కేసీఆర్ అసలైన నాయకుడైతే, రేవంత్రెడ్డి డూప్లికేట్ నాయకుడని.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బరాబర్ అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు కర్రుకాల్చి వాతపెడతారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్
KTR | ఫోరెన్సిక్ ల్యాబ్ అగ్ని ప్రమాదం వెనుక కుట్ర ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అనుమానం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డినే ల్యాబ్ను తగులబెట్టించాడని ప్రజలంతా భావిస్తున్నారని తెలి
Harish Rao | రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలమయంగా మారితే.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళ్లకు మాత్రం గంతలమయంగా మారిందని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఎద్దేవా చేశారు. గల్లీల్లో వీధి దీపాలు మార్చడం లేద
ముఖ్యమంత్రి హోదాలో ఉండి వెలమలను టార్గెట్ గా చేస్తూ జాతి పేరుతో దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్న రేవంత్ రెడ్డి ఇప్పటికైనా తన పద్ధతి మార్చుకోవాలని రామగుండం మున్సిపల్ వెలమ సంఘం నాయకుడు సీనియర్ కాంగ్రెస్ నేత
Harish Rao | అన్నం పెట్టినోళ్లకు ఓటేద్దామా.. సున్నం పూసినోళ్లకు ఓటేద్దామా అని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ప్రశ్నించారు. మెదక్ జిల్లా సదాశివపేటలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో హరీశ్రావు మ�
రాష్ట్ర ముఖ్యమంత్రి వస్తున్నారంటే ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున ప్రయోజనం చేకూరుతుందని ఆశిస్తారు కానీ శనివారం రోజు పరిగి మండలం నారాయణపూర్ శివారులో నిర్వహించిన బహిరంగసభతో పరిగి మున్సిపాలిటీకి, నియోజకవర్
గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ తర్వాత వాటిని విస్మరించినందున మున్సిపల్ ఎన్నికల్లో ఆ పార్టీకి ఓటుతో గుణపాఠం చెప్పాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర�
రేవంత్రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు.
మీ పెత్తనం ఇకపై సాగనీయం అంటూ ఎవరో ఒకరు బరిగీసి నిలబడితే తప్ప జాతులకు స్వీయ పాలన లభించదు. పరాయి పాలనలో,
బయటివారి ఆధిపత్యంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న జాతికి విముక్తి కలిగించిన వారిని ఆ జాతి ప్రజలు తమ జాతిప
సీఎం రేవంత్రెడ్డికి బినామీ సంస్థగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేఎల్ఎస్ఆర్ సంస్థ తనను వేధిస్తున్నదని ఆరోపిస్తూ హైదరాబాద్కు చెందిన వ్యాపారవేత్త, బెంగాల్ కోల్డ్ రోలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్ట�
సిద్దిపేట జిల్లా మల్లన్నసాగర్ రిజర్వాయర్ నిర్మాణంలో నాడు బాధితులను రెచ్చగొట్టిన రేవంత్రెడ్డి నేడు అధికారంలోకి రాగానే ముఖం చాటేశాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్
ఆర్మూర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠాన్ని బీఆర్ఎస్ పార్టీకి కట్టబెట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి ఓటర్లను కోరారు. బల్దియా ఎన్నికల నేపథ్యంలో ఆయన శనివారం పట్టణ�
పదేండ్లలో కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ను ఎంతగానో అభివృద్ధి చేశారని మోహన్ గురుస్వామి అనే ఓ నెటిజన్ ప్రశంసించారు. ఓ చిన్న గ్రామంగా ఉన్న గజ్వేల్ను సకల సౌకర్యాలతో పెద్ద పట్టణంగా తీర్చిదిద్దారని ఫేస