రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను సంపూర్ణంగా అర్థం చేసుకోవాలంటే ఆయన వాడిన భాష, అందులోని పదాలను ప్రత్యేకంగా చర్చించవలసిన అవసరం ఉన్నది. ఆయన వ్యాఖ్యలను సామాజిక కోణంలోనూ చూడాలి.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ వ్యాప్తంగా రేవంత్రెడ్డి దిష్టిబొమ్మల దహన కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రేణులు, రైతులు నిర్వహించారు. రైతులకు 3 గంటల కరెంట్ చాలన్న వ్యాఖ్యలపై భగ్గుమన్నారు. రేవంత్రెడ్డి రైతులక�
ఇటు తెలంగాణలో, అటు దేశంలో కాంగ్రెస్కు నూకలు చెల్లాయి. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ చేయని స్కాం అంటూ లేదు. అందుకే ఆ పార్టీని ప్రజలు తిరస్కరించారు. అయినా ఆ పార్టీ తీరు మారలేదు. తెలంగాణలో బీఆర్
70 ఏండ్ల పాలనలో కాంగ్రెస్ రైతాంగానికి ద్రోహం చేసిందని, మళ్లీ తెలంగాణ రైతులపై కుట్రలు చేస్తున్నదని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి 3 గంటల కరెంట్ మాత్రమే ఇస్తామన�
Revanth reddy | కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కరెంట్ షాకిస్తున్నారు. రైతులకు ఉచిత కరెంట్ ఇవ్వద్దని రైతాంగాన్ని కించపరిచే వ్యాఖ్యలు చేసిన ఆ పార్టీ అధ్యక్షుడి వ్యాఖ్యలకు దిమ్మదిరిగే షాకిస్తూ కనువిప్పు కలిగిస్తున్
Minister Puvvada | ఉచితాలు వద్దంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada ) పిలుపునిచ్చారు.
Minister Srinivas Goud | గతంలో వ్యవసాయం దండగ అని చంద్రబాబు అన్నాడని.. ఇవాళ రైతులకు ఉచిత కరెంట్ ఎందుకని రేవంత్ రెడ్డి అంటున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. గురుశిష్యులు ఇద్దరూ ఒక్కటే అని ఆయన విమర్శించారు.
MLC Kavitha | రైతులంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకంత కడుపు మంట అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్పై ర�
Minister KTR | రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రె�
MLC Kavitha | వ్యవసాయానికి నిరంతర ఉచిత విద్యుత్ అక్కర్లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కవిత సీరియస్ అయ్యారు. రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తే ఏ రాజకీయ పార్టీకి ఏ సమస్య వస్తుందో తన�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను చంపితినే రాబందు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అవసరం లేదని పీసీసీ అధ్య�