KCR Speech | జగిత్యాల సభ సీనియర్ నేత జీవన్రెడ్డి చేరిక కోసం పెట్టినా, అది దానికే పరిమితం కాలేదు. గ్యారెంటీ మోసాల సర్కార్ మీద యుద్ధభేరి మోగించిన రీతిలో బీఆర్ఎస్ సభ సాగింది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో నాటిన మొక్కలు నగరానికే తలమానికంగా మారాయి. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు చల్లని నీడను ఇవ్
విశ్వనగరంగా ఎదగాల్సిన హైదరాబాద్ నగరంపై కాంగ్రెస్ సర్కారు పగబట్టినట్లు వ్యవహరిస్తున్నది. గడిచిన పదేండ్ల బీఆర్ఎస్ హయాంలో అద్భుతమైన ప్రగతిని సాధించిన నగరాన్ని, ఇప్పుడు పాలనా సంస్కరణల పేరుతో మూడు ము�
Harish Rao | రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతుబంధు.. పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Harish Rao | కేసీఆర్ సభ టైమ్లో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. మా నాయకుడి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీశ్రావు స్పష్టం చేశ
Harish Rao | నిన్న జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పోటీగా సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభకు పోటీగా సీఎం రేవంత్ రెడ�
Jeevan Reddy | కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. రైతుబంధును సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు
Koppula Eshwar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన న
Madhu Priya | తెలంగాణ జానపద గీతాలకు ప్రాణం పోసిన గాయని మధుప్రియ మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి తన పాటలతో కాదు, రాజకీయ వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. జగిత్యాలలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో పాల్గొన్న ఆమ�
రాష్ట్రంలోని నిర్యుద్యోగ యువతకు కాంగ్రెస్ సర్కార్ షాక్ ఇ చ్చింది. ఒకేసారి 12 ఏండ్ల వయోపరిమితి సడలింపును తొలగించింది. కొత్త గా వయో పరిమితిని పెంచలేదు.
పోరాటాల గడ్డ జగిత్యాల జనసంద్రమైంది. సోమవారం మినీస్టేడియంలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతోపాటు నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల నుంచి అంచనాలకు మించి జన
సీఎం రేవంత్రెడ్డి, మంత్రుల మేడిగడ్డ టూర్లో కొత్తదనమేమీ లేదు. గతంలో రెండుసార్లు వచ్చినప్పుడు పాడిన పాటే పాడారు. సోమవారం మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, వివే�
జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యింది. ఊహించినదాని కంటే ఎక్కువ మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరై కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని చెప్పకనే చెప్పారు.