రైతులకు మూడు గంటల కరెంట్ చాలన్న రేవంత్రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా గురువారం వికారాబాద్ పట్టణంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. అనంతరం రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీ�
వ్యవసాయానికి 3 గంటల విద్యుత్ చాలన్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటున్నది. గురువారం సైతం పలు చోట్ల నిరసన కార్యక్రమాలు కొనసాగాయి. కందుకూరు మండల కేంద్రంలో జర�
రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ 3 గంటలే చాలన్న టీపీసీసీ చీఫ్ వ్యాఖ్యలపై ఆవేశం కట్టలు తెంచుకున్నది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతుల నుంచి నిరసనలు పెల్లుబికాయి
‘సీఎం కేసీఆర్ సహకారంతో బాల్కొండ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల పరంపర కొనసాగుతున్నది..అభివృద్ధి చేయడం మా వంతు.. మీ నుంచి మేము కోరుకునేది మాత్రం మీ ఆశీర్వాదమే’ అని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహనిర్మాణశాఖ మంత్�
వ్యవసాయరంగానికి సరఫరా అవుతున్న 24 ఉచిత విద్యుత్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన రేవంత్ తీరుపై మూడో రోజైన గురువారం సైతం నిరసనలు వెల్లువెత్తాయి. నియోజకవర్గ కేంద్రాలు, సబ్ స్టేషన్ల ఎదుట బీఆర్ఎస్ నాయకులు, రైత�
బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి.. రైతుల కష్టాలు పోగొడుతుంటే.. రేవంత్కు కండ్లు మండుతున్నాయి. దేశానికి అన్నం పెట్టే రైతుల పొట్ట కొట్టేలా మాట్లాడిన రేవంత్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్�
Current | రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ లాంటి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నాడని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రంగా విమర
Free Current | గతంలో కాంగ్రెస్ వాళ్లు ఇచ్చే కరెంట్ సరిపోతలేదని ధర్నా చేసిన పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ రోజు 3గంటల విద్యుత్ చాలు అనడం సిగ్గు చేటని గిరిజన సంక్షేమ శాఖమంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. జిల్లాలోని �
Revanth reddy | ఉచిత విద్యుత్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను ఊరి పొలిమేరల్లోకి రానియొద్దు. కాంగ్రెస్ పార్టీని తెలంగాణ నుంచి తరికొట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఉచిత విద్యుత్ పై కా�
Minister Vemula | సీఎం కేసీఆర్ అనవసరంగా రైతులకు 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నడంటా..? కాంగ్రెస్ వాళ్లు 3గంటలు ఇస్తరట. అన్నం పెట్టే రైతన్నకు సున్నం పెట్టాలని చూస్తున్న వారిని తరిమి కొట్టాలని రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేము�
Congress | ఉచిత విద్యుత్తుపై రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతులు భగ్గుమంటున్నారు. ‘కాంగ్రెస్ పార్టీకి మా గ్రామంలో ప్రవేశం లేదు’ అంటూ ఆయా గ్రామాల్లో రైతులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జిల్లాలోని �
Congress | వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తే ముఖ్యమంత్రికి తానే స్వయంగా సన్మానం చేస్తానని ప్రతిపక్ష నేత జానారెడ్డి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్తుపై జరిగిన చర్చ సందర్భంగా సవాల్ విసిరారు.
Revanth Reddy | కాంగ్రెస్ నేతలకు పిచ్చిపట్టినట్టున్నదని, అందుకే 24 గంటల ఉచిత విద్యుత్తుపై పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని జాతీయ రైతు సంఘం నాయకుడు సారంపల్లి మల్లారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు.
Congress | అసెంబ్లీ ఎన్నికలకు ముందు తెలంగాణలో కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ప్రకటన ఉండబోదని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్రావు ఠాక్రే తెలిపారు.
వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ సరిపోతుందన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అవగాహన లేని వ్యాఖ్యలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతాంగం మండిపడింది. ఆ కరెంటుతో పొలం మడులకు నీరెలా పారిస్తాం.. పంటలెలా పండిస్తామంటూ