రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్తు అవసరం లేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలతో జిల్లాలో రైతన్నల మదిలో ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. రైతులను గత ప్రభుత్వా�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి వ్యాఖ్యలపై రైతన్నలు భగ్గుమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ను అందిస్తుంటే కేవలం 3 గంటలే చాలని ఉచిత సలహా ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ నిరసనలు మిన్నం�
“వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే సరిపోతుంది.” అన్న టీ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుచిత వ్యాఖ్యలపై బుధవారం కర్షక లోకం కన్నెర్ర జేసింది. మొన్నటి వరకు ప్రగతిభవన్, సచివ�
రైతులు బాగుపడుతుంటే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓర్వలేక కండ్లళ్ల నిప్పులు పోసుకుంటున్నాడని, అందుకే వ్యవసాయానికి ఉచిత కరంటు ఎందుకు? మూడు గంటలు చాలు అని పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడని రైతులు, బీఆ
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రైతు లోకం భగ్గుమంటున్నది. బుధవారం ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నిరసనలతో హోరెత్తింది. కాంగ్రెస్ పార్టీ, రేవంత్రెడ్డి దిష్టిబొమ్మలను దహనం చేశారు.
వ్యవసాయనికి 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ రైతులను అవమానించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రె డ్డి వ్యాఖ్యలకు నిరసనగా మహబూబ్నగర్లోని తె లంగాణ చౌరస్తాలో బీఆర్ఎస్ అధ్వర్యంలో భారీ ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్కు రైతులే తగిన గుణ పాఠం చెబుతారని, వారికి క్షమాపణ చెప్పాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ ఒకటో డివిజన్ అధ్యక్షుడు నరెడ్లశ్రీధర్, 66 డివిజ�
సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా జీవనం సాగిస్తున్నారని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యాఖ్యలు చేయ డం.. కాంగ్రెస్ పార్టీ అసలు రూపం బయటపడిందని ఎమ్మెల్య�
తొమ్మిదేళ్ల కాలంలో రైతులకు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక వసతులు కల్పిస్తే జీర్ణించుకోలేని కాంగ్రెస్ రైతులకు ఉచిత విద్యుత్ అవసరం లేదని మాట్లాడడం సిగ్గుచేటని బీఆర్ఎస్ నాయకులు, రైతులు మండిపడ్డారు. బుధవ�
రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఇస్తున్న ఉచిత విద్యుత్ సరఫరాపై రేవంత్రెడ్డి అక్కసుతో ఉన్నారని ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ విమర్శించారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన రైతు వ్యతిరేక వ్యాఖ్�
టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చంద్రబాబునాయుడి ప్రతినిధి అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి బుధవారం ఆయన వేపచెట్టుతండాలో 365 జాతీయ రహదారిపై రేవంత్రెడ్డి దిష
రైతు వ్యతిరేక కాంగ్రెస్ను తరిమికొడదామని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పిలుపునిచ్చారు. రైతులకు వ్యతిరేకంగా రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బుధవారం ఆర్టీఏ జంక్షన్లో ఎమ్మెల్యే �
వ్యవసాయానికి మూడు గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే సరి పోతుం దని పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాట్లాడడంతో రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ అసలు నైజం బయటపడిందని పరిగి ఎంపీపీ కరణం అరవిందరావు, మున్సిపల్ చైర్మన�
తెలంగాణ రైతురాజ్యం యావత్తు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే కొందరు ఇక్కడివాళ్లే కండ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నిరకాలుగా అందిస్తున్న అండదండలతో రైతు నిమ్మళంగా సేతానం చేసుక�