Errolla Srinivas | సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా.. బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
పేదల పొట్ట కొట్టడమే లక్ష్యంగా రేవంత్ ప్రభుత్వం మరోసారి తన ఉగ్రరూపాన్ని ప్రదర్శించింది. ఫుట్పాత్ ఆక్రమణల తొలగింపు పేరుతో గడిచిన కొద్ది రోజులుగా బుల్డోజర్లను రోడ్లపైకి ఎక్కించి.. చిరు వ్యాపారుల బతుకు
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా నాగర్కర్నూల్లో రైతు కష్టాలు అన్నీఇన్నీ కావు. పంట సాగు నుంచి మొదలు కోతకు వచ్చే వరకు రైతుకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నాడు పంట ఎదగడానికి వాడే యూరియాను అందించలేని ప్ర
కాంగ్రెస్ పాలన సామాన్యులకు గుదిబండగా మారుతోంది. సర్కార్ ద్వందవైఖరి అవలంబిస్తూ పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు ఓ న్యాయం అన్నట్లు వ్యవహరిస్తోంది. బల్దియా పరిధిలో ఇష్టానుసారంగా ప్రభుత్వం చిరువ్యాపారుల దుకాణ
ప్రజల అభిప్రాయం మేరకు అమీన్పూర్ నుంచి సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్(ఎస్టీపీ)ని తరలిస్తామని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తెలిపారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల ప్రగతి ఎక్కడ అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. రేవంత్రెడ్డి క్యాబినెట్లో ఒకరికి టెన్ పర్సంటేజ్ మంత్రి అనే పేరుందని ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేపట్టి మెట్ట ప్రాంతాలకు నీళ్లందించకపోతే రైతులు, ప్రజలు సీఎం రేవంత్రెడ్డిని ఉరికిచ్చి కొట్టే పరిస్థితి వస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద
సీఎం ఇలాకా కోస్గిలో బుల్డోజర్లు విరుచుకుపడుతున్నాయి. లక్షల్లో ప్రజాధనం వృథా చేస్తూ అధికారులు నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. ముందస్తు సమాచారం లేకుండా హడావుడిగా కూల్చివేతలు మొదలుపెట్టారు. గతేడాది కట్�
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశా�
రోజువారీ ఖర్చులకు ఏడాదిలో 365 రోజులకుగాను 363 రోజులు గత ఏడాది ఆర్బీఐ వద్ద చేబదులుగా అప్పు తీసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై�
కేసీఆర్ సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన పేరిట రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల�
యాసంగికి సంబంధించి రాష్ట్రం నుంచి 30 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ ను సేకరించాలని కేంద్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషికి సీఎం రేవంత్రెడ్డి, పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి విజ్�