యా అని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి విమర్శించారు.
Revanth Reddy | సీఎం రేవంత్రెడ్డి, ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ అనలాగ్ వ్యవస్థాపకుడు, సీఈవో అలెక్స్ కిప్మాన్ల తాజా సమావేశం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర వివాదానికి దారితీసింది. హైదరాబాద్ నగరంలో ఏఐ ఆధారిత �
Revanth Reddy | మూసీ ప్రక్షాళనపై సీఎం రేవంత్రెడ్డి, క్యాబినెట్ మంత్రుల మధ్య వాడీవేడి చర్చలు జరిగినట్టు విశ్వసనీయ సమాచారం. మూసీ తొలి దశ పనులను యుద్ధప్రాతిపతికన పూర్తిచేసిన తర్వాతే జీహెచ్ఎంసీ ఎన్నికలకు వెళ్తా�
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు రూ. 8 వేల కోట్లు తక్షణమే విడుదల చేయాలని, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథావిధిగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 8న ఇందిరా పార్క్ వద్ద ఉదయం 10 గంటల నుంచి సత్యాగ్రహ దీక్ష �
ప్రభుత్వ ఉద్యోగులందరికీ ప్రతి నెలా ఒకటవ తేదీనే జీతాలు అందిస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హామీలు నీటి మూటలుగా మిగిలిపోయాయని ఎన్హెచ్ఎం జేఏసీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు మహేందర్రావు పుట్ట గుర�
ఉమ్మడి జిల్లాలో మహిళా సంఘాల కార్యకలాపాలను ఒకే చోట నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి భవనాలకు గ్రహణం పట్టింది. నిర్మాణాలు ఆశించిన వేగంతో ముందుకు సాగడం లేదు. గ్రామీణ �
రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ఉపాధి చూపి వారి కుటుంబాలకు అండగా నిలువాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం.. పెద్ద కాంట్రాక్టర్లకు టెండర్లు కట్టబెడుతూ వేలాది మంది జీవనోపాధికి గండికొడుతున్నది. ఇదే విషయమై దేవాదా�
‘రాష్ట్రంలోని ప్రభుత్వ గురుకులాలు, పాఠశాలల సరుకులు, వస్తువుల సరఫరా టెండర్లలో కాంగ్రెస్ ప్రభుత్వం రూ.వందలాది కోట్ల భారీ కుంభకోణానికి తెరలేపింది. ఒకేచోట కూర్చొ ని కమీషన్లు దండుకోవడానికే రేవంత్ సరార్ �
అదే దో జిల్లా స్థాయి అధికారులో స్థానిక ప్రజాప్రతినిధులో వేసిన శిలాఫలకం కాదు. ముఖ్యమంత్రితోపాటు కీలక మంత్రులంతా కలిసి వేసిన శిలాఫలకం. అటువంటి శిలాఫలకం నాలుగు రోజులుగా నిర్లక్ష్యంగా నేలపై పడి ఉంది. అయినా
మూసీ సుందరీకరణ పేరిట తమ ఇండ్లు కూల్చి రోడ్డున పడేయొద్దని పరీవాహక ప్రజలు వేడుకుంటున్నా ప్రభుత్వం మొండి వైఖరి వీడటం లేదు. పైసాపైసా కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లు, కొనుక్కున్న స్థలాలను అన్యాయంగా లాక్కోవ