రిజర్వేషన్ల పెంపుపై బీసీలకు కాంగ్రెస్ మరోసారి ధోకా ఇచ్చింది. చిత్తశుద్ధిని శంకించేలా వ్యవహరిస్తున్నది. 42 శాతం రిజర్వేషన్లపై ఢిల్లీలో తడా ఖా చూపిస్తామంటూ గొప్పలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఈ పర్యటనను వ�
రేవంత్ సర్కారుకు స్థానిక సంస్థల ఎన్నికల భయం పట్టుకున్నది. క్షేత్రస్థాయిలో ఆ పార్టీ పరిస్థితి దృష్ట్యా స్థానికంగా భంగపాటు తప్పదని తేలిపోవడంతో రేవంత్ ప్రభుత్వం కుడితిలో పడ్డ ఎలుకలా గిలగిలా కొట్టుకుం�
సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖను తన చేతిలో పెట్టుకొని విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ, గురుకులాల ఆశయాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి మండిపడ్డారు.
సీఎం రేవంత్రెడ్డి తన అసెంబ్లీ నియోజకవర్గమైన కొడంగల్లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీలో వరుసగా రెండో ఏడాది కూడా విద్యార్థులు ప్రవేశాలు పొందేందుకు ఆసక్తి చూపలేదు. ఎప్సెట్ రెండో విడత కౌన�
ధాన్యం టెండర్ల స్కాంలో సీఎం రేవంత్రెడ్డి ప్రత్యక్ష హస్తం ఉన్నదని మాజీ మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి, ఆ శ�
కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేసేవరకు ప్రజల పక్షాన ప్రశ్నిస్తామని, ఎన్ని కేసులు పెట్టినా నిలదీస్తామని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వే�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో సీఎం రేవంత్రెడ్డి డ్రామా చేస్తున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లో సీఎంకు బుద్ధి చెప్పేందుకు తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ర�
రాష్ట్ర ప్రజలు 16 మంది ఎంపీలను గెలిపిస్తే రైతులకు యూరియా సంచి పంపిణీ చేసి దిక్కు లేదని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గం ఇన్చార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి (Vanteru Pratap Reddy) అన్నారు. మంగళవారం గజ్వేల్ లోని అగ్రో రైతు సేవ కే
బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. భవిష్యత్తు కార్యాచరణపై ఢిల్లీ మీదనే భారం మోపింది. ఇందుకోసం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ప్రజాసంఘాల నాయకులతో కలిసి ఢిల్లీ వెళ్లాలని నిర్ణయిం�
తెలంగాణలోని బీసీల మనోభావాలను దెబ్బతీసే విధంగా బీజేపీ, కాంగ్రెస్ వ్యవహరిస్తే తీవ్ర పరిణమాలు ఉంటాయని మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హెచ్చరించారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత విచ్చలవిడిగా సాగుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి, సిట్ విచారణకు పిలవాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్ర
రాష్ట్రంలోని దళిత, గిరిజనుల భూములను కాపాడాలంటే తక్షణమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సోదరులపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్కా జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్హెచ్చార్సీ)ను కోరారు.