కాంగ్రెస్ వస్తే రైతులకు మళ్లీ చీకటి రోజులు తప్పవని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అధికారంలోకి రాకముందే పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి బుద్ధి బయటపడిందని విమర్శించారు. వ్యవసాయానికి 24 గంటల �
‘రేవంత్రెడ్డీ.. ఖబడ్దార్..’ అని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి అజయ్కుమార్ హెచ్చరించారు. ‘వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటావా..? అన్నదాతలంటే అంత చులకనా..’ అంటూ దుయ్యబట్టారు. ‘ఎకరం పొలం పారించేందుకు ఒక్క గంట
Farmers | కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, �
Minister KTR | సీఎం కేసీఆర్ది మూడు పంటల నినాదం అయితే, కాంగ్రెస్ది మూడు గంటల నినాదమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు అన్నారు. బుధవారం మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పీసీసీ అధ్యక్షుడు ర�
రైతులకు 3 గంటల విద్యుత్తు చాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే.. రాహుల్గాంధీ వరంగల్లో ప్రకటించిన రైతు డిక్లరేషన్ మొత్తం బోగస్ అని తేటతెల్లమయ్యిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల
,‘రైతులకు మూడే గంటలు కరెంటు చాలన్న కాంగ్రెస్ పార్టీకి మా ఊర్లోకి ప్రవేశం లేదు. ఖబడ్దార్ కాంగ్రెస్ పార్టీ, ఖబడ్ద్దార్ రేవంత్రెడ్డి’ అని తెలంగాణ పల్లెలు గర్జిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడి వ్యాఖ్యలప�
ఎకరం పొలం నీళ్లు పారించడానికి గంట కరంట్ చాలని, మొత్తంగా రోజుకు ఎనిమిది గంటల కరంట్ సరిపోతుందంటూ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వరుసగా రెండో రోజు రైతన్నలు భగ్గుమన్
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దని, మూడు గంటలు చాలు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు రైతులకు వ్యతిరేకంగా ఉన్నాయని జిల్లాలోని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు. ఈ క్రమంలో రాష్ట�
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ వద్దంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు వెల్లువెత్తాయి. హుజూరాబాద్ మండలంలోని కందుగుల గ్రా�
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
రైతుల కష్టాలు తీర్చేందుకు సీఎం కేసీఆర్ వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తుంటే.. అసలు ఉచిత విద్యుత్ అవసరం లేదంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చెప్పడం రైతులను అవమానించడమే అని.. రైతుల జోలికొస�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ వద్దు.. మూడు గంటల చాలు’ అంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై నిరసనలు వెలువెత్తాయి. సమైక్య పాలనలో ఎన్నో కష్టాలకోర్చిన రైతులకు కేసీఆర్ సర్కారు సాగున�
కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి 3 గంటల కరెంటు ఇస్తాననడం సరైంది కాదు. ఎవుసం చేసేందుకు ఎన్నో కష్టాలు పడ్డం. పురుగనక, పుట్రనక రాత్రిపూట వచ్చి బాయిల కాడ పండుకునేది. ఎప్పుడు కరంటు వత్తదో, పోతద
Congress | ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ నాయకులు పథకం ప్రకారం ప్రభుత్వాన్ని ప్రజల్లో చులుకన చేసేలా వివాదాన్ని లేవనెత్తారు. రేవంత్రెడ్డి తాము అధికారంలోకి వస్తే 3 గంటలే ఇస్తామని చెప్పడంపై రైతుల మనోగతాన్ని తెలు�