రైతులు క్యూలైన్లలో తిప్పలు పడుతుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నదాతలను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. లైన్లలో నిలబడే సహనం లేకనే రైతులు యూరియా కొరత ఉందని చెప్తున్నారని మండిపడ్డారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కు వస్తున్న ఆదరణను సీఎం రేవంత్రెడ్డి జీర్ణించుకొలేకపోతున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
Devi Prasad | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Padma Devender Reddy | ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి కవిత తనక�
టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పోస్ట్కార్డు ఉద్యమాన్ని తలపెట్టారు.
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సస్పెన్స్ ఇప్పట్లో వీడే పరిస్థితి కనిపించడం లేదు. హైకోర్టు ఆదేశించినట్టుగా ఈ నెల 30లోగా నిర్వహించలేమనే నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలిసింది. ఏడాదిన్నరగ
ఎన్నికల సమయంలో అర్హులందరికీ ఇండ్లు కట్టిస్తామంటూ ఆర్భాటపు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత పేదలను మోసం చేసిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సొంత ఇంటి కలను నెరవేర్చుతామంటూ అ
కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉన్నా తన మనసు ఇంకా తెలుగుదేశంలోనే ఉన్నదని సీఎం రేవంత్రెడ్డి మరోసారి నిరూపించుకున్నారు. తెలుగుదేశం పార్టీ అద్భుతమైన పార్టీ అంటూ ప్రశంసల జల్లు కురిపించారు.
మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని కక్షపూరితంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేశారని, దీనిని తక్షణం రద్దు చేసి సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక
చండ్రుగొండ మండలం బెండాలపాడు గ్రామంలో బుధవారం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పర్యటన నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లావ్యాప్తంగా ఉన్న అఖిలపక్షం నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేసి పోలీస్స్టేష