సారు ఇప్పుడొస్తరు..ఇంకో అరగంటలో వస్తున్నారు.. ఇంకాస్త సమయం పట్టేటట్టుంది.. మధ్యాహ్నం లంచ్ వరకు వస్తారు.. లంచ్ చేసి వస్తారు.. అగో సారు రానే వచ్చే..’ అనుకుంటా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోసం బుధవారం రోజంతా తె�
‘మూసీ సుందరీకరణ ప్రాజెక్టు తయారీ రిపోర్టు మొదలు బఫర్ జోన్ నిర్ధారణ, ఇండ్ల కూల్చివేతలు, భూసేకరణ, ప్రాజెక్ట్ వ్యయం పెంపు ఇలా ప్రతి అంశంపై ప్రభుత్వం విభిన్న ప్రకటనలు చేస్తున్నది.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో మరో ప్రధాన రిజర్వాయర్ నీటి నిల్వ సామర్థ్యాన్ని తగ్గించేందుకు కాంగ్రెస్ సర్కార్ సిద్ధమైంది. ఇప్పటికే గంధమల్ల రిజర్వాయర్ నీటినిల్వ సామర్థ్యాన్ని కుదించిన రేవంత్రెడ్డి ప్ర�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రవేశపెట్టబోతున్న మూడో బడ్జెట్ (2026-27)పై సబ్బండ వర్ణాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. కానీ, గత రెండు బడ్జెట్ల ట్రాక్ రికార్డ్ మాత్రం అందరినీ భయపెడుతున్నది.
ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లపై నిలదీస్తుంటే జీర్ణించుకోలేక బజారు భాష మాట్లాతున్న రేవంత్రెడ్డి.. బూతుల ముఖ్యమంత్రి అని మరోసారి అసెంబ్లీ సాక్షిగా రుజువు చేసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ
Harish Rao | రాష్ట్రంలో మొక్కజొన్న రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిలదీస్తూ, రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు గన్పార్క్ నుంచి అసెంబ్లీ వరకు నిరసన ప్ర�
Mid Manair | సిరిసిల్ల జిల్లాలోని శ్రీరాజరాజేశ్వర జలాశయ(మధ్యమానేరు) నిర్వాసితులకు కాంగ్రెస్ సర్కార్ మొదటినుంచీ మోసం చేస్తూనే ఉన్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఓట్లు దండుకునేందుకు ఆర్భాటంగా హామీలు గుప్పించిన
Sridhar Babu | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు పదే పదే ఢిల్లీకి వెళ్తుండటంపై శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘జాతీయ పార్టీగా అధిష్ఠాన
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు కావస్తున్నా.. సీఎం రేవంత్రెడ్డి తొలి సంతకం చేసిన ఆరు గ్యారెంటీల అమలుకే దిక్కులేకుండా పోయిందని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి వి�