Revanth Reddy | ‘పోలవరం కట్టేది మనమే.. అమరావతి నిర్మించేది మనమే’.. ఇవీ టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అమెరికాలో జరిగిన తానా సభలో మాట్లాడిన మాటలు. మరి ఈ మనం అంటే ఎవరు? ఏపీలో ఓ వర్గమా? లేక ఓ కులమా? లేక ఓ పార్టీనా? అక్కడ కాంగ�
Agriculture | ‘గంటలో ఎకరం పార్తది.. ఈ లెక్కన వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు మస్త్' ఇదీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గుడ్డి లెక్క. కానీ వాస్తవ పరిస్థితి ఏమిటి? ఆయన అన్నట్టుగానే ఎకరం పొలం గంటలో పా
కాంగ్రెస్ని తెలంగాణ నుంచి తరిమికొట్టాలని, ఉచిత విద్యుత్ వద్దన్న నాయకులను ఊరి పొరిమేరల్లోకి రానివ్వొద్దని సూచించారు. 70 ఏండ్ల పాలనలో రైతులకు కాంగ్రెస్ ద్రోహం చేసిందని, కాంగ్రెస్ పాలనలో అప్పుల బాధలో అ
వ్యవసాయానికి 8గంటల కరెంటు ఇస్తే సరిపోతుందంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యల దుమారం ఉమ్మడి జిల్లాలో తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తున్నది. ఈ క్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతటా మూడో రోజూ �
తెలంగాణ రాక ముందు పొలం కాడ బావి ముందు కరెంట్ కోసం కావలి ఉండేటోళ్లం. ఎప్పుడు వస్తుండెనో.. ఎప్పుడు పోతుండెనో తెల్వక పోయేది. మళ్లీ గసోంటి పరిస్థితులు రావద్దు.
ఏదిపడితే అది మాట్లాడితే కాంగ్రెస్ నాయకుల ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం. రైతుల పట్ల, రైతు ప్రయోజనాల పట్ల, రైతు సమస్యల పట్ల కాంగ్రెస్ వారికున్న అవగాహన ఏపాటిదో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలను
రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడం గిట్టని రేవంత్రెడ్డిపై రైతులు, బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. మూడో రోజు గురువారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలకు శవయాత్రలు నిర్వ�
సాగుకు 3 గంటల కరెంట్ చాలని అవమానపర్చిన రేవంత్రెడ్డి బహిరంగంగా రైతులకు క్షమాపణ చెప్పాల్సిందేనని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. రైతులపై నిజంగా ప్రేమే ఉంటే కాంగ్రెస్ పాలి త కర్ణాటక, రాజస
రేవంత్రెడ్డి ద మ్ముంటే తన మీద పోటీ చేయాలని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్రెడ్డి సవాల్ విసిరారు. రేవంత్ ఆర్మూర్లో పోటీ చేస్తాడని ఆయన చెంచాగాళ్లు గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. నిజంగా దమ్ము
Revanth Reddy | అబద్ధాలకు కూడా ఓ హద్దుంటుంది. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి తన రాజకీయ స్వార్థం కోసం అన్ని హద్దులనూ దాటేశారు. చరిత్రనే మార్చేస్తూ వక్రభాష్యం చెప్పా రు. అబద్ధాలను అలవోకగా వల్లె వేశారు. అమెర�
రైతు రాబంధు, చంద్రబాబు ప్రియశిష్యుడు, టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి మూడు గంటల ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో ఆందోళనలు కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలు�
అన్నదాతల పంటల సాగు కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంటు ఇస్తుండడం కాంగ్రెస్ నేతలకు కంటగింపుగా ఉందని కేఎంసీ మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్కుమార్ విమర్శించారు. అందుకే వారు ఉచి�
రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీ�